Telangana
-
#Cinema
Ashu Reddy : హైకోర్టును ఆశ్రయించిన అషురెడ్డి
తదుపరి విచారణను మే 4వ తేదీకి వాయిదా వేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. అషురెడ్డి దాఖలు చేసిన ఈ క్వాష్ పిటిషన్పై మే 4న జరిగే విచారణ కీలకం కానుంది. అప్పటి వరకు ఈ కేసులో పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకూడదని లేదా కోర్టు
Date : 30-04-2026 - 11:22 IST -
#Telangana
BRS @ 25 Years : కేసీఆర్ ను మళ్లీ సీఎం చేయడమే లక్ష్యం – కేటీఆర్ ధీమా
రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం అటు అధికార పక్షంపై, ఇటు కేంద్రంపై రాజీలేని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. పథకాల అమలులో వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల గొంతుకగా నిలుస్తామని, 25 ఏళ్ల ఈ సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశామని
Date : 27-04-2026 - 4:30 IST -
#Telangana
BRS @ 25 Years : ఉద్యమ పునాది.. ప్రగతి ప్రస్థానం – పాతికేళ్ల ‘గులాబీ’ జైత్రయాత్ర!
ఉద్యమ పార్టీగా ప్రస్థానాన్ని ప్రారంభించి, ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి, దశాబ్ద కాలం పాటు పాలన సాగించిన ఈ పార్టీ ప్రయాణం భారత రాజకీయ చరిత్రలో ఒక అరుదైన అధ్యాయం. పాతికేళ్ల పండుగ వేళ పార్టీ శ్రేణులు ఉత్సాహంగా వేడుకలకు సిద్దమవుతుంది
Date : 27-04-2026 - 9:57 IST -
#Telangana
Kamareddy : మటన్ వండలేదని భార్య ను చంపిన భర్త
కామారెడ్డికి చెందిన శివాజీ (31), లక్ష్మి దంపతుల మధ్య శనివారం రాత్రి నాన్ వెజ్ వండటంపై వివాదం మొదలైంది. రాత్రి సమయంలో మాంసాహారం ఎందుకు వండలేదని శివాజీ తన భార్యను నిలదీశాడు.
Date : 27-04-2026 - 9:25 IST -
#Andhra Pradesh
Petrol & Diesel Shortage : తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ‘పానిక్’ బయింగ్
గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉండటం వల్ల జనం అసహనానికి గురవుతున్నారు. అయితే, చమురు సంస్థలు మరియు ప్రభుత్వ యంత్రాంగం మాత్రం రాష్ట్రాల్లో ఇంధన నిల్వలు సరిపడా ఉన్నాయని
Date : 27-04-2026 - 8:17 IST -
#Special
పంది కడుపున ఏనుగు పిల్ల.. అసలు నిజం ఇదీ!
నాగర్కర్నూల్ జిల్లాలో ఓ వింత ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఓ పంది, ఏనుగును పోలిన పిల్లకు జన్మనివ్వడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అచ్చం ఏనుగులా తొండం, పెద్ద చెవులతో జన్మించిన ఈ వింత జీవిని చూసేందుకు జనం తరలివస్తున్నారు. ఈ ఘటన పెద్దకొత్తపల్లి మండలం కార్పాముల గ్రామంలో చోటుచేసుకుంది. ఈ వింత జననానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే… కార్పాముల గ్రామానికి చెందిన కురాకుల వెంకటయ్య పందులను […]
Date : 20-04-2026 - 11:11 IST -
#Andhra Pradesh
ఇంటర్ ఫలితాల్లో ఒకే మార్కులు సాధించిన కవలలు
ఏపీలో ఇంటర్ ఫలితాల్లో ఓ విచిత్రం చోటుచేసుకుంది. రెండు చోట్ల కవలలు ఒకేలా మార్కులు సాధించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన చాందిని, చర్మిల అనే కవలలు 470 మార్కులకు గాను ఇద్దరూ 459 చొప్పున మార్కులు సాధించారు. శ్రీకాకుళం జిల్లా ఎల్ఎన్పేట మండలం కోవిలానికి చెందిన కవలలు భరత్ చరణ్, భవ్యశ్రీ 470 మార్కులకు 447 మార్కులు సాధించారు. తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో కవలలు ఒకేలా మార్కులు సాధించి ఔరా అనిపించారు. ఏపీలో కూడా సేమ్ టు […]
Date : 16-04-2026 - 2:29 IST -
#Telangana
Kalvakuntla Kavitha: తెలంగాణకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోం: కల్వకుంట్ల కవిత
Women Reservation Bill తెలంగాణ ప్రాతినిధ్యాన్ని దెబ్బతీసేలా కేంద్రం అడుగులు వేస్తే చూస్తూ ఊరుకోబోమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో కేంద్రం ప్రతిపాదించిన మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) Delimitation బిల్లులపై ఆమె తీవ్రంగా స్పందించారు. దేశవ్యాప్తంగా నియోజకవర్గాల సంఖ్యను పెంచే ప్రక్రియలో భాగంగా తెలంగాణ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తే ప్రజలు రోడ్లపైకి వస్తారని, ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. […]
Date : 16-04-2026 - 11:15 IST -
#Telangana
Bio-Gas Project : సిద్దిపేటలో బయో-గ్యాస్ ప్రాజెక్ట్ ప్రారంభం
భారతదేశ స్వచ్ఛ ఇంధన లక్ష్యాలకు అనుగుణంగా, జూనో జౌల్ బయో ఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్ తెలంగాణలోని నార్మెట్ట పారిశ్రామిక ప్రాంతంలో తమ సిబిజి ప్లాంట్కు శంకుస్థాపన చేసింది. సుమారు 700 కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో
Date : 12-04-2026 - 7:31 IST -
#Telangana
Telangana: మందుబాబులకు షాక్.. భారీగా పెరగనున్న మద్యం, బీర్ల ధరలు
మద్యం ప్రియులకు బిగ్ షాక్. ప్రధాన బ్రాండ్ల ధరలు పెరగబోతున్నాయి. వేసవిలో పెరుగుతున్న వేడిమి కారణంగా బీర్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఇరాన్ యుద్ధ ప్రభావం మద్యం తయారీ పైనా పడింది. దీంతో తయారీ కంపెనీలు ధరల పెంపుపై ప్రతిపాదనలు అందించాయి. యుద్ధం కొనసాగితే తమపై ఉత్పత్తి భారం పెరుగుతుందని.. ధరలు పెంచక తప్పదని తేల్చి చెప్పాయి. దీంతో, ఎక్కువగా వినియోగించే బ్రాండెడ్ మద్యం ధరలు పెరగటం ఖాయంగా కనిపిస్తోంది. మద్యం తయారీ కంటే, దానిని ప్యాక్ […]
Date : 06-04-2026 - 11:40 IST -
#Andhra Pradesh
టాప్-10 రిచెస్ట్ మినిస్టర్స్.. తెలంగాణ, ఏపీ నుంచే ఆరుగురు!
ఈ జాబితాలో మంగళ్ లోధా, జ్యోతిరాదిత్య సింధియా మాత్రమే ఉత్తర భారతీయులు కాగా, మిగిలిన ఎనిమిది మంది సభ్యులు దక్షిణ భారతదేశానికి చెందినవారే.
Date : 05-04-2026 - 6:00 IST -
#Telangana
త్వరలో మంత్రివర్గ విస్తరణ.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం!
మంత్రివర్గంలో చోటు దక్కుతుందనే ఆశతో చాలా మంది సీనియర్ ఎమ్మెల్యేలు ఇప్పటి నుండే తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
Date : 04-04-2026 - 1:53 IST -
#Telangana
Mee-Seva Charges Hike : సామాన్యులపై పెను భారం వేసిన తెలంగాణ ప్రభుత్వం
మీ సేవ నిర్వాహకుల దీర్ఘకాలిక డిమాండ్లను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం, సర్వీస్ ఛార్జీలను ఏకంగా 50 శాతం మేర పెంచింది. పెరిగిన ఈ కొత్త ధరలు ఏప్రిల్ 1, బుధవారం నుండి రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి
Date : 02-04-2026 - 10:36 IST -
#Business
Malabar Gold & Diamonds Showroom : గోల్డ్ ప్రియులకు గుడ్ న్యూస్.. సంగారెడ్డిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ షోరూమ్ ప్రారంభం
అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ఆభరణాల సంస్థ మలబార్ గోల్డ్ & డైమండ్స్, తెలంగాణలో తన వ్యాపార విస్తరణలో భాగంగా సంగారెడ్డిలో నూతన షోరూమ్ను అత్యంత వైభవంగా ప్రారంభించింది
Date : 01-04-2026 - 6:51 IST -
#Telangana
Revanth Reddy: రూ.700 కోట్లతో ఓంకారేశ్వర ఆలయం..శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి..
Musi River తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టులో మరో కీలక ముందడుగు పడింది. హైదరాబాద్ శివార్లలోని గండిపేట మండలం మంచిరేవుల వద్ద రూ.700 కోట్ల భారీ వ్యయంతో నిర్మించనున్న ఓంకారేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనులకు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ శంకుస్థాపన చేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పలువురు ఎమ్మెల్యేలతో కలిసి ఆయన భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. మూసీ తీరాన్ని ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా మార్చే లక్ష్యంలో […]
Date : 28-03-2026 - 12:36 IST