Telangana
-
Makar Sankranti: తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ భోగి శుభాకాంక్షలు
తెలంగాణ ప్రజలకు భోగి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి ఇల్లు నూతన శోభతో శోభాయమానంగా వెలుగొందాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. సూర్యుని కొత్త ప్రయాణం కొత్త ప్రారంభానికి నాంది పలుకుతుందని, సంక్షేమంతో పాటు అభివృద్ధి వెలుగు రాష్ట్రమంతటా విస్తరిస్తుందని అన్నారు.
Published Date - 10:34 AM, Sun - 14 January 24 -
Money Doubling : 200 రోజుల్లో డబ్బులు డబుల్.. చీటింగ్ స్కీమ్తో కుచ్చుటోపీ !
Money Doubling : ‘‘మా వెబ్సైట్లో రూ.5వేలు, రూ.10వేలు, రూ.లక్ష పెట్టుబడి పెడితే 200 రోజుల్లో డబ్బులు డబుల్ అవుతాయి.
Published Date - 07:29 AM, Sun - 14 January 24 -
Makar Sankranti 2024: విద్యుత్ తీగలకు దూరంగా గాలిపటాలు ఎగరేయాలి: TSSPDCL
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చిన్నారుల నుంచి యువకుల వరకు అందరికీ గుర్తుకు వచ్చేది పతంగులు ఎగురవేయడం. అలాంటి పండుగ ఆనందంగా జరుపుకోవాలే తప్ప నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు.
Published Date - 09:45 PM, Sat - 13 January 24 -
TSRTC Bus Accident: వికారాబాద్ జిల్లాలో పొదల్లోకి దూసుకెళ్లిన ఆర్టిసి బస్సు
వికారాబాద్ జిల్లా పరిధిలోని అనంతగిరి కొండల వద్ద శనివారం టిఎస్ఆర్టిసి బస్సు అదుపుతప్పి పొదల్లోకి దూసుకెళ్లడంతో 10 మంది గాయపడ్డారు.సుమారు 100 మంది ప్రయాణికులతో టిఎస్ఆర్టిసి
Published Date - 09:31 PM, Sat - 13 January 24 -
KCR-KTR: తెలంగాణ ప్రజలు సిరి సంపదలతో వర్ధిల్లాలి: కేసీఆర్, కేటీఆర్
KTR: భోగి, సంక్రాంతి, కనుమ పండుగల సందర్భంగా తెలుగు ప్రజలందరికీ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు భోగభాగ్యాలు, సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో వర్ధిల్లాలని కేటీఆర్ కోరుకున్నారు. కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో కలిసి ఆనందోత్సాహాల మధ్య ఈ పండగలను జరుపుకోవాలన్నారు. ఈ పండగ సందర్భంగా పతంగులు ఎగరేసే ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని కోరారు. తె
Published Date - 09:21 PM, Sat - 13 January 24 -
CM Revanth: తెలంగాణకు నూతన పారిశ్రామిక కారిడార్స్ ప్లీజ్, పీయూష్ కు రేవంత్ విజ్ఞప్తి
CM Revanth: హైదరాబాద్-విజయవాడ వయా మిర్యాలగూడ నూతన పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు ఆమోదం తెలపాలని కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్-నాగ్పూర్ పారిశ్రామిక కారిడార్కు కేంద్ర ప్రభుత్వం తుది అనుమతులు మంజూరు చేయాలని కోరారు. కేంద్రం తుది అనుమతులు మంజూరు చేస్తే రాష్ట్రానికి రూ.2,300 కోట్లు వి
Published Date - 09:00 PM, Sat - 13 January 24 -
BRS Party: బీఆర్ఎస్ ను TRS గా మార్చాల్సిందే, గులాబీ పార్టీకి కొత్త చిక్కులు!
BRS Party: ఇటీవలి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో నిర్ణయాత్మక ఓటమి తరువాత భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) నాయకులు, క్యాడర్ బీఆర్ఎస్ పార్టీని ‘టిఆర్ఎస్) గా మార్చడాన్ని పరిశీలించాలని హైకమాండ్ను ఎక్కువగా కోరుతున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కుమారుడు కేటీ రామారావుకు పలువురు పార్టీ కార్యకర్తలు ఈ సూచన చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడి
Published Date - 05:51 PM, Sat - 13 January 24 -
Telangana: 5 లక్షల ఎకరాల్లో కొత్త ఆయకట్టుకు ప్రభుత్వం శ్రీకారం: ఉత్తమ్
ఈ ఏడాది చివరి నాటికి దాదాపు 5 లక్షల ఎకరాల్లో కొత్త ఆయకట్టును నిర్మించేందుకు సాగునీటి ప్రాజెక్టులపై ఖర్చు చేసేలా చూడాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలంగాణ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు.
Published Date - 05:33 PM, Sat - 13 January 24 -
TSSPDCL: వేసవి సీజన్ కోసం విద్యుత్ డిమాండ్పై కీలక ఆదేశాలు
రాబోయే వేసవి సీజన్ మరియు రబీ సీజన్లో కరెంట్ అధిక డిమాండ్ను తీర్చడానికి తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TSSPDCL) చర్యలు చేపట్టింది.
Published Date - 05:08 PM, Sat - 13 January 24 -
Priyanka Gandhi: పార్లమెంట్ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ పోటీ చేసేదీ ఇక్కడ్నుంచే
Priyanka Gandhi: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వచ్చే లోక్సభ ఎన్నికల్లో కర్ణాటక, తెలంగాణ నుంచి రెండు స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉంది. AICC – స్థానిక కాంగ్రెస్ యూనిట్కు సమాచారం ఇవ్వకుండా ఇప్పటికే కర్ణాటకలోని కొప్పల్ నియోజకవర్గంలో సర్వేలు నిర్వహించిందని, తెలంగాణలోని మరో స్థానం నుండి ప్రియాంక గాంధీని పోటీకి దింపాలని కూడా ఆలోచిస్తున్నట్లు వర్గాలు తెలిపాయి. కర్నా
Published Date - 04:52 PM, Sat - 13 January 24 -
Sankranti Festival : సంక్రాంతికి ఊరెళ్తున్నారా ? తెలంగాణ పోలీసుల సూచనలివీ
Sankranti Festival : సంక్రాంతి పండుగ వస్తోంది. ఈనేపథ్యంలో చాలామంది హైదరాబాద్ నగరవాసులు సొంతూళ్లకు పయనమవుతున్నారు.
Published Date - 02:44 PM, Sat - 13 January 24 -
Revanth Reddy: రాహుల్ కోసం రేవంత్, ‘న్యాయ్ యాత్ర’కు సీఎం సిద్ధం!
Revanth Reddy: ప్రస్తుతం దేశ రాజధానిలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనవరి 14న మణిపూర్లో జెండా ఊపి ప్రారంభించనున్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రలో చేరనున్నారు. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం.. రేవంత్ ఈరోజు ఢిల్లీలో ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీని కలవనున్నారు. ఆదివారం ఉదయం రేవంత్ రెడ్డి మణిపూర్ వెళ్లనున్నారు. మొదటి రోజు భారత్ జోడో న్యాయ్ యాత్
Published Date - 02:19 PM, Sat - 13 January 24 -
Harish Rao: ఆటో డ్రైవర్ల సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం!
Harish Rao: సిద్దపేట్ పట్టణంలో ‘సిద్దిపేట జిల్లా ఆటో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ’ ఆధ్వరంలో ఆటల పొటీ కార్యక్రమాన్ని మాజీ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘సిద్దిపేట జిల్లా ఆటో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో అటల పోటీలు నిర్వహించడం రాష్ట్రానికి ఆదర్శం. 1480 మంది ఆటో డ్రైవర్లు ఈ సొసైటీలో సభ్యులుగా ఉన్నారు. ఆటో డ్రైవర్లు సిద్దిపేటకు బ
Published Date - 01:52 PM, Sat - 13 January 24 -
Chennamaneni Ramesh : చెన్నమనేని రమేశ్ పాస్పోర్టుపై కేంద్రం కీలక నివేదిక
Chennamaneni Ramesh : వేములవాడకు చెందిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్కు జర్మన్ పాస్పోర్టు ఉందని తెలంగాణ హైకోర్టుకు కేంద్ర హోం శాఖ నివేదించింది.
Published Date - 01:20 PM, Sat - 13 January 24 -
Tigers Killing : పులులను చంపిన వారిలో మైనర్ బాలుడు.. ముగ్గురి అరెస్ట్
Tigers Killing : కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్నగర్ అడవుల్లో రెండు పులులు మృతిచెందిన ఘటన కలకలం రేపింది.
Published Date - 09:46 AM, Sat - 13 January 24 -
KTR: ప్రజలు తప్పు చేశారనడం సరైంది కాదు, పార్టీ నేతలకు కేటీఆర్ హితబోధ
KTR: తమను వోడించి తెలంగాణ ప్రజలు తప్పుచేశారని కొంతమంది బిఆర్ ఎస్ నేతలు అక్కడక్కడా మాట్లాడుతున్నట్టు తన ద్రుష్టికి వచ్చిందని, అట్లా ప్రజలను తప్పుపట్టడం సరైంది కాదని పార్టీ శ్రేణులకు వర్కింగ్ ప్రసిడెంట్ కెటిఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి మొదలుకుంటే గడచిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ కు బ్రహ్మరథం పట్టిందికూడా మన తెలంగాణ ప్రజలేననన్నది మరవకూడదని హిత
Published Date - 03:09 PM, Fri - 12 January 24 -
Sankranti: సొంతూళ్లకు వెళ్తున్న సిటీజనం.. వాహనాలతో హైవేపై రద్దీ!
Sankranti: శుక్రవారం నుంచి పండగ సెలవులు కావడంతో ప్రజలు నగరం నుంచి పల్లెబాట పట్టారు. సంక్రాంతి నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరాయి. ముఖ్యంగా ఏపీ వైపు వెళ్లే వాహనాలతో హైవేపై రద్దీ నెలకొంది. చౌటుప్పల్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్తోపాటు పలు కూడళ్ల వద్ద ట్రాఫిక్ నిలిచిపోతోంది. రద్దీ నియంత్రణకు పోలీసులు చర్యలు తీ
Published Date - 02:07 PM, Fri - 12 January 24 -
Sunil Kanugolu : సునీల్ కనుగోలుకు కాంగ్రెస్ కొత్త బాధ్యతలు.. లోక్సభ పోల్స్ టీమ్కు దూరం ?
Sunil Kanugolu : కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయాలలో కీలక పాత్ర పోషించిన ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు.
Published Date - 01:47 PM, Fri - 12 January 24 -
Harish Rao: కేసీఆర్ లేకుండా తెలంగాణ లేదు : మాజీ మంత్రి హరీశ్ రావు
Harish Rao: గజ్వేల్ నియోజకవర్గం మనోహరాబాద్ మండలంలోని జీడిపల్లిలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా ZP చైర్ పర్సన్ హేమలత శేఖర్ గౌడ్, అటవీ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు కార్యకర్తలతో మాట్లాడారు. ‘‘తెల
Published Date - 01:41 PM, Fri - 12 January 24 -
Telangana: ధరణి పోర్టల్ పై కీలక చర్చ, 40-50 ప్రధాన సమస్యలు గుర్తింపు
Telangana: తెలంగాణ ప్రభుత్వం నియమించిన ఐదుగురు సభ్యుల కమిటీ ధరణి పోర్టల్, ఇతర భూపరిపాలన విషయాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడంలో పని చేస్తోంది. భూమి రిజిస్ట్రేషన్ మరియు పరిపాలన సజావుగా జరగడానికి పరిష్కరించాల్సిన 40 నుండి 50 ప్రధాన సమస్యలను గుర్తించింది. కమిటీ తన తుది నివేదికను విడుదల చేయడానికి నిర్దిష్ట కాలక్రమం నిర్దేశించనప్పటికీ, సభ్యులు క్రమ వ్యవధిలో రాష్ట్ర ప్రభుత
Published Date - 12:51 PM, Fri - 12 January 24