Telangana
-
UPI – Ticket Counters : ఇక రైల్వే టికెట్ కౌంటర్లలోనూ డిజిటల్ పేమెంట్స్
UPI - Ticket Counters : రైల్వే టికెట్ కౌంటర్ల నుంచి టికెట్లను కొనేందుకు ఇప్పటిదాకా మనం క్యాష్ను మాత్రమే ఇస్తున్నాం.
Published Date - 02:46 PM, Wed - 7 February 24 -
ఫిబ్రవరి లోనే ఎండలు..ఇలా ఉన్నాయంటే ఏప్రిల్ , మే లో ..?
వామ్మో ఏంటి ఈ ఎండలు (Temperature) ఫిబ్రవరి లోనే ఇలా ఉన్నాయంటే..ఏప్రిల్ , మే లో ఇంకెలా ఉండబోతాయో..? గత మూడు రోజులుగా తెలంగాణ లో ఎండ తీవ్రత చూసి రాష్ట్ర ప్రజలు అంత ఇలాగే మాట్లాడుకుంటున్నారు. సాధారణంగా ఫిబ్రవరి లో పెద్దగా ఎండలు అనిపించవు..కానీ ఈసారి ఫిబ్రవరి మొదటి వారంలోనే భానుడి భగభగమంటున్నాడు. గత మూడు రోజులుగా తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. We’re now on WhatsApp. Click to Join. మంగళవారం [&hellip
Published Date - 12:50 PM, Wed - 7 February 24 -
Free Bus Journey : ఈ బస్సుల్లో పురుషులకూ ప్రయాణం ఉచితం
Free Bus Journey : ‘మహాలక్ష్మి’ పథకం కింద తెలంగాణలో మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణ వసతిని కల్పిస్తున్నారు.
Published Date - 12:39 PM, Wed - 7 February 24 -
Auto Bandh : ఫిబ్రవరి 16న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలు బంద్…
తెలంగాణ (Telangana) లో ఆటో డ్రైవర్లు (Auto Drivers) సమ్మెకు (Bandh) దిగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాగానే మహిళకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించిన సంగతి తెలిసిందే. ఈ పథకం వల్ల తమ బ్రతుకులు రోడ్డున పడ్డాయని ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. పూటగడవడం కూడా కష్టంగా మారిందని..రోజుకు రూ.500 నుండి రూ.1000 సంపాదించుకొని కుటుంబాన్ని పోషించుకునేవాళ్లమని..ఇప్పుడు కనీసం రూ. 200 కూ
Published Date - 10:55 AM, Wed - 7 February 24 -
Minior Girl : మైనర్ బాలికపై బీఆర్ఎస్ నేత కుమారుడు అత్యాచారం
హైదరాబాద్లో దారుణం చోటుచేసుకుంది. మైనర్ బాలికపై బీఆర్ఎస్ లీడర్ కుమారుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన
Published Date - 09:05 AM, Wed - 7 February 24 -
bandi Sanjay: హైదరాబాద్ పై కాషాయ జెండాను ఎగరేయబోతున్నాం, పార్లమెంట్ ఎన్నికలపై బండి ధీమా
bandi Sanjay: హైదరాబాద్ తమ జాగీరని ఎంఐఎం భావిస్తోందని, పాతబస్తీలోని హిందువులంతా ఓటు బ్యాంకుగా మారి బీజేపీని గెలిపించబోతున్నారని బీజేపీ లక్ష్యమని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ జోస్యం చెప్పారు. చెప్పారు. కరీంనగర్ లోని 48వ డివిజన్ లోని బ్రాహ్మణవాడలో 20 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం 58వ డివిజన్ లో ఎంపీ లాడ్స్ నిధులకు సంబం
Published Date - 09:02 AM, Wed - 7 February 24 -
Employment Exchange 2024: తెలంగాణ ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజ్.. రిజిస్ట్రేషన్ ఇలా
Employment Exchange 2024 : తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉద్యోగ నోటిఫికేషన్లపై సమాచారాన్ని అందించడానికి 2024 సంవత్సరానికిగానూ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది.
Published Date - 08:36 AM, Wed - 7 February 24 -
Weather Report : సుర్రు షురూ..పెరిగిన ఉక్కపోత.. 35 డిగ్రీలు దాటిన టెంపరేచర్
Weather Report : మే నెల రాకముందే ఎండ సెగ మొదలైంది.
Published Date - 08:06 AM, Wed - 7 February 24 -
BRS Party: బీఆర్ఎస్ ఛలో నల్లగొండ భారీ బహిరంగ సభ – సమన్వయకర్తలు వీళ్లే!
BRS Party: తెలంగాణ భవన్ లో సమావేశం అనంతరం సాయంత్రం నంది నగర్ నివాసంలో ఛలో నల్గొండ భారీ బహిరంగ సభ నిర్వహణకు సంబంధించి నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల ముఖ్య నేతలు, సమన్వయ కర్తలతో విడివిడిగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశాలు నిర్వహించారు. కృష్ణా నదిపై తెలంగాణ ప్రాజెక్టులు, నీటి హక్కులను హరించేదిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర సంస్థ కేఆర్ఎంబికి
Published Date - 01:09 AM, Wed - 7 February 24 -
Chicago: చికాగోలో దొంగల దాడిలో తీవ్రంగా గాయపడిన హైదరాబాదీ
చికాగోలో దొంగలు దాడిలో హైదరాబాద్ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. నలుగురు దొంగలు దాడి చేయడంతో హైదరాబాద్కు చెందిన విద్యార్థి గాయపడ్డాడని అతని కుటుంబ సభ్యులు తెలిపారు.
Published Date - 11:06 PM, Tue - 6 February 24 -
Hyderabad: మూసీ అభివృద్ధిపై పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన సింగపూర్ కంపెనీ
తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లో ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టును అమలు చేసేందుకు ప్రపంచ వ్యాప్తంగా పలు ప్రముఖ కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ప్రముఖ కంపెనీ ప్రతినిధులు మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కలిశారు.
Published Date - 10:23 PM, Tue - 6 February 24 -
Gadala The Leader : నా మార్గం.. నా ఇష్టం.. ప్రజల కోసమే పాలిటిక్స్ : గడల
Gadala The Leader : ‘‘నా మార్గం.. నా ఇష్టం.. ప్రజాసేవ కోసమే నా పొలిటికల్ ఎంట్రీ’’ అని తెలంగాణ మాజీ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ అన్నారు.
Published Date - 09:05 PM, Tue - 6 February 24 -
KA Paul : తెలంగాణ ప్రభుత్వం ఫై ఎంపీ విజయసాయి చేసిన వ్యాఖ్యలపై కేఏ పాల్ ఆగ్రహం
ఎంపీ విజయసాయి (YCP MP MP Vijayasai Reddy) రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదం తెలిపే కార్యక్రమంలో మాట్లాడుతూ..తెలంగాణ లో ప్రభుత్వం పడిపోతుందంటూ కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలే కాదు ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ (KA Paul) సైతం ఆగ్రహం వ్యక్తం చేసారు. BJP అధికార ప్రతినిధివా.. మోదీకి తొత్తువా అంటూ మండిపడ్డారు. ఏపీలో 2, 3 నెలల్లో ఏమవుతుందో తెలుసా? అని విజయసాయి రెడ్డిని ప్రశ్నించారు.
Published Date - 08:53 PM, Tue - 6 February 24 -
TSPSC Group1: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, గ్రూప్-1 పోస్టుల పై కీలక నిర్ణయం
TSPSC Group1: అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తుంది. ఇప్పటికే ఆరుగ్యారంటీలను అమలు చేస్తున్న కాంగ్రెస్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం గ్రూప్-1 పోస్టుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. మరో 60 పోస్టులను పెంచుతూ తాజాగా ఆర్థిక శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. గతంలో 503 గ్రూప్-1 పోస్టుల భర్
Published Date - 05:28 PM, Tue - 6 February 24 -
MLC Kavitha: కులగణన చేపట్టిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి: ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha: రాష్ట్రంలో కులగణన చేపట్టి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో బీసీ డిక్లరేషన్ లో ప్రకటించిన మేరకు 6 నెలల్లో కులగణన చేపట్టడానికి తక్షణమే ప్రక్రియ ప్రారంభించాలని స్పష్టం చేశారు. ఆగమాగం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వ
Published Date - 05:02 PM, Tue - 6 February 24 -
Hyderabad: హైదరాబాద్లో 8 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
హైదరాబాద్ లో డ్రగ్స్ విక్రయిస్తున్న నైజీరియన్ ను పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుల నుంచి హెరాయిన్ , కొకైన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు
Published Date - 04:41 PM, Tue - 6 February 24 -
Medaram : ఆధార్ కార్డు ఉంటేనే ‘బంగారం’ అమ్మబడును
తెలంగాణా (Telangana)లో జరిగే అతిపెద్ద, విశిష్ట గిరిజన జాతర మేడారం (Medaram) సమ్మక్క-సారలమ్మల జాతర. ఈ జాతర రెండు ఏండ్లకు ఒక సారి జరుగుతుంది, సుమారు 900 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ జాతరను 1940 వ సంవత్సరం వరకు చిలుకల గుట్టపై గిరిజనులు మాత్రమే జరుపుకునే వారు, కాని 1940 తర్వాత తెలంగాణా ప్రజలంతా కలిసి జరుపుకుంటున్నారు. ఏటేట జనం పెరుగుతుండడంతో జాతరను తెలంగాణ ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా జరుపుతూ వస్తుం
Published Date - 03:35 PM, Tue - 6 February 24 -
KCR : ఈ నెల 13న నల్లగొండలో బిఆర్ఎస్ భారీ బహిరంగసభ
కృష్ణా జలాల (Krishna water )పై బీఆర్ఎస్ (BRS) పార్టీ పోరుబాట పట్టింది. ఇందులో భాగంగా ఈ నెల 13న నల్లగొండలో భారీ బహిరంగసభ ఏర్పాటు చేయాలని అధినేత కేసీఆర్ నిర్ణయించారు. మాజీ సీఎం కేసీఆర్..మూడు నెలల తర్వాత ఈరోజు తెలంగాణ భవన్కు చేరుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం తొలిసారి కేసీఆర్ పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. కృష్ణా జలాల పరిరక్షణ సభ ఏర్పాట్లను ఈ సందర్భంగా కేసీఆర్ సమీక్షా జరిప
Published Date - 03:06 PM, Tue - 6 February 24 -
MLC Balmuri Venkat : ఓయూ లో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్కు నిరసన సెగ
కాంగ్రెస్ పార్టీ (Congress) ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్కు (MLC Balmuri Venkat) నిరసన సెగ తగిలింది. మంగళవారం ఉస్మానియా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పాల్గొనగా..విద్యార్థులు ఆయన్ను అడ్డుకున్నారు. జీవో 46 రద్దు చేయాలని నిరుద్యోగులు నిరసనకు దిగారు. దీంతో ఆ కార్యక్రమంలో గందరగోళంగా మారింది. We’re now on WhatsApp. Click to Join. గ్రామీణ విద్యార్థులకు తీవ్ర నష్టాన్ని కలిగించే జ
Published Date - 02:55 PM, Tue - 6 February 24 -
Gruha Jyothi Scheme : అద్దె ఇంట్లో ఉంటున్న వారికీ ‘గృహ జ్యోతి’ పథకం అమలు అవుతుందా..?
తెలంగాణ లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం..ఎన్నికల హామీలను నెరవేర్చే పనిలో ఉంది. అధికారం చేపట్టిన వెంటనే మహిళలకు ఫ్రీ బస్సు, ఆరోగ్య శ్రీ పెంపు వంటి కీలక హామీలను నెరవేర్చి..ప్రజల్లో నమ్మకాన్ని పెంచుకున్న కాంగ్రెస్..ఇప్పుడు మరో రెండు కీలక పథకాలను అమలు చేసేందుకు సిద్ధమైంది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది, ఈ సమావేశంలో మరో రెండు హ
Published Date - 02:44 PM, Tue - 6 February 24