TS Inter Exam Dates 2024: తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఎగ్జామ్ టైమ్టేబుల్
తెలంగాణ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల టైమ్టేబుల్ విడుదలైంది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు షెడ్యూల్ విడుదల చేసింది.
- By Praveen Aluthuru Published Date - 06:24 PM, Thu - 28 December 23
తెలంగాణ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల టైమ్టేబుల్ విడుదలైంది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు షెడ్యూల్ విడుదల చేసింది.
ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల షెడ్యూల్
ఫిబ్రవరి 28న సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 1
మార్చి 1న ఇంగ్లీష్ పేపర్ 1
మార్చి 4న మాథ్స్ పేపర్ 1ఏ/ బోటనీ పేపర్ 1/ పొలిటికల్ సైన్స్ పేపర్ 1
మార్చి 6న మాథ్స్ పేపర్ 1బీ/ జువాలజి పేపర్ 1/ హిస్టరీ పేపర్ 1
మార్చి 11న ఫిజిక్స్ పేపర్ 1/ ఎకనామిక్స్ పేపర్1
మార్చి 13న కెమిస్ట్రీ పేపర్ 1, కామర్స్ పేపర్ 1
ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల షెడ్యూల్
ఫిబ్రవరి 29న సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2
మార్చి 2న ఇంగ్లీష్ పేపర్ 2
మార్చి 5న మాథ్స్ పేపర్ 2ఏ/ బాటనీ పేపర్ 2/ పొలిటికల్ సైన్స్ 2
మార్చి 7న మాథ్స్ పేపర్ 2బీ/ జువాలాజీ పేపర్ 2/ హిస్టరీ పేపర్ 2
మార్చి 12న ఫిజిక్స్ పేపర్2/ఎకనామిక్స్ పేపర్ 2
మార్చి 14న కెమిస్ట్రీ పేపర్ 2/ కామర్స్ పేపర్ 2
ఫిబ్రవరి 1 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు
ఫిబ్రవరి 1 నుండి ఫిబ్రవరి 15 వరకు షెడ్యూల్ చేయబడిన జనరల్ మరియు ఒకేషనల్ కోర్సులు రెండింటికీ ప్రాక్టికల్ పరీక్షలు ప్రతిరోజూ రెండు సెషన్లలో జరుగుతాయి: ఉదయం 9:00 నుండి 12:00 వరకు మరియు మధ్యాహ్నం సెషన్ మధ్యాహ్నం 2:00 నుండి 5 వరకు నిర్వహిస్తారు.
2023-24 విద్యా సంవత్సరంలో ప్రవేశం పొందిన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఇంగ్లీష్ 1వ సంవత్సరం చివరి ప్రాక్టికల్ పరీక్ష ఫిబ్రవరి 16న నిర్వహించబడుతుంది. ప్రాక్టికల్ పరీక్షల తర్వాత బ్యాక్లాగ్లు ఉన్న పాత విద్యార్థులకు ఎథిక్స్ & హ్యూమన్ వాల్యూస్ పరీక్ష ఫిబ్రవరి 17న షెడ్యూల్ చేయబడింది. ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఎగ్జామినేషన్ ఫిబ్రవరి 19న జరగనుంది.
Also Read: Balakrishna: బ్యాక్ టు బ్యాక్ హిట్స్, బాలయ్యకు కలిసొచ్చిన 2023
Related News
Lok Sabha Elections 2024: ములుగు జిల్లాలో 144 సెక్షన్ విధిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ
1.05.2024 సాయంత్రం 4.00 గంటల నుంచి 14.05.2024 సాయంత్రం 4.00 గంటల వరకు లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ములుగు జిల్లా వ్యాప్తంగా ఐదుగురు కంటే ఎక్కువ మంది గుమికూడడాన్ని నిషేధించారు.