Telangana
-
Operation BRS : ఆట షురూ.. ‘ఆపరేషన్ బీఆర్ఎస్’ మొదలుపెట్టిన సీఎం రేవంత్
Operation BRS : పొలిటికల్ జంపింగ్స్ గేమ్ నాడు బీఆర్ఎస్ ఆడింది.. నేడు కాంగ్రెస్ ఆడుతోంది.
Published Date - 11:31 AM, Fri - 16 February 24 -
BRS: బీఆర్ఎస్ పార్టీకి సునీత మహేందర్ రెడ్డి రాజీనామా
Sunita-Mahender-Reddy : బీఆర్ఎస్(brs) పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి సతీమణీ సునీత మహేందర్(Sunita-Mahender-Reddy) రెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు మాజీ సీఎం కేసీఆర్(kcr) కు రాజీనామా లేఖ పంపారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి సతీమణీ సునీత మహేందర్ రెడ్డికి చేవేళ్ల ఎంపీ టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ(congress) ముందుకు వచ్చినట్లు సమాచారం అం
Published Date - 11:13 AM, Fri - 16 February 24 -
Medaram Jatara:ఇక పై మేడారం జాతరకు హెలికాప్టర్ సేవలు
Helicopter-Ride-For-Medaram-Jatara : ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర(sammakka saralamma jatara) ప్రారంభమైంది. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా.. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అమ్మలకు మొక్కలు చెల్లించుకునేందుకు లక్షలాదిగా తరలివస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి జాతర కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఇక ప్రైవేటు వాహనాల్లో వెళ్లేవారు సరేసరి. ఈసారి కూడా మేడార
Published Date - 11:00 AM, Fri - 16 February 24 -
Ramagundam Fertilizers : రామగుండం ఫెర్టిలైజర్స్లో 28 జాబ్స్
Ramagundam Fertilizers : ‘రామగుండం ఫెర్టిలైజర్స్’.. ఇది నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్, ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్, ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాల జాయింట్ వెంచర్ కంపెనీ.
Published Date - 08:54 AM, Fri - 16 February 24 -
Hyderabad: హైదరాబాద్లో శుక్రవారం ఆటోలు, క్యాబ్ లు బంద్
హైదరాబాద్లో వేలాది మంది ఆటో, క్యాబ్ డ్రైవర్లు ఎదుర్కొంటున్న సవాళ్లపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు తెలంగాణ ఆటోరిక్షా అండ్ ట్యాక్సీ యూనియన్ శుక్రవారం సమ్మెకు దిగనుంది. సమ్మెలో భాగంగా అన్ని ఆటోరిక్షాలు, వ్యాన్లు, క్యాబ్లు కార్యకలాపాలు నిలిపివేయాలని కోరినట్లు
Published Date - 11:48 PM, Thu - 15 February 24 -
T Congress : రేపు భారీ ఎత్తున కాంగ్రెస్ లో చేరబోతున్న బిఆర్ఎస్ కీలక నేతలు
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్ (Congress) లోకి వలసల పర్వం అనేది తగ్గడం లేదు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎలాగైతే బిఆర్ఎస్(BRS) నుండి పెద్ద ఎత్తున నేతలు కాంగ్రెస్ లో చేరి..విజయం సాధించారో..ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అలాగే నేతలు చేరుతున్నారు. ఇప్పటీకే ఎంతోమంది కాంగ్రెస్ గూటికి చేరగా..రేపు (ఫిబ్రవరి 16) పెద్ద ఎత్తున నేతలు చేరబోతున్నారు. We’re now on WhatsApp. Click to Join. మాజీ మంత్రి
Published Date - 11:27 PM, Thu - 15 February 24 -
Medaram: మేడారం జాతరకు TSRTC ప్రత్యేక బస్సులు.. వివరాలు ఇదిగో
తెలంగాణ కుంభమేళా మేడారం మహాజాతరకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఈసారి ఏకంగా 51 సెంటర్ల నుంచి ఆరు వేలకు పైగా బస్సులు నడిపేందుకు కసరత్తు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 51 సెంటర్ల నుంచి మేడారం ప్రత్యేక బస్సులు నడిపించనున్నారు. అందులో ఉమ్మడి వరంగల్ లోనే 22 సెంటర్లుండగా.. వరంగల్ నగరంలోని మూడు ప్రాంతాల నుంచి బస్సులు నడపనున్నారు. ఈ మేరకు మేడారం జాతరకు ర
Published Date - 08:04 PM, Thu - 15 February 24 -
Free Bus Scheme: సిటీ బస్సుల్లో మెట్రో తరహా సీటింగ్
మహాలక్ష్మి పథకం కింద టిఎస్ఆర్టిసిలో మహిళా ప్రయాణికులకు ఉచిత బస్సు సర్వీసును అమలు చేయడంతో రోజుకు 11 లక్షల మంది ప్రయాణికుల సంఖ్య 18-20 లక్షలకు పెరిగింది. ఎక్కువ మంది ప్రయాణీకులకు సీటింగ్ కల్పించడానికి
Published Date - 05:00 PM, Thu - 15 February 24 -
Hyderabad: హైదరాబాద్ పాఠశాలల్లో భారీగా ఫీజుల పెంపు
వచ్చే విద్యా సంవత్సరానికి గానూ హైదరాబాద్లోని పలు పాఠశాలల్లో భారీగా ఫీజులు పెంచారు. ఫీజులను 65 శాతం వరకు పెంచినట్లు సమాచారం. బాచుపల్లిలోని ప్రసిద్ధ పాఠశాలకు చెందిన నర్సరీ విద్యార్థి 2024 విద్యా సంవత్సరానికి గానూ 3.7 లక్షలు చెల్లించాల్సి ఉంది
Published Date - 04:46 PM, Thu - 15 February 24 -
Telangana; రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించే కుట్ర..?
కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ నాలుగుగా చీలిపోతుందని రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు ముఖ్యమంత్రి కావాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది
Published Date - 04:31 PM, Thu - 15 February 24 -
Bandi Sanjay : కేసీఆర్ కుటుంబం నుంచి ఆస్తులు జఫ్తు చేయాలిః బండి సంజయ్ డిమాండ్
Bandi Sanjay: బీజేపీ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గురువారం సిరిసిల్ల(Sirisilla)లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..మేడిగడ్డ అవినీతికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(kcr)ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. లక్ష కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన కేసీఆర్ కుటుంబం నుం
Published Date - 04:23 PM, Thu - 15 February 24 -
TS : కేసీఆర్ మోకాళ్లచిప్పలపై లాఠీలతో కొట్టుకుంటూ తీసుకెళ్ళే రోజు వస్తుంది – రేవంత్
సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) మరోసారి మాజీ సీఎం , బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) ఫై నిప్పులు చెరిగారు. గురువారం ఎల్బీ స్టేడియంలో ఇటీవల పోలీస్ కానిస్టేబుల్స్ ఉద్యోగాల పొందిన యువతీయువకులకు సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..నల్గొండ బిఆర్ఎస్ సభలో కేసీఆర్ కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ను ఓడించి మళ్ళీ అధికారంలోకి వస్తామని కేసీఆర్ అంటు
Published Date - 04:13 PM, Thu - 15 February 24 -
Telangana: ట్రాఫిక్ చలాన్ల తగ్గింపు ఆఫర్ ఈ రాత్రికి ముగుస్తుంది
ట్రాఫిక్ చలాన్లపై తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న డిస్కౌంట్ ఆఫర్ ఈరోజు ఫిబ్రవరి 15 రాత్రి 11:59 గంటలకు ముగియనుంది. ట్రాఫిక్ చలాన్లపై డిస్కౌంట్కు చివరి తేదీని మొదట జనవరి 10గా నిర్ణయించారు
Published Date - 04:12 PM, Thu - 15 February 24 -
Telangana: తెలంగాణలో హైదరాబాద్ తో పాటు మూడు నగరాల పేర్లు మార్పు
తెలంగాణ రాజధాని హైదరాబాద్ పేరును మార్చాలన్న డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. ముఖ్యంగా బీజేపీ పార్టీ హైదరాబాద్ నగరాన్ని బాగ్యనగరంగా మార్చాలని డిమాండ్ చేస్తుంది. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే మరోసారి హైదరాబాద్ పేరును మార్చాలని అసెంబ్లీ సాక్షిగా డిమాండ్ చేశాడు.
Published Date - 03:51 PM, Thu - 15 February 24 -
Kapil Sibal : ఎలక్టోరల్ బాండ్ పథకం..కాంగ్రెస్ ప్రతిస్పందన
Congress Reaction On Electoral Bonds: నేడు సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్ పథకం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ కీలక తీర్పును వెలువరించింది. సర్వోన్నత న్యాయస్థానం తీర్పుపై ప్రతిపక్ష నేతలు సంతోషం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు నిర్ణయం ప్రజాస్వామ్యానికి, దేశ పౌరులకు ఆశాకిరణమని రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్(apil Sibal)అన్నారు. బీజేపీ(bjp)ని సంపన్నం చేసేందుకు ఈ పథకాన్ని తీసుకువచ్చారని విమర్శించా
Published Date - 03:40 PM, Thu - 15 February 24 -
CAG Report : పింఛన్ల పంపిణీపై అభ్యంతరం..
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో కాగ్ (CAG ) నివేదికను రాష్ట్ర ప్రభుత్వం (Congress Govt) ప్రవేశ పెట్టింది. ఈ నివేదిక లో ఆసరా పింఛన్ల (Supportive Pensions ) పంపిణీపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆసరా ఫించన్ల లో గోల్మాల్ జరిగిందని తేల్చింది. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం ఆసరా పింఛన్లను పంపిణీ చేశారని, 16% మందికి అర్హత లేకున్నా జారీ చేశారని పేర్కొంది. 2018-21 మధ్య ఆడిట్ చేసిన కాగ్.. ఆసరా డేటా బేస్, సమగ్ర […]
Published Date - 03:31 PM, Thu - 15 February 24 -
Vaddiraju Ravichandra: బీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థి గా వద్దిరాజు రవిచంద్ర నామినేషన్
Rajya Sabha: రాజ్యసభకు మరోసారి వద్దిరాజు రవిచంద్ర(Vaviraju Ravichandra)పేరును బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(kcr) బుధవారం ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథంలో ఈరోజు రాజ్యసభ(Rajya Sabha) స్థానానికి జరిగే ఎన్నికల కోసం వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ అభ్యర్థిగా గురువారం నామినేషన్(Nomination)దాఖలు చేశారు. ఈనామినేషన్ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు(ktr), బీఆర్ఎస్ ఎమ్
Published Date - 03:11 PM, Thu - 15 February 24 -
CPI Narayana: అహంభావం, అవినీతి.. కేసీఆర్ ను ఓడిస్తాయని ముందే చెప్పా : సీపీఐ నారాయణ
CPI Narayana: మేడిగడ్డ బ్యారేజీ(Medigadda barrage)లో ఏడు పిల్లర్లే కుంగిపోయాయి.. అయితే ఏమవుతుందని మాజీ సీఎం కేసీఆర్(kcr) అంటున్నారని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ అన్నారు. చదువుకున్న వాళ్లు ఎవరైనా సరే ఇలా అనలేరని, చదువుకున్న మూర్ఖులు మాత్రమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని చెప్పారు. గతంలో పదేళ్ల పాటు కేసీఆర్ ముఖ్యమంత్రిగా పనిచేశాడా? లేక చప్రాసీగానా? అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇంటిన
Published Date - 02:48 PM, Thu - 15 February 24 -
Renuka Chowdhury : బ్యారేజ్ లు కూలుతుంటే…బిఆర్ఎస్ డ్రామాలు చేస్తుంది – రేణుకా చౌదరి
పెద్దల సభకు ఎన్నికైన మాజీ కేంద్ర మంత్రి , కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి (Renuka Chowdhury)..బిఆర్ఎస్ (BRS) పార్టీ ఫై నిప్పులు చెరిగారు. బిఆర్ఎస్ కట్టిన బ్యారేజ్ కూలుతుంటే..దానిపై సమాధానం చెప్పాలని అడుగుతుంటే..అసెంబ్లీ లో డ్రామాలు ఆడుతుందని రేణుకా ఆగ్రహం వ్యక్తం చేసారు. తెలంగాణ నుంచి కాంగ్రెస్ తరపున రాజ్యసభకు వెళ్లబోయే ఇద్దరు అభ్యర్థుల పేర్లను బుధువారం అధిష్టానం ప్రకటించిన సంగతి తెలిసి
Published Date - 01:49 PM, Thu - 15 February 24 -
CM Revanth : రాష్ట్రంలోని అన్ని తండాల్లో పాఠశాలలు నిర్మిస్తాంః సిఎం రేవంత్ రెడ్డి
At Sant Sevalal Maharaj Program :హైదరాబాద్లోని బంజారా భవన్లో నిర్వహించిన సంత్ సేవాలాల్ జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సమావేశంలో సంత్ సేవాలాల్ మహారాజ్(Sant Sevalal Maharaj )విగ్రహాన్ని సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy)ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ..దొరల రాజ్యం పోవాలి, పేదల రాజ్యం రావాలని బంజారాలు నినదించారని అన్నారు. బంజారాల ఆశీర్వాదంతో తెలంగాణలో ప్రజా సర్కార్ ఏర్పడిందని చెప్పారు. సేవాలాల
Published Date - 01:49 PM, Thu - 15 February 24