Telangana
-
YS Sharmila Mests Bhatti : తెలంగాణ ఉప ముఖ్యమంత్రిని కలిసిన షర్మిల
కాంగ్రెస్ నేత, వైస్ షర్మిల (YS Sharmila) గత కొద్దీ రోజులుగా వరుస పెట్టి రాజకీయ నేతలను కలుస్తూ..తన కొడుకు (Raja Reddy) వివాహానికి హాజరుకావాలని ఆహ్వాన పత్రిక అందజేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. షర్మిల తనయుడు వైఎస్ రాజారెడ్డికి జనవరి 18న నిశ్చితార్థం, ఫిబ్రవరి 17న పెళ్లి జరగనుండగా.. ఇందుకు షర్మిల కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలకు చ
Published Date - 12:07 PM, Fri - 12 January 24 -
CM Revanth: సీఎం రేవంత్ తో మైక్రాన్ కంపెనీ సీఈవో భేటీ
CM Revanth: ప్రపంచంలోనే అతి పెద్ద మెమరీ చిప్స్ తయారీ కంపెనీ మైక్రాన్ టెక్నాలజీ ప్రెసిడెంట్, సీఈవో సంజయ్ మెహ్రోత్రా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తో భేటీ అయ్యారు. అమెరికా నుంచి ప్రత్యేకంగా సీఎంను కలిసేందుకు వచ్చిన శ్రీ సంజయ్ మెహ్రోత్రా గురువారం సాయంత్రం సీఎం నివాసంలో ఆయనను కలుసుకున్నారు. తెలంగాణలో పెట్టుబడులకు, పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన వాతావరణం ఉందని ఆయన సంతోషం వ్యక్తం చేశ
Published Date - 10:56 AM, Fri - 12 January 24 -
Free Electricity : తెలంగాణలో వారికి ఉచిత విద్యుత్ లేనట్టే.. ఎవరికి.. ఎందుకు ?
Free Electricity : ప్రతీ ఇంటికి 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ పథకం కోసం తెలంగాణ ప్రజలు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు.
Published Date - 10:22 AM, Fri - 12 January 24 -
Unique Auction of Fighter Rooster : పందెం కోడిని వేలానికి సిద్ధం చేసిన TSRTC
#TSRTC కోడి పుంజును (Fighter Cock) వేలం (Unique Auction) వేయడం ఏంటి..? TSRTC ఈ పనులు కూడా చేస్తుందా..? అని అంత అనుకోవచ్చు కానీ దీని వెనుక అసలు కథ ఉంది. ఆ కథ మీరు ముందుగా తెలుసుకోవాల్సి ఉంది. ఈ నెల 9న వరంగల్ నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ వెళ్తున్న బస్సు కరీంనగర్ బస్ స్టేషన్ వద్ద ఆగిన సమయంలో పందెం కోడిని తన వెంట తీసుకు వెళ్తున్న ప్రయాణికుడు దానిని […]
Published Date - 05:39 AM, Fri - 12 January 24 -
BRS Legal Cell: పార్టీ కార్యకర్తల కోసం ‘లీగల్ సెల్’ ఏర్పాటు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పై తప్పుడు కేసులు మోపుతున్నదని ఆరోపించారు బీఆర్ఎస్ సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. తప్పుడు కేసుల నుండి తమ పార్టీ కార్యకర్తలను రక్షించడానికి బీఆర్ఎస్ పార్టీ 'లీగల్ సెల్'ను ఏర్పాటు చేయనున్నట్లు హరీష్ రావు ప్రకటించారు
Published Date - 11:04 PM, Thu - 11 January 24 -
MLA Rohit Watch Cost : మెదక్ ఎమ్మెల్యే చాల ‘రిచ్’..రూ.3 కోట్ల ‘వాచ్’ వాడుతున్నాడు
సాధారణంగా సినీ ప్రముఖులే ఖరీదైన వాచ్ లను , కార్లను మెంటైన్ చేస్తుంటారని చాలామంది అనుకుంటారు..కానీ రాజకీయ నేతలు సైతం సినీ ప్రముఖులను మించి మెంటైన్ చేస్తుంటారు..కాకపోతే ఇవి బయటకు ఎక్కువగా ఫోకస్ చేయరు. రాష్ట్రంలో తిరిగినప్పుడు సాధారణంగా కనిపిస్తుంటారు..అదే విదేశాలకు వెళ్లే టప్పుడు ఓ రేంజ్ లో ఖరీదైన వాచ్ లను , డ్రెస్ లను మెంటైన్ చేస్తుంటారు. తాజాగా మెదక్ ఎమ్మెల్యే మైనంపల్
Published Date - 07:47 PM, Thu - 11 January 24 -
CAG Report: కాళేశ్వరం ప్రాజెక్ట్ రీడిజైనింగ్ ఖర్చుపై కాగ్ నివేదిక
తెలంగాణలో కాళేశ్వరం కలకలం రేపుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు బండారాన్ని బయట పెట్టడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ అడుగులు వేస్తోంది. దీంతో ఈ వ్యవహారంలో భాగస్వాములైన కీలక కాంట్రాక్టర్లు, అధికారుల గుండెల్లో అజలడి మొదలైంది.
Published Date - 07:31 PM, Thu - 11 January 24 -
Big Shock To BRS: బీఆర్ఎస్కు 20 మంది కౌన్సిలర్లు రాజీనామా
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో క్యాంపు రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. మంచిర్యాల జిల్లాలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. బెల్లంపల్లి మున్సిపాలిటీకి చెందిన 20 మంది కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీకి మూకుమ్మడి రాజీనామా చేశారు
Published Date - 04:00 PM, Thu - 11 January 24 -
Bandi Sanjay: రాముడు బీజేపీకి చెందినవాడు కాదు, బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్
Bandi Sanjay: బిజెపి ఎంపి బండి సంజయ్ అయోధ్య రామమందిర నిర్మాణానికి తన మద్దతును తెలిపారు, ఇది అన్ని రాజకీయ పార్టీలు మరియు ప్రతి భారతీయుడు పాల్గొనవలసిన చారిత్రక మరియు మతపరమైన సంఘటన అని పేర్కొన్నారు. నిర్మాణాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోందని, వారి ఉద్దేశాలను ప్రశ్నిస్తోందని విమర్శించారు. కరీంనగర్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాముడు బీజేపీకి చెందినవాడు కాదని,
Published Date - 03:33 PM, Thu - 11 January 24 -
CM Revanth Reddy: సీఎం రేవంత్ ను కలిసిన గూగుల్ వీపీ
గూగుల్ సంస్థ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నది. అందులో భాగంగా ఈ రోజు జనవరి 11న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో గూగుల్ వీపీ సమావేశమయ్యారు.
Published Date - 02:45 PM, Thu - 11 January 24 -
Free Bus Travel: అలాంటి మహిళలు ఫ్రీ జర్నీ చేస్తే బిచ్చగాళ్లతో సమానం
తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓ పేరు సంచలనంగా మారింది. ఇద్దరు ముఖ్యమంత్రి అభ్యర్థుల్ని ఓడగొట్టి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో టైగర్ గా నిలిచాడు. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణా రెడ్డి
Published Date - 02:19 PM, Thu - 11 January 24 -
KTR: పనుల కంటే ప్రచారం మీద ఫోకస్ చేసి ఉంటే మేమే గెలిచేవాళ్ళం: కేటీఆర్
KTR: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ వేగంగా ముందుకు సాగుతున్నారు. పలు స్థానాలపై ఇప్పటికే ఆయన కార్యాచరణ రూపొందిస్తున్నారు. కీలక నేతలతో భేటీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో మహబూబాద్ పార్లమెంట్ నియోజకర్గ సన్నాహక సమావేశంలో కెటీఆర్ పాల్గొని మాట్లాడారు. ‘‘ప్రజలు మనకు పదేళ్లు అవకాశం ఇచ్చారు. అధికారంలోకి వస్తాం అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళ
Published Date - 12:54 PM, Thu - 11 January 24 -
Telangana : జాగ్రత్త..ప్రజాపాలన పేరుతో ఫోన్ కాల్స్..క్షణాల్లో అకౌంట్ లో డబ్బులు మాయం
ఇటీవల సైబర్ నేరగాళ్లు (Cyber Criminals) రెచ్చిపోతున్నారు. ఫోన్ కాల్స్ చేసి ఓటీపీ (OTP)చెప్పమని చెప్పి క్షణాల్లో అకౌంట్ లో డబ్బులు మాయం చేస్తున్నారు. ప్రతి రోజు ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా ఇప్పుడు ప్రజా పాలన (Praja Palana) పేరు చెప్పి ఫోన్లు చేయడం..ఓటీపీ లు అడిగి డబ్బులు కొట్టేయడం చేస్తున్నారు. We’re now on WhatsApp. Click to Join. తెలంగాణ లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ (Congress Party).. […]
Published Date - 12:05 PM, Thu - 11 January 24 -
Tiger Deaths: పులులపై విష ప్రయోగం, ఆరుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Tiger Deaths: కెబి ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్నగర్ అటవీ ప్రాంతంలో పులులు ఆవును చంపిన తర్వాత కళేబరానికి విషం కలిపిన యువకుడితో సహా ఆరుగురిని అటవీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన వల్ల ఆ ప్రాంతంలో విషపూరితమైన కళేబరాన్ని తిన్న పెద్ద మగ పులి చనిపోయింది. మగ పులి సోమవారం చనిపోయినట్లు ఇప్పటికే గుర్తించారు. అయితే దాని పిల్లలలో ఒకటి – ఒకటిన్నర సంవత్సరాల వయస్సు గల ఆడ పులి
Published Date - 12:05 PM, Thu - 11 January 24 -
Telangana BJP : తెలంగాణ లో బిజెపి భారీ షాక్..కీలక నేత రాజీనామా
త్వరలో పార్లమెంట్ ఎన్నికలు (Lok Sabha Elections) సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ లో బిజెపి పార్టీకి భారీ షాక్ తగిలింది. మాజీమంత్రి ముకేష్ గౌడ్ కుమారుడు, యువనేత విక్రమ్ గౌడ్ (Mukesh Goud Son Vikram Goud Resigns) పార్టీ కి రాజీనామా చేసారు. తన రాజీనామా లేఖను రాష్ట్ర అధ్యక్షులు , కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కి పంపించారు. క్రమశిక్షణకు మారు పేరంటూ పెద్ద నాయకులు కొట్టుకుంటుంటే చోద్యం చూస్తున్నారని, పార్టీ లో కొత్తవ
Published Date - 11:50 AM, Thu - 11 January 24 -
Revanth Reddy: అన్ని దేశాలతో సత్సంబంధాలు కొనసాగించటానికి చిత్త శుద్ధితో ఉన్నాం: రేవంత్ రెడ్డి
Revanth Reddy: బుదవారం రాత్రి హైదరాబాద్ లోని కుతుబ్ షాహీ టూంబ్ ల వద్ద 13 దేశాల ప్రతినిధులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆతిధ్యం ఇచ్చారు. అమెరికా, ఇరాన్, తుర్కియే, యూఏఈ, యూకె, జపాన్, థాయిలాండ్, జర్మనీ, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, ఫిన్లాండ్ దేశాల ప్రతినిధులు హాజరు అయ్యారు. ఈ సందర్భంగా వారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలుకుతూ తమ ప్రభుత్వం ప్రాధాన్యతలను వివరించార
Published Date - 10:51 AM, Thu - 11 January 24 -
Nizamabad Mayor: నిజామాబాద్ మేయర్ పీఠంపై కన్నేసిన బీజేపీ
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రస్తుత మేయర్, బిఆర్ఎస్ నాయకురాలు నీతూ కిరణ్ను సవాలు చేసేందుకు బిజెపి సిద్ధమవుతున్న నేపథ్యంలో నిజామాబాద్లో రాజకీయ కార్యకలాపాలు ఊపందుకున్నాయి.
Published Date - 09:12 PM, Wed - 10 January 24 -
Power Policy Soon: తెలంగాణలో సమగ్ర విద్యుత్ విధానం: సీఎం రేవంత్
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో సమగ్ర విద్యుత్ విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. వివిధ రాష్ట్రాల విద్యుత్ విధానాలను విశ్లేషించి, క్షేత్రస్థాయి నిపుణులతో చర్చించి
Published Date - 08:05 PM, Wed - 10 January 24 -
TS Traffic Challan: గుడ్న్యూస్: పెండింగ్ చలాన్లపై రాయితీ గడువు పొడిగింపు
తెలంగాణలో పెండింగ్ చలాన్ల చెల్లింపునకు రాయితీ ఇవ్వడంతో పెండింగ్ చలాన్ల చెల్లింపునకు పెద్ద ఎత్తున స్పందన లభించింది. 2023 డిసెంబర్ 26వ తేదీన ఈ అవకాశాన్ని ప్రవేశపెట్టింది తెలంగాణ సర్కార్.
Published Date - 07:52 PM, Wed - 10 January 24 -
Seethakka: కేసీఆర్ ఇంట్లో ఐదు ఉద్యోగాలు గల్లంతు అయ్యాయి, అందుకే వాళ్లకు ఫ్రస్టేషన్!
Seethakka: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ ఇంట్లో ఐదు ఉద్యోగాలు గల్లంతు అయ్యాయని, అందుకే తమ ఆదేశాలు సరిగా వినిపించడం లేదని మంత్రి సీతక్క బుధవారం ఆరోపించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన పార్లమెంట్ ఎన్నికలపై నిర్మల్ జిల్లా కేంద్రంలోని రాజరాజేశ్వర గార్డెన్స్లో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆదిలాబాద్ అక్షర క్రమంలో ముందున్నప్
Published Date - 06:07 PM, Wed - 10 January 24