Vijayawada
-
#India
Maoists: మారేడుమిల్లి ఎన్కౌంటర్పై ..కేంద్ర కమిటీ సంచలన ప్రకటన
ఈ ఆరోపణలపై అధికార యంత్రాంగం నుంచి అధికారిక ప్రతిస్పందన ఇంకా వెలువడలేదు. కేంద్ర కమిటీ పేరు మీద ‘అభయ్’ విడుదల చేసిన ప్రెస్ నోట్ ప్రకారం, కమిటీ సభ్యుడు మడ్వి హిడ్మా, ఆయన సహచరి రాజే, మరికొందరు సహచరులతో కలిసి వైద్య చికిత్స కోసం విజయవాడకు వెళ్లారట.
Published Date - 05:50 PM, Fri - 21 November 25 -
#Andhra Pradesh
Maoist : విజయవాడలో భారీ సంఖ్యలో మావోలు అరెస్ట్
Maoist : మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో అగ్ర మావో నేత హిడ్మా హతమవడం, అటు విజయవాడ, కాకినాడల్లో భారీ సంఖ్యలో మావోయిస్టులు అరెస్టుకావడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం
Published Date - 02:05 PM, Tue - 18 November 25 -
#Andhra Pradesh
AP CM Chandrababu Naidu : ఏపీలో కొత్తగా ఆరు వరుసల జాతీయ రహదారి.. !
విజయవాడ – మచిలీపట్నం జాతీయ రహదారి 65 విస్తరణ వ్యవహారం ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు చేరింది. ఈ మార్గంలోని నాలుగు వరుసల రహదారిని ఆరు వరుసలుగా విస్తరించేందుకు ప్రణాళికలు రచించారు. అందులో భాగంగా కన్సల్టెన్సీ సంస్థ డీపీఆర్ కూడా సిద్ధం చేసింది. ఈ డీపీఆర్ గురించి ఇటీవల నిర్వహించిన స్టేక్ హోల్డర్స్ సమావేశంలోనూ అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. డీపీఆర్లో అండర్ పాస్లు, ఫ్లైఓవర్ల ప్రస్తావన లేదని జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా ఈ […]
Published Date - 03:59 PM, Mon - 17 November 25 -
#Andhra Pradesh
Vijayawada : ఏపీ ప్రజలకు శుభవార్త .. విజయవాడ నుంచి సింగపూర్ జస్ట్ 4 గంటల్లో వెళ్లొచ్చు!
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త. ఇకపై సింగపూర్ వెళ్లాలంటే హైదరాబాద్, చెన్నై తిరగాల్సిన పనిలేదు. నేటి నుంచి విజయవాడ – సింగపూర్ మధ్య నేరుగా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. వారానికి మూడు రోజులు నడిచే ఈ సర్వీసుతో ప్రయాణ సమయం, ఖర్చు ఆదా అవుతుంది. గతంలోనూ విజయవంతమైన ఈ సర్వీసుపై ప్రయాణికుల్లో భారీ అంచనాలున్నాయి. రాబోయే రోజుల్లో డిమాండ్ పెరిగితే రోజువారీ సర్వీస్ నడుపుతామని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరో అంతర్జాతీయ విమాన సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. సింగపూర్ […]
Published Date - 02:04 PM, Sat - 15 November 25 -
#Andhra Pradesh
CM Chandrababu: సీఎం చంద్రబాబు చేతుల మీదుగా రేపు స్వచ్ఛతా అవార్డులు!
స్వచ్ఛాంధ్ర లక్ష్యాలను చేరుకోవడంలో అగ్రస్థానంలో నిలిచిన సంస్థలు, వ్యక్తులు, ప్రభుత్వ శాఖలకు ఈ అవార్డులను అందించనున్నారు. రాష్ట్రస్థాయి నుంచి గ్రామ స్థాయి వరకూ స్వచ్ఛతను పాటించిన వారిని ఇందులో గుర్తించారు.
Published Date - 09:28 PM, Sun - 5 October 25 -
#Andhra Pradesh
CM Chandrababu: ఆటో డ్రైవర్లకు అండగా ఉంటాం: సీఎం చంద్రబాబు
ఆటో డ్రైవర్ల కోసం ఏకంగా రూ.436 కోట్ల భారాన్ని ప్రభుత్వం ఆనందంగా మోస్తోందని, వారి జీవనోపాధిని కాపాడటం కూటమి ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని పేర్కొన్నారు.
Published Date - 02:55 PM, Sat - 4 October 25 -
#Andhra Pradesh
Prakasam Barrage : ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉద్ధృతి.. భక్తులు జాగ్రత్త!
Prakasam Barrage : విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ (Prakasam Barrage) వద్ద ప్రస్తుతం ఇన్ఫ్లో, ఔట్ఫ్లో రెండూ 4.29 లక్షల క్యూసెక్కులుగా నమోదయ్యాయి. దీనితో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు.
Published Date - 08:45 AM, Wed - 24 September 25 -
#Andhra Pradesh
Durgamma Temple: అపచారం.. దుర్గమ్మ గుడిలోకి చెప్పులతో ప్రవేశించిన ముగ్గురు వ్యక్తులు, వీడియో ఇదే!
ఈ ఘటన భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచింది. ఆలయ చరిత్రలో ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. ఈ అపచారంపై పోలీసులు, దేవస్థానం అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని భక్తులు, పలు హిందూ సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.
Published Date - 03:03 PM, Tue - 23 September 25 -
#Andhra Pradesh
Dasara Celebrations: విజయవాడలో దసరా మహోత్సవాలు.. అంగరంగ వైభవంగా అమ్మవారికి అలంకారాలు!
ఈ దసరా ఉత్సవాల సందర్భంగా "విజయవాడ ఉత్సవ్" పేరుతో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మైసూర్ దసరా తరహాలో కృష్ణా నది పరివాహక ప్రాంతంలో స్టాల్స్, వాటర్ స్పోర్ట్స్, దాండియా నృత్యాలు, లైవ్ మ్యూజిక్ కచేరీలు వంటివి ఏర్పాటు చేయనున్నారు.
Published Date - 11:08 AM, Sat - 20 September 25 -
#Business
Gold price : హడలెత్తిస్తున్న బంగారం ధరలు: పసిడి ప్రియులకు షాక్..వెండి కూడా వెనక్కి తగ్గలేదు!
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి. మంగళవారం 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ఒక్కరోజే తులానికి రూ. 1,360 పెరిగింది. ఫలితంగా, ధర రూ. 1,10,290కి చేరింది. ఇదే సమయంలో, 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర తులానికి రూ. 1,250 పెరిగి, రూ. 1,01,100 వద్ద ట్రేడ్ అవుతోంది.
Published Date - 11:43 AM, Tue - 9 September 25 -
#Andhra Pradesh
ACB Court : ఏపీ లిక్కర్ స్కామ్ కేసు..ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు
నిందితులు ఇప్పటికే అనేకసార్లు బెయిల్ కోసం దరఖాస్తు చేసినప్పటికీ, కోర్టు వాటిని తిరస్కరించింది. చివరికి శనివారం విచారణలో ముగ్గురికీ బెయిల్ మంజూరవ్వడం కేసులో కీలక పరిణామంగా నిలిచింది. ఈ కేసులో ధనుంజయ్ రెడ్డి ఏ31, కృష్ణమోహన్ రెడ్డి ఏ32, బాలాజీ గోవిందప్ప ఏ33 నిందితులుగా ఉన్నారు.
Published Date - 05:10 PM, Sat - 6 September 25 -
#Andhra Pradesh
Vijayawada : విజయవాడ, బెంగళూరు విమానానికి తప్పిన పెను ప్రమాదం
విమానంలో సుమారు 100 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం రన్వేపై నుంచి గాల్లోకి లేవగానే ఒక్కసారిగా ఓ పెద్ద పక్షి విమాన రెక్కను బలంగా ఢీకొంది. ఒక్కసారిగా ఈ ఘటన జరగడంతో విమానంలో సుదీర్ఘ శబ్దం వినిపించడంతో ప్రయాణికులందరూ ఉలిక్కిపడ్డారు.
Published Date - 01:53 PM, Thu - 4 September 25 -
#Andhra Pradesh
AP : ప్రతి కుటుంబానికి ప్రత్యేక ‘ఫ్యామిలీ కార్డు’ : సీఎం చంద్రబాబు
ఈ కార్డు ఆధార్ కార్డు తరహాలో ఉండేలా రూపకల్పన చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ ఫ్యామిలీ కార్డులో కుటుంబానికి సంబంధించిన అన్ని ముఖ్యమైన వివరాలు సభ్యుల సమాచారం, ఆదాయ స్థాయి, ఆస్తులు, మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ పథకాల లబ్ధి వంటి అంశాలు పొందుపర్చనున్నారు.
Published Date - 05:16 PM, Thu - 28 August 25 -
#Andhra Pradesh
AP : ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం
రేషన్ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించి స్మార్ట్ రేషన్ కార్డులు రూపొందించాం. ఈ కార్డుల్లో క్యూఆర్ కోడ్ ఉన్నందున, ఎవరెప్పుడు రేషన్ తీసుకున్నారన్న సమాచారం తక్షణమే కేంద్ర మరియు జిల్లా కార్యాలయాలకు చేరుతుంది అని వెల్లడించారు.
Published Date - 12:53 PM, Mon - 25 August 25 -
#Andhra Pradesh
Vijayawada : ప్రకాశం బ్యారేజ్కు భారీగా పెరుగుతున్న వరద ఉధృతి.. అధికారుల హెచ్చరిక
. మొత్తం ఇన్ఫ్లో 2,77,784 క్యూసెక్కులు కాగా, బ్యారేజీ నుంచి సముద్రంలోకి 2,60,875 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కృష్ణా తూర్పు కాలువకు 10,187 క్యూసెక్కులు, పశ్చిమ కాలువకు 6,522 క్యూసెక్కులు, గుంటూరు ఛానెల్కు 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ మాట్లాడుతూ.. త్వరలో బ్యారేజీకి 3 లక్షల క్యూసెక్కుల వరదనీరు వచ్చే అవకాశముందని వెల్లడించారు.
Published Date - 11:07 AM, Thu - 31 July 25