Telangana
-
BRS Ex MLA Shakeel Son Car Accident case : ఆక్సిడెంట్ చేసి దుబాయ్కు పారిపోయిన మాజీ ఎమ్మెల్యే కొడుకు సాహిల్
బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు (BRS Ex MLA Shakeel Son Car Accident Case) సాహిల్ అలియాస్ రాహిల్ అమీర్ అలియాస్ బాబా..ఆక్సిడెంట్ (Accident) చేసి దుబాయ్ కి పారిపోయాడు. ప్రమాదం తర్వాత ముంబై నుంచి దుబాయ్ (Dubai) వెళ్లాడు. కేసు నుంచి తప్పించుకునేందుకు లొంగిపొమ్మని సాహిల్తో పాటు తండ్రి షకీల్ డ్రైవర్పై ఒత్తిడి చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు సాహిల్కు బదులు డ్రైవర్ వచ్చ
Published Date - 12:43 PM, Wed - 27 December 23 -
BRS Party: కేసీఆర్ హయాంలో తెలంగాణకు ప్రతిసారి మోడీ అన్యాయం చేశారు : మాజీ ఎంపీ వినోద్
BRS Party: మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ఇవాళ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తొలిసారి ప్రధాని మోడీ కలవడాన్ని స్వాగతిస్తున్నామని, తెలంగాణ రాష్ట్ర సమస్యల పై ప్రధాని మోడీ గారికీ వివరించి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై వివరించడం సంతోష దాయకమన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత ఆంధ్ర ప్రదేశ్ విభజన చట్టంలో వి
Published Date - 12:20 PM, Wed - 27 December 23 -
Komatireddy: బిఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిపై విచారణ త్వరలో ముగుస్తుంది: మంత్రి కోమటిరెడ్డి
Komatireddy: BRS ప్రభుత్వ పదేళ్ల పాలన అవినీతి, అక్రమాలు, దుబారా, దోపిడితో తెలంగాణ మునుపెన్నడూ లేని స్థాయిలో ధ్వంసమైందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. కాంగ్రెస్ వైఖరిని ఎత్తిచూపుతూ తెలంగాణలో గత దశాబ్ద కాలంగా జరిగిన దోపిడీని బయటపెట్టే పత్రాలను ఆ పార్టీ విడుదల చేస్తుందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవకతవకలపై జిల్లా ఇన్
Published Date - 12:05 PM, Wed - 27 December 23 -
Good News To Students : విద్యార్థులకు శుభవార్త తెలిపిన సీఎం రేవంత్ ..
సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గరి నుండి తనదైన మార్క్ కనపరుస్తూ ..కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్న రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)..తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థుల పాఠ్యపుస్తకాల బరువు (Heavy Books Schools ), ధరలు తగ్గించాలని డిసైడ్ అయ్యారు. పుస్తకాల తయారీలో 90GSM పేపర్కు బదులు 70GSM పేపర్ను వాడాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. గతంలో వినియోగించిన 70GSM పేపర్ను విద్యాశాఖ క
Published Date - 12:01 PM, Wed - 27 December 23 -
Free Bus Scheme : రేవంత్ అన్న..ఏంటి మాకు ఈ తిప్పలు ..బస్సు కండక్టర్ల ఆవేదన
తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ (Congress) అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించింది రేవంత్ రెడ్డి (CM Revanth)..ఇది ఎవర్నడిగిన ఇదే చెపుతారు..ఒక్కడే అన్ని తానై..ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు అయ్యేలా చేసాడు. అలాంటి రేవంత్ నేడు సీఎం గా బాధ్యతలు చేపట్టి..తనదైన మార్క్ కనపరుస్తూ ముందుకు వెళ్తున్నాడు. అధికారంలోకి రాగానే మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణ (Free Bus scheme) సౌకర్యం కల్పించి మహిళల్లో సంతోషం నింపారు.
Published Date - 11:47 AM, Wed - 27 December 23 -
Rythu Bandhu Scheme : రేషన్ కార్డు లేకుంటే రైతుబంధు కట్..?
గత ప్రభుత్వం (BRS) రైతుల కోసం రైతుబంధు పథకాన్ని (Rythu Bandhu ) తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. వ్యవసాయం కోసం పెట్టుబడిని ఋణంగా నగదు రూపంలో రైతులకు ఈ పథకాన్ని గత ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) ప్రవేశ పెట్టారు. రైతుబంధు పథకం కింద ఎకరానికి రూ.5 వేల చొప్పున సాగుకు పెట్టుబడి సాయం చేసింది. ఖరీఫ్, రబీ సీజన్ లకు ఎకరానికి రూ. 5000 చొప్పున రెండు సీజన్లకు కలిపి రూ. 10000 పెట్టుబడిగా రైతులకు అందజేసింది. […]
Published Date - 11:20 AM, Wed - 27 December 23 -
Praja Palana Application Form : ప్రజాపాలన దరఖాస్తు ఫామ్ ఇదే…ఈ ఫామ్ ఎలా నింపాలంటే..!!
తెలంగాణ (Telangana) లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ (Congress)..ఎన్నికల హామీలను నెరవేర్చే పనిలో పడింది. ఇప్పటికే మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం, ఆరోగ్య శ్రీ పెంపు వంటి కీలక హామీలను నెరవేర్చడంతో ప్రజల్లో నమ్మకం పెరిగింది. ఇక ఇప్పుడు మిగతా హామీలను నెరవేర్చేందుకు గాను ప్రజాపాలన కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. రేపటి ( డిసెంబర్ 28 ) నుండి ఈ కార్యక్రమం చేపట్టబోతున్
Published Date - 10:59 AM, Wed - 27 December 23 -
Praja Palana : ప్రజాపాలన దరఖాస్తులపై ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ సీఎం (Telangana CM) గా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి (Revanth Reddy)..పాలనలో తనదైన మార్క్ కనపరుస్తూ..ప్రజా క్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్న రేవంత్.. ‘ప్రజాపాలన’ (Praja Palana) పేరుతో మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసందే. రేపటి ( డిసెంబర్ 28 ) నుండి ఈ కార్యక్రమం చేపట్టబోతున్నారు. ఈ ప్రజాపాలనలో భాగంగా.. గ్రామా సభలు ఏర్పాటు చేసి , ఆరు
Published Date - 10:41 AM, Wed - 27 December 23 -
Rice Prices – 2024 : జనవరిలో బియ్యం ధరలు ఎంతగా పెరగనున్నాయో తెలుసా ?
Rice Prices - 2024 : బియ్యం ధరలు భారీగా పెరగనున్నాయి. నవంబరులో కురిసిన వర్షాల ఎఫెక్టుతో తెలంగాణలో ఖరీఫ్లో పంట నష్టం భారీగా జరిగింది.
Published Date - 08:49 AM, Wed - 27 December 23 -
Hyderabad : మాజీ ప్రియుడిపై పగ తీర్చుకునేందుకు పక్కా స్కెచ్ వేసిన యువతి.. కానీ చివరికి..?
మాజీ ప్రియుడిపై పగ తీర్చుకునేందుకు ఓ యువతి పక్కా స్కెచ్ వేసింది. తనతో విడిపోయినందుకు ప్రియుడిపై పగ
Published Date - 07:44 AM, Wed - 27 December 23 -
TSRTC : పురుషులకు ప్రత్యేక బస్సులు.. ఇతర బస్సుల్లో 25 సీట్లు రిజర్వ్ ?
TSRTC : తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ స్కీమ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి పురుషులకు సీట్లు దొరకని పరిస్థితి ఏర్పడింది.
Published Date - 06:52 AM, Wed - 27 December 23 -
BRS Lok sabha Candidates : మెదక్ ఎంపీ బరిలో కేసీఆర్..?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Election 2023) ఘోర పరాజయం చవిచూసిన బిఆర్ఎస్ (BRS)..లోక్ సభ (Lok Sabha) ఎన్నికల్లో విజయ డంఖా మోగించాలని చూస్తుంది. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల విషయంలో బోల్తా పడ్డ కేసీఆర్..ఈసారి గెలుపు గుర్రాలకే (Lok sabha Candidates) ఛాన్స్ ఇవ్వాలని చూస్తున్నారు. We’re now on WhatsApp. Click to Join. ఇదే క్రమంలో మెదక్ నుండి ఎంపీ బరిలో నిల్చువాలని కేసీఆర్ (KCR) ఆలోచన చేస్తున్నట్లు […]
Published Date - 09:37 PM, Tue - 26 December 23 -
Praja Palana : ప్రతి రోజు రెండు షిఫ్టులలో ప్రజాపాలన గ్రామసభలు – మంత్రి పొంగులేటి
తెలంగాణ సీఎం (Telangana CM) గా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి (Revanth Reddy)..పాలనలో తనదైన మార్క్ కనపరుస్తూ..ప్రజా క్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్న రేవంత్.. తాజాగా ‘ప్రజాపాలన’ (Praja Palana) పేరుతో మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ నెల 28 నుండి ఈ కార్యక్రమం చేపట్టబోతున్నారు. ఈ ప్రజాపాలనలో భాగంగా.. గ్రామా సభలు ఏర్పాటు చేసి , ఆరు గ్యారెంటీలకు సంబద
Published Date - 08:55 PM, Tue - 26 December 23 -
Sun Burn Festival: సన్బర్న్ ఫెస్టివల్పై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం.. అయినా భేఖాతర్
సన్ బర్న్ ఫెస్టివల్ పై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడంతో పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అయితే టిక్కెట్లు అమ్మకానికి పెట్టడంతో పోలీసులు కేసులు నమోదు చేశారు.
Published Date - 08:51 PM, Tue - 26 December 23 -
Women Fight In Rtc Bus For Seat : భద్రాచలం ఆర్టీసీ బస్సులో మహిళల సిగపట్లు
తెలంగాణ లో అధికారం చేపట్టగానే మహిళలకు ఉచిత బస్సు (Free Bus) ప్రయాణ సౌకర్యం అందజేసి మహిళల్లో సంస్తోశం నింపింది కాంగ్రెస్ పార్టీ (Congress Party). ఈ ఫ్రీ పథకం ప్రారంభమైన దగ్గరి నుండి మహిళలు పెద్ద ఎత్తున బస్సు ప్రయాణాలు చేస్తూ..టీఎస్ ఆర్టీసీకి వంద శాతం ఆక్సుపెన్సీ అందజేస్తున్నారు. అయితే అక్కడక్కడా పలు ఘటనలు మాత్రం ఈ పధకాన్ని తీసుకొచ్చిన కాంగ్రెస్ ఫై విమర్శలు వచ్చేలా చేస్తున్నాయి. We’re now
Published Date - 08:24 PM, Tue - 26 December 23 -
Komatireddy Venkat Reddy : త్వరలోనే BRS దోపిడీ పత్రం రిలీజ్ చేస్తాం – కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
తెలంగాణ (Telangana) లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ (Congress Party) గత బిఆర్ఎస్ (BRS) ప్రభుత్వం ఫై విమర్శలు చేస్తూ..తమ పాలనకు సంబదించిన వివరాలను తెలియజేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే ఎన్నికల హామీలో ప్రకటించిన మహిళలకు బస్సు ఫ్రీ..ఆరోగ్య శ్రీ పెంపు ను అమలు చేయగా..ఈ నెల 28 నుండి ఆరు గ్యారెంటీలకు సంబదించిన దరఖాస్తులను స్వీకరించబోతున్నారు. We’re now on WhatsApp. Click to Join. ఇదిలా ఉంటె ఈరోజు మంగళవారం
Published Date - 08:04 PM, Tue - 26 December 23 -
CM Revanth Delhi Tour: తెలంగాణకు సహకరించండి: మోడితో రేవంత్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంగళవారం ఢిల్లీలో ప్రధాని మోదీని కలిశారు. ఈ సమావేశంలో పెండింగ్ ప్రాజెక్టులపై
Published Date - 07:12 PM, Tue - 26 December 23 -
Traffic Challans Website: ట్రాఫిక్ చలాన్స్ వెబ్సైట్ మొదటి రోజు క్రాష్
గత బిఆర్ఎస్ ప్రభుత్వం ట్రాఫిక్ చలాన్లను వసూలు చేయడానికి కొత్త రాయితీ పథకాన్ని ప్రవేశపెట్టింది . ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 26 నుండి అంటే నేటి నుండి జనవరి 10 వరకు ఈ స్కీం కొనసాగుతోంది
Published Date - 06:54 PM, Tue - 26 December 23 -
Hyderabad: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కొడుకు కారు బీభత్సం.. ప్రజాభవన్ ను ఢీ
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కుమారుడు వేగంగా కారు నడుపుతూ బీభత్సం సృష్టించాడు. అతివేగంగా కారు నడుపుతూ నగర రోడ్లపై నానా రచ్చ చేశాడు. ఈ క్రమంలో భారీ ప్రమాదం తప్పింది. వివరాలలోకి వెళితే
Published Date - 06:39 PM, Tue - 26 December 23 -
Amit Shah: తెలంగాణకు అమిత్ షా.. పార్లమెంట్ ఎన్నికలపై దిశానిర్దేశం
Amit Shah: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో అన్ని ప్రధాన పార్టీలు గెలుపు వ్యూహాలపై కార్యచరణ రూపొందిస్తున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రంగంలోకి దిగాయి. ఇక బీజేపీ అధిష్టానం లోక్సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 28న కేంద్ర హోంమంత్రి అమిత్షా తెలంగాణకు వస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కొంగర్కలాన్లో పార్లమెంట్ ఎన్నికలపై అమిత్షా సమావేశం
Published Date - 04:56 PM, Tue - 26 December 23