Telangana
-
#Telangana
Sangareddy Chemical Plant Explosion : 13 కు చేరిన మృతుల సంఖ్య
Sangareddy Chemical Plant Explosion : ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ(Modi), తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50,000 ఎక్స్గ్రేషియా ఇవ్వనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు
Date : 30-06-2025 - 6:05 IST -
#Telangana
Sama Ram Mohan Reddy : బీజేపీ-బీఆర్ఎస్ పొత్తుకు తొలి అడుగు పడింది..
Sama Ram Mohan Reddy : తెలంగాణ రాజకీయాల్లో కలయిక రాజకీయాలపై మరోసారి ఆసక్తికర చర్చ మొదలైంది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు అందుకు బలాన్ని చేకూర్చుతున్నాయి.
Date : 30-06-2025 - 3:12 IST -
#Telangana
Telangana BJP President: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కొత్త వ్యక్తి.. సీఎం చంద్రబాబు కీ రోల్?
జులై 1న జరగనున్న తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అయింది. ఈ పదవి రేసులో ఈటల రాజేందర్, రామచందర్ రావు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, డీకే అరుణ, రఘునందన్ రావు, బండి సంజయ్, కె. లక్ష్మణ్లు ఉన్నారు.
Date : 30-06-2025 - 10:23 IST -
#Telangana
Judala Samme : రేపటి నుంచి జూడాల సమ్మె.. రంగంలోకి దిగిన మంత్రి దామోదర
Judala Samme : జూడాలు వేసిన ప్రధాన డిమాండ్లలో ఫీజు రీయింబర్స్మెంట్ విషయమే ప్రధానంగా నిలుస్తోంది. అలాగే ప్రతి నెల 10వ తేదీలోగా స్టైపెండ్ చెల్లించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు
Date : 29-06-2025 - 7:50 IST -
#Telangana
Amit Shah: నేడు తెలంగాణకు అమిత్ షా.. షెడ్యూల్ ఇదే!
40 ఏళ్ల పసుపు బోర్డు కల సాకారమవుతుందని నిజామాబాద్ ఎంపీ అరవింద్ పేర్కొన్నారు. కల సాకారమవుతున్న వేళ రైతులకు పండగేనని ఆయన అన్నారు.
Date : 29-06-2025 - 9:19 IST -
#Telangana
Telangana : తెలంగాణలో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
ఇప్పటికే రెండు రోజుల క్రితమే డెంటల్ అసిస్టెంట్ సర్జన్, స్పీచ్ థెరపిస్ట్ పోస్టులకూ నోటిఫికేషన్ వెలువడగా, ఇప్పుడు మెడికల్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల కోసం కూడా ప్రకటన విడుదల కావడం విశేషం. అభ్యర్థులు జూలై 10వ తేదీ నుండి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని అధికార వర్గాలు వెల్లడించాయి.
Date : 28-06-2025 - 4:15 IST -
#Andhra Pradesh
BJP Presidents : మరో రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాలకు కొత్త బీజేపీ అధ్యక్షులు
BJP Presidents : ఈ ఎన్నికల కోసం అధికారిగా లక్ష్మణ్ను నియమించినట్టు హైకమాండ్ ప్రకటించింది. అయితే ఇది కేవలం ఒక అధికారిక ప్రక్రియ మాత్రమేనని, అసలు ఎంపికలు ఇప్పటికే పూర్తయ్యాయని సమాచారం.
Date : 28-06-2025 - 4:07 IST -
#Telangana
Harish Rao : జాబ్ క్యాలెండర్ హామీ ఇచ్చి ‘దగా క్యాలెండర్’ అమలు చేస్తున్నారు: హరీశ్ రావు
ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ యువతలో ఆశలు నింపింది. జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తామని హామీ ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చాక ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. యువత నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తుంటే, ప్రభుత్వం మాత్రం నోటిఫికేషన్లు వద్దంటూ యువతే ఆందోళనలు చేస్తోందని అపప్రచారం చేస్తోంది.
Date : 28-06-2025 - 3:52 IST -
#Telangana
Telangana : జులై 1న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక
ఈ నెల 30వ తేదీ ఎన్నికల నోటిఫికేషన్ను విడుదల చేయనున్నట్లు బీజేపీ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. జూన్ 1 నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. అదే రోజున నామినేషన్ల పరిశీలన కూడా చేపట్టనున్నారు. అయితే పోటీ ఉంటే జూలై 1వ తేదీన రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికలు నిర్వహించనున్నారు.
Date : 28-06-2025 - 11:27 IST -
#Telangana
Local Body Elections : కాంగ్రెస్ పార్టీలో మళ్లీ నేతల మధ్య రగడ..?
Local Body Elections : బీఆర్ఎస్ నుంచి ఇటీవల పార్టీకి చేరిన పది మంది ఎమ్మెల్యేలు, ఇప్పటికే ఉన్న పాత కాంగ్రెస్ నేతలతో తలపడుతున్న పరిస్థితి నెలకొంది
Date : 28-06-2025 - 9:22 IST -
#Speed News
Anchor Swetcha: టీవీ యాంకర్ స్వేచ్చ ఆత్మహత్య!
ఆమె తల్లి శ్రీదేవితో కలిసి రామ్నగర్లో నివసిస్తోంది. సమాచారం అందుకున్న చిక్కడపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు.
Date : 27-06-2025 - 11:23 IST -
#Telangana
Amit Shah : నిజామాబాద్లో పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు
ఈ నేపథ్యంలో బీజేపీ వర్గాలు భారీ ఏర్పాట్లు చేస్తూ, కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. అమిత్ షా ఈ నెల 29న మధ్యాహ్నం 1 గంటకు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నిజామాబాద్కు బయలుదేరి, కార్యక్రమంలో పాల్గొంటారు.
Date : 27-06-2025 - 8:16 IST -
#Telangana
Maoist : మంత్రి సీతక్కకు మావోయిస్టుల హెచ్చరికల లేఖ..!
రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీలపై వివక్ష చూపుతుంటే, గిరిజనుల నేతగా ఉన్న మంత్రి మాత్రం స్పందించకపోవడం పట్ల మావోయిస్టులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖలో ముఖ్యంగా ములుగు, కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాల్లో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు, అధికారులు తీసుకుంటున్న ఆంక్షలు, అటవీ శాఖ దాడుల గురించి వివరంగా రాశారు.
Date : 27-06-2025 - 3:32 IST -
#Telangana
Maoist Party Letter: ఆదివాసీ రైతులకు రైతు భరోసా ఇవ్వాలి.. మావోయిస్టు పార్టీ లేఖ విడుదల!
జీవో 49 పులుల రక్షణ పేరుతో కొమురం భీం, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని ఆదివాసీ గ్రామాలను ఖాళీ చేయించేందుకు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.
Date : 26-06-2025 - 10:38 IST -
#Telangana
Bonalu Festival: బోనాల వేడుకలు ఎందుకు జరుపుకుంటారో తెలుసా?
Bonalu Festival: ఈ పండుగ ప్రారంభానికి కారణంగా 18వ శతాబ్దంలో హైదరాబాద్ ప్రాంతంలో ప్లేగు వ్యాధి వ్యాప్తి కారణంగా ప్రజలు మహాకాళిని ప్రార్థించి, “వ్యాధి పోతే ప్రతి ఏడాది నీకు బోనం సమర్పిస్తాం” అని మొక్కుబడి చేయడం చెబుతారు
Date : 26-06-2025 - 8:35 IST