Telangana
-
BREAKING: గ్రూప్-2 హాల్టికెట్లు విడుదల..
ఏపీలో గ్రూప్-2 (Group-2) అభ్యర్థులకు ఏపీపీఎస్సీ (APPSC) తీపికబురు అందించింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గ్రూప్-2 హాల్టికెట్లను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. అయితే.. గ్రూప్-2లో 899 పోస్టుల కోసం 4,83,525 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 25వ తేదీ ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరగనుంది. అభ్యర్థులు ఒరిజినల్ గుర్తింపు కార్డును పరీక్షా కేంద్రానికి తీసుకురావాలని APPS
Published Date - 10:30 AM, Wed - 14 February 24 -
Telangana – Rajya Sabha: కాంగ్రెస్ నుంచి రాజ్యసభకు వీరే.. అధికారిక ప్రకటన నేడే
Telangana – Rajya Sabha: రేపటి(గురువారం)తో రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ గడువు ముగియనుంది. దీంతో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తును ముమ్మరం చేసింది. తెలంగాణ నుంచి రాజ్యసభకు పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థులను ఇవాళ ప్రకటించే ఛాన్స్ ఉంది. ఇప్పటికే అధిష్ఠానం పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభిప్రాయం తీసుకున్నట్లు సమాచారం. తెలంగాణ నుంచి ఏఐసీసీ కోటా కింద కాంగ్రె
Published Date - 10:17 AM, Wed - 14 February 24 -
TS Assembly : అసెంబ్లీలో ఇరిగేషన్పై శ్వేతపత్రం విడుదల చేయనున్న ప్రభుత్వం
తెలంగాణ అసెంబ్లీ (Telanana Assembly Session) లో నేడు ఐదో రోజు సమావేశాలు జరగనున్నాయి. అయితే ఈనేపథ్యంలోనే.. ఓటాన్ అకౌంట్ బడ్జెట్పై చర్చ జరగనుంది. చర్చలో భాగంగా సభ్యుల ప్రశ్నలకు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) సమాధానం ఇవ్వనున్నారు. ద్రవ్య వినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇరిగేషన్పై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. మేడిగడ్డపై విజిలెన్స్ రిపోర్ట్,
Published Date - 10:11 AM, Wed - 14 February 24 -
TS ECET 2024: విద్యార్థులకు అలర్ట్.. నోటిఫికేషన్ విడుదల
ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) TS ECET-2024కు సంబంధించిన నోటిఫికేషన్ (Notification)ను విడుదల చేసింది. డిప్లొమా, బీఎస్సీ (మ్యాథ్స్) చదువుతున్న విద్యార్థులు ఇంజినీరింగ్లో చేరాలంటే ఇందులో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ఈ నెల 15వ తేదీ నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. మే 6వ తేదీన పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ఫీజు SC, ST, పీహెచ్
Published Date - 09:45 AM, Wed - 14 February 24 -
HYD : కేసీఆర్ కు సీఎం పదవి లేకపోయేసరికి వైసీపీ నేతలకు ధైర్యం వచ్చింది – బిఆర్ఎస్
కేసీఆర్ సీఎం (KCR CM)గా లేరన్న ధైర్యంతోనే హైదరాబాద్ (Hyderabad) ఉమ్మడి రాజధానిపై వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారని బీఆర్ఎస్ నేత ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి..పదేళ్లు గడుస్తుంది. రెండు రాష్ట్రాల్లో ప్రత్యేక ప్రభుత్వాలు ఏర్పాటై పాలన కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా వైసీపీ నేతలు మళ్లీ హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిని చేయాలనీ కొత్త పాట అందుకున్నా
Published Date - 11:46 PM, Tue - 13 February 24 -
CM Revanth Reddy: సీబీఐ విచారిస్తే కేసీఆర్ సేఫ్: సీఎం రేవంత్ రెడ్డి
భాజపా అజ్ఞాతం నుంచి బయటపడాలని, మేడిగడ్డపై తన వైఖరిని స్పష్టం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మేడిగడ్డ విచారణను సీబీఐకి అప్పగించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు జాప్యం
Published Date - 11:05 PM, Tue - 13 February 24 -
TSRTC Joint Director: TSRTC జాయింట్ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన అపూర్వ రావు
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టిఎస్ఆర్టిసి జాయింట్ డైరెక్టర్గా ఐపిఎస్ అపూర్వరావు బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్లోని బస్భవన్లోని తన కార్యాలయంలో ఆమె ఛార్జ్ తీసుకున్నారు
Published Date - 10:43 PM, Tue - 13 February 24 -
Telangana: రేవంత్ మేడిగడ్డపై రాజకీయ డ్రామా: కిషన్ రెడ్డి
దెబ్బతిన్న మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై సమగ్ర విచారణకు సీబీఐ సిద్ధమంటూ రాజకీయ డ్రామా అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆరోపించారు.
Published Date - 09:40 PM, Tue - 13 February 24 -
BRS : నల్గొండ సభలో అపశృతి..హోంగార్డు మృతి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు గాయాలు
కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కుల పరిరక్షణ నినాదంతో నల్గొండలో బిఆర్ఎస్ భారీ సభ (BRS Meeting In Nalgonda ) నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సభకు బిఆర్ఎస్ ఎంపీలు , ఎమ్మెల్యే లు , ఎమ్మెల్సీ లు ఇలా అంత వెళ్లారు. కాగా ఈ సభ తర్వాత పలు అపశృతులు చోటుచేసుకున్నాయి. ఈ సభకు వెళ్లే రోడ్లపై పోలీస్ సిబ్బంది ట్రాఫిక్ను పునరుద్ధరిస్తున్న సమయంలో చర్లపల్లి వద్ద ఓ కారు అదుపుతప్పి పోలీసులను ఢీ కొట్టి […]
Published Date - 09:32 PM, Tue - 13 February 24 -
Eggs Attack : బిఆర్ఎస్ ఎమ్మెల్యేల బస్సు ఫై కోడిగుడ్లతో దాడి
కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కుల పరిరక్షణ నినాదంతో నల్గొండలో బిఆర్ఎస్ భారీ సభ (BRS Meeting In Nalgonda ) నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సభకు బిఆర్ఎస్ ఎంపీలు , ఎమ్మెల్యే లు , ఎమ్మెల్సీ లు ఇలా అంత కూడా హైదరాబాద్ (Hyderabad) నుండి ప్రత్యేక బస్సు లో వెళ్లడం జరిగింది. ఈ క్రమంలో నేతలకు చేదు అనుభవం ఎదురైంది. హైదరాబాదు రోడ్డులో ఉన్న హోటల్ మనోరామ వద్దకు భారీగా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు […]
Published Date - 08:33 PM, Tue - 13 February 24 -
KCR : కేసీఆర్ నువ్వు సత్యహరిశ్చంద్రుడైతే అసెంబ్లీకి వచ్చి నిజాలు చెప్పు – రేవంత్
కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కుల పరిరక్షణ నినాదంతో నల్గొండలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో మాజీ సీఎం , బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) చేసిన కామెంట్స్ ఫై సీఎం రేవంత్ (CM Revanth Reddy)స్పందించారు. మేడిగడ్డ (Madigadda) వద్ద నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో సీఎం మాట్లాడుతూ..చావు నోట్లో తల పెట్టానని కేసీఆర్ ఇంకెన్ని రోజులు చెబుతాడని ఎద్దేవా చేశారు. కేసీఆర్ సత్యహరిశ్చంద్రుడైతే అసెంబ్లీకి వ
Published Date - 08:12 PM, Tue - 13 February 24 -
KCR Nalgonda Speech : ఎన్ని గుండెల్రా మీకు అంటూ కాంగ్రెస్ నేతలఫై కేసీఆర్ ఆగ్రహం
కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కుల పరిరక్షణ నినాదంతో నల్గొండలో నిర్వహించిన భారీ బహిరంగ సభ (Nalgonda Public Meeting)లో మాజీ సీఎం , బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR)..కాంగ్రెస్ సర్కార్ (Congress Govt) ఫై నిప్పులు చెరిగారు. ఇది రాజకీయ సభ కాదు, పోరాట సభ అని నల్గొండ సభను ఉద్దేశించి కేసీఆర్ అన్నారు. ‘కృష్ణా, గోదావరి నీళ్లు లేకపోతే మనకు బతుకు లేదని 24ఏండ్ల నుంచి నేను పక్షిలా తిరిగి రాష్ట్రానికి చెబుతున్నా. ఉన్న నీళ
Published Date - 07:56 PM, Tue - 13 February 24 -
BRS alliance BJP: లోక్సభ ఎన్నికల్లో బీజేపీతో బీఆర్ఎస్ పొత్తుకు రెడీ?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం నేపథ్యంలో బీఆర్ఎస్ రెండు వర్గాలుగా చీలిపోయింది. బిజెపితో పొత్తు కోసం తమ పార్టీలోని ఒక వర్గం నాయకులు ఒత్తిడి తెస్తుండటంతో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆలచనలో పడ్డట్టు సమాచారం అందుతుంది
Published Date - 04:49 PM, Tue - 13 February 24 -
Medigadda: మేడిగడ్డ బ్యారేజ్ను పరిశీలిస్తున్న సిఎం రేవంత్ బృందం
CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన బృందం మేడిగడ్డ చేరుకుంది. డ్యామేజ్ అయిన బ్యారేజ్ పిల్లర్లను సిఎం రేవంత్ బృందం పరిశీలిస్తోంది. మొత్తం 85 పిల్లర్లలో డీ బ్లాక్ లో 7 పిల్లర్లు కుంగుబాటుకు గురయ్యాయి. సీఎం రేవంత్ టీమ్ తో పాటు ఇంజినీరింగ్ నిపుణులు కూడా ఉన్నారు. వారు కూడా బ్యారేజ్ ను పరిశీలిస్తున్నారు. బ్యారేజ్ ను పరిశీలించిన నిపుణులు.. ఆ వివరాలను సీఎం రేవంత్(cm revanth reddy), మంత్
Published Date - 04:47 PM, Tue - 13 February 24 -
Kadiam : కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్పై బురద జల్లే ప్రయత్నం చేస్తోందిః కడియం శ్రీహరి
telangana-development : తెలంగాణ భవన్ నుంచి ‘ఛలో నల్గొండ’ బహిరంగసభకు బయలుదేరే ముందు కడియం శ్రీహరి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్(kcr) చేసిన అభివృద్ధి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి (revanth-reddy-government) కనిపించడం లేదని… తెలంగాణ ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు. తెలంగాణ నదీ జలాలపై కేంద్రం పెత్తనాన్ని బీఆర్ఎస్(brs) ప్రభుత్వం గత పదేళ్లుగా అడ్డుకుందని చెప్పారు. కానీ కొత్తగా
Published Date - 03:39 PM, Tue - 13 February 24 -
Shamirpet MRO Bribe Case : హైదరాబాద్ లో మరో భారీ అవినీతి తిమింగలం చిక్కింది ..
ఓ పక్క ప్రభుత్వం ఉద్యోగం చేస్తూ..వేలల్లో జీతం తీసుకుంటూనే..కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు దొడ్డిదారిన సంపాదించాలని చూస్తారు. ప్రభుత్వం ఇచ్చే జీతాలు సరిపోవని చెప్పి..లంచాల రూపంలో వసూళ్లు చేస్తూ ఆస్తులు పెంచుకుంటుంటారు. ఇప్పటివరకు వేలాదిమంది ఇలా లంచాలు తీసుకుంటూ ఏసీబీ (ACB) అధికారులకు అడ్డంగా దొరికిపోగా..తాజాగా మరో భారీ అవినీతి తిమింగలం ఏసీబీ కి చిక్కింది. శామీర్ పేట్ తహశీల
Published Date - 03:34 PM, Tue - 13 February 24 -
JEE Main Result 2024: జేఈఈ ఫలితాల్లో సత్తా చాటిన తెలంగాణ విద్యార్థులు
జేఈఈ మెయిన్ 2024 సెషన్-1 ఫలితాలు తెలంగాణ విద్యార్థులు సత్తాచాటారు. మొత్తం ఏడుగురు విద్యార్థులు జేఈఈ ఫలితాల్లో 100 శాతం పర్సంటైల్ సాధించారు.
Published Date - 03:20 PM, Tue - 13 February 24 -
CM Revanth Reddy: కేసీఆర్ ధన దాహానికి ‘కాళేశ్వరం’ బలి.. ఆ వీడియో పోస్ట్ చేసిన రేవంత్
CM Revanth Reddy: మాజీ సీఎం కేసీఆర్పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రజల కష్టార్జితంతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ధన దాహానికి బలైందని ఆయన ఆరోపించారు. ఆర్టీసీకి చెందిన ప్రత్యేక బస్సులో మేడిగడ్డ ప్రాజెక్టు విజిట్ కోసం బయలుదేరిన వేళ ఆయన ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ చేశారు. ‘‘కేసీఆర్ రూ. 97 వేల కోట్ల వ్యయం చేసి… 97 వేల ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేకపోయ
Published Date - 02:18 PM, Tue - 13 February 24 -
Rythu Runa Mafi: రైతులకు శుభవార్త.. ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీకి కార్యాచరణ
Rythu Runamafi : రాష్ట్రప్రభుత్వం త్వరలో రైతులకు శుభవార్త అందించబోతోంది. రైతు రుణమాఫీ(Rythu Runamafi) దిశగా చర్యలు చేపట్టినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా రైతు రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని, ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామని ధరణి కమిటీ సభ్యుడు ఎం.కోదండరెడ్డి పేర్కొన్నారు. బ్యాంకులలో రైతుల అప్పుల వివరాలు సేకరించే పనిలో ప్రభుత్వం ఉందని, పూర్తి
Published Date - 12:22 PM, Tue - 13 February 24 -
CM Revanth Reddy : ఇండియా పాకిస్తాన్ బార్డర్లా ప్రాజెక్టు వద్ద పహారా పెట్టారు
తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. గత ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తుంటే.. అంతే ధీటుగా బీఆర్ఎస్ నేతలు తమ స్వరం వినిపిస్తున్నారు. అయితే.. ఈ నేపథ్యంలోనే నేడు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి ఆనాటి ప్రభుత్వం పూనుకుందని, అందుకోసం రూ.38,500 కోట్లతో 2008 లో టెండర్లు పిలిచ
Published Date - 12:21 PM, Tue - 13 February 24