Telangana
-
telangana-govt : కాంగ్రెస్ సర్కార్ కీలక నిర్ణయం.. 44 నుంచి 46 ఏళ్లకు వయోపరిమిత పెంపు
telangana-govt: తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితిని(age-relaxation) పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు ఉన్న 44 ఏళ్ల వయోపరిమితిని 46 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు విడుదల చేసింది. పోలీస్ ఉద్యోగ నియామకాల వంటి యూనిఫామ్ సర్వీసులు మినహా మిగతా ఉద్యోగాలకు 46 ఏళ్ల వయసున్న నిరుద్యోగులు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. We’re now on WhatsApp. Click to Join. గత ప్రభ
Published Date - 12:24 PM, Mon - 12 February 24 -
TS : అసెంబ్లీ లో నదీజలాల అన్యాయంపై ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజంటేషన్
కృష్ణా జలాల రగడ ఇప్పుడు కాంగ్రెస్ vs బిఆర్ఎస్ గా మారింది. ఈ విషయంలో బీఆర్ఎస్తో అమీతుమీ తేల్చుకోడానికి కాంగ్రెస్ సర్కార్ సిద్ధమైంది. సమైఖ్య రాష్ట్ర పాలనలో కన్నా బిఆర్ఎస్ హయాంలోనే తీవ్ర అన్యాయం జరిగినట్లు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఎమ్మెల్యేలకు తెలియపరిచింది. కృష్ణా జలాల నిర్ణయాల్లో జరిగిన అన్యాయాలను ఈరోజు అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజంటేషన్
Published Date - 11:43 AM, Mon - 12 February 24 -
ICU Patient: కామారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో దారుణ ఘటన.. ఐసీయూలో ఉన్న రోగిని కరిచిన ఎలుకలు..!
శనివారం రాత్రి కామారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో కోమాలో ఉన్న ఓ రోగి (ICU Patient) చెవులు, చేతులు, కాళ్లను ఎలుకలు కొరికాయి.
Published Date - 10:01 AM, Mon - 12 February 24 -
Student Suicides: విద్యార్థుల ఆత్మహత్యలపై చర్చించడమే లేదు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
తెలంగాణలో బాలికల వరుస ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఫిబ్రవరి10 శనివారం అర్థరాత్రి సూర్యాపేట జిల్లా ఇమాంపేట్ గ్రామంలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో దళిత వర్గానికి చెందిన 18 ఏళ్ల ఇంటర్మీడియట్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది
Published Date - 10:00 AM, Mon - 12 February 24 -
Lok Sabha Elections : టైమ్స్ నౌ సర్వే.. కాంగ్రెస్కు 9 ఎంపీ స్థానాలు.. బీఆర్ఎస్, బీజేపీకి ఎన్నో తెలుసా ?
Lok Sabha Elections : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. అప్పటి వరకు చాలా స్ట్రాంగ్గా కనిపించిన బీఆర్ఎస్ పార్టీ ఓటమిని చవిచూసింది. ఈనేపథ్యంలో రాబోయే లోక్సభ ఎన్నికలు కాంగ్రెస్, బీఆర్ఎస్లకు పెద్ద సవాల్గా మారాయి. పదేళ్ల పాటు రాష్ట్రాన్ని ఏలిన బీఆర్ఎస్ ఎలాగైనా సాధ్యమైనన్ని ఎక్కువ లోక్సభ స్థానాలను గెల్చుకోవాలనే పట్టుదలతో ఉంది. అత్యధిక
Published Date - 09:20 AM, Mon - 12 February 24 -
TSCSB : ఫేక్ వెబ్సైట్ల లింకులు వస్తున్నాయా ? 8712672222కు వాట్సాప్ చేయండి
TSCSB : రాష్ట్ర ప్రజలకు పటిష్టమైన సైబర్ భద్రత కల్పించే విషయంలో తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీఎస్సీఎస్బీ) సక్సెస్ అవుతోంది.
Published Date - 08:10 AM, Mon - 12 February 24 -
Lok Sabha Elections 2024: తెలంగాణలో బీజేపీ భారీ యాక్షన్ ప్లాన్
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలోని మొత్తం 17 స్థానాలను కైవసం చేసుకోవడమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు.
Published Date - 06:52 AM, Mon - 12 February 24 -
Telangana: సీఎం రేవంత్ ని కలిసిన బొంతు రామ్మోహన్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు వరుస షాక్లు తగులుతున్నాయి. పలువురు కీలక నేతలు వరుస కట్టి పార్టీని వీడుతున్నారు. తాజాగా ఆ జాబితాలో కీలక వ్యక్తి చేరారు. కారు పార్టీపై కొంతకాలంగా అసంతృప్తి
Published Date - 06:09 AM, Mon - 12 February 24 -
Free Current Guidelines : మీకు ఫ్రీ కరెంట్ కావాలంటే ..ఇవన్నీ తెలుసుకోవాల్సిందే ..!!
కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) ఉచిత కరెంట్ ను ఎప్పుడెప్పుడు ఇస్తుందా అని వెయ్యి కళ్లతో తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 200 యూనిట్ల లోపు వారికీ ఫ్రీ కరెంట్ అని హామీ ఇచ్చింది. ఈ హామీ పట్ల ప్రజలు ఎంతో సంబరపడి..ఓట్లు గుద్దేసారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్..ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేపనిలో పడింది. ఇప్పటికే ఆరోగ్య శ్రీ ప
Published Date - 09:07 PM, Sun - 11 February 24 -
KCR : కేసీఆర్ ఓడిపోవడానికి KA పాల్ కారణమట..!!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ (BRS) పార్టీ ఘోర ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. పదేళ్ల పాటు సీఎం గా పాలించిన కేసీఆర్ సైతం రెండు చోట్ల పోటీ చేయగా..ఒక స్థానం లో మాత్రమే విజయం సాధించి , కామారెడ్డి లో ఓటమి చెందారు. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల ఫై కేసీఆర్ దృష్టి సారించారు. పార్లమెంట్ ఎన్నికల్లో భారీ స్థానాల్లో విజయం సాధించి బిఆర్ఎస్ సత్తా చాటాలని చూస్తున్నారు. ఈ క్రమంలో ప్
Published Date - 06:22 PM, Sun - 11 February 24 -
Hyderabad: హైదరాబాద్ లోక్ సభ సెగ్మెంట్లపై కన్నేసిన కాంగ్రెస్
హైదరాబాద్ , జీహెచ్ ఎంసీ పరిధిలోని లోక్ సభ సెగ్మెంట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికార కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది . జీహెచ్ ఎంసీ పరిధిలో ఈసారి వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలుచుకునే వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.
Published Date - 06:17 PM, Sun - 11 February 24 -
Bonthu Rammohan : కాంగ్రెస్లోకి బొంతు రామ్మోహన్..?
బిఆర్ఎస్ పార్టీ కి వరుస షాకులు తగ్గడం లేదు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎలాగైతే పెద్ద ఎత్తున నేతలు బిఆర్ఎస్ (BRS) కు రాజీనామా చేసి , కాంగ్రెస్ లో చేరారో..ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అలాగే చేరుతున్నారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యేలు , మంత్రులు , ఎమ్మెల్సీ లు , కార్పొరేటర్లు చేరగా..ఇప్పుడు మరికొంతమంది అదే బాటలో చేరబోతున్నారు. రీసెంట్ గా మాజీ మంత్రి పట్నం మహేందర్..స
Published Date - 06:08 PM, Sun - 11 February 24 -
Medaram Jatara : మేడారంలో ధరల మోత..గగ్గోలు పెడుతున్న భక్తులు
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర (Medaram Jatara) గా మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు పేరుంది. ఈ జాతర కు అనేక రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి..మొక్కులు తీర్చుకుంటారు. ఈ నెల 21 నుంచి 24 వరకూ మేడారం మహాజాతర జరగనుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, ఛత్తీస్గడ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ప్రాంతాల నుంచే గాక, ఇతర రాష్ట్రాల వారూ కుటుంబ సమేతంగా వస్తున్నారు. మొదట జంపన్
Published Date - 05:55 PM, Sun - 11 February 24 -
Balka Suman : ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన ఒక దొంగ ..రేవంత్ – బాల్క సుమన్
బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ (Balka Suman) మరోసారి సీఎం రేవంత్ రెడ్డి ఫై కీలక వ్యాఖ్యలు చేసారు. నాల్గు రోజుల క్రితం సీఎం రేవంత్ ఫై పరుష పదజాలం (Controversial Comments) వాడడం తో ఆయనపై మంచిర్యాల పోలీసులు 294బీ, 504, 506 సెక్షన్ల కింద కేసు రిజిష్టర్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆదివారం సుమన్ కు నోటీసులు అందజేశారు. నోటీసులను అందుకున్న సుమన్… వాటిపై సంతకం చేశారు. కాగా ఈ […]
Published Date - 04:55 PM, Sun - 11 February 24 -
Hookah Centers : హుక్కా కేంద్రాలపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం
డ్రగ్స్, గంజాయి, ఇతర మత్తు పదార్థాల విషయంలో రేవంత్ సర్కార్ (Congress Govt) సీరియస్ గా ఉన్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఎక్కువగా యువత డ్రగ్స్ బారిన పడుతుండడం తో రాష్ట్రంలో డ్రగ్స్ అనేవి లేకుండా చేయాలనీ సీఎం రేవంత్ కఠిన చర్యలు చేపడుతూ వస్తున్నారు. మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలని పోలీసు ఉన్నతాధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే మాదకద్రవ్యాల నిరోధక విభాగం-టీఎస
Published Date - 04:32 PM, Sun - 11 February 24 -
Telangana : తెలంగాణ లో భారీగా ఎంపీడీవోల బదిలీ..
తెలంగాణ (Telangana ) లో అధికారుల బదిలీల పర్వం కొనసాగుతూనే ఉంది. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం..అధికారం చేపట్టిన దగ్గరి నుండి ప్రతిఒక్క శాఖలో అధికారులను బదిలీ చేస్తూ వస్తుంది. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఎంపీడీవోల బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో సేవలందిస్తున్న 395 మంది ఎంపీడీవోలను ప్రభుత్వం బదిలీ చేసింది. సొంత జిల్లాల్లో పని చేస
Published Date - 04:22 PM, Sun - 11 February 24 -
Kaleshwaram: మేడిగడ్డ విషయంలో కేటీఆర్ కు శిక్ష తప్పదా?
కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీని అప్రతిష్టపాలు చేసే ఉద్దేశంతో ఉన్నాయని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ అన్నారు
Published Date - 04:16 PM, Sun - 11 February 24 -
Hyderabad: సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాల్క సుమన్కు నోటీసులు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్కు మంచిర్యాల పోలీసులు నోటీసులు జారీ చేశారు
Published Date - 03:58 PM, Sun - 11 February 24 -
Telangana Assembly Sessions : బడ్జెట్ సమావేశాలు మరో రెండు రోజులు పొడిగింపు?
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను (Congress Govt Plans To Extend Telangana Assembly Sessions For Two Days) ఈనెల 13 వరకు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే రేపు (సోమవారం) మేడిగడ్డ ప్రాజెక్టుపై అసెంబ్లీలో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది. అలాగే ఎల్లుండి మేడిగడ్డ పర్యటనకు సీఎంతో పాటు ఎమ్మెల్యేలు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో శ్వేతపత్రంతో పాటు ఇతర అంశాలపై చర్చించేందుకు సమావేశాలను మర
Published Date - 12:52 PM, Sun - 11 February 24 -
Water War : బీఆర్ఎస్తో ‘వాటర్ వార్’.. కాంగ్రెస్ ప్రత్యేక వర్క్షాప్
Water War : వచ్చే లోక్సభ ఎన్నికలు టార్గెట్గా బీఆర్ఎస్ నేతల విమర్శలను బలంగా తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను రేవంత్ సర్కారు సమాయత్తం చేయనుంది.
Published Date - 12:22 PM, Sun - 11 February 24