Telangana
-
#Telangana
10th Exams : తెలంగాణలో ఇకపై పదో తరగతి పరీక్షలు ఉండవు – సీఎం రేవంత్ కీలక నిర్ణయం
రాష్ట్రంలో ఇకపై పదో తరగతి బోర్డు పరీక్షలు (SSC Exams) ఉండబోవని, జాతీయ స్థాయి విద్యా విధానానికి అనుగుణంగా ప్లస్ 2 (+2) పద్ధతిని అమలు చేయనున్నట్లు ప్రకటించారు.
Date : 20-03-2026 - 7:46 IST -
#Telangana
Telangana Traffic Challans: ట్రాఫిక్ చలాన్లపై బిగ్ అప్డేట్.. చలాన్ కట్టకపోతే డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ ఫ్రీజ్
Hyderabad Traffic Police తెలంగాణలో వాహనదారులకు ఇది ముఖ్యమైన హెచ్చరిక. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి, పెండింగ్ చలాన్లను చెల్లించకుండా నిర్లక్ష్యం వహిస్తే ఇకపై తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పదేపదే నిబంధనలు అతిక్రమించినా, జరిమానాలు కట్టకపోయినా వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ), డ్రైవింగ్ లైసెన్స్ (డీఎల్) స్తంభింపజేసే (ఫ్రీజ్) కఠిన నిబంధనలను అమలు చేసేందుకు రవాణా శాఖ సిద్ధమవుతోంది. పెండింగ్ చలాన్ల వసూలు, వాటిపై వచ్చే వివాదాల పరిష్కారం కోసం ప్రభుత్వం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. […]
Date : 20-03-2026 - 10:27 IST -
#Cinema
Chiranjeevi : పబ్లిక్ గా ఏపీ సర్కార్ తీరు పై అసంతృప్తి వ్యక్తం చేసిన చిరంజీవి
హైదరాబాద్లో జరిగిన గద్దర్ అవార్డుల వేడుకలో ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని అందుకున్న అనంతరం మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారాయి
Date : 20-03-2026 - 8:30 IST -
#Devotional
Ugadi 2026: శ్రీ పరాభవ నామ సంవత్సరం అంటే ఏమిటి.. విశేషాలు, విశిష్టత, రహస్య సందేశం ఏంటో తెలుసా..?
Ugadi 2026 తెలుగు వారంతా ఈ నెల 19న ఉగాదిని ఘనంగా జరుపుకోనున్నారు. కొత్త తెలుగు సంవత్సరం పరాభవ నామ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నారు. అయితే పరాభవ నామ సంవత్సరం అనగానే కొత్త ఏడాదిలో చాలామంది ఓటములు, అవమానాలు తప్పవా అనే చర్చ జరుగుతోంది. దీంతో పరాభవ నామ సంవతర్సం అర్ధం గురించి చాలామంది ఆరా తీస్తున్నారు. పరాభవ నామ సంవత్సరం అసలు అర్ధం ఏంటో పండితులు వివరించారు. తెలుగు రాష్ట్రాలతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఉగాది […]
Date : 18-03-2026 - 12:00 IST -
#Cinema
Ustaad Bhagat Singh : తెలంగాణ లో సాధారణ టికెట్ ధరలతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’
తెలంగాణలో 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాకు సంబంధించి ఆన్లైన్ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అయితే, ఫ్యాన్స్కు మరియు సామాన్య ప్రేక్షకులకు ఊరటనిచ్చే అంశం
Date : 17-03-2026 - 8:15 IST -
#Telangana
Uttam : రబీ ధాన్యం సేకరణపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష
రైతు సంక్షేమమే ధ్యేయంగా తమ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని, అందులో భాగంగానే ఏటా సుమారు రూ. 40 నుండి 45 వేల కోట్లను కనీస మద్దతు ధర (MSP) మరియు బోనస్
Date : 16-03-2026 - 10:47 IST -
#Telangana
New Airports in Telangana : జూన్ లో 2 ఎయిర్పోర్టులకు శంకుస్థాపన?
వరంగల్ చారిత్రక నగరానికి పర్యాటక రంగంలో కొత్త కళ రానుండగా, ఆదిలాబాద్ జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి విమాన సౌకర్యం ఒక వరంగా మారనుంది
Date : 16-03-2026 - 8:29 IST -
#Telangana
TG Assembly Session : నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
ఈ సమావేశాల్లో అందరి దృష్టి ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ (BRS) వైపు మళ్ళింది. ముఖ్యంగా గులాబీ దళపతి కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరవుతారా లేదా అన్నది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది
Date : 16-03-2026 - 7:47 IST -
#Telangana
Telangana : తెలంగాణలో వంటగ్యాస్ కొరత పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టత
గృహ వినియోగానికి ఎలాంటి సమస్య లేదని, సరఫరా సక్రమంగా కొనసాగుతోందని చెప్పారు. అయితే ప్రస్తుతం కొంతమేరకు వాణిజ్య గ్యాస్ సిలిండర్ల విషయంలో మాత్రమే కొరత ఉన్నట్లు తెలిపారు.
Date : 15-03-2026 - 9:00 IST -
#Telangana
గుండెపోటుతో తండ్రి మృతి.. కన్నీళ్లతో పరీక్షకు కొడుకు..!
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. కన్నతండ్రి మరణించిన పుట్టెడు దుఃఖంలోనూ తన భవిష్యత్తు కోసం తండ్రి కన్న కలలను నెరవేర్చేందుకు ఒక కుమారుడు పరీక్షా హాలుకు వెళ్లిన ఘటన స్థానికులను కలచివేసింది. మోత్కూరుకు చెందిన ఉపాధ్యాయుడు కూరెళ్ల ఎల్లయ్య (48) శుక్రవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన మొదటి రోజే ఈ విపత్తు ఎదురైనా.. కుమారుడు హర్షవర్ధన్ కన్నీళ్లను దిగమింగుకుని పరీక్షకు హాజరయ్యాడు. వివరాల్లోకి వెళితే.. గుండాల మండలం […]
Date : 14-03-2026 - 2:43 IST -
#Speed News
తెలుగు రాష్ట్రాల రైలు ప్రయాణీకులకు కేంద్రం గుడ్న్యూస్
Telugu States IRCTC Special Trains తెలుగు రాష్ట్రాల ప్రయాణికుల సౌకర్యార్థం మూడు ప్రత్యేక రైళ్లను రైల్వే బోర్డు రెగ్యులర్ సర్వీసులుగా మార్చింది. హైదరాబాద్-కన్యాకుమారి, కాచిగూడ-ట్యూటికోరిన్, చర్లపల్లి-షాలిమార్ ట్రైన్లు ఇకపై శాశ్వత ప్రాతిపదికన నడవనున్నాయి. దీనివల్ల ప్రయాణ సమయం తగ్గడంతో పాటు అదనపు ఛార్జీల భారం తప్పుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. తెలుగు రాష్ట్రాల ట్రైన్ ప్రయాణికులకు తీపి కబురు. ప్రత్యేక సర్వీసులుగా నడుస్తున్న మూడు రైళ్లను రైల్వే బోర్డు రెగ్యులర్గా మార్చింది. ఈ మేరకు కేంద్ర […]
Date : 14-03-2026 - 10:53 IST -
#Speed News
Gas Shortage : ఎల్పీజీ సిలిండర్ల సమస్యపై మంత్రి ఉత్తమ్ ఉన్నత స్థాయి సమీక్ష
రాష్ట్రంలో ఎల్పీజీ సిలిండర్ల పంపిణీలో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించి, వినియోగదారులకు ఊరట కలిగించేందుకు ప్రభుత్వం ఒక సమగ్ర ప్రణాళికను సిద్ధం చేస్తోంది
Date : 14-03-2026 - 8:14 IST -
#Telangana
‘Mega Farmers’ Fair 2026′ : తెలంగాణ వ్యవసాయానికి కొత్త కళ
తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ రంగంలో సాంకేతిక విప్లవానికి వేదికగా మారుతోంది. హైదరాబాద్లోని రాజేంద్రనగర్ PJTAU క్యాంపస్లో కోరోమాండల్ ఇంటర్నేషనల్, వ్యవసాయ శాఖ మరియు PJTAU సంయుక్తంగా నిర్వహించిన 'మెగా రైతు మేళా 2026' కేవలం ఒక ప్రదర్శనగా
Date : 13-03-2026 - 7:42 IST -
#Telangana
Accident : నిజామాబాద్ జిల్లాలో ప్రమాదానికి గురైన ట్రావెల్ బస్సు
జాతీయ రహదారిపై అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. బస్సు డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడా లేదా సాంకేతిక లోపం వల్ల బస్సు అదుపు తప్పిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు
Date : 13-03-2026 - 10:30 IST -
#Telangana
CM Revanth : మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు
రాష్ట్రంలోని కోటి 15 లక్షల కుటుంబాలకు సమగ్ర జీవిత బీమా మరియు ఆరోగ్య భద్రత కల్పించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని వెల్లడించారు. ప్రధానంగా మహిళల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ, 65 లక్షల మంది స్వయం సహాయక సంఘాల సభ్యులకు 'డిజిటల్ హెల్త్ కార్డులు' జారీ చేసే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించామని గుర్తు చేశారు
Date : 13-03-2026 - 10:00 IST