Vijayawada
-
#Speed News
Chicken Prices: నాన్-వెజ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన చికెన్, గుడ్ల ధరలు.. ఎంతంటే..?
ఒకప్పుడు సామాన్యుడికి అందుబాటులో ఉన్న చికెన్, కోడిగుడ్లు ఇప్పుడు జేబుకు భారంగా మారుతున్నాయి. గత కొన్ని వారాల్లోనే వీటి ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దీంతో మధ్యతరగతి కుటుంబాలు, నాన్వెజ్ ప్రియులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా వారాంతంలో చికెన్ కొనాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో గత వారం వరకు కిలో స్కిన్లెస్ చికెన్ రూ.280 నుంచి రూ.300 మధ్య విక్రయించారు. ప్రస్తుతం హైదరాబాద్లో ప్రాంతాన్ని బట్టి రూ.300 నుంచి రూ.330 వరకు పలుకుతోంది. విజయవాడలోనూ ఇదే […]
Date : 02-07-2026 - 11:16 IST -
#Andhra Pradesh
Gade Sai Krishna: సాయి కృష్ణ డెత్ పై.. SIT సంచలన రిపోర్ట్
విజయవాడకు చెందిన గాదె సాయికృష్ణ కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో అరెస్టైన కృష్ణలంక సీఐ నాగరాజు రిమాండ్ రిపోర్టులో సిట్ సంచలన విషయాలను పేర్కొంది. సాయికృష్ణ మరణించారని గుర్తించామని.. అతడిది కస్టోడియల్ డెత్ అని తేలిందని.. మృతదేహాన్ని మాయం చేసినట్లు రిపోర్టులో పేర్కొన్నారు. మే 5 నుంచి జూన్ 19 మధ్య కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగిందని.. సాయికృష్ణపై నాన్ బెయిలబుల్ వారెంట్ ఉన్నా కోర్టులో హాజరుపరచలేదని అన్నారు. సాయికృష్ణ […]
Date : 24-06-2026 - 2:25 IST -
#Andhra Pradesh
Kesineni Nani : గాదే సాయికృష్ణ మిస్సింగ్ కేసుపై చంద్రబాబుకు లేఖ రాసిన మాజీ ఎంపీ కేశినేని నాని
విజయవాడలోని కృష్ణలంక యువకుడు గాదే సాయికృష్ణ మిస్సింగ్ కేసు సంచలనం సృష్టిస్తుంది. ఈ కేసులో వస్తున్న అక్రమ నిర్బంధం, కస్టడీ మరణం, సాక్ష్యాల ధ్వంసం ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)తో విచారణ జరిపించాలని మాజీ ఎంపీ కేశినేని నాని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఆయన లేఖ రాశారు. “మంచి ప్రభుత్వం అంటే నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికైనా చట్టబద్ధమైన న్యాయం, నిర్దోషికి సంపూర్ణ రక్షణ కల్పించగల ప్రభుత్వం” అని కేశినేని నాని […]
Date : 19-06-2026 - 1:47 IST -
#Andhra Pradesh
Vijayawada : ఇంద్రకీలాద్రికి పోటెత్తిభక్తులు.. వేసవి దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు
ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు శుక్రవారం భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వేసవి సెలవుల నేపథ్యంలో తెల్లవారుజామున 5 గంటల నుంచే ఆలయానికి భక్తుల రాక పెరిగి, క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సాధారణ భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు ఉదయం 10.30 గంటల నుంచి అంతరాలయ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. అలాగే మధ్యాహ్నం 2 గంటల వరకు అన్ని రకాల […]
Date : 29-05-2026 - 8:39 IST -
#Andhra Pradesh
Vijayawada : విజయవాడలో బక్రీద్ పండుగ రోజు విషాద ఘటన.. కరెంట్ షాక్తో హోంగార్డు మృతి
విజయవాడలో బక్రీద్ పండుగ రోజు విషాద ఘటన చోటుచేసుకుంది. పశ్చిమ నియోజకవర్గంలోని కొత్తపేట పోలీస్ స్టేషన్లో సీఐ డ్రైవర్గా హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న జానీ కరెంట్ షాక్కు గురై మృతి చెందారు. బక్రీద్ పండుగ సందర్భంగా సెలవు తీసుకున్న జానీ తన సొంత ఆటోలో భార్యతో కలిసి బిర్యానీ తీసుకుని ఇంటికి వెళ్తున్నారు. ఈ క్రమంలో కొత్తపేట పోలీస్ స్టేషన్ సమీపానికి చేరుకోగానే ఈదురు గాలులు, అకాల వర్షం కారణంగా రోడ్డుపై భారీగా నీరు నిలిచింది. నీటిలో […]
Date : 29-05-2026 - 1:08 IST -
#Andhra Pradesh
Vijayawada : ఇంద్రకీలాద్రి ఆలయానికి పోటెత్తిన భక్తులు
వేసవి సెలవులు కావడంతో ప్రముఖ పుణ్యక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తిరుమల శ్రీవారి దర్శంనం దాదాపు 24 గంటల సమయం పడుతుంది. ఇటు ఏపీలోని రెండో అతిపెద్ద ఆలయంగా పేరొందిన బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో భక్తుల తాకిడి ఎక్కువైంది. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలు భక్తులు తరలిస్తున్నారు. ఆదివారం సెలవు దినం కావడం, వేసవి సెలవులు కొనసాగుతుండటంతో తెల్లవారుజాము నుంచే ఆలయానికి యాత్రికుల తాకిడి భారీగా పెరిగింది. ఉదయం 5 గంటల నుంచి రద్దీ విపరీతంగా పెరగడంతో, భక్తులకు […]
Date : 25-05-2026 - 8:06 IST -
#Andhra Pradesh
VIJAYAWADA : బెజవాడ థార్ కారు కేసు.. ఇద్దరికీ రిమాండ్
Vijayawada : బెజవాడలో థార్ కారు కేసులో ఇద్దరు యువకులను రిమాండ్కు తరలించారు. రాజకీయ అండదండలున్నప్పటికీ..
Date : 24-05-2026 - 8:27 IST -
#Andhra Pradesh
Vijayawada: అమ్మాయి కోసం నడిరోడ్డుపై ఫైట్
విజయవాడలో గురువారం రాత్రి సినిమా రేంజ్ సీన్లు కనిపించాయి. ఇద్దరు యువకులు థార్ జీపులతో బీభత్సం సృష్టించారు. ఓ యువతి విషయంలో ఇద్దరి మధ్య వివాదం మొదలైంది. చివరికి థార్ జీపులతో ఢీకొట్టుకున్నారు. ఆ తర్వాత రాడ్లతో జీపులను ధ్వంసం చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వచ్చారు… ఒకరిని అరెస్టు చేయగా, మరొకరు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. విజయవాడలో ఇద్దరు యువకులు బీభత్సం సృష్టించారు. మొన్నటి వరకు స్నేహితులుగా ఉన్న ఇద్దరికి ఓ అమ్మాయి విషయంలో […]
Date : 22-05-2026 - 11:01 IST -
#Andhra Pradesh
‘Birla New’ : విజయవాడలో మెగా స్టోర్ ప్రారంభం
దక్షిణ భారత మార్కెట్పై బిర్లా న్యూ ప్రత్యేక దృష్టి సారించిందనేందుకు విజయవాడను ఎంచుకోవడమే నిదర్శనం. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో రూ. 127 కోట్ల వ్యయంతో ఫైబర్ సిమెంట్ బోర్డు ప్లాంట్ను నెలకొల్పిన ఈ సంస్థ, ఇప్పుడు వినియోగదారులకు నేరుగా చేరువయ్యేందుకు
Date : 07-05-2026 - 6:27 IST -
#Andhra Pradesh
Featherlight : విజయవాడలో ‘ఫెదర్లైట్’ ఎక్స్పీరియన్స్ సెంటర్ ను ప్రారంభం
రాజధాని ప్రాంతంలోని వ్యాపారవేత్తలు, వాస్తుశిల్పులు (Architects) మరియు ప్రభుత్వ రంగ ప్రతినిధులకు అత్యుత్తమ సేవలందించడమే తమ లక్ష్యమని ఫెదర్లైట్ గ్రూప్ అసోసియేట్ డైరెక్టర్ శ్రీ కిరణ్ ధీరేన్ చెల్లారం తెలిపారు
Date : 05-05-2026 - 9:49 IST -
#Andhra Pradesh
Nara Bhuvaneswari: అన్న క్యాంటీన్లో పేదలతో కలిసి చంద్రబాబు,భువనేశ్వరి అల్పాహారం
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడి పుట్టిన రోజు సందర్భంగా అన్నా క్యాంటీన్లకు నారా భువనేశ్వరి రూ.76 లక్షలను విరాళంగా ఇచ్చారు. ఉదయాన్నే చంద్రబాబుతో కలిసి అన్నా క్యాంటీన్కు వెళ్లిన ఆమె.. అక్కడికి వచ్చిన వారికి అల్పాహారం వడ్డించడంతోపాటు.. వారితో కలిసి స్వయంగా ఆహారం తీసుకున్నారు. తద్వారా పుట్టిన రోజులు, పెళ్లి రోజు వంటి ప్రత్యేక రోజుల్లో అందరూ అన్నదానానికి తమకు తోచిన మొత్తం విరాళం ఇవ్వాలనే సందేశాన్ని ఆమె ఇచ్చారు. 76వ పుట్టినరోజు… 76 లక్షల […]
Date : 20-04-2026 - 11:22 IST -
#Business
Piaggio : వెస్పా, ఏప్రిలియా ప్రేమికులకు గుడ్ న్యూస్.. విజయవాడలో పియాజియో మోటోప్లెక్స్ హంగామా!
ఈ ప్రారంభోత్సవం ద్వారా విజయవాడ మరియు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రీమియం టూ-వీలర్ ప్రియుల ఆకాంక్షలను తీర్చాలని పియాజియో ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది. పియాజియో ప్రతినిధులు మరియు త్రిశూల్ ఆటో హబ్ భాగస్వాములు తెలిపినట్లుగా
Date : 14-04-2026 - 7:15 IST -
#Andhra Pradesh
Vijayawada : ఆర్టీసీ బస్ కండక్టర్ చెంప చెళ్లుమనిపించిన మహిళ
విజయవాడలో టికెట్ల కేటాయింపు మరియు ఆధార్ కార్డుల విషయంలో తలెత్తిన చిన్నపాటి వాగ్వివాదం, ఒక మహిళా ప్రయాణికురాలు కండక్టర్పై దాడి చేసే వరకు వెళ్లడం కలకలం రేపింది
Date : 07-04-2026 - 12:15 IST -
#Andhra Pradesh
Train Derailment: నెల్లూరులో పట్టాలు తప్పిన గూడ్స్ ట్రైన్..
Andhra Pradesh విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ఒక ట్యాంకర్ గూడ్స్ రైలు కొమ్మరపూడి రైల్వే జంక్షన్ సమీపంలో పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో రెండు ట్యాంకర్ వ్యాగన్లు బోల్తా పడటంతో ఈ మార్గంలో ప్రయాణించే పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందిన వెంటనే రైల్వే ఉన్నతాధికారులు, సాంకేతిక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బోల్తా పడిన ట్యాంకర్ వ్యాగన్లను ట్రాక్ నుంచి తొలగించి, పట్టాలను యథాస్థితికి తీసుకురావడానికి సుమారు […]
Date : 31-03-2026 - 11:06 IST -
#Andhra Pradesh
130 ఏళ్ల చరిత్ర గల రైల్వే బ్రిడ్జి కూల్చివేత పనులు మొదలు పెట్టిన అధికారులు.
Vijayawada Krishna Palace Bridge Demolition కృష్ణా నదిపై స్వాతంత్ర్యం రాక ముందు నిర్మించిన బ్రిడ్జి చరిత్రలో ఒక జ్ఞాపకంగా మిగలబోతోంది. 130 ఏళ్ల చరిత్ర కలిగిన కృష్ణా ప్యాలెస్ బ్రిడ్జి కూల్చివేతలు మొదలుపెట్టారు. కొత్త డబుల్ లైన్ రైల్వే బ్రిడ్జి నిర్మాణం చేసేందుకు ఈ పాత బ్రిడ్జి పిల్లర్లను కూల్చివేయబోతున్నారు. హైడ్రాలిక్ క్రేన్ల సాయంతో కూల్చివేతలు సాధ్యం కాకపోవడంతో అధికారులు లిమిటెడ్ బ్లాస్టింగ్ విధానంలో కూల్చేందుకు సిద్ధమవుతున్నారట. విజయవాడలో 130 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన […]
Date : 23-03-2026 - 2:01 IST