HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Revanth Reddy Apprehensive About Cbi Probe Into Kaleshwaram

CM Revanth Reddy: సీబీఐ విచారిస్తే కేసీఆర్ సేఫ్: సీఎం రేవంత్ రెడ్డి

భాజపా అజ్ఞాతం నుంచి బయటపడాలని, మేడిగడ్డపై తన వైఖరిని స్పష్టం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మేడిగడ్డ విచారణను సీబీఐకి అప్పగించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు జాప్యం

  • Author : Vamsi Chowdary Korata Date : 13-02-2024 - 11:05 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Revanth Reddy
Revanth Reddy

CM Revanth Reddy: భాజపా అజ్ఞాతం నుంచి బయటపడాలని, మేడిగడ్డపై తన వైఖరిని స్పష్టం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మేడిగడ్డ విచారణను సీబీఐకి అప్పగించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు జాప్యం చేసిందన్న ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, బీజేపీ మార్గదర్శకత్వంలో సీబీఐ పనిచేస్తుందని ఎద్దేవా చేశారు. కాబట్టి మేడిగడ్డపైసీబీఐ విచారణకు ఆదేశిస్తే బీఆర్‌ఎస్‌కు మంచి జరుగుతుందని చెప్పారు. మేడిగడ్డపై వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపితే విచారణ నీరుగారిపోతుందని అన్నారు సీఎం రేవంత్.

బ్యారేజీ పిల్లర్ల కుంగిపోయినందుకు బీఆర్‌ఎస్‌పై విచారణ జరిపించాలని డిమాండ్ చేసిన బీజేపీ అకస్మాత్తుగా తన వైఖరి మార్చుకుంది. మేడిగడ్డ పర్యటనకు ఎందుకు దూరంగా ఉన్నారో కిషన్‌రెడ్డి వివరించాలి అని సీఎం సూటిగా ప్రశ్నించారు.కేసీఆర్ సానుభూతి కోసం వ్యవహరిస్తున్నారు. చర్చల్లో పాల్గొనేందుకు అసెంబ్లీకి హాజరు కావాలని అభ్యర్థించాం. కానీ వచ్చే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఛలో నల్గొండకు హాజరు కావడానికే మొగ్గుచూపారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు సీఎం రేవంత్ రెడ్డి.

కాళేశ్వరం ప్రాజెక్టులో కోట్లాది మంది పన్ను చెల్లింపుదారుల సొమ్మును వృథా చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరగా , తెలంగాణ రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చెప్పారు. అయితే మేడిగడ్డ బ్యారేజీని నిర్మించిన ఎల్‌అండ్‌టి నుండి రికవరీ గురించి నేరుగా ప్రస్తావించలేదు. కానీ కంపెనీ తన బాధ్యతను నిర్వర్తించాలని సీఎం రేవంత్ అన్నారు.

Also Read: TSRTC Joint Director: TSRTC జాయింట్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అపూర్వ రావు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • cbi
  • CM Revanth Reddy
  • congress
  • Kaleshwaram
  • kcr
  • Medigadda

Related News

    Latest News

    • Spicy Food: ఇండియన్లు స్పైసీ ఫుడ్స్‌ను ఎందుకు ఇష్టపడతారు…?

    • Thin Hair: జుట్టు పలచబడిందా..? ఈ చిట్కాలు పాటించి చూడండి..!!

    • Vastu And Money: వాస్తు ప్రకారం డబ్బును ఏ దిశలో దాచాలో తెలుసా..?

    • Indriya – Aditya Birla Jewellery : భారతీయ సంస్కృతి అద్దంపట్టేలా ‘ఇంద్రియ’ అద్భుత ఆవిష్కరణ

    • Amazon : అమెజాన్‌లో జోరుగా టూ-వీలర్ సేల్స్!

    Trending News

      • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd