Telangana
-
Mahalaxmi Scheme : రేపటి నుంచి రూ.500లకే సిలిండర్..!
6 గ్యారెంటీల హామీతో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ (Congress Party) వరుసగా పథకాలు అమలు చేస్తోంది. మహాలక్ష్మి పథకం (Mahalaxmi Scheme) కింద మంగళవారం నుంచి రూ.500కే గ్యాస్ సిలిండర్ అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ పథకానికి సాధారణ వినియోగదారులతో పాటు ఉజ్వల పథకం లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు సమాచారం . అయితే ఈ పథకంలో లబ్ధిదారులు ముందుగా గ్యాస్ మొత్తం ఖర్చును చ
Date : 26-02-2024 - 6:36 IST -
Telangana: నామినేటెడ్ పదవులపై సీఎం రేవంత్ కసరత్తు
రాష్ట్రంలో చాలా కాలం తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నామినేటెడ్ పదవుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
Date : 26-02-2024 - 4:51 IST -
LRS Scheme : ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై రేవంత్ సర్కారు కీలక నిర్ణయం
LRS Scheme : 2020 - లే ఔట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) దరఖాస్తులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Date : 26-02-2024 - 4:11 IST -
TS : రేపు రేవంత్ సర్కార్ ప్రారభించబోతున్న పథకాలకు బ్రేక్ పడబోతుందా..?
తెలంగాణ (Telangana) లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ (Congress)..ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే పనిలో పడింది. అధికారం చేపట్టిన రెండో రోజే రెండు కీలక హామీలను నెరవేర్చిన సంగతి తెలిసిందే. మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం తో పాటు ఆరోగ్య శ్రీ రూ.10 లక్షలకు పెంచి ప్రజల్లో నమ్మకం నిలబెట్టుకున్నారు. కాగా కొద్దీ రోజుల క్రితం ఆరు గ్యారెంటీల అమలు కోసం ప్రజలు నుండి ప్రజా పాలన దరఖాస్తులను స్
Date : 26-02-2024 - 4:10 IST -
KTR : విద్యార్థులకు బెస్ట్ విషెష్ తెలుపుతూ కేటీఆర్ గిఫ్ట్స్ ..
మాజీ మంత్రి కేటీఆర్ (KTR) తన గొప్ప మనసును మరోసారి చాటుకున్నారు. గిఫ్ట్ (Gift) అనేది ఎంత పెద్దది..ఎంత ఖరీదైంది కాదు..వారి అవసరాన్ని తీర్చేదయి ఉండాలి..అప్పుడే తీసుకున్న వారికీ , ఇచ్చే వారికీ సంతృప్తి ఉంటుంది. ఇదే కేటీఆర్ చేసారు. త్వరలో 10 వ తరగతి పరీక్షలు మొదలుకాబోతున్నాయి. ఈ తరుణంలో తన నియోజకవర్గంలోని 10 వ తరగతి విద్యార్థులకు ఎక్సమ్ ప్యాడ్ తో పాటు పెన్నులను గిఫ్ట్ గా పంపించి వారిలో స
Date : 26-02-2024 - 3:37 IST -
TS : కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ చూసి కేటిఆర్ ఓర్వలేక పోతున్నాడు – మల్లు రవి
అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తుండడం తో ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ చూసి కేటిఆర్ (KTR) ఓర్వలేక పోతున్నాడని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి (Mallu Ravi) పేర్కొన్నారు. నాగర్ కర్నూల్ లో కేటీఆర్ (KTR) మాట్లాడిన తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. పార్లమెంట్ ఎన్నికల కోసమే కాంగ్రెస్ నాయకులు హామీలు అమలు చేస్తామంటున్నారని, ప్రజలను మోసం చేయడమే
Date : 26-02-2024 - 3:11 IST -
TS : రైతు బంధు స్కీమ్లో 2 కోట్ల స్కామ్ ను బయటపెట్టిన పోలీసులు
ముఖ్యంగా రైతుబంధు (Rythu Bandhu) , రైతు భీమా స్కిం (Rythu Bheema) లలో పెద్ద ఎత్తున దోపిడీ , అవినీతి జరుగుతుందని ప్రభుత్వం చెప్పుకొస్తుంది
Date : 26-02-2024 - 2:09 IST -
HYD : వామ్మో.. భిక్షాటన చేసే మహిళ రూ.45 వేల మొబైల్ ను వాడుతుంది..
ఈరోజుల్లో భిక్షాటన (Beggar ) చేసే వారి దగ్గరే భారీగా డబ్బు బయటపడుతుంది. రోడ్ల ఫై డబ్బులు అడుగుకుంటూ పెద్ద ఎత్తున దాచుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. మాసిన బట్టలు, చెదిరిన జుట్టు, వాడిపోయిన ముఖంతో కనిపించే బిచ్చగాళ్లని చూస్తే ఎవరికైనా జాలేస్తుంది. అయ్యో పాపం అని దగ్గరికి పిలిచి, మన శక్తి మేరకు తోచిన సాయం చేస్తాం. ఈ బలహీనతే భిక్షగాళ్లను లక్షాధికారులను చేస్తుంది. అయ్యో అని ప్ర
Date : 26-02-2024 - 1:55 IST -
Drug Party : రాడిసన్ హోటల్లో డ్రగ్స్ పార్టీ.. బీజేపీ నేత కుమారుడి అరెస్ట్
Drug Party : డ్రగ్స్ సప్లై, సేల్స్పై ఉక్కుపాదం మోపుతున్నామని హైదరాబాద్ పోలీసులు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పెద్దగా ప్రభావం మాత్రం కనిపించడం లేదు.
Date : 26-02-2024 - 1:39 IST -
Hyderabad: హైదరాబాద్లో చోరీకి గురైన మ్యాన్హోల్స్
మ్యాన్హోల్స్పై ఉన్న స్టీల్ ప్లేట్లను దొంగిలించి విక్రయిస్తున్నారు. అమీర్పేట పరిధిలోని లీలానగర్లో దాదాపు 30 మ్యాన్హోల్ పై ఉన్న ప్లేట్లను దొంగిలించారు. నిందితులను పట్టుకునేందుకు సంజీవరెడ్డి నగర్ పోలీసులు శ్రమిస్తున్నారు.
Date : 26-02-2024 - 12:51 IST -
Gruha Jyothi : ‘గృహజ్యోతి’ స్కీం హైదరాబాద్లో 11 లక్షల మందికే.. ఎందుకు ?
Gruha Jyothi : రాష్ట్ర ప్రజలకు ఉచిత విద్యుత్ను అందించేందుకు ఉద్దేశించిన ‘గృహజ్యోతి’ స్కీంపై ఇప్పుడు అందరి దృష్టి ఉంది.
Date : 26-02-2024 - 12:36 IST -
BRS Party: పార్లమెంట్ ఎన్నికలపై బీఆర్ఎస్ సైలంట్.. కేసీఆర్ వ్యూహం ఏమిటో!
BRS Party: కేసీఆర్ ఇప్పటి వరకూ వ్యక్తిగతంగా పార్లమెంట్ ఎన్నికల కోసం కసరత్తు చేశారేమో కానీ.. ప్రత్యేకంగా పార్టీ నేతలతో ఎలాంటి సమీక్షలు చేయలేదు. మూడు నాలుగు పార్లమెంటు సెగ్మెంట్లపై సమీక్షా సమావేశాలు, పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై బీఆరెస్ ఎంపీలకు మార్గనిర్దేశం చేయడం మినహా అంత సీరియస్గా లేరనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. కాంగ్రెస్ నాయకత్వం రాష్ట్రంలో 17 పా
Date : 26-02-2024 - 10:56 IST -
BJP vs BRS : తెలంగాణలో బీఆర్ఎస్ను మూసేసే యోచనలో బీజేపీ ఉందా..?
బీఆర్ఎస్ పరిస్థితి ఎన్నికలకు ముందు, తర్వాత ఎలా ఉంటుందో చూడవచ్చు. సార్వత్రిక ఎన్నికలకు ముందు, కేంద్రంలో ప్రత్యామ్నాయ శక్తిని ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. బీఆర్ఎస్ బీజేపీని, నరేంద్ర మోదీని తీవ్రంగా లక్ష్యంగా చేసుకుంది. జాతీయ రాజకీయాల్లోకి రావడానికి కేసీఆర్ ఇతర రాష్ట్రాల నేతలను కలిశారు. అయితే బీఆర్ఎస్ పార్టీకి అంతా తలకిందులైంది. సార్వత
Date : 26-02-2024 - 9:57 IST -
MLC Kavitha: సీబీఐ విచారణకు కవిత డుమ్మా
సిబిఐ విచారణకు హాజరు కావడానికి బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిరాకరించారు. సిఆర్పిసి సెక్షన్ 41 ఎ కింద నోటీసులను ఉపసంహరించుకోవాలని అత్యున్నత దర్యాప్తు సంస్థను కోరారు.
Date : 26-02-2024 - 9:35 IST -
Bullock Cart : హైదరాబాద్ సిటీ రోడ్లపై ఎడ్ల బండ్లు.. ట్రాఫిక్ కొత్త రూల్స్ ఇవీ
Bullock Cart : హైదరాబాద్లో ట్రాఫిక్ను తగ్గించడంతో పాటు రోడ్డు ప్రమాదాలను నివారించడానికి నగర పోలీసు విభాగం కీలక నిర్ణయం తీసుకుంది.
Date : 26-02-2024 - 9:02 IST -
Lok Sabha Polls 2024: తెలంగాణ బీజేపీ అభ్యర్థుల జాబితా ఇదేనా
తెలంగాణ బీజేపీ లోకసభ అభ్యర్థుల ఎంపికపై ప్రాథమిక కసరత్తు కొనసాగుతుంది. మహబూబ్నగర్ నుంచి డీకే అరుణ అభ్యర్థిత్వంపై బీజేపీ హైకమాండ్ ఏకాభిప్రాయం వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాల విశ్వసనీయ సమాచారం.
Date : 26-02-2024 - 6:40 IST -
Health On Us app : ‘హెల్త్ ఆన్ అస్’ మొబైల్ యాప్ను ప్రారంభించిన పవన్ కళ్యాణ్
కరోనా తర్వాత పరిస్థితులు మారిపోయాయని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan ) అన్నారు. హైదరాబాద్ లో ఆదివారం ‘హెల్త్ ఆన్ అజ్’ (Health On Us app) మొబైల్ యాప్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ‘కరోనా తర్వాత వైద్య రంగం కొత్త పరిస్థితులు చూస్తోంది. కొవిడ్ తర్వాత ఇంటి వద్దే మెడికల్ కేర్ కావాలనుకుంటున్నారు. ఈ యాప్ మెడికల్ కేర్, వైద్యులను మన ఇంటికే తీసుకొస్తుంది. ఇలాంటి యాప్లతో ఉపాధి కూడా [&h
Date : 25-02-2024 - 11:41 IST -
KTR: జర్నలిస్టు శంకర్ ను పరామర్శించిన కేటీఆర్, రేవంత్ సర్కారు పై ఆరోపణలు
KTR: గాయపడిన జర్నలిస్టు శంకర్ ను పరామర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆయనపై జరిగిన దాడికి పూర్తి బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వహించాలన్నారు. భవిష్యత్తులో జర్నలిస్టు శంకర్ పైన ఎట్లాంటి హాని జరిగినా దాని పూర్తి బాధ్యులు రేవంత్ రెడ్డి అవుతారని కేటీఆర్ హెచ్చరించారు. భూముల కబ్జాల విషయాన్ని బయటకు తీసుకువచ్చినందుకే జర్నలిస్టు శంకర్ పైన ఇతర పార్ట
Date : 25-02-2024 - 11:07 IST -
Vishnu Deo Sai : తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ రహితంగా మార్చాలి – చత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి
తెలంగాణ లో అవినీతిని నిర్మూలించి..తెలంగాణ కాంగ్రెస్ రహితంగా మార్చాలని ప్రజా సంకల్ప యాత్ర లో పిలుపునిచ్చారు చత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పలు స్థానాల్లో విజయం సాధించిన బిజెపి..త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణాలో పదికి పైగా పార్లమెంట్ సీట్లలో గెలుపే లక్ష్యంగా సమరశంఖం పూరించింది. ఈ మేరకు ప్రజా సంకల్ప యాత్ర మొదలుపెట్టారు. ఈర
Date : 25-02-2024 - 10:48 IST -
Teegala Krishna Reddy : బీఆర్ఎస్కు షాక్.. తీగల కృష్ణారెడ్డి, తీగల అనితారెడ్డి రాజీనామా
Teegala Krishna Reddy : తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్కు మరో షాక్ తగిలింది.
Date : 25-02-2024 - 6:42 IST