National News
-
#Speed News
Bilaspur Train Accident: బిలాస్పూర్ స్టేషన్ సమీపంలో రెండు రెళ్లు ఢీ!
ప్రమాదానికి గల కారణాలపై రైల్వే భద్రతా కమిషనర్ స్థాయిలో వివరణాత్మక విచారణ నిర్వహించబడుతుందని రైల్వే స్పష్టం చేసింది. ఈ విచారణ అనంతరం భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు అవసరమైన మెరుగుదల చర్యలు చేపట్టబడతాయని రైల్వే స్పష్టం చేసింది.
Date : 04-11-2025 - 7:17 IST -
#Speed News
Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 18 మంది మృతి!
ఘటన గురించి తెలుసుకున్న వెంటనే పరిసర ప్రాంతాల ప్రజలు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే సీనియర్ అధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
Date : 02-11-2025 - 9:38 IST -
#India
Rename Delhi: ఇంద్రప్రస్థగా ఢిల్లీ.. పేరు మార్చాలని అమిత్ షాకు లేఖ!
కొంతమంది చరిత్రకారులు ఈ ప్రాంతాన్ని ప్రాచీన కాలంలో దేశం 'దహలీజ్' (ప్రవేశ ద్వారం) అని పిలిచేవారని, దీనిని ప్రజలు 'దేహ్లీ' అని పిలిచేవారని భావిస్తున్నారు. ఈ పదమే క్రమంగా ఢిల్లీగా రూపాంతరం చెందింది.
Date : 01-11-2025 - 6:29 IST -
#Life Style
5 Star Hotel: ఇకపై టాయిలెట్ వస్తే.. 5 స్టార్ హోటల్కు అయినా వెళ్లొచ్చు!
కొన్ని సందర్బాల్లో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ వంటి సంస్థలు సైతం ఈ చట్టాన్ని అమలు చేస్తూ తమ పరిధిలోని హోటళ్లు, రెస్టారెంట్లు ప్రజలకు ఉచిత తాగునీరు, టాయిలెట్ సదుపాయాలను అందించాలని ఆదేశించాయి.
Date : 31-10-2025 - 7:28 IST -
#India
Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు తప్పిన ప్రమాదం..!
ఈ పర్యటన సందర్భంగా ఆర్థిక మంత్రి సీతారామన్ భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్గ్యేల్ వాంగ్చుక్ను కలుస్తారు. ఆ తర్వాత ఆమె ప్రధానమంత్రి డాషో షేరింగ్ టోబ్గేతో సమావేశమవుతారు.
Date : 31-10-2025 - 9:32 IST -
#India
Ranjana Prakash Desai: 8వ వేతన సంఘం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్.. జస్టిస్ రంజనా దేశాయ్ సారథ్యంలో కమిషన్!
జస్టిస్ రంజనా దేశాయ్ నేతృత్వంలోని కమిషన్ సిఫార్సులు చేసే ముందు దేశ ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక వివేకం, అభివృద్ధి కోసం వనరుల లభ్యత వంటి అంశాలను ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటుంది.
Date : 29-10-2025 - 8:29 IST -
#India
President Murmu: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ఉన్న ఈ మహిళ ఎవరో తెలుసా?
వారణాసికి చెందిన శివాంగి సింగ్ 2017లో ఐఏఎఫ్లో చేరారు. ఆమె 2020లో రఫేల్ ఫైటర్ జెట్ పైలట్గా ఎంపికై, అంబాలాలోని ప్రసిద్ధ “గోల్డెన్ యారోస్ స్క్వాడ్రన్”లో భాగమైంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత జరిగిన వైమానిక దాడుల్లో ఆమె కీలక పాత్ర పోషించారు.
Date : 29-10-2025 - 4:11 IST -
#Speed News
Delhi Acid Attack: ఢిల్లీలో దారుణం.. విద్యార్థినిపై యాసిడ్ దాడి
ప్రస్తుతం ప్రధాన నిందితుడు జితేందర్ పరారీలో ఉన్నాడని, అతనితో పాటు ఇషాన్, ఆర్మాన్ ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
Date : 27-10-2025 - 11:00 IST -
#India
Indian Companies: భారతదేశానికి షాక్.. మూడు చమురు కంపెనీలపై ఆంక్షలు!
దీనికి ముందు అమెరికా ఇప్పటికే రెండు రష్యా చమురు కంపెనీలపై ఆంక్షలు విధించింది. అంతేకాకుండా రష్యాతో చమురు వ్యాపారం కోసం అప్పటి అధ్యక్షుడు ట్రంప్ భారతదేశంపై 25 శాతం సుంకాన్ని (Tariff) పెనాల్టీగా విధించారు.
Date : 24-10-2025 - 12:45 IST -
#Business
US Tariffs: భారత్కు గుడ్ న్యూస్.. టారిఫ్ భారీగా తగ్గింపు!
అమెరికా- భారత్ మధ్య ఈ ఒప్పందం చివరి దశలో ఉందని నివేదిక పేర్కొంది. ఈ అక్టోబర్ నెలాఖరులోగా ఈ ఒప్పందం ఖరారు కావచ్చని కూడా నివేదికలో ఉంది.
Date : 22-10-2025 - 8:25 IST -
#India
President Droupadi Murmu: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తృటిలో తప్పిన ప్రమాదం.. వీడియో వైరల్!
రాష్ట్రపతి సచివాలయం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అక్టోబర్ 21 నుండి 24 వరకు కేరళ పర్యటనలో ఉన్నారు. రాష్ట్రపతి అక్టోబరు 22న శబరిమల ఆలయాన్ని దర్శించుకుని, హారతిలో పాల్గొంటారు.
Date : 22-10-2025 - 11:54 IST -
#India
Delhi Air Quality: ఢిల్లీలో కమ్ముకున్న కాలుష్యపు పొగ.. ‘రెడ్ జోన్’లో గాలి నాణ్యత!
సున్నా నుంచి 50 మధ్య ఏక్యూఐ ఉంటే 'మంచి' (Good), 51 నుంచి 100 మధ్య ఉంటే 'సంతృప్తికరం' (Satisfactory), 101 నుంచి 200 మధ్య 'మధ్యస్థం' (Moderate), 201 నుంచి 300 మధ్య 'చెత్త' (Poor), 301 నుంచి 400 మధ్య 'అత్యంత చెత్త' (Very Poor), 401 నుంచి 500 మధ్య 'తీవ్రమైన' (Severe) కాలుష్యంగా పరిగణిస్తారు.
Date : 21-10-2025 - 2:51 IST -
#India
Bharat Bandh: ఈ నెల 24న భారత్ బంద్: మావోయిస్టు పార్టీ
ఈ బంద్కు మద్దతు ఇవ్వాలని కేంద్రంలోని ప్రతిపక్ష పార్టీలకు మావోయిస్టు పార్టీ విజ్ఞప్తి చేసింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో పౌరుల హక్కుల పరిరక్షణ కోసం, ప్రభుత్వ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు తమ వంతు పాత్ర పోషించాలని కోరింది.
Date : 21-10-2025 - 8:23 IST -
#India
Air India: ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం.. ఇటలీలో చిక్కుకున్న ప్రయాణీకులు!
ఎయిర్ ఇండియా, సహచర విమానయాన సంస్థలలో సీట్ల లభ్యత ఆధారంగా ప్రయాణీకులకు అక్టోబరు 20 నుండి తిరిగి బుకింగ్ చేయబడుతోంది. ఒక ప్రయాణీకుడి వీసా అక్టోబరు 20న గడువు ముగియనుండగా, వీసా నిబంధనల ప్రకారం అతనికి మిలన్ నుండి వెళ్లే మరొక విమానంలో చోటు కల్పించారు.
Date : 19-10-2025 - 9:06 IST -
#India
Cracker: దీపావళి పటాకులపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం?!
అయితే కాలుష్యం పెరగకపోతే గ్రీన్ క్రాకర్స్కు అనుమతి లభించవచ్చు. ఈసారి పటాకులపై నిషేధం విధిస్తే అది కేవలం ఢిల్లీకే పరిమితం కాకుండా దేశమంతటా అమలు చేయబడుతుందని సుప్రీం కోర్టు తెలిపింది.
Date : 11-10-2025 - 1:25 IST