Rohit Sharma
-
#Sports
Rohit Sharma- Jasprit Bumrah: ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు రోహిత్, బుమ్రా ఎందుకు ఎంపికయ్యారు..?
రోహిత్ శర్మతో పాటు భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా (Rohit Sharma- Jasprit Bumrah), ఆఫ్ఘనిస్థాన్ బ్యాట్స్మెన్ రహ్మానుల్లా గుర్బాజ్ కూడా ఈ అవార్డుకు ఎంపికయ్యారు.
Date : 06-07-2024 - 9:06 IST -
#Sports
Virat- Rohit Dance: ముంబైలో డ్యాన్స్ వేసిన రోహిత్, విరాట్.. ఇదిగో వీడియో..!
ముంబైలో బస్ పరేడ్ తర్వాత వాంఖడే స్టేడియం వచ్చిన సమయంలో స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Virat- Rohit Dance) డ్యాన్స్ వేశారు.
Date : 04-07-2024 - 10:42 IST -
#Sports
PM Modi Meets Team India: ప్రధాని మోదీతో టీమిండియా ఆటగాళ్లు.. వీడియో వైరల్..!
టి20 ప్రపంచకప్ గెలిచి బార్బడోస్ నుంచి ఢిల్లీకి తిరిగి వచ్చిన భారత క్రికెట్ జట్టు గురువారం (జూలై 4, 2024) ప్రధాని నరేంద్ర మోదీని (PM Modi Meets Team India) కలిశారు.
Date : 04-07-2024 - 2:33 IST -
#India
Surya Kumar Yadav : డాన్స్ ఇరగదీసిన సూర్యకుమార్ యాదవ్
గురువారం ఉదయం ఐటీసీ మౌర్య హోటల్లో జరిగిన సాదర స్వాగతం వేడుకలో టీమ్ ఇండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తన డాన్స్తో అందరి దృష్టిని ఆకర్షించాడు. బెరిల్ హరికేన్ కారణంగా బార్బడోస్లో మూడు రోజులు చిక్కుకుపోయిన భారత జట్టు బుధవారం మధ్యాహ్నం బార్బడోస్ నుండి బయలుదేరి గురువారం
Date : 04-07-2024 - 10:22 IST -
#Sports
Rohit Sharma ate soil : రోహిత్ శర్మ ‘మట్టి’ రహస్యం ఇదే.. నమ్మకలేకపోతున్నా..
తాను మట్టిని ఎందుకు తిన్నాను అనే విషయం పై కెప్టెన్ రోహిత్ శర్మ స్పష్టత ఇచ్చాడు.
Date : 03-07-2024 - 9:04 IST -
#Sports
ICC : ‘టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్’ను ప్రకటించిన ఐసిసి.. ఆరుగురు టీమ్ ఇండియా ఆటగాళ్లకు చోటు
T20 ప్రపంచ కప్ 2024 ముగియడంతో, ICC 11 మంది సభ్యులతో కూడిన ఉత్తమ జట్టును 'టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్' పేరుతో ప్రకటించింది. టోర్నీలో విజేతగా నిలిచిన భారత జట్టులోని ఆరుగురు ఆటగాళ్లు ఇందులో చోటు దక్కించుకున్నారు.
Date : 01-07-2024 - 7:39 IST -
#Sports
Hardik Pandya: టీ ట్వంటీ కెప్టెన్ గా హార్థిక్ పాండ్యా ? హింట్ ఇచ్చిన జైషా
రోహిత్ శర్మ స్థానంలో టీ ట్వంటీ కెప్టెన్ గా ఎవరిని నియమిస్తారనేది ఆసక్తికరంగా మారింది. తాజాగా దీనిపై బీసీసీఐ సెక్రటరీ జైషా హింట్ ఇచ్చారు. రోహిత్ స్థానంలో హార్థిక్ పాండ్యాను సారథిగా ఎంపిక చేస్తారా అనే ప్రశ్నకు ఆచితూచి స్పందించారు. కెప్టెన్ ఎవరనేది సెలక్టర్లు నిర్ణయిస్తారని చెప్పారు.
Date : 01-07-2024 - 7:00 IST -
#Sports
T20I Legacy: ముగ్గురు మొనగాళ్ళు వారి స్థానాలను భర్తీ చేసేది ఎవరు ?
టీ ట్వంటీ క్రికెట్ లో ఒక శకానికి తెరపడింది. జట్టును విజయవంతంగా నడిపించిన కెప్టెన్ రోహిత్ శర్మ , ఫైనల్లో కీలక ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీ, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా పొట్టి క్రికెట్ కు గుడ్ బై చెప్పేశారు. యువక్రికెటర్లకు అవకాశమిచ్చేందుకు టీ ట్వంటీలకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ ముగ్గురు లేకుండా అసలు భారత జట్టు ఊహించడం కష్టమేనని చెప్పాలి.
Date : 01-07-2024 - 6:00 IST -
#India
Rohit Sharma : కప్ను ఇంటికి తీసుకురావడం గర్వంగా ఉంది
టీమ్ ఇండియా టీ20 ప్రపంచకప్ 2024 కీర్తిని ప్రశంసించిన ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా రోహిత్ తన సందేశానికి ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు.
Date : 01-07-2024 - 12:27 IST -
#India
India Team : మరో 24 గంటలు బార్బడోస్లోనే భారత జట్టు.!
టీ20 వరల్డ్ కప్ ఫైనల్ జరిగిన బార్బడోస్ను మరో 6 గంటల్లో బెరిల్ హరికేన్(తుఫాన్) తాకనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ కర్ఫ్యూ తరహా వాతావరణం నెలకొందని జాతీయ మీడియా ప్రతినిధులు తెలిపారు.
Date : 01-07-2024 - 11:56 IST -
#India
Jay Shah : భారత్ టీ20 ప్రపంచ కప్ టీం రూ.125 ప్రైజ్ మనీ ప్రకటించిన జై షా
కెన్సింగ్టన్ ఓవల్లో భారత్ ఘన విజయం సాధించిన నేపథ్యంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సెక్రటరీ జై షా రూ.125 కోట్లు భారత జట్టుకు ప్రకటించారు.
Date : 30-06-2024 - 9:23 IST -
#Sports
Jadeja Retirement: రోహిత్, కోహ్లీ బాటలో జడ్డూ.. రిటైర్మెంట్ ప్రకటనలు
టీ20 ప్రపంచకప్-2024 టైటిల్ను భారత్ గెలుచుకున్న వెంటనే, వెటరన్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ టీ20కి రిటైర్మెంట్ ప్రకటించాడు. దీని తర్వాత విలేకరుల సమావేశంలో రోహిత్ శర్మ కూడా టీ20 అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ఇప్పుడు ఈ జాబితాలోకి రవీంద్ర జడేజా చేరిపోయాడు. ఈ సందర్భంగా జడేజా తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ టీ20 అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
Date : 30-06-2024 - 5:45 IST -
#Sports
Virat Kohli; ఇందుకే కదా నిన్ను కింగ్ అనేది.. వరల్డ్ కప్ ఫైనల్లో విరాట పర్వం
జాతీయ జట్టుకు ఆడేటప్పుడు కోహ్లీ రెగ్యులర్ గా వన్ డౌన్ లో వస్తాడు. వరల్డ్ కప్ లో మాత్రం ద్రావిడ్ విరాట్ ను ఓపెనర్ గా పంపాడు. సెమీస్ వరకూ ఒక్క మ్యాచ్ లోనూ కోహ్లీ చెప్పుకోదగిన ఇన్నింగ్స్ ఆడలేదు. దాదాపు అన్ని మ్యాచ్ లలోనూ పవర్ ప్లేలోనే ఔటయ్యాడు. 7 మ్యాచ్ లలో కోహ్లీ చేసింది 75 పరుగులే.
Date : 30-06-2024 - 4:32 IST -
#Speed News
Rohit Sharma : మట్టి తిన్న రోహిత్శర్మ
ఐసిసి కెన్నింగ్టన్ ఓవల్లోని బార్బడోస్ పిచ్ నుండి రోహిత్ శర్మ ఇసుక తింటున్నట్లు చూపించే వీడియోను ఇన్స్టాగ్రామ్లో పంచుకుంది, ఇక్కడ 'మెన్ ఇన్ బ్లూ' దక్షిణాఫ్రికాను చివరి ఓవర్ థ్రిల్లర్లో ఓడించి చరిత్రను సృష్టించింది అని వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
Date : 30-06-2024 - 12:01 IST -
#India
Narendra Modi : టీమ్ ఇండియాకు మోదీ ఫోన్ కాల్
టీ20 వరల్డ్ కప్ సాధించిన భారత జట్టుకు ప్రధాని మోదీ ఫోన్ కాల్ చేశారు. టీమ్ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అద్భుత నాయకత్వం వహించిన రోహిత్ శర్మను, గొప్ప ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లిని ప్రత్యేకంగా ప్రశంసించారు.
Date : 30-06-2024 - 11:09 IST