Vijayawada
-
#Andhra Pradesh
TDP vs YCP : టీడీపీ నేత బొండా ఉమాపై దేవినేని అవినాష్ ఫైర్.. చిల్లర వ్యక్తంటూ కామెంట్స్
టీడీపీ నేత బొండా ఉమామహేశ్వరరావుపై విజయవాడ ఈస్ట్ వైసీపీ ఇంఛార్జ్ దేవినేని అవినాష్ ఫైర్ అయ్యారు. బొండా ఉమా ఓ
Date : 30-12-2022 - 10:40 IST -
#Speed News
Vijayawada : దుర్గగుడిలో భక్తురాలి ఉంగరం కోట్టేసిన ఉద్యోగి
విజయవాడ దుర్గగుడిలో భక్తురాలి బంగారం చోరీ జరిగింది. ఉయ్యూరు నుంచి దుర్గ గుడి కి వచ్చిన ఓ భక్తురాలు కొబ్బరికాయ
Date : 24-12-2022 - 7:16 IST -
#Andhra Pradesh
Gang Raped: విజయవాడలో దారుణం.. మహిళపై మూడు రోజులపాటు సామూహిక అత్యాచారం
విజయవాడలో దారుణం జరిగింది. మహిళను గదిలో నిర్బంధించి మూడు రోజులపాటు నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారాని (Gang Raped)కి పాల్పడ్డారు. బాధితురాలు తీవ్ర అస్వస్థతతో సోమవారం నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరడంతో ఈ అమానుషం వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రి వర్గాల సమాచారంతో పెనమలూరు పోలీసులు వచ్చి బాధితురాలితో మాట్లాడారు. అత్యాచారాని(Gang Raped)కి పాల్పడిన వ్యక్తుల కోసం గాలిస్తున్నారు.
Date : 20-12-2022 - 10:53 IST -
#Andhra Pradesh
YSRCP MLAs: బాలినేని, కొడాలి గ్రాఫ్ ఫినిష్.. 25శాతం MLAలకు నో టికెట్!
వైసీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) బంధువు బాలినేని శ్రీనివాస రెడ్డి, సన్నిహితుడు కొడాలి నానితో సహా 25 శాతం మంది ఎమ్యెల్యేల గ్రాఫ్ పడిపోయింది. ఆ విషయాన్ని గుర్తు చేస్తూ రాబోయే ఎన్నికల్లో టిక్కెట్ ఉందని జగన్ (Jagan Mohan Reddy) పరోక్ష సంకేతాలు ఇవ్వటం వైసీపీ శ్రేణుల్లో కలకలం బయలుదేరింది.
Date : 18-12-2022 - 11:50 IST -
#Speed News
Five students Drown: నదిలో ఈతకు దిగి ఐదుగురు విద్యార్థులు గల్లంతు.. ఒకరి మృతి
ఏపీలో విషాదం చోటుచేసుకుంది. విజయవాడలోని యనమలకుదురు సమీపంలోని కృష్ణా నదిలో ఈతకు దిగిన ఐదుగురు విద్యార్థులు (Five students Drown) గల్లంతయ్యారు. వారిలో ఒకరి మృతదేహాన్ని గుర్తించారు. మరో నలుగురి ఆచూకీ తెలియాల్సి ఉంది.
Date : 16-12-2022 - 6:00 IST -
#Devotional
Bejawada : దుర్గమ్మ సన్నిధిలో భవానీ దీక్షల విరమణలు ప్రారంభం..
ఇంద్రకీలాద్రి (Indrakiladri)పై వెలసిన కనకదుర్గమ్మ సన్నిధిలో భనానీ దీక్షల విరమణలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
Date : 15-12-2022 - 1:51 IST -
#Andhra Pradesh
BC Maha Sabha: నేడు వైఎస్సార్సీపీ బీసీ మహాసభ.. సభకు భారీ ఏర్పాట్లు
నేడు (బుధవారం) విజయవాడలో నిర్వహించనున్న జయహో బీసీ మహాసభ (BC Maha Sabha)కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి (CM YS Jagan Mohan Reddy) హాజరై ప్రసంగించనున్నారు. ఇక్కడి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో బీసీ సభ(BC Maha Sabha)ను విజయవంతం చేసేందుకు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా అన్ని బీసీ సంఘాలు, ప్రజాప్రతినిధులను వైఎస్సార్సీపీ (YSRCP) ఆహ్వానించింది. ఈ సభకు దాదాపు 85,000 మంది హాజరవుతారని అంచనా. జయహో బీసీ మహా సభతో పాటు […]
Date : 07-12-2022 - 9:27 IST -
#Andhra Pradesh
Vijayawada : బెజవాడలో నిరుద్యోగులకు కుచ్చుటోపీ.. ఐసీడీఎస్లో ఉద్యోగాలంటూ..!
బెజవాడలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలో...
Date : 03-12-2022 - 10:52 IST -
#Andhra Pradesh
Full Meals for 5 Paisa: విజయవాడలో ఐదు పైసలకే ఫుల్ మీల్స్
విజయవాడలో కొత్తగా ప్రారంభించిన ఓ హోటల్ ఇవాళ ఒక్కరోజు మధ్యాహ్నం 5 పైసలకే భోజనం పెడతామని కస్టమర్లకు ప్రమోషనల్ ఆఫర్ ఇచ్చింది.
Date : 02-12-2022 - 7:00 IST -
#Andhra Pradesh
Andhra Pradesh : డీజీపీని కలిసిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. సంకల్పసిద్ధి కేసుపై..!
ఏపీలో సంకల్పసిద్ధి పేరుతో జనాలకు కుచ్చటోపీ పెట్టిన ఘటన విజయవాడలో వెలుగులోకి వచ్చింది. అయితే ఈ కేసులో
Date : 02-12-2022 - 6:48 IST -
#Andhra Pradesh
Durga Temple : దుర్గగుడిలో మరోసారి అపచారం..
ఇంద్రకీలాద్రిపై వెలసిని కనకదుర్గమ్మ ఆలయంలో మరోసారి అపచారం జరిగింది. అమ్మ ఆశీర్వాదం కోసం లక్షల మంది భక్తులు...
Date : 28-11-2022 - 7:20 IST -
#Speed News
Vande Bharat: వైజాగ్ టు విజయవాడ.. పరుగులు తీయనున్న వందే భారత్!
ఇండియాలో వందే భారత్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. ప్రయాణికులు తమ గమ్యస్థానాలను త్వరగా చేరుకోవడానికి ఎంతగానో
Date : 25-11-2022 - 5:08 IST -
#Speed News
TDP vs YSRCP : యనమలకుదురు బ్రిడ్జిపై “ఇదేం ఖర్మ” అంటూ టీడీపీ నిరసన.. పోటాపోటీగా వైసీపీ నిరసన
కృష్ణా జిల్లా యనమలకుదురులో ఇదేం కర్మ రా అంటూ టీడీపీ నిరసన కార్యక్రమం చేప్టటింది. ఈ నిరసన కార్యక్రమంలో ఉద్రిక్తత...
Date : 22-11-2022 - 4:33 IST -
#Speed News
Telangana : డీసీఎం వ్యాన్లో చెలరేగిన మంటలు.. పూర్తిగా కాలిపోయిన వస్తువులు
దండుమల్కాపూర్లోని జాతీయ రహదారి-65పై వెళ్తున్న డీసీఎం వాహనంలో మంటలు చెలరేగాయి, ఆన్లైన్ రిటైలర్ కోసం...
Date : 08-11-2022 - 10:09 IST -
#Andhra Pradesh
Mylavaram TDP : మైలవరంలో దేవినేనికి షాక్ ఇచ్చిన తెలుగు తమ్ముళ్లు.. బొమ్మసాని ఆత్మీయ సమావేశానికి..?
మైలవరం టీడీపీ ఇంఛార్జ్గా ఉన్న మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకి తెలుగు తమ్ముళ్లు షాక్ ఇచ్చారు. మైలవరం
Date : 07-11-2022 - 11:17 IST