Telangana
-
#Telangana
Telangana : కొత్త రేషన్ కార్డుల జారీకి ముహూర్తం ఖరారు.. 41లక్షల మందికి రేషన్కార్డులు జారీ
. ఈ సందర్భంగా కొత్తగా అర్హత కలిగిన వారికి కార్డులను అందజేయనున్నారు. ఈ కొత్త స్కీమ్ కింద మొత్తం 2.4 లక్షల రేషన్ కార్డులు జారీ చేయనున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. వీటి ద్వారా సుమారు 11.30 లక్షల మంది పేద, మధ్య తరగతి ప్రజలకు ప్రయోజనం చేకూరనుంది.
Date : 11-07-2025 - 6:44 IST -
#Andhra Pradesh
Godavari Flow : ధవళేశ్వరం బ్యారేజీ గేట్లన్నీ ఎత్తివేత.. లంక గ్రామాలు నీట మునక
Godavari Flow : తెలంగాణ, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో గోదావరి నదికి వరద పోటెత్తుతోంది.
Date : 11-07-2025 - 5:12 IST -
#Telangana
Uttam Kumar Reddy : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ
మంత్రి వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేసిన న్యాయమూర్తి, ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. గత ఎన్నికల ప్రచార సమయంలో, ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని ఓ నియోజకవర్గంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి సభ నిర్వహించారు.
Date : 10-07-2025 - 11:18 IST -
#Telangana
CM Revanth Reddy: కేసీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్.. ఏ విషయంలో అంటే!
కేసీఆర్ ఆరోగ్యం సహకరించకపోతే, ఆయన నిర్ణయించిన తేదీన ఎర్రవల్లి ఫామ్హౌస్కు మంత్రుల బృందాన్ని పంపి మాక్ అసెంబ్లీ నిర్వహిస్తామని, అవసరమైతే తాను స్వయంగా హాజరవుతానని సీఎం ప్రకటించారు.
Date : 09-07-2025 - 9:52 IST -
#Telangana
Nallamala Forest : నల్లమల అడవుల్లో పులులకు రక్షణ చర్యల్లో డ్రోన్ల వినియోగం
పులుల రక్షణకు మరింత ఆధునిక టెక్నాలజీ వినియోగానికి అధికారులు రంగంలోకి దిగారు. తాజాగా డ్రోన్లు నల్లమల అడవుల్లో వినియోగంలోకి తీసుకువచ్చారు. పులులు సంచరించే ప్రాంతాలను గుర్తించి, నిరంతర పర్యవేక్షణ చేస్తున్నట్లు ఆత్మకూరు డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ సాయిబాబా తెలిపారు.
Date : 09-07-2025 - 5:08 IST -
#Telangana
Local Body Elections : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ కు డిపాజిట్ కూడా రాదు – భట్టి
Local Body Elections : మహబూబాబాద్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన, బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెబతారని హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్ దక్కకుండా ప్రజలు ఓటుతో తీర్పు సునిశితంగా ఇస్తారని ధీమా వ్యక్తం చేశారు
Date : 08-07-2025 - 7:59 IST -
#Speed News
CM Revanth Reddy : తెలంగాణలో ప్రపంచ స్థాయి ఫిల్మ్ స్టూడియో
CM Revanth Reddy : తెలంగాణ సినీ రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే దిశగా ప్రముఖ నటుడు అజయ్ దేవగణ్ ఓ ఆసక్తికర ప్రతిపాదనతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి చర్చించారు.
Date : 07-07-2025 - 9:32 IST -
#Telangana
EC : తెలంగాణ లో ఈసీ రద్దు చేసిన 13 పార్టీలు ఇవే !
EC : "ఎందుకు మీ పార్టీ రిజిస్ట్రేషన్ రద్దు చేయకూడదు?" అనే ప్రశ్నతో జులై 11లోగా వివరణ ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు.
Date : 07-07-2025 - 4:09 IST -
#Telangana
Vanamahotsava Program: నేడు వనమహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్
ఈ పార్క్ రాష్ట్రంలో వ్యవసాయ జీవవైవిధ్యాన్ని పెంపొందించడంతో పాటు, ఆధునిక వ్యవసాయ పద్ధతులపై పరిశోధనలకు తలమానికంగా నిలుస్తుందని భావిస్తున్నారు.
Date : 07-07-2025 - 7:45 IST -
#Telangana
Heavy Rains in Telangana : రాబోయే ఐదు రోజుల్లో ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు
Heavy Rains in Telangana : రాబోయే ఐదు రోజుల్లో రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు
Date : 06-07-2025 - 6:47 IST -
#Telangana
Land Registration Fees : మరోసారి తెలంగాణ లో భూముల రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు..?
Land Registration Fees : ప్రస్తుతం అమలులో ఉన్న రిజిస్ట్రేషన్ చార్జీలపై 50 శాతం వరకు పెంపు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.
Date : 06-07-2025 - 6:27 IST -
#Telangana
Urea : రైతుకు కనీసం బస్తా ఎరువు ఇవ్వలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం – కేటీఆర్
Urea : రైతుకు కనీసం ఒక బస్తా యూరియా ఎరువు కూడా అందించలేని స్థితిలో ప్రభుత్వం ఉందంటూ మండిపడ్డారు
Date : 06-07-2025 - 3:57 IST -
#Speed News
Minister Ponguleti: ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి అమలుకు కలెక్టర్లే మార్గదర్శకులు: మంత్రి పొంగులేటి
తెలంగాణ ప్రజానీకం అత్యంత నమ్మకం, విశ్వాసంతో మాకు అధికారం అప్పగించారు. వారి నమ్మకాన్ని విశ్వాసాన్ని ఏమాత్రం వమ్ము చేయకుండా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆలోచనల మేరకు రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించేలా భూభారతి చట్టానికి, అలాగే ఇందిరమ్మ ఇండ్ల పథకానికి శ్రీకారం చుట్టామన్నారు.
Date : 02-07-2025 - 4:56 IST -
#Telangana
Harish Rao: చంద్రబాబుకు రేవంత్ రెడ్డి బ్యాగ్ మ్యాన్ గా మారారు: హరీశ్ రావు
కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం తమ రాజకీయ ప్రయోజనాలకే ముందంజ వేస్తుందనీ, ప్రజల సంక్షేమాన్ని విస్మరించిందని ఆరోపించారు. ఇటీవల నీటిపారుదల శాఖపై ప్రగతి భవన్లో జరిగిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్పై కూడా హరీష్ రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
Date : 02-07-2025 - 2:03 IST -
#Telangana
Telangana : ఇంజినీరింగ్ విద్యార్థులకు శుభవార్త..పాత ఫీజులే కొనసాగనున్నట్లు ప్రభుత్వ ఉత్తర్వులు
ఈ మేరకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేస్తూ, గతంలో అమల్లో ఉన్న పాత ఫీజులే ఈ విద్యాసంవత్సరం కూడా వర్తించనున్నట్లు స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వులు బీటెక్ (B.Tech), బీఈ (B.E), ఎంటెక్ (M.Tech), ఎంఈ (M.E), బి-ఒకేషనల్ (B.Vocational) తదితర అన్ని ఇంజినీరింగ్ కోర్సులకూ వర్తిస్తాయని ప్రభుత్వం వెల్లడించింది.
Date : 30-06-2025 - 9:17 IST