Telangana
-
#Telangana
తెలంగాణ లో పెద్ద ఎత్తున ఐఏఎస్ల బదిలీలు
మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్, హ్యూమన్ రైట్స్ కమిషన్ వంటి విభాగాలకు కూడా కొత్త అధికారులను నియమించడం ద్వారా అన్ని శాఖల్లో జవాబుదారీతనాన్ని పెంచేందుకు ప్రభుత్వం ఈ భారీ కసరత్తు చేపట్టింది
Date : 26-12-2025 - 1:20 IST -
#Telangana
సంక్రాంతి తర్వాత సర్పంచ్ లకు ట్రైనింగ్
ఇటీవల జరిగిన ఎన్నికల్లో సర్పంచ్లగా ఎన్నికైన వారికి సంక్రాంతి తర్వాత పల్లెల్లో పాలన, నిధుల వినియోగం, అభివృద్ధి, గ్రామసభల నిర్వహణ తదితరాలపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో ట్రైనింగ్
Date : 24-12-2025 - 9:04 IST -
#Telangana
తెలంగాణ లో 1,441 బడులు తాత్కాలికంగా క్లోజ్!
రాష్ట్రంలో విద్యార్థులు లేని 1,441 స్కూళ్లను తాత్కాలికంగా మూసేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. విద్యార్థులు చేరితే మళ్లీ రీఓపెన్ చేయనుంది. అటు మరో 600 స్కూళ్లలో టీచర్లు ఉన్నా పిల్లలు లేరు.
Date : 24-12-2025 - 8:15 IST -
#Telangana
రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఉప సర్పంచ్లకు చెక్ పవర్ రద్దు!
ఇటీవలే తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసి, నూతన పాలకవర్గాలు కొలువుదీరాయి. కొత్తగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు.
Date : 23-12-2025 - 5:23 IST -
#Telangana
సొసైటీల ఎన్నికలను రద్దు చేసే ఆలోచనలో తెలంగాణ సర్కార్ ?
రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(PACS)కు ఎన్నికలు రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కర్ణాటక తరహాలో నామినేటెడ్ పద్ధతిలోనే పాలక వర్గాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం
Date : 23-12-2025 - 11:10 IST -
#Telangana
దక్షిణాది లిక్కర్ కిక్కులో తెలంగాణ మొనగాడు
దక్షిణాదిలో మద్యం వినియోగంలో తెలంగాణ టాప్లో నిలిచినట్లు ఎక్సైజ్ అంచనాల్లో తేలింది. సగటున తలసరి ఆల్కహాల్ వినియోగం 4.44 లీటర్లు. తర్వాతి స్థానాల్లో కర్ణాటక (4.25L), తమిళనాడు(3.38L),
Date : 23-12-2025 - 7:45 IST -
#Andhra Pradesh
తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి స్కూల్స్ కు క్రిస్మస్ సెలవులు
తెలుగు రాష్ట్రాల్లోని స్కూళ్లకు రేపటి నుంచి 3 రోజులు సెలవులు రానున్నాయి. తెలంగాణలో 24న క్రిస్మస్ ఈవ్ సందర్భంగా ఆప్షనల్ హాలిడే ఇచ్చారు
Date : 23-12-2025 - 7:20 IST -
#Telangana
తెలంగాణ లో నేడే కొత్త సర్పంచుల ప్రమాణస్వీకారం
దాదాపు రెండేళ్ల తర్వాత ఇవాళ పంచాయతీల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. 2024 జనవరిలో పాలక మండళ్ల పదవీకాలం ముగియగా.. ఇప్పటి వరకు ప్రత్యేక అధికారులే పాలనను కొనసాగించారు
Date : 22-12-2025 - 9:30 IST -
#Business
కోడిగుడ్ల ధరలకు రెక్కలు.. సామాన్యుడి పౌష్టికాహారంపై భారం
ఎన్నడూ లేని విధంగా గుడ్ల ధరలు రికార్డు స్థాయికి చేరడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. కొద్ది నెలల క్రితం వరకు రిటైల్ మార్కెట్లో రూ.5 నుంచి రూ.6 మధ్య లభించిన ఒక్కో గుడ్డు ధర ప్రస్తుతం రూ.8కి చేరింది. హోల్సేల్ మార్కెట్లో అయితే ఒక్క గుడ్డు ధర రూ.7.30కు మించి ఉండటం పరిస్థితి తీవ్రతను స్పష్టంగా చూపిస్తోంది.
Date : 22-12-2025 - 5:30 IST -
#Telangana
యూరియా యాప్ తో రైతుల కష్టాలు తీరినట్లేనా ?
రైతులు ఇంటి వద్ద నుంచే యూరియా బుక్ చేసుకునేందుకు ప్రభుత్వం 'ఫర్టిలైజర్ బుకింగ్ యాప్'ను తీసుకొచ్చింది. ఇప్పటికే 10 జిల్లాల్లో ఇది అందుబాటులోకి రాగా, రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు కానుంది
Date : 21-12-2025 - 5:30 IST -
#India
తెలంగాణలో పెద్ద ఎత్తున లొంగిపోయిన మావోలు
మావోయిస్టు అనే పదం ఇక వినలేం అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నో శతాబ్దాలుగా మావోయిస్టులు దేశ వ్యాప్తంగా ఉన్నప్పటికీ , ప్రస్తుతం మాత్రం మావోయిస్టులంతా లొంగిపోతున్నారు. దీనికి కారణం అగ్ర మావోయిస్టులు ఎన్కౌంటర్ లో చనిపోవడం , మరోపక్క కీలక నేతలు లొంగిపోతుండడం తో మిగతా మావోలంతా లొంగిపోతున్నారు.
Date : 19-12-2025 - 11:01 IST -
#Telangana
గ్రూప్-3 ఫలితాలను విడుదల చేసిన టీజీపీఎస్సీ
గ్రూప్ 3 అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీపి కబురు అందించింది. ఉద్యోగాల భర్తీకి సంబంధించి తుది ఫలితాలను గురువారం విడుదల చేసింది.మొత్తం 1,388 పోస్టులకు గాను ప్రస్తుతం 1,370 మంది అభ్యర్థులను ఎంపిక చేసినట్లు కమిషన్ ప్రకటించింది
Date : 18-12-2025 - 10:15 IST -
#Telangana
సీఎం రేవంత్ నాయకత్వానికి బ్రహ్మరథం!
"పల్లెల్లో కేసీఆర్ హవా ఉంది.. ఎన్నికలు పెడితే చూపిస్తాం" అన్న బీఆర్ఎస్ సవాల్ను రేవంత్ సర్కార్ పటాపంచలు చేసింది. మూడు దశల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంది.
Date : 18-12-2025 - 2:57 IST -
#Telangana
రేషన్కార్డుదారులకు హెచ్చరిక.. E KYC చేయకపోతే సన్నబియ్యం కట్
E KYC : తెలంగాణ రేషన్ కార్డు లబ్ధిదారులకు అలర్ట్. జనవరి నుంచి సన్నబియ్యం కోటా పొందాలంటే.. కార్డులోని సభ్యులందరూ ఈ నెలాఖరులోపు ఈ-కేవైసీ పూర్తి చేయాలి. గడువులోపు వేలిముద్రలు వేయని వారికి రేషన్ నిలిపివేస్తామని.. 5 ఏళ్ల లోపు పిల్లలకు మినహాయింపునిచ్చామని అధికారులు తెలిపారు. రేషన్ కార్డుదారులకు అలర్ట్ డిసెంబర్ 31లాస్ట్ డేట్ ఈ కేవైసీ చేయించుకోకుంటే సన్నబియ్యం కట్ తెలంగాణలోని రేషన్ కార్డు లబ్ధిదారులకు అలర్ట్. జనవరి నుంచి ప్రభుత్వం పంపిణీ చేసే సన్నబియ్యం […]
Date : 18-12-2025 - 2:28 IST -
#Telangana
తెలంగాణలో కొత్త సర్పంచుల అపాయింట్మెంట్ డే ఈనెల 20 నుండి 22కు వాయిదా!
సుదీర్ఘ విరామం తర్వాత గ్రామాల్లో మళ్లీ పాలకవర్గాలు వస్తుండటంతో పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఇప్పటివరకు ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్న పంచాయతీలు, ఇకపై ప్రజాప్రతినిధుల చేతుల్లోకి వెళ్లనున్నాయి. సర్పంచులతో పాటు వార్డు సభ్యులు కూడా అదే రోజున ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Date : 17-12-2025 - 4:45 IST