Telangana
-
Hyderabad: హైదరాబాద్లో పట్టుబడిన బైక్ దొంగలు
హైదరాబాద్ లో బైక్ దొంగలు పట్టుబడ్డారు. సుల్తాన్ బజార్ పోలీసులు ఈరోజు తెల్లవారుజామున బైక్ దొంగల ముఠాను పట్టుకున్నారు. సుల్తాన్ బజార్ పోలీస్ ఎస్ఐ మరియు క్రైమ్ సిబ్బంది
Date : 27-02-2024 - 6:44 IST -
Harish Rao : ఎల్ఆర్ఎస్పై హామీని నెరవేర్చాలి
లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) విషయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీని తుంగలో తొక్కిందని, ఇది అధికార పార్టీకి అలవాటైందని మాజీ మంత్రి టి.హరీష్ రావు మండిపడ్డారు. ఎల్ఆర్ఎస్ రద్దు, లేఅవుట్లను ఉచితంగా క్రమబద్ధీకరిస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అయితే, అధికారంలోకి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ తన వాగ్దానాన్ని వెనక్కి తీసుకువెళ్లి, దాని కోస
Date : 27-02-2024 - 6:43 IST -
Road Accident: వరంగల్ రోడ్డు ప్రమాదంలో ఆర్మీ జవాన్ మృతి
వరంగల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్మీ జవాన్ మృతి చెందాడు. వరంగల్ జిల్లా గీసుగొండ మండలం ఊకల్ క్రాస్ రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన భారత ఆర్మీ జవాన్ మృతి చెందాడు.
Date : 27-02-2024 - 6:26 IST -
Loan App Harassment: లోన్ యాప్ వేధింపుల కారణంగా బిటెక్ విద్యార్థి సూసైడ్
ఆన్లైన్ లోన్ యాప్ నిర్వాహకుల వేధింపుల కారణంగా యువత ఆత్మహత్యలకు పాల్పడుతుంది. వసరానికి తీసుకున్న రుణాన్ని చెల్లించలేక, పైగా వడ్డీల మీద వడ్డీలు మోపుతూ సామాన్యుల్ని తీవ్ర వేదనకు గురి చేస్తున్నారు.
Date : 27-02-2024 - 5:45 IST -
BioAsia 2024: జీనోమ్ వ్యాలీ మూడు రెట్ల విస్తరణకు 2 వేల కోట్లు
రూ.2000 వేల కోట్ల పెట్టుబడితో 300 ఎకరాల్లో జీనోమ్ వ్యాలీ తదుపరి దశను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. అలాగే 1 లక్ష కోట్ల పెట్టుబడితో 10 ఫార్మా గ్రామాలను ఏర్పాటు చేస్తామని ఇప్పటికే ప్రకటించిన సీఎం దీని వల్ల మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఉద్యోగాలు ,
Date : 27-02-2024 - 5:29 IST -
CM Revanth Reddy: మహాలక్ష్మి, గృహజ్యోతి పథకాలు ప్రారంభించిన సీఎం రేవంత్
Subsidy Gas Cylinder and Free Electricity Schemes launch: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీల అమలులో ఈరోజు మరో కీలక అడుగు ముందుకు పడింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రెండు పథకాలు అమలు చేస్తుండగా, ఇవాళ మరో రెండింటికి శ్రీకారం చుట్టింది. గృహజ్యోతిలో భాగంగా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహాలక్ష్మిలో భాగంగా రూ.500కు గ్యాస్ సిలిండర్ పథకాలను ఈరోజు మధ్యాహ్నం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Re
Date : 27-02-2024 - 4:59 IST -
Bandi Sanjay: కరీంనగర్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా..మరి పొన్నం సిద్ధమేనా..?
Bandi Sanjay: మంత్రి పొన్నం ప్రభాకర్( Ponnam Prabhakar)పై బీజేపీ(bjp) జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్(Bandi Sanjay) తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పీసీసీ చీఫ్ అయితే నాడు పొన్నం ప్రభాకర్ వ్యతిరేకించారని… ఇప్పుడు ఏదో చేయాలనే ఆలోచనలో ఉన్నట్లుగా ఉన్నాడని అనుమానం వ్యక్తం చేశారు. శాంతిభద్రతల సమస్యను సృష్టించి రేవంత్ రెడ్డిని దించే ప్రయత్నాలు చేస్తున్నారేమో?
Date : 27-02-2024 - 4:43 IST -
Telangana: కాగ్ రిపోర్టులు పవిత్ర గ్రంథాలు కాదు: కేటీఆర్
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ నివేదికలోని వ్యాఖ్యలను కాంగ్రెస్ హైలైట్ చేసినందుకు కేటీఆర్ స్పందించారు. జలయజ్ఞం అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అవినీతిని అదే కాగ్ ఎండగట్టిందని అన్నారు.
Date : 27-02-2024 - 4:22 IST -
KCR : కేటీఆర్, హరీష్ రావు, కవితతో కేసీఆర్ భేటీ.. వ్యూహ రచన షురూ..!
బీఆర్ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్రావు ఎర్రవెల్లి ఫామ్హౌస్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు, హరీష్రావు, కవిత తదితర ముఖ్య నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన చర్చించినట్లు సమాచారం. ఇవే కాకుండా ప్రచారం, అభ్యర్థుల ఎంపిక, సమన్వయ పనులపై కూడా ఆయన చర్చించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర పర
Date : 27-02-2024 - 2:40 IST -
Telangana DSC : ఈ వారంలోనే డీఎస్సీ నోటిఫికేషన్.. 11 వేల ఖాళీలు ?
Telangana DSC : ఈవారంలోనే డీఎస్సీ నోటిఫికేషన్ను విడుదల చేసేందుకు తెలంగాణ సర్కారు రెడీ అవుతోందని తెలుస్తోంది.
Date : 27-02-2024 - 1:56 IST -
Bandla Ganesh : రోజా..పులుసు పాప అంటూ మరోసారి రెచ్చిపోయిన బండ్ల గణేష్
వైసీపీ మంత్రి రోజా ఫై మరోసారి నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ ఆగ్రహం వ్యక్తం చేసారు. రీసెంట్ గా తెలంగాణ, ఏపీ మధ్యలో కృష్ణా జలాల పంపకాలు, ప్రాజెక్టుల అప్పగింతపై మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. మాజీ సీఎం కేసీఆర్పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే.. సీఎం జగన్, కేసీఆర్ కలిసి రోజా చేసిన చేపల పులుసు తిని.. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి తెలంగాణ వాటా నుంచి నీళ్లు ఇచ్చారన
Date : 27-02-2024 - 1:39 IST -
KCR : పక్క చూపుచూస్తున్న నేతలు.. కట్టడికి ప్రయత్నిస్తున్న కేసీఆర్..!
ఎంపీలతో సహా కొందరు బీఆర్ఎస్ (BRS) నేతలపై ఊహాగానాలు జోరందుకున్నాయి. మారాలని కాంగ్రెస్ (Congress)ను సంప్రదిస్తున్నారని, పార్టీ అధినేత కె చంద్రశేఖర్ రావు (KCR) నేతలను శాంతింపజేసి ఇతర పార్టీల్లోకి వెళ్లకుండా చూసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం, కాంగ్రెస్, బీజేపీ (BJP)తో సహా రెండు జాతీయ పార్టీలు తమ పార్టీలో చేరడానికి బీఆర్ఎస్ నాయకులను, ముఖ్యంగా ఎంపీలను సం
Date : 27-02-2024 - 1:23 IST -
KTR : మార్చి 1 నుంచి చలో మేడిగడ్డ కార్యక్రమం
KTR: ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) తెలంగాణ ప్రాంతానికి నీళ్లు ఇవ్వకుండా రైతులను కన్నీళ్లు పెట్టించిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్(ktr)మండిపడ్డారు. వందల కిలోమీటర్ల మేర గోదావరి నది ప్రవహిస్తున్నా సరే తెలంగాణ ప్రాంతం గతంలో ఎడారిగా ఉండేదన్నారు. గతంలో జలయజ్ఞం పేరుతో కాంగ్రెస్ సర్కారు చేపట్టిన కార్యక్రమంపై విమర్శలు గుప్పించారు. ‘జలయజ్ఞం కాదది ధన
Date : 27-02-2024 - 12:32 IST -
Drug Party : టాలీవుడ్ దర్శకుడు, హీరోయిన్ చెల్లి, మాజీ సీఎం మనవడు.. రాడిసన్ డ్రగ్స్ కేసులో ట్విస్టులు
Drug Party : హైదరాబాద్ గచ్చిబౌలిలోని రాడిసన్ స్టార్ హోటల్లో సోమవారం పోలీసులు జరిపిన తనిఖీల్లో డ్రగ్స్ పార్టీ చేసుకుంటూ దొరికిపోయిన వారి పేర్లు ఒక్కటొక్కటిగా బయటికి వస్తున్నాయి.
Date : 27-02-2024 - 12:23 IST -
Congress: రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్.. మహాలక్ష్మీ పథకం గైడ్ లైన్స్ విడుదల
Congress Govt: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. మహాలక్ష్మీ పథకం గైడ్ లైన్స్(Mahalakshmi Scheme Guide Lines)విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. మహిళల ఆరోగ్యం కాపాడుతూ, పొగబారి నుంచి మహిళలను విముక్తి కల్పించడం మహాలక్ష్మీ పథకం ముఖ్య ఉద్దేశ్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది. మహాలక్ష్మీ పథకం గైడ్ లైన్స్ ప్రకారం… ప్రజా పాలన(Praja Palana) దరఖాస్తు చేసుకుని ఉన్నవాళ్లు అర్హులు కానున్నారు. read also : Beauty Tips: ముఖంపై ఉం
Date : 27-02-2024 - 12:09 IST -
Guarantees:నేడు తెలంగాణలో మహాలక్ష్మి, గృహలక్ష్మీ పథకాలు ప్రారంభం
Congress 6 Guarantees: ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో( 6 Guarantees) మరో రెండింటిని అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం(telangana govt) సిద్ధమైంది. నేటి సాయంత్రం 4 గంటలకు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల(Ranga Reddy District Chevella)లోని ఫరా ఇంజినీరింగ్ కాలేజ్ మైదానంలో జరిగే బహిరంగ సభలో రెండు హామీలను సీఎం రేవంత్ రెడ్డి(cm revanth reddy) ప్రారంభించనున్నారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ కార్యక్రమానికి ఉపముఖ
Date : 27-02-2024 - 10:28 IST -
Telangana Fossils : డైనోసార్ల యుగపు మొక్కలు.. 6.5 కోట్ల ఏళ్ల నాటి శిలాజాలు లభ్యం
Telangana Fossils : అనగనగా జురాసిక్ కాలం (డైనోసార్ల యుగం) నాటి శిలాజాలు మన తెలంగాణలో లభ్యమయ్యాయి.
Date : 27-02-2024 - 8:53 IST -
Rahul Gandhi : తెలంగాణ నుంచి రాహుల్ గాంధీ పోటీ.. ఆ స్థానాలపై గురి !
Rahul Gandhi : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈసారి లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేస్తారా ?
Date : 27-02-2024 - 8:30 IST -
Singareni Insurance Scheme : సింగరేణి కార్మికులకు రేవంత్ ప్రభుత్వం తీపి కబురు
సింగరేణి కార్మికులకు (SCCL employees) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana Govt) తీపి కబురు అందించింది. సింగరేణి కార్మికులకు రూ.1 కోటి ప్రమాద బీమా పథకాన్ని (Rs 1 crore Accident Insurance Scheme) సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సోమవారం ప్రారంభించారు. ఈ పథకం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, సీతక్క, కొండా సురేఖ పాల్గొన్నారు. అనంతరం రేవంత్ మాట్లాడుతూ సింగరేణి సం
Date : 26-02-2024 - 10:00 IST -
Dil Raju : బీజేపీ ఎంపీ అభ్యర్థిగా నిర్మాత దిల్రాజు..?
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రధాన రాజకీయ పార్టీలు వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేసే పనిలో నిమగ్నమయ్యాయి. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil Raju) రాజకీయ అరంగేట్రం గురించి చాలా కాలంగా వార్తల్లో నిలుస్తోంది. దిల్ రాజుకు రెండు పార్టీల నుంచి రెండు ఆఫర్లు వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. జహీరాబాద్ను బీజేపీ (BJP), నిజామాబాద్ను కా
Date : 26-02-2024 - 6:46 IST