Telangana
-
Agniveers – Secunderabad : ‘అగ్నివీర్’ల భర్తీకి ఏఆర్వో సికింద్రాబాద్ నోటిఫికేషన్
Agniveers - Secunderabad : భారత సైన్యంలో అగ్నివీర్లుగా పనిచేయాలని భావించే వారికి ఇది మంచి అవకాశం.
Date : 19-02-2024 - 2:08 IST -
MP Santosh : వినూత్నంగా ‘హ్యాపీ సండే’ చెప్పిన ఎంపీ సంతోష్.. ఫొటోలు వైరల్
MP Santosh : పర్యావరణ పరిరక్షణపై బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ఎంతగా ఆసక్తి చూపుతుంటారో తెలంగాణ ప్రజలందరికీ బాగా తెలుసు.
Date : 19-02-2024 - 1:32 IST -
MP. K.Laxman : ఇది బీఆర్ఎస్-కాంగ్రెస్ ఆడుతున్న మైండ్ గేమ్
తెలంగాణలో కె చంద్రశేఖర రావు బీఆర్ఎస్ వైపు తెలంగాణ బీజేపీ నేతల మూడ్లో మార్పు కనిపిస్తోంది. బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకునే ప్రశ్నే లేదని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె. లక్ష్మణ్ జాతీయ కార్యవర్గం సందర్భంగా మీడియాతో అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఒక “చచ్చిన పాము” అని ఆయన అన్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా కొనసాగుతున్న బీఆర్ఎస్-బీజేపీ దోస్తీకి సంబంధించ
Date : 19-02-2024 - 12:00 IST -
TSRTC : బస్సు సర్వీసులు తగ్గుతాయి..సహకరించండి – మంత్రి పొన్నం ప్రభాకర్
మేడారం (Medaram) మహా జాతర ఎల్లుండి నుండి మొదలుకాబోతుంది..కానీ నాల్గు రోజుల ముందే నుండి జాతరను తలపించేలా భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. అనేక రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున భక్తులు వస్తుండడం తో మేడారం అంత భక్తులతో కిటకిటలాడుతుంది. ఇక మేడారం జాతర కోసం టీఎస్ఆర్టీసీ పూర్తిస్థాయిలో సిద్ధమైంది. We’re now on WhatsApp. Click to Join. మేడారం జాతర సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చే
Date : 19-02-2024 - 10:55 IST -
Crop Cultivation Drops : తెలంగాణలో పడిపోయిన 5.04 లక్షల ఎకరాల్లో పంటల సాగు
రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం ఆలస్యంగా పంపిణీ చేయడంతో నీటి సరఫరా తగ్గిపోవడంతో యాసంగి (రబీ) సీజన్లో తెలంగాణలో వ్యవసాయ కార్యకలాపాలు కుంటుపడినట్లు కనిపిస్తోంది. గత యాసంగితో పోలిస్తే ప్రస్తుత యాసంగి సీజన్లో రాష్ట్రంలో మొత్తం పంటల సాగు విస్తీర్ణం దాదాపు 5.04 లక్షల ఎకరాలు తగ్గింది. ఫిబ్రవరి 14 నాటికి మొత్తం 60.88 లక్షల ఎకరాల్లో పంట సాగు జరిగింది. ఇది సీజన్ సాధారణ సాగు విస్తీ
Date : 19-02-2024 - 10:47 IST -
T.BJP : రేపటి నుంచి బీజేపీ విజయ సంకల్ప యాత్రలు
రాష్ట్రంలో ఫిబ్రవరి 20న బీజేపీ (BJP) విజయ సంకల్ప యాత్ర (Vijaya Sankalpa Yatra)ను ప్రారంభించనుంది.ఈ యాత్ర ఫిబ్రవరి 20న నాలుగు ప్రాంతాల నుంచి ఏకకాలంలో ప్రారంభమై మార్చి 1న ముగుస్తుంది. ఫిబ్రవరి 20న ముధోల్లో బహిరంగ సభలో ప్రసంగించిన తర్వాత అస్సాం ముఖ్యమంత్రి హిమతా బిస్వా శర్మ (Himantha Biswa Sharma) యాత్రను జెండా ఊపి ప్రారంభిస్తారు, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ (Pramod Sawanth) తాండూరులో యాత్రను ఫ్లాగ్ ఆఫ్ చేస్తార
Date : 19-02-2024 - 10:33 IST -
Medigadda Issue: బ్లాక్లిస్ట్లోకి ఎల్అండ్టీ? రేవంత్ యాక్షన్ తప్పదా !
Medigadda Issue: కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో ఎల్ అండ్ టీ సంస్థ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. 2019లోనే బ్యారేజీ దెబ్బతిన్నప్పటికీ ఆ మరమ్మతులు చేయకుండానే అప్పుగా బిల్లులు పొందిన ఎల్అండ్టీపై ప్రభుత్వం దృష్టి సారించింది. కుంగిన మేడిగడ్డ బ్యారేజీని పునరుద్ధరించకపోతే ఆ సంస్థను బ్లాక్లిస్ట్లో పెడతామని భావిస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం నుంచి వచ్చిన బిల
Date : 19-02-2024 - 10:25 IST -
My Medaram : అందుబాటులోకి ‘మై మేడారం’ యాప్
తెలంగాణ కుంభమేళా (Telangana Kumbhamela) మేడారం సమ్మక్క, సారలమ్మ (Sammakka-Saralamma) జాతరకు వచ్చే భక్తుల కోసం ‘మై మేడారం’ (My Medaram) యాప్ను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. నీరు, వైద్యం, పార్కింగ్, టాయిలెట్స్, స్నానాల ఘాట్లు, మిస్సింగ్ అలర్ట్స్, రిపోర్ట్ మిస్సింగ్, ఫైర్ ఇంజిన్ సేవలు దీనిలో ఉంటాయి. నెట్ వర్క్ లేకపోయినా ఈ యాప్ సహాయంతో సేవలు పొందవచ్చు. అటు నిన్న సమ్మక్క, సారలమ్మ దేవతలను దర్శిం
Date : 19-02-2024 - 10:15 IST -
Skill Development Courses : 100 డిగ్రీ కాలేజీల స్టూడెంట్స్కు గుడ్ న్యూస్.. ఇక 100 ‘స్కిల్’ కోర్సులు
Skill Development Courses : తెలంగాణలోని సీఎం రేవంత్ రెడ్డి సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.
Date : 19-02-2024 - 8:45 IST -
Inter Hall Tickets : నేటి నుంచే ‘ఇంటర్’ హాల్టికెట్స్ రిలీజ్.. ఎగ్జామ్స్ షెడ్యూల్ ఇదీ
Inter Hall Tickets : తెలంగాణ ఇంటర్ వార్షిక పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరగనున్నాయి.
Date : 19-02-2024 - 8:21 IST -
Bhatti Vikramarka: డ్వాక్రా మహిళలకు టీకాంగ్రెస్ గుడ్ న్యూస్.. ఇకపై వడ్డీ లేని రుణాలు
Bhatti Vikramarka: డ్వాక్రా మహిళలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా నిలిపివేసిన డ్వాక్రా మహిళలకు రుణాలను తిరిగి ప్రారంభిస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. భద్రాచలంలోని ఐటీడీఏ కార్యాలయంలో జరిగిన పాలకమండలి సమావేశంలో డిప్యూటీ సీఎం పాల్గొన్నారు. గత నాలుగేండ్లుగా ఐటీడీఏలో పాలకమండలి సమావేశం జరగలేదని, ఇప్పట్నుంచి
Date : 18-02-2024 - 11:17 IST -
Haleem Price: హలీమ్ లవర్స్ కి బ్యాడ్ న్యూస్
రంజాన్ ప్రారంభానికి కేవలం నెల రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ మాసంలో హలీమ్ ని తినేందుకు ప్రతిఒక్కరు ఇష్టపడుతారు. ఈ సారి హలీమ్ డిమాండ్ను తీర్చడానికి హోటళ్లు సిద్ధమయ్యాయి.
Date : 18-02-2024 - 11:01 IST -
Marri Janardhan Reddy: సొంత డబ్బుతో స్కూల్ కట్టించిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే
నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి పెద్ద మనసు చాటుకున్నారు. సొంత డబ్బుతో స్కూల్ కట్టించి ప్రారంభించారు. నాగర్కర్నూల్ జిల్లా తాడూర్ మండలంలోని సిర్శావాడ గ్రామంలో సొంత ట్రస్ట్ ఎంజేఆర్ చారిటబుల్ ఆధ్వర్యంలో
Date : 18-02-2024 - 10:07 IST -
BRS Party: తెలంగాణలో ఆ రెండు పార్టీలు ఒక్కటే: మాజీ మంత్రి సింగిరెడ్డి
BRS Party: తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు ఒక్కటేనని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆయన తెలంగాణ భవన్ లో ఇవాళ మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్, కేసీఆర్ మీద బురదజల్లిన బీజేపీ కాంగ్రెస్ ను హామీల విషయంలో ఎందుకు ప్రశ్నించడం లేదు అని ఆయన మండిపడ్డారు. ఉచిత బస్సు తప్ప 72 రోజులలో కొత్తగా రాష్ట్రంలో ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు కాంగ్రెస్ పై ఆగ్రహం వ్య
Date : 18-02-2024 - 6:16 IST -
IT Raids: లోక్సభ ఎన్నికల ముందు బీజేపీ నేతపై ఐటీ రైడ్స్
లోక్సభ ఎన్నికల హడావుడి మొదలైంది. ఈ సమయంలో రాజకీయ నేతల ఇళ్లపై ఐటీ దాడులు సహజం. హైదరాబాద్ లో తాజాగా బీజేపీ నేత ఇంటిపై ఐటి దాడులు చర్చకు దారి తీశాయి.
Date : 18-02-2024 - 4:57 IST -
Hyderabad : హైదరాబాద్ ను అభివృద్ధి చేసింది ఆ ముగ్గురే – సీఎం రేవంత్ రెడ్డి
గత ముప్పై ఏళ్లుగా హైదరాబాద్ (Hyderabad) నగరాన్ని చంద్రబాబు (Chandrababu), వైఎస్ఆర్ (YCR), కేసీఆర్ (KCR) ఎంతో అభివృద్ధి చేశారని, రాజకీయాలకు అతీతంగా వారు తీసుకున్న నిర్ణయాలు, అనుభవాలను మా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని సీఎం రేవంత్ అన్నారు. ఈరోజు ఆదివారం హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడలో సీఎం రేవంత్ రెడ్డి నేడు ఫైర్ సేఫ్టీ డిపార్ట్ మెంట్ లో కమాండ్ కంట్రోల్ రూం ప్రారంభించారు. We’re now on WhatsApp. Click to Join. [&helli
Date : 18-02-2024 - 4:46 IST -
Jagtial: జగిత్యాలలో కుక్కల దాడిలో 30 గొర్రెలు మృతి
జగిత్యాల జిల్లాలో కుక్కల దాడిలో 30 గొర్రెలు మృతి చెందాయి. దీంతో ఆ గొర్రెల కాపరికి భారీగా నష్టం వాటిల్లింది. దాదాపు గొర్రెల కాపరికి 3 లక్షలు నష్టం జరిగినట్లు తెలుస్తుంది.వివరాలలోకి వెళితే..
Date : 18-02-2024 - 3:15 IST -
Telangana: ఫైర్ సర్వీసెస్ హెడ్ క్వార్టర్స్ ప్రారంభించిన సీఎం
తెలంగాణ ఫైర్ సర్వీసెస్ హెడ్ క్వార్టర్స్ భవనాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా పట్టణ, సెమీ అర్బన్, గ్రామీణాభివృద్ధిపై దృష్టి సారించి రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వం రూపొందించిన
Date : 18-02-2024 - 2:54 IST -
Hyderabad: హైదరాబాద్ అభివృద్ధి కోసం అండమాన్ నికోబార్ బృందం
హైదరాబాద్ నగరాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ పేర్కొన్నారు. అండమాన్ నికోబార్ పోర్ట్ బ్లెయిర్ మున్సిపల్ బృందం
Date : 18-02-2024 - 11:05 IST -
Breaking News : రాష్ట్రంలో భారీగా ఏసీపీ అధికారుల బదిలీ
తెలంగాణలో అధికారుల బదిలీ పర్వం కొనసాగుతూనే ఉంది. లోక్ సభ ఎన్నికల (Parliament Elections) నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా భారీగా ఏసీపీ అధికారులను డీజీపీ బదిలీ చేశారు. 61 మందిని ట్రాన్స్ ఫర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నిన్న 12 మంది అడిషనల్ ఎస్పీలను బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. లోక్సభ ఎన్నికలకు ముందు రాష్ట్రంలోని 142 పట్టణ స్థానిక సంస్థల (యుఎల్బి)లో 114 మంది మున్సిపల్ కమిషనర్
Date : 18-02-2024 - 10:09 IST