Telangana
-
Student Suicide: పండగపూట విషాదం.. విశ్వవిద్యాలయంలో విద్యార్థిని ఆత్మహత్య
తన రూమ్ లో ఎవరూ లేని సమయంలో రేష్మీత సూసైడ్ చేసుకోవడంతో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ కావడంతో సీనియర్ల ర్యాగింగ్ ఆత్మహత్యకు కారణమై ఉండొచ్చని మొదట పోలీసులు భావించారు.
Published Date - 07:32 PM, Wed - 26 February 25 -
KTR : దక్షిణాది రాష్ట్రాలను శిక్షించడం తగదు: కేటీఆర్
దేశానికి అత్యవసరమైనప్పుడు కుటుంబ్ర నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలను శిక్షించడం తగదని అన్నారు.
Published Date - 02:55 PM, Wed - 26 February 25 -
MLC Vote : ‘ఎమ్మెల్సీ’ ఓటు వేయబోతున్నారా ? ఇవి తప్పకుండా తెలుసుకోండి
మీకు సంబంధించిన పోలింగ్ కేంద్రానికి తప్పకుండా గుర్తింపు కార్డు, ఓటరు స్లిప్(MLC Vote) తీసుకెళ్లండి.
Published Date - 02:31 PM, Wed - 26 February 25 -
BRS Support to BJP: బిజెపి ని నమ్మి బిఆర్ఎస్ తప్పు చేస్తుందా..?
BRS Support to BJP: అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఓటేయకూడదని బీఆర్ఎస్ తన క్యాడర్కు సంకేతాలు ఇచ్చింది
Published Date - 02:17 PM, Wed - 26 February 25 -
SLBC Tunnel : మళ్లీ కూలే ప్రమాదం..చిక్కుకున్న కార్మిలకులపై ఆశలు వదులుకోవాల్సిందే
SLBC Tunnel : NDRF, SDRF, నేవీ, ఆర్మీ, ర్యాట్ హోల్ మైనర్స్ సహా అనేక ప్రత్యేక బృందాలు కార్మికుల ఆచూకీ కోసం శ్రమిస్తున్నాయి
Published Date - 01:33 PM, Wed - 26 February 25 -
Gudem Mahipal Reddy : ‘హస్తం వద్దు..కారే ముద్దు’ అని డిసైడ్ అయ్యాడా..?
Gudem Mahipal Reddy : గతంలో మూడు సార్లు బీఆర్ఎస్ (BRS)తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన మహిపాల్ రెడ్డి.. 2024లో కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత కేసుల భయంతో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సమక్షంలో హస్తం తీర్థం
Published Date - 01:03 PM, Wed - 26 February 25 -
Big Breaking : ఉపాధి కూలీలకు శుభవార్త.. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు విడుదల
Big Breaking : ఉపాధి కూలీలకు శుభవార్త. తెలంగాణ ప్రభుత్వం ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పథకాన్ని విడుదల చేసి, ఉపాధి కూలీలకు ఆర్థిక సహాయం అందిస్తున్నది. ఇందులో భాగంగా, ప్రభుత్వం రెండు విడతలుగా ప్రతి కుటుంబానికి రూ.12,000 నిధులను అందించనుంది. ఈ పథకం, భూమి లేని వ్యవసాయ కూలీలకు మాత్రమే వర్తించనుంది.
Published Date - 12:32 PM, Wed - 26 February 25 -
CM Revanth Reddy : పెండింగ్ సమస్యలను త్వరగా పరిష్కరించాలని ప్రధానికి విజ్ఞప్తి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని పెండింగ్ సమస్యలను ప్రధాని దృష్టికి తెలంగాణ ముఖ్యమంత్రి తీసుకెళ్లారు. వాటిని త్వరగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
Published Date - 11:44 AM, Wed - 26 February 25 -
Telangana : గుంతల రోడ్లకు గుడ్ బై.. మరమ్మతులకు రూ.1600 కోట్లు..!
Telangana : తెలంగాణ రాష్ట్రంలో దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేయాలని ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. గ్రామీణ ప్రాంతాల్లో మరమ్మతులు, నిర్మాణాలు చేపట్టేందుకు రూ.1600 కోట్ల నిధులను మంజూరు చేయాలని సర్కారు భావిస్తోంది. ఈ క్రమంలో, గ్రామీణ ప్రాంతం నుండి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కూడా తమ తమ ప్రాంతాల్లో రోడ్ల మరమ్మతులకు సంబంధించి వినతులు పంపిస్తున్నారు.
Published Date - 11:11 AM, Wed - 26 February 25 -
KTR : టన్నెల్లో చిక్కుకున్న కార్మికుల సహాయం కంటే ఢిల్లీ యాత్ర ముఖ్యమా..?
KTR : తెలంగాణ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన, ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న సమయంలో రాష్ట్రంలోని కార్మికుల సమస్యలపై పట్టించుకోకపోవడాన్ని తప్పుపట్టారు. SLBC సొరంగంలో చిక్కుకున్న కార్మికుల సమస్యలను తీసుకొని సీఎం రేవంత్ రెడ్డిపై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.
Published Date - 10:53 AM, Wed - 26 February 25 -
New Ration Cards : ATM కార్డు తరహాలో కొత్త రేషన్ కార్డులు.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
New Ration Cards : తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు స్మార్ట్ రేషన్ కార్డుల రూపొందింపు ప్రక్రియను ప్రారంభించింది. ఈ స్మార్ట్ కార్డులు ఏటీఎం కార్డు తరహాలో ఉంటాయి, వాటిలో యూనిక్ నెంబర్ , చిప్ ఉంటాయి. మార్చి మొదటి వారంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ కార్డుల పంపిణీ ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Published Date - 10:29 AM, Wed - 26 February 25 -
SLBC Incident : సహాయక చర్యలు కోసం మార్కోస్ టీమ్ రంగంలోకి
SLBC Incident : ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాదంలో 8 మంది కార్మికులు 22వ తేదీ నుంచి చిక్కుకుని ఉన్నారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదానికి సంబంధించి సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సొరంగంలోకి వెళ్లి పరిస్థితిని అంచనా వేసిన తర్వాత, సహాయ చర్యలు చేపట్టేందుకు మార్కోస్, బీఆర్వో టీమ్లు రంగంలోకి దిగాయి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ఘటనపై సురక్షిత రక్ష
Published Date - 09:57 AM, Wed - 26 February 25 -
Caste Census Survey : కులగణన రీసర్వే.. పట్టించుకోని కుటుంబాలు
Caste Census Survey : ఇది నిరాశాజనకమైన అంశం అని అధికార వర్గాలు భావిస్తున్నాయి
Published Date - 09:52 AM, Wed - 26 February 25 -
Gold Price Today : ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..
Gold Price Today : బంగారం కొనాలనుకునే వారికి అదిరిపోయే శుభవార్త. వరుసగా పెరుగుకుంటూ వస్తున్న బంగారం ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడినట్లయింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో చూస్తే గోల్డ్ రేట్లు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఈ ప్రభావం ఉదయం 10 గంటల తర్వాత దేశీయంగా కనిపిస్తుందని చెప్పొచ్చు. కిందటి రోజు అప్డేట్ ప్రకారం.. దేశీయంగా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి.
Published Date - 09:04 AM, Wed - 26 February 25 -
Legislative Council Explained : శాసనమండలి ఎవరి కోసం ? రిజర్వేషన్లు ఉంటాయా ?
శాసన మండలి(Legislative Council)లో ప్రస్తుతానికి ఉపాధ్యాయులు, గ్రాడ్యుయేట్లు, స్థానిక సంస్థలకు మాత్రమే ప్రాతినిధ్యం ఉంది.
Published Date - 08:16 AM, Wed - 26 February 25 -
Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
పోలీసు రాజ్యమైందని, మా కార్యకర్తల నుంచి నాయకుల దాకా అక్రమ కేసులు, వేధింపులు సర్వసాధారణమైపోయాయని మా ఆరోపణలు వాస్తవమని కాంగ్రెస్ నాయకుడైన చిన్నారెడ్డి వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతుందన్నారు.
Published Date - 08:00 PM, Tue - 25 February 25 -
Chinna Reddy : సొంతపార్టీనే విమర్శించిన కాంగ్రెస్ నేత
Chinna Reddy : ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని తీవ్ర స్థాయిలో విమర్శించారు
Published Date - 05:51 PM, Tue - 25 February 25 -
Delhi : సీఎం రేవంత్ కు ప్రధాని అపాయింట్మెంట్ ఖరారు
Delhi : రాష్ట్రానికి కేంద్రం నుండి రావాల్సిన నిధులు, అభివృద్ధి ప్రాజెక్టుల గురించి కూడా కేంద్ర మంత్రులతో చర్చించనున్నట్లు సమాచారం
Published Date - 05:41 PM, Tue - 25 February 25 -
SLBC Tunnel Accident : జ్యుడిషీయల్ కమిషన్ ఏర్పాటుకు కేటీఆర్ డిమాండ్
SLBC Tunnel Accident : ఒకవైపు సహాయ చర్యలను వేగవంతంగా కొనసాగిస్తూనే, ప్రమాదానికి బాధ్యులైన వారిపై దర్యాప్తు చేపట్టాలని ఆయన సూచించారు
Published Date - 05:33 PM, Tue - 25 February 25 -
OFF TRACK : ‘ఎమ్మెల్సీ’ కోసం కాంగ్రెస్ నేతల లాబీయింగ్.. కవితకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్.. టీడీపీలో షాకింగ్ రాజీనామా
మార్చి 20న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు(OFF TRACK) మొదలవుతుంది.
Published Date - 05:07 PM, Tue - 25 February 25