Telangana
-
Harish Rao : మాకు మైకులు ఇవ్వక పోవడం సభా సంప్రదాయాలకు విరుద్ధం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly Sessions) వాడివేడిగా కొనసాగుతున్నాయి. అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress) ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అయితే.. ఇటీవల వరదలకు దెబ్బతిన్న మేడిగడ్డ ప్రాజెక్ట్ (Medigadda Project)ను చూసేందుకు నేడు అధికారికంగా ప్రభుత్వం పర్యటనకు సిద్ధం కాగా.. శాసన సభలోని సభ్యులందరూ ఈ పర్యటనలో ఉండాలని, అంతేకాకుండా.. ప్రతిపక్ష నేత కేసీఆర్ (KCR) సైతం ఈ పర్య
Published Date - 12:02 PM, Tue - 13 February 24 -
KCR Chalo Nalgonda Meeting : నల్గొండ సభలో కేసీఆర్ ఏమాట్లాడతారో..?
మరోసారి తెలంగాణ రాజకీయాలు కాకరేపుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎలాగైనాతె కాంగ్రెస్ – బిఆర్ఎస్ పార్టీల మధ్య వార్ నడిచిందో..ఇప్పుడు కృష్ణ జలాలు, మేడిగడ్డ బ్యారేంజ్ కుంగడం వంటి అంశాలు ఇరు పార్టీల మధ్య వాడి వేడి చర్చకు దారితీసింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటీకే రెండుసార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పటికీ ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ (KCR) హాజర
Published Date - 11:57 AM, Tue - 13 February 24 -
Another Big shock for BRS..? : BRSకు మరో బిగ్ షాక్..?
బిఆర్ఎస్ పార్టీ (BRS) కి వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున పార్టీ నుండి నేతలు బయటకు వచ్చి కాంగ్రెస్ లో చేరగా..ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల సమయంలోను అలాగే వలసల పర్వం కొనసాగుతుంది. రీసెంట్ గా పలువురు మాజీ ఎమ్మెల్యేలు , మంత్రులు , ఎమ్మెల్సీ లు బిఆర్ఎస్ కు రాజీనామా చేసి, కాంగ్రెస్ కండువా కప్పుకోగా..తాజాగా హైదరాబాద్ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ
Published Date - 11:38 AM, Tue - 13 February 24 -
High Risk Pregnancy : తెలంగాణ రాష్ట్రంలో 60.3 శాతం హై రిస్క్ ప్రెగ్నెన్సీలు
మాతాశిశు మరణాలలో స్థిరమైన మెరుగుదల ఉన్నప్పటికీ, అధిక-ప్రమాదకర గర్భాల (High Risk Pregnancy) వ్యాప్తిని తెలంగాణ సవాలు ఎదుర్కొంటోంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) ఇటీవలి దేశ వ్యాప్త అధ్యయనంలో తెలంగాణ రాష్ట్రంలో 60.3 శాతం గర్భిణులు హై-రిస్క్ ప్రెగ్నెన్సీ అని పేర్కొంది. ఇది దేశవ్యాప్త సగటు 49.4 శాతానికి భిన్నంగా ఉండటం శోచనీయం. తెలంగాణా రాష్ట్రంలో ఇటువంటి హై-రిస్క్ ప్రెగ్నెన్సీ
Published Date - 11:32 AM, Tue - 13 February 24 -
‘Mission Medigadda’ : బ్యారేజీ కథ ఏంటో చూసేందుకు బయలుదేరిన నేతలు
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకోనుంది. కుంగిన మేడిగడ్డ (Medigadda) బ్యారేజీని సందర్శించేందుకు సీఎం రేవంత్ సహా అధికార పక్ష ఎమ్మెల్యేలంతా బయలుదేరగా.. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులను KRMBకి అప్పగిస్తుందంటూ నిరసిస్తూ BRS నల్గొండలో బహిరంగ సభ ఏర్పాటు చేసింది. దీనికి మాజీ సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. దీంతో పరస్పర విమర్శలు ఎలా ఉంటాయనేది ఆసక్తిగా మా
Published Date - 11:27 AM, Tue - 13 February 24 -
RS Praveen Kumar : గురుకులాల్లో ముందు ఆ పోస్టులను భర్తీ చేయాలి
గురుకుల టీచర్స్ రిక్రూట్ మెంట్ బోర్డు (Gurukul Recruitment Board)లో DL, JL ఫలితాల కంటే ముందు PGT తుది ఫలితాలు విడుదల చేయడం వల్ల అభ్యర్థులు నష్టపోతారని తెలంగాణ బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) అభిప్రాయపడ్డారు. PGTలో జాబ్ వచ్చిన వాళ్లకి ఒక వేళ DL జాబ్ వస్తే.. అప్పుడు PGT ఖాళీలు అలాగే ఉండిపోతాయని ఆయన వెల్లడించారు. దీంతో అభ్యర్థులు నష్టపోతారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.
Published Date - 11:16 AM, Tue - 13 February 24 -
Commissioners Transfers : తెలంగాణలో 40 మంది మున్సిపల్ కమిషనర్ల బదిలీ
తెలంగాణలో బదిలీల పర్వం కొనసాగుతోంది. పార్లమెంట్ ఎన్నికల (Parliament Elections) నేపథ్యంలో రాష్ట్రంలో భారీగా అధికారుల బదిలీలు చేపట్టింది ప్రభుత్వం. అయితే.. ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 40 మంది మున్సిపల్ కమిషనర్ల (Commissioners Transfer)ను బదిలీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ సర్కార్. రేపటిలోగా ఆయా ప్రాంతాల్లో రిపోర్ట
Published Date - 11:04 AM, Tue - 13 February 24 -
Bhatti Vikramarka: డిప్యూటీ సీఎం ఇంట్లో విషాదం
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన సోదరుడు మల్లు వెంకటేశ్వర్లు (Mallu Venkateswarlu) అనారోగ్యంతో కన్నుమూశారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజి ఆస్పత్రి(AIG Hospital)లో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందారు మల్లు వెంకటేశ్వర్లు. ఇవాళ సాయంత్రం అంత్యక్రియలు జరగనున్నట్లు సమాచారం. దీంతో భట్టి వైరాకు బయల్దేరారు. We’re now on WhatsApp. Click to Join. మల్లు వెంకటేశ్వర్ల
Published Date - 09:46 AM, Tue - 13 February 24 -
New Railway Terminal : హైదరాబాద్లో కొత్త రైల్వే టెర్మినల్.. ఎన్ని సౌకర్యాలో తెలుసా ?
New Railway Terminal : మన హైదరాబాద్లో మరో కొత్త రైల్వే టెర్మినల్ అందుబాటులోకి రాబోతోంది.
Published Date - 08:23 AM, Tue - 13 February 24 -
TCongress: హైదరాబాద్ లో హస్తం పార్టీ హవా, బీఆర్ఎస్ పార్టీకి కష్టకాలమేనా!
TCongress: ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ ప్రజలు కాంగ్రెస్ ను పక్కనపెట్టి బీఆర్ఎస్ ను గెలిపించారు. గ్రేటర్ పరిధిలో తాము చేసిన అభివృద్ధి వల్లే ప్రజలు గెలిపించాలని అప్పట్లో కేటీఆర్ వ్యాఖ్యానించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఈ సత్తా చూపిస్తామని ప్రకటించారు. అయితే ప్రస్తుత పరిస్థితులను చూస్తే గ్రేటర్ పరిధిలో కారు ఖాళీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల
Published Date - 12:20 AM, Tue - 13 February 24 -
YS Sharmila Meets CM Revanth : సీఎం రేవంత్ తో వైస్ షర్మిల భేటీ
ఏపీసీసీ చీఫ్ వైస్ షర్మిల (YS Sharmila)..సోమవారం రాత్రి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy To) తో భేటీ అయ్యారు. తెలంగాణలో కృష్ణా జలాల అంశం(Krishna Water Issue)పై తీవ్ర చర్చ నడుస్తున్న సమయంలో అనూహ్యంగా షర్మిల..సీఎం రేవంత్ ను కలవడం ఆసక్తి రేపుతోంది. కృష్ణా జలాలను కేసీఆర్ ఏపీకి తరలించారని.. నాడు సీఎం జగన్కు మాటిచ్చారని పదే పదే ప్రస్తావిస్తున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డితో షర్మిల సమావేశం కావడం విశే
Published Date - 11:50 PM, Mon - 12 February 24 -
IPS Officers Transferred : తెలంగాణలో పెద్ద ఎత్తున ఐపీఎస్ల బదిలీ.. రాచకొండ సీపీగా తరుణ్జోషి
తెలంగాణ (Telangana)లో అధికారం చేపట్టిన దగ్గరి నుండి పెద్ద ఎత్తున ఐపీఎస్ల(IPS)ను బదిలీ చేస్తూ (Transferred ) వస్తుంది రేవంత్ సర్కార్ (Cong Govt). ఇప్పటికే అనేక శాఖల్లో పెద్ద ఎత్తున అధికారులను బదిలీ చేయగా…తాజాగా మరోమారు ఐపీఎస్ల బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. We’re now on WhatsApp. Click to Join. 12 మంది అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల రాచకొండ సీప
Published Date - 11:36 PM, Mon - 12 February 24 -
Kodangal: కొడంగల్ కు మెడికల్ కాలేజీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
కొడంగల్లో ప్రస్తుతం ఉన్న 50 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని 220 పడకల ఆసుపత్రిగా మార్చనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న మెడికల్ కాలేజీతో తెలంగాణలో ప్రభుత్వ వైద్య కళాశాలల సంఖ్య 35కు చేరుకోనుంది. కొడంగల్ ప్రభుత్వ వైద్య కళాశాలలో 50 ఎంబీబీఎస్ సీట్లతో పాటు 60 బీఎస్సీ నర్సింగ్, 50 ఫిజియోథె
Published Date - 11:35 PM, Mon - 12 February 24 -
TBJP: దూకుడు పెంచిన తెలంగాణ బీజేపీ, అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు
TBJP: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఎన్నికల కమిటీ బీజేపీ కార్యాలయంలో సమావేశం అయింది. ఈ భేటీలో కిషన్రెడ్డితోపాటు లక్ష్మణ్, డీకే అరుణ, జితేందర్ రెడ్డి, మురళీధరరావు, ఈటల రాజేందర్, ఇన్ఛార్జ్ అరవింద్ మీనన్ తదితరులు సమావేశమయ్యారు. పార్లమెంట్ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల కమిటీ ఒక్కో స్థానం నుంచి మూడు పేర్లు అధిష్ఠానానికి పంపనుంది.
Published Date - 09:51 PM, Mon - 12 February 24 -
Medigadda Project : రేపు మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనకు బయలుదేరుతున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) నిర్మాణ లోపంపై ప్రభుత్వం (Congress Govt) ఛలో మేడిగడ్డ (Medigadda Project)కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. రేపు ఉదయం 9.30 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సుల్లో ప్రజాప్రతినిధులు మేడిగడ్డకు బయలుదేరనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు మేడిగడ్డ బ్యారేజీకి చేరుకుంటారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు మేడిగడ్డ బ్యారేజీని సందర్శిస్తారు. పరిశీలన అనంతరం మధ్యాహ్నం 3 గంటల ను
Published Date - 09:47 PM, Mon - 12 February 24 -
Harish Rao : హరీష్ రావు ను కాంగ్రెస్ లోకి ఆహ్వానించిన రాజగోపాల్ రెడ్డి
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈరోజు కృష్ణా (Krishna) ప్రాజెక్టులు, కేఆర్ఎంబీ(KRMB) సంబంధిత అంశాలపై వాడి వేడి చర్చ జరిగింది. ప్రభుత్వం తరఫున నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ (Uttam Kumar Reddy) వివరించగా..అటు బిఆర్ఎస్ నుండి మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) సమాదానాలు చెపుతూ వచ్చారు. ఈ క్రమంలో రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఈ క్రమంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..అసెంబ్లీ ప
Published Date - 09:10 PM, Mon - 12 February 24 -
Hyderabad : మానవత్వం మంట కలిసిందనే దానికి ఇదే ఉదాహరణ..
ఇటీవల కాలంలో మనుషుల్లో స్వార్థం అనేది విపరీతంగా పెరిగిపోయింది..ఏమాత్రం జాలి , దయ లేకుండా ప్రవర్తిస్తున్నారు. డబ్బులకే విలువ ఇస్తున్నారు తప్ప సతి మనిషి ఆపదలో ఉంటె కాపాడడం..సాయం చేద్దాం అనేది మరచిపోతున్నారు. దీనికి ఉదాహరణే తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఓ సంఘటన. ఓ వ్యక్తి బైక్ ట్రాన్స్పోర్టు సర్వీసు (Rapido Bike Taxi Rider)లో టూవీలర్ను బుక్ చేసుకున్నాడు. అయితే బైక్ మధ్యలోనే పెట్రోల్ (Runs Out
Published Date - 02:10 PM, Mon - 12 February 24 -
Revanth Vs Harish : కొడంగల్ ప్రజలు తరిమితే మల్కాజిగిరికి వచ్చావా రేవంత్…? – హరీష్ రావు కౌంటర్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈరోజు కృష్ణా (Krishna) ప్రాజెక్టులు, కేఆర్ఎంబీ(KRMB) సంబంధిత అంశాలపై అసెంబ్లీలో వాడి వేడి చర్చ నడుస్తుంది. ప్రభుత్వం తరఫున నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ (Uttam Kumar Reddy) వివరిస్తుండగా..అటు బిఆర్ఎస్ నుండి మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) సమాదానాలు చెపుతూ వస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ మంత్రి హరీశ్ రావు మధ్య తీవ్ర వాగ్వాదం జరి
Published Date - 01:52 PM, Mon - 12 February 24 -
Nizamabad Childrens Kidnap : కిడ్నాపర్ అనుకొని కొట్టి చంపిన స్థానికులు
గత పది రోజులుగా తెలంగాణ (Telangana) లో పెద్ద ఎత్తున పిల్లలను కిడ్నాప్ (Childrens Kidnap) చేస్తున్నారని , మరోవేషంలో వచ్చి బయట ఆడుకుంటున్న పిల్లలను ఎత్తుకొని వెళ్తున్నారనే వార్తలు తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. హనుమకొండ (Hanmakonda), నిజామాబాద్, సిద్ధిపేట, వరంగల్, కామారెడ్డి సహా పలు జిల్లాల్లో పిల్లల కిడ్నాప్ ముఠాలు సంచరిస్తున్నాయన్న వార్తలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ఈ వార్తలత
Published Date - 01:14 PM, Mon - 12 February 24 -
Water Issue : కేసీఆర్ అనుమతితోనే జగన్ కృష్ణా జలాలను తరలించుకొని పోయారు – ఉత్తమ్
కృష్ణా (Krishna) ప్రాజెక్టులు, కేఆర్ఎంబీ(KRMB) సంబంధిత అంశాలపై అసెంబ్లీలో వాడి వేడి చర్చ నడుస్తుంది. ప్రభుత్వం తరఫున నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ (Uttam Kumar Reddy) వివరిస్తుండగా..అటు బిఆర్ఎస్ నుండి మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) సమాదానాలు చెపుతూ వస్తున్నారు. ముందుగా అసెంబ్లీ లో చర్చల ఫై తీర్మానం ప్రవేశపెట్టి, ఆ విషయాలను పవర్ పాయింట్ ద్వారా ఎమ్మెల్యేలకు వివరించారు మంత్రి ఉత్తమ్. రాష్ట్ర
Published Date - 01:01 PM, Mon - 12 February 24