Telangana
-
Bhu Bharati : భూభారతి అమలుకై రాష్ట్ర ప్రభుత్వ కసరత్తు, నిధుల కోసం కేంద్రంపై ఒత్తిడి
Bhu Bharati : భూ భారతి చట్టం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కసరత్తు ప్రారంభించింది. మానవ వనరులు, నిధుల కొరత కారణంగా కొన్ని అంశాలను దశల వారీగా అమలు చేయాలని యోచిస్తోంది. కేంద్రం ప్రతిపాదించిన స్వమిత్వ పథకం, ఆర్వోఆర్-2025 వంటి కార్యక్రమాల ద్వారా భూములకు స్పష్టమైన హక్కులు, యూనిక్ నంబర్లు జారీ చేయాలన్నది లక్ష్యం. నిధుల కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచి, చట్టాన్ని సమర్థవంతంగా
Published Date - 09:49 AM, Mon - 24 February 25 -
Gold Price Today : స్థిరంగా బంగారం ధరలు..!
Gold Price Today : బంగారం కొనేందుకు ఇదే మంచి అవకాశం. వరుసగా రెండు రోజులు దిగివచ్చిన బంగారం ధరలు ఇవాళ అదే రేటు వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా దిగివస్తున్న క్రమంలో దేశీయంగా ఆ ప్రభావం కనిపిస్తోంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 24వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో తులం బంగారం, కిలో వెండి రేటు ఎంతెంత ఉన్నాయో తెలుసుకుందాం.
Published Date - 09:14 AM, Mon - 24 February 25 -
SLBC Tunnel: ఏమిటీ ఎస్ఎల్బీసీ సొరంగం ? 20 ఏళ్లుగా ఎందుకు నిర్మిస్తున్నారు ?
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రాజెక్టు పనులను రూ.2813 కోట్లతో చేపట్టేందుకు 2005 ఆగస్టులో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకారం తెలిపింది.
Published Date - 08:32 AM, Mon - 24 February 25 -
Driving License : ఇంట్లో నుంచే డ్రైవింగ్ లైసెన్స్.. షోరూం నుంచే వాహన రిజిస్ట్రేషన్
ఆయాచోట్ల ఇప్పటికే ఆన్ లైన్లో డ్రైవింగ్ లైసెన్సులు(Driving License) జారీ చేస్తున్నారు.
Published Date - 07:49 AM, Mon - 24 February 25 -
MLC Elections : నేడు మూడు జిల్లాలో సీఎం రేవంత్ ప్రచారం
MLC Elections : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ తరఫున విస్తృత ప్రచారం
Published Date - 07:36 AM, Mon - 24 February 25 -
Saree Run : నెక్లెస్ రోడ్ కళకళ.. కలర్ఫుల్గా వేలాది మంది ‘సారీ రన్’
చీరలు ధరించినా, ఫిట్నెస్ విషయంలో మహిళలు రాజీపడకూడదు అనే గొప్ప సందేశాన్ని వాళ్లు ‘తనీరా సారీ రన్’(Saree Run) కార్యక్రమం ద్వారా ఇచ్చారు.
Published Date - 06:38 PM, Sun - 23 February 25 -
Raja Rithvik : తెలంగాణ గ్రాండ్మాస్టర్ రిత్విక్కు కాంస్యం.. నేపథ్యం ఇదీ..
తెలంగాణ కుర్రాడు రాజా రిత్విక్(Raja Rithvik) వయసు 21 ఏళ్లు.
Published Date - 02:57 PM, Sun - 23 February 25 -
Thodasam Kailash: ప్రధాని మోడీ ‘మన్ కీ బాత్’లో తెలంగాణ టీచర్.. తొడసం కైలాశ్ ఎవరు ?
తొడసం కైలాశ్(Thodasam Kailash) ఆదిలాబాద్ పట్టణానికి 14 కిలోమీటర్ల దూరంలోని గిరిజన గోండు గూడెం వాఘాపూర్కు చెందినవారు.
Published Date - 01:36 PM, Sun - 23 February 25 -
MLC Elections : కాంగ్రెస్ హ్యాట్రిక్ కొట్టబోతుంది – మంత్రి శ్రీధర్ బాబు
MLC Elections : గత 10 ఏళ్లలో పట్టభద్రులు మోసపోయారని, ఇప్పుడు వారంతా తమపై నమ్మకంతో ఉన్నారని
Published Date - 01:15 PM, Sun - 23 February 25 -
Liquor : తెలంగాణలో మూడు రోజులు వైన్స్ బంద్
Liquor : ఫిబ్రవరి 25 ఉదయం 6 గంటల నుంచి ఫిబ్రవరి 27 ఉదయం 6 గంటల వరకు మద్యం విక్రయాలను పూర్తిగా నిలిపివేయాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మొహంతి ఆదేశాలు
Published Date - 12:53 PM, Sun - 23 February 25 -
Yadagiri Gutta : యాదగిరిగుట్టలో బంగారు గోపురం ఆవిష్కరించిన సీఎం రేవంత్
Yadagiri Gutta : రేవంత్ రెడ్డి దంపతులు స్వయంగా ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొని, ఆలయ అభివృద్ధికి తమ మద్దతును వ్యక్తం చేశారు
Published Date - 12:43 PM, Sun - 23 February 25 -
Duddilla Sridhar Babu : బీసీ రిజర్వేషన్లపై బీజేపీ వైఖరి ఏమిటి..?
Duddilla Sridhar Babu : తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కరీంనగర్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని, బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ, ఉద్యోగ నియామక ప్రక్రియపై బీజేపీని తీవ్రంగా ఆక్షేపించారు. ఆయన బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టే ప్రసక్తిని వెల్లడించారు. అలాగే, తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన పారదర్శక ఉద్యోగ నియామక
Published Date - 12:11 PM, Sun - 23 February 25 -
Rajalingamurthy Murder Case: రాజలింగమూర్తి హత్య.. నిందితుల్లో బీఆర్ఎస్ నేత.. మర్డర్కు కారణమిదీ
రాజలింగమూర్తికి(Rajalingamurthy Murder Case) సంజీవ్కు మధ్య గత కొంతకాలంగా ఎకరం స్థలం విషయంలో భూవివాదం నడుస్తోంది.
Published Date - 12:05 PM, Sun - 23 February 25 -
Mastan Sai : మస్తాన్ సాయి హార్డ్డిస్క్లో 499 అశ్లీల వీడియోలు
Mastan Sai : మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ను పరిశీలించిన పోలీసులు అందులో 499 అశ్లీల వీడియోలు, 2500కి పైగా అమ్మాయిల ఫోటోలు, 734 ఆడియో రికార్డింగ్స్ ఉన్నట్లు గుర్తించారు
Published Date - 11:54 AM, Sun - 23 February 25 -
IPS Transfers : తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు
IPS Transfers : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీలలో ముఖ్యంగా డీజీ అంజనీకుమార్, టీజీ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్త్లు సమీప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదిలీ చేయాలని ఆదేశించారు. అలాగే, తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికారుల బదిలీలకు ప్రాధాన్యం ఇవ్వబడింది.
Published Date - 11:42 AM, Sun - 23 February 25 -
NDRF Deputy Commander : శ్రీశైలం టన్నెల్ ప్రమాదం.. కార్మికుల ఆచూకీ ఇంకా దొరకలేదు
NDRF Deputy Commander : తెలంగాణ సొరంగం ప్రమాదంలో 8 మంది కార్మికులు చిక్కుకున్నట్లు సమాచారం, సొరంగంలో వారి ఖచ్చితమైన స్థానం ఇంకా నిర్ధారించబడలేదు. ఈ ఆపరేషన్ కోసం మొత్తం నాలుగు బృందాలను నియమించారు. సొరంగంలో 200 మీటర్ల వరకు శిథిలాలను తొలగించిన తర్వాతే కొంత సమాచారాన్ని సేకరించగలమని NDRF డిప్యూటీ కమాండర్ సుఖేందు తెలిపారు.
Published Date - 11:21 AM, Sun - 23 February 25 -
SLBC Incident: ఎస్ఎల్బీసీ సొరంగంలో రెస్క్యూ ఆపరేషన్.. రేవంత్కు రాహుల్ ఫోన్కాల్
‘‘ఆ ప్రమాద ఘటన(SLBC Incident) జరిగిన వెంటనే మంత్రి ఉత్తమ్ ఘటనా స్థలానికి వెళ్లారు.
Published Date - 11:18 AM, Sun - 23 February 25 -
Indiramma Illu : ఇందిరమ్మ ఇళ్లు లబ్దిదారులకు గుడ్న్యూస్.. ఇంటి డిజైన్ మీకు నచ్చినట్టే..!
Indiramma Illu : ప్రస్తుతం పిల్లర్లు, బీములతో కూడిన సాధారణ నిర్మాణ శైలిని తప్పనిసరి కాకుండా, తక్కువ ఖర్చుతో ఇంటిని పూర్తి చేసుకునేలా నాలుగు నమూనాలను ప్రభుత్వం రూపొందిస్తోంది. ప్రతి మండలానికి ఒక నమూనా ఇంటిని మోడల్గా నిర్మించి, లబ్ధిదారులకు ప్రాథమిక అవగాహన కల్పించనున్నారు. అంతేకాదు, వీలైనంత మంది మేస్త్రీలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి, వారు ఈ కొత్త పద్ధతులను అమలు చేయగలిగేలా ప్రోత్స
Published Date - 10:26 AM, Sun - 23 February 25 -
SLBC : టన్నెల్లో 8 ప్రాణాలు..ఆందోళనలో కుటుంబ సభ్యులు
SLBC : NDRF బృందాలు, లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ, లోతైన మట్టిపెళ్లల కారణంగా వెనక్కి వచ్చేశాయి
Published Date - 10:15 AM, Sun - 23 February 25 -
CM Revanth Reddy: ఇవాళ యాదగిరిగుట్టకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు
CM Revanth Reddy: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో బంగారు విమాన గోపుర మహా కుంభాభిషేకం అద్భుతంగా జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో జరిగే ఈ మహోత్సవం, ఆలయ వైభవాన్ని మరింత పెంచనుంది. భక్తుల రద్దీ, ప్రత్యేక దర్శనాల ఏర్పాట్లతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో మార్మోగనున్నాయి.
Published Date - 09:44 AM, Sun - 23 February 25