Telangana
-
February 15 Holiday : ఫిబ్రవరి 15 ఐచ్ఛిక సెలవు.. ఎందుకో తెలుసా ?
February 15 Holiday : సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో ఫిబ్రవరి 15న ఐచ్ఛిక సెలవుదినంగా ప్రకటించారు.
Published Date - 11:01 AM, Sat - 10 February 24 -
Telangana Budget: బడ్జెట్కు తెలంగాణ కేబినెట్ ఆమోదం
2024-25 ఓటాన్ బడ్జెట్ (Telangana Budget)కు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ. 2.95 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
Published Date - 10:28 AM, Sat - 10 February 24 -
Wedding Season : రేపటి నుంచే పెళ్లిళ్ల సీజన్.. 3 నెలల్లో 30 శుభ ముహూర్తాలు
Wedding Season : శుభ ముహూర్తాలకు నెలవైన మాఘ మాసం శనివారం మొదలవుతోంది.
Published Date - 08:30 AM, Sat - 10 February 24 -
Balka Suman : నేను ఎక్కడికి పారిపోలేదు..హైదరాబాద్ లోనే ఉన్న – బాల్క సుమన్
తాను నేపాల్ పారిపోయాడనే వార్తలను బాల్క సుమన్ ఖండించారు. నేను హైదరాబాద్ లోనే ఉన్నాను..ఉదయం నుండి బిఆర్ఎస్ భవన్ లొనే ఉన్నా..నాపై పెట్టిన కేస్ లకు సమాదానాలు ఇస్తాను..పోలీసులు విచారణ కు రమ్మంటే సహకరిస్తాను అని తెలిపారు మాజీ బిఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్. We’re now on WhatsApp. Click to Join. .సీఎం రేవంత్ ఫై పరుష పదజాలం (Controversial Comments) వాడడం తో మాజీ బిఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ (Balka Suman) […]
Published Date - 11:04 PM, Fri - 9 February 24 -
Group 4 Results : గ్రూప్-4 ఫలితాలను విడుదల చేసిన TSPSC
గ్రూప్-4 ఫలితాలను (Group 4 Results) TSPSC విడుదల చేసింది. మెరిట్ జాబితా విడుదల చేసినట్లు టీఎస్పీఎస్సీ (TSPSC ) వెల్లడించింది. గ్రూప్-4 కింద 8,180 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. 7,26,837 మందిని మెరిట్ జాబితాలో పేర్కొన్నారు. ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం 6,956 మందికి స్టాఫ్ నర్స్ ఉద్యోగాల ఫలితాలను విడుదల చేసి.. వారికి నియామక పత్రాలను కూడా అందజేసింది. We’re now on WhatsApp. Click to Join. త
Published Date - 09:26 PM, Fri - 9 February 24 -
CM Revanth : ఉద్యమ స్ఫూర్తిని సీఎం రేవంత్ కించపరుస్తున్నారు – హరీష్ రావు
సీఎం రేవంత్ (CM Revanth) ప్రతీసారి అగ్గిపెట్టె ముచ్చట తీసుకొస్తూ ఉద్యమ స్ఫూర్తిని కించపరుస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) అన్నారు. ఏదన్నా మాట్లాడితే.. అగ్గిపెట్టె ముచ్చట తీసుకువస్తారు సీఎం. నాడు అమరవీరులకు కాంగ్రెస్ నాయకులు శ్రద్ధాంజలి ఘటించలేదు. అమరవీరుల కుటుంబాలను పరామర్శించలేదు. కాంగ్రెసోళ్లు అమరవీరుల పాడే మోసినోళ్లు కాదు. తుపాకులతో ఉద్యమ
Published Date - 08:26 PM, Fri - 9 February 24 -
Malla Reddy : చేవెళ్ల ఎంపీ టికెట్ కోసమే కాంగ్రెస్ లోకి పట్నం మహేందర్ రెడ్డి – మల్లారెడ్డి
తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతుండడంతో మరోసారి వలసల పర్వం ఊపందుకుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎలాగైతే కాంగ్రెస్ పార్టీలోకి నేతలు చేరారో..ఇప్పుడు మరోసారి బిఆర్ఎస్ నుండి నేతలు చేరుతున్నారు. మాజీ మంత్రుల దగ్గరి నుండి కార్పొరేటర్ల వరకు చేరుతూ కాంగ్రెస్ కండువాలు కప్పుకుంటున్నారు. నిన్న మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి (Patnam Mahender Redd
Published Date - 08:09 PM, Fri - 9 February 24 -
Vote for Note Case : CM రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కి సుప్రీం కోర్ట్ (Supreme Court ) భారీ షాక్ ఇచ్చింది. ఓటుకు నోటు కేసు (Vote for Note Case)లో రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు (Supreme Court Issued Notice) జారీ చేసింది. హైదరాబాద్ (Hyderabad) నుంచి కేసు విచారణ మధ్యప్రదేశ్లోని భోపాల్కు మార్చాలని ట్రాన్స్ఫర్ పిటిషన్ను మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ బీఆర్ […]
Published Date - 07:42 PM, Fri - 9 February 24 -
TBJP: బీజీపీ నేతలు బిగ్ ఫైట్, ఆ లోక్ సభ స్థానం కోసం పట్టు!
TBJP: అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన బీజేపీ నేతలు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తమ అద్రుష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నారు. ఇందుకోసం ఇప్పట్నుంచే ఆయా స్థానాలపై గురి పెడుతున్నారు. సీటు దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. నాకు ఇవ్వాల్సిందే అంటూ పట్టుబడుతున్నారు. దీంతో మల్కాజ్గిరి లోక్సభ స్థానం హాట్టాపిక్గా మారింది. 2009లో ఏర్పాటైన మల్కాజ్గిరి స్థానం.. 30
Published Date - 06:43 PM, Fri - 9 February 24 -
KCR: పార్లమెంట్ ఎన్నికలపై కేసీఆర్ ఫోకస్, సిట్టింగ్స్ లకు ఛాన్స్ ఇస్తారా!
KCR: ఎన్నికల్లో సిట్టింగ్లకు టికెట్ ఇచ్చిన కారణంగా ఓడిపోయామన్న భావనలో ఉన్న కేసీఆర్.. వచ్చే లోక్సభ ఎన్నికల్లో సిట్టింగులందరినీ పక్కకు పెట్టాలని అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగులకు టికెట్ ఇవ్వొద్దని విశ్లేషకులు పార్టీ నేతలు సూచించినా కేసీఆర్ ఎవరి మాట వినలేదు. దీంతో చివరకు పార్టీకి ఓటమి తప్పలేదు. ఈ సారి అలా జరగకుండా జాగ్రత్త పడుత
Published Date - 06:19 PM, Fri - 9 February 24 -
Bharat Ratna PV : మన పీవీ.. తెలుగుజాతి ఠీవీ.. నర్సింహారావు జీవిత విశేషాలివీ
Bharat Ratna PV : తెలుగుజాతి ముద్దుబిడ్డ, మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహారావును దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’ వరించింది.
Published Date - 03:19 PM, Fri - 9 February 24 -
Auto Drivers 12000 : ఆటో డ్రైవర్లకు ఏటా రూ.12వేల ఆర్థిక సాయం
Auto Drivers 12000 : ఆటో డ్రైవర్లకు మంత్రి శ్రీధర్ బాబు గుడ్ న్యూస్ చెప్పారు.
Published Date - 02:50 PM, Fri - 9 February 24 -
Balka Suman : మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కోసం పోలీసుల గాలింపు
.సీఎం రేవంత్ ఫై పరుష పదజాలం (Controversial Comments) వాడడం తో మాజీ బిఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ (Balka Suman) ఫై మంచిర్యాల పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆయనపై 294బీ, 504, 506 సెక్షన్ల కింద పోలీసులు కేసు రిజిష్టర్ చేశారు. ప్రస్తుతం పోలీసులు సుమన్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గత రెండు రోజులుగా సుమన్ కోసం గాలింపు మొదలుపెట్టిన ఆయన జడ తెలియడం లేదు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న […]
Published Date - 02:06 PM, Fri - 9 February 24 -
CM Revanth : కేటీఆర్ ను సీఎం చేయాలని కేసీఆర్ తాపత్రయ పడ్డారు – సీఎం రేవంత్
కేటీఆర్ (KTR) ను సీఎం చేయాలని ఎమ్మెల్యేలు కేసీఆర్ (KCR) పై ఒత్తిడి చేశారు.. కేటీఆర్ ను సీఎం చేసేందుకు సహకరించాలని కేసీఆర్ ప్రధాని మోడీ (PM Modi)ని కోరారని అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆరోపించారు. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా నడుస్తున్నాయి. ఈ సందర్బంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ..బీఆర్ఎస్, బీజేపీ ఒకటే అని ఆయన అన్నారు. కేటీఆర్ ను సీఎం చేయాలని ఎమ్మెల్
Published Date - 01:55 PM, Fri - 9 February 24 -
Seethakka : ఉచిత బస్సు కావాలా..? వద్దా..? చెప్పండి – సీతక్క
రెండో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా నడుస్తున్నాయి. గవర్నర్ ప్రసంగం ధన్యవాద తీర్మానంపై చర్చ పరస్పర విమర్శలకు దారి తీసింది. ఆటోడ్రైవర్ల సమస్య అంశంపై కాంగ్రెస్ను బీఆర్ఎస్ టార్గెట్ చేసింది. దీనిపై మంత్రి సీతక్క (Seethakka ) ఆగ్రహం వ్యక్తం చేసారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం బిఆర్ఎస్ నేతలకు ఇష్టంలేదని, దాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారని మంత్రి సీతక్
Published Date - 01:27 PM, Fri - 9 February 24 -
Vemula Veeresam : పడగొట్టడానికి, కూలగొట్టడానికి గోడలు కావు.. ఇది ప్రజాప్రభుత్వం – ఎమ్మెల్యే వేముల వీరేశం
బిఆర్ఎస్ నేతలు పదే పదే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని..పడిబోతుందని అంటున్నారు.. పడగొట్టడానికి, కూలగొట్టడానికి గోడలు కావు..ఇది ప్రజాప్రభుత్వం అంటూ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆవేశంగా చెప్పుకొచ్చారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. పదే పదే బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వాన్ని పడగొడ్తామంటున్నారు.. పడగొట్టడానికి, కూలగ
Published Date - 01:17 PM, Fri - 9 February 24 -
Bharat Rice : తెలంగాణలో ‘భారత్ రైస్’ సేల్స్ ఎప్పటి నుంచి ?
Bharat Rice : ‘భారత్ రైస్’ పేరును చెప్పారు.. రూ.29కే కిలో సన్నబియ్యం అన్నారు.. అయినా ఇప్పటికీ ఆ రైస్ తెలంగాణలో అందుబాటులోకి రాలేదు.
Published Date - 10:38 AM, Fri - 9 February 24 -
New Sand Policy : ఇసుక అమ్మకాలకు కొత్త పాలసీ- సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టిన దగ్గరి నుండి రేవంత్ కీలక నిర్ణయాలు తీసుకుంటూ తన మార్క్ పాలన కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఎన్నో వాటిని మార్చడం..వాటి స్థానాల్లో కొత్తవి పెట్టడం ఇలా చేసారు. అలాగే గత ప్రభుత్వంలో పనిచేసిన వారి ఫై కూడా వేటు వేయడం , బదిలీ చేయడం వంటివి చేసారు. తాజాగా ఇక ఇప్పుడు ఇసుక అమ్మకాలకు కొత్త పాలసీ తీసుకరావాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. ప్రభుత్వా
Published Date - 11:18 PM, Thu - 8 February 24 -
Telangana: మంచిర్యాల రోడ్డు ప్రమాదంలో భర్త , భార్య, కుమారుడు మృతి
మంచిర్యాల జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. స్థానికంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి పట్టణంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే..
Published Date - 10:36 PM, Thu - 8 February 24 -
Telangana: బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. సీఎం రేవంత్ ని కలిసిన పట్నం ఫ్యామిలీ
బీఆర్ఎస్ సీనియర్ నేత పట్నం మహేందర్ రెడ్డి, వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు.
Published Date - 10:24 PM, Thu - 8 February 24