Telangana
-
#Speed News
Justice Madan Bhimrao Lokur : విద్యుత్ కమిషన్ చైర్మన్గా జస్టిస్ మదన్ బీ లోకూర్..
తెలంగాణ విద్యుత్ కమిషన్ చైర్మన్గా జస్టిస్ మదన్ బి లోకూర్(Justice Madan Bhimrao Lokur)ను ప్రభుత్వం (Telangana Government) నియమించింది. రాష్ట్రంలో విద్యుత్ కొనుగోళ్లు, పవర్ ప్లాంట్ల నిర్మాణాలపై రేవంత్ సర్కార్ కమిషన్ ఏర్పటు చేసిన సంగతి తెలిసిందే. కాగా దానిపై బిఆర్ఎస్ నాయకులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు, విద్యుత్ కమిషన్ చైర్మన్ జస్టిస్ నర్సింహా రెడ్డి స్థానంలో కొత్త చైర్మన్ ను నియమించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో విద్యుత్ కమిషన్కు చైర్మన్గా జస్టిస్ […]
Published Date - 05:15 PM, Tue - 30 July 24 -
#Telangana
Farmer loan waiver : రైతు రుణమాఫీ..రెండో విడత నిధుల విడుదల
రెండో విడతల్లో అత్యధికంగా నల్లగొండ జిల్లాకు రూ.984.34 కోట్లు విడుదల
Published Date - 01:43 PM, Tue - 30 July 24 -
#Telangana
Telangana: రేపు లక్షన్నర లోపు రుణమాఫీ
ఈ 2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు నెలాఖరులోగా రూ.31 వేల కోట్లు విడుదల చేయనుంది. మొదటి విడతలో లక్ష రూపాయల వరకు ఉన్న వ్యవసాయ రుణాలను క్లియర్ చేసేందుకు రేవంత్ రెడ్డి జూలై 18న రూ.6,098 కోట్లు విడుదల చేశారు. రెండో విడతలో రూ.1.50 లక్షల వరకు రుణాలు మాఫీ
Published Date - 10:04 PM, Mon - 29 July 24 -
#Telangana
Hyderabad Police: ఓల్డ్ సిటీలో పోలీసుల దౌర్జన్యాలపై హైకోర్టుకు వెళ్తా: అక్బరుద్దీన్ ఒవైసీ
పాతబస్తీలో పోలీసుల వైఖరిపై హైకోర్టును ఆశ్రయిస్తామని, ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేస్తామని ఏఐఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. వైద్యపరమైన అత్యవసర పరిస్థితుల కోసం ఎవరైనా ఇంటి బయట నిలబడటం లేదా తిరగడం తప్పా అని ప్రశ్నించారు.
Published Date - 09:36 PM, Mon - 29 July 24 -
#Telangana
Paris Olympics 2024: తెలంగాణ క్రీడాకారులకు సీఎం రేవంత్ ఫోన్
2024 పారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొనే రాష్ట్రానికి చెందిన క్రీడాకారులకు ఫోన్ చేసి మాట్లాడారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మొదటి రౌండ్లో విజయం సాధించినందుకు వారిని అభినందించారు.
Published Date - 03:39 PM, Mon - 29 July 24 -
#Telangana
Free Bus Scheme in Telangana : బస్సు లో బ్రష్ చేసుకుంటూ ప్రయాణం చేస్తున్న మహిళ
ఆర్టీసీ బస్సు లో ప్రయాణం చేస్తూ ఓ మహిళ బ్రష్ చేసుకుంటున్న ఘటన తెలంగాణ లో వెలుగులోకి వచ్చింది
Published Date - 01:44 PM, Mon - 29 July 24 -
#Telangana
Coaching Centers:హైదరాబాద్ కోచింగ్ సెంటర్లపై సీఎం రేవంత్ దృష్టి
హైదరాబాద్తో పాటు ఇతర ప్రధాన పట్టణాల్లో ఉన్న అన్ని కోచింగ్ సెంటర్లపై నివారణ చర్యలు చేపట్టాలని పురపాలక శాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి సూచించారు కేటీఆర్. అలాగే ప్రమాదకర స్థితిలో నడిపిస్తున్న కోచింగ్ సెంటర్లపై దృష్టి సారించాలని విద్యార్థులు సీఎం రేవంత్ ని కోరుతున్నారు.
Published Date - 07:20 AM, Mon - 29 July 24 -
#Telangana
CM Revanth Reddy Kalwakurthy : కల్వకుర్తికి వరాలు ప్రకటించిన సీఎం రేవంత్
మాడ్గుల మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల మెరుగుపరిచేందుకు రూ.10 కోట్లు. నియోజకవర్గంలో అన్ని అన్ని గ్రామ పంచాయతీల నుంచి మండల కేంద్రాలకు రోడ్లు
Published Date - 07:52 PM, Sun - 28 July 24 -
#Telangana
CM Revanth Reddy: మామ సంస్మరణ సభకు సీఎం రేవంత్
సీఎం రేవంత్ రెడ్డి మరికొద్ది గంటల్లో కల్వకుర్తి వెళ్లనున్నారు. జైపాల్రెడ్డి వర్ధంతి సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన ఆయన కాంస్య విగ్రహాన్ని సీఎం రేవంత్రెడ్డి ఆవిష్కరిస్తారు. ఆవిష్కరణ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావుతో కలిసి ఆయనతో కలసి రానున్నారు.
Published Date - 11:36 AM, Sun - 28 July 24 -
#Telangana
NITI Aayog Meeting: సీఎం రేవంత్ పై నీతి ఆయోగ్ యూనియన్ చురకలు
న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిష్కరించడంపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి విమర్శించారు.
Published Date - 11:19 AM, Sun - 28 July 24 -
#Speed News
Telangana Governor: తెలంగాణ కొత్త గవర్నర్గా జిష్ణు దేవ్ వర్మ..!
తెలంగాణ గవర్నర్గా జిష్ణు దేవ్వర్మను భారత రాష్ట్రపతి శనివారం నియమించారు. జార్ఖండ్తో పాటు తెలంగాణకు అదనపు బాధ్యతలు నిర్వహించిన సీపీ రాధాకృష్ణన్ను మహారాష్ట్ర గవర్నర్గా నియమించారు.
Published Date - 08:46 AM, Sun - 28 July 24 -
#Sports
KSG Journalist T20 Premier League: దివ్యాంగ క్రీడాకారులకు ‘ఎస్జాట్’ చేయూత * కేఎస్జీ జేపీఎల్ విజేత టీవీ9
కేఎస్జీ జర్నలిస్టు టీ20 ప్రీమియర్ లీగ్లో టివి9 సత్తా చాటింది. ఎన్టీవీపై టీవీ9 12 పరుగుల తేడాతో గెలిచి జేపీఎల్ సీజన్-1 చాంపియన్గా నిలిచింది. మ్యాన్ ఆఫ్ ద టోర్నీ అవార్డు ఎన్టీవీ ప్లేయర్ కిరణ్కు, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు టీవీ9 ప్లేయర్ జగదీష్కు లభించింది.
Published Date - 10:14 PM, Sat - 27 July 24 -
#Telangana
TG Assembly : అసెంబ్లీలో హరీష్ రావు – కోమటిరెడ్డిల మధ్య మాటల యుద్ధం
ఆకారం పెరిగింది కానీ తెలివి పెరగలేదంటూ హరీష్ రావుపై మంత్రి విరుచుకుపడ్డాడు
Published Date - 03:04 PM, Sat - 27 July 24 -
#Telangana
Telangana Panchayat Elections : ఆగస్టు లో పంచాయతీ ఎన్నికలు – సీఎం రేవంత్ నిర్ణయం
త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసి, ఆగస్టు నెల చివరి వరకు పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది
Published Date - 06:34 PM, Fri - 26 July 24 -
#Telangana
CM Revanth Reddy: ఏడాదిలోపు రాష్ట్రంలో 60 వేల ఉద్యోగాలు: సీఎం రేవంత్
రాబోయే 3 నెలల్లో మరో 30 వేల ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ రోజు శుక్రవారం సీఎం రేవంత్ రంగారెడ్డి జిల్లా వట్టింగులపల్లిలో జరిగిన 'డైరెక్ట్ రిక్రూట్ ఫైర్మెన్ నాలుగో బ్యాచ్' పాసింగ్ అవుట్ పరేడ్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఉద్యోగ భర్తీపై పలు అంశాలపై క్లారిటీ ఇచ్చారు.
Published Date - 04:03 PM, Fri - 26 July 24