National News
-
#South
Former Prime Minister: ఆస్పత్రిలో చేరిన మాజీ ప్రధాని.. కారణమిదే?
హర్దనహళ్లి దొడ్డెగౌడ దేవెగౌడ (HD Deve Gowda) భారతదేశ మాజీ ప్రధానమంత్రిగా పనిచేశారు. ఆయన జూన్ 1, 1996 నుండి ఏప్రిల్ 21, 1997 వరకు భారతదేశ 11వ ప్రధానమంత్రిగా పనిచేశారు.
Date : 07-10-2025 - 8:09 IST -
#Health
Cough Syrup: దగ్గు మందు తాగి ఆరుగురు చిన్నారులు మృతి.. ఎక్కడంటే?
మరోవైపు, రాష్ట్ర ఔషధ నియంత్రణ అధికారులు సైతం అనుమానిత డ్రగ్ నమూనాలను సేకరించి, వాటిని పటిష్టమైన ల్యాబ్లలో పరీక్షిస్తున్నారు. ఈ పరీక్షల తుది నివేదికల కోసం ఇంకా వేచి చూస్తున్నారు.
Date : 01-10-2025 - 2:35 IST -
#South
Chennai: చెన్నైలో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి
ప్రాథమిక నివేదికల ప్రకారం.. సుమారు 30 అడుగుల ఎత్తులో నిర్మిస్తున్న ఆర్చ్ (arch) కూలిపోవడంతో కింద పనిచేస్తున్న అనేక మంది వలస కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఈ ఘటనలో ఒక కార్మికుడికి తీవ్ర గాయాలు కాగా, పది మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు తెలిసింది.
Date : 30-09-2025 - 8:46 IST -
#Business
Arattai App: ట్రెండింగ్లో అరట్టై.. ఈ యాప్ సీఈవో సంపాదన ఎంతో తెలుసా?
శ్రీధర్ వేంబు నికర విలువ గురించి మాట్లాడితే.. 2024లో వేంబు, కుటుంబం పేరు ఫోర్బ్స్ టాప్-100 భారతీయ బిలియనీర్ల జాబితాలో చేరింది. ఆ సమయంలో వారి నికర విలువ 5.8 బిలియన్ డాలర్లుగా చెప్పబడింది.
Date : 30-09-2025 - 5:55 IST -
#India
India To Bhutan: భారతదేశం- భూటాన్ మధ్య రైలు మార్గం.. వ్యయం ఎంతంటే?
రెండు దేశాల మధ్య కొత్త రైలు మార్గం ప్రాజెక్టుపై విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మాట్లాడుతూ.. ఇరు దేశాల మధ్య కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందం (MoU)లో ఏ మూడవ దేశం జోక్యం లేదని స్పష్టం చేశారు.
Date : 29-09-2025 - 6:44 IST -
#India
Ladakh: లడఖ్లో ఉద్రిక్త పరిస్థితులకు కారణాలీవేనా??
ఆగస్ట్ 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పడిన లడఖ్లో గత ఆరు సంవత్సరాలుగా పెరుగుతున్న అసంతృప్తిని ఆయన ప్రస్తావించారు.
Date : 25-09-2025 - 8:58 IST -
#India
Chhattisgarh High Court: 100 రూపాయల లంచం కేసు.. 39 సంవత్సరాల తర్వాత న్యాయం!
"సస్పెన్షన్ తర్వాత సగం జీతంతో బతకాల్సి వచ్చింది. నా పిల్లలను మంచి పాఠశాలల్లో చదివించలేకపోయాను. ఇప్పుడు నా చిన్న కొడుకు నీరజ్కు ఉద్యోగం కావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నిరుద్యోగం కారణంగా అతనికి పెళ్లి కాలేదు" అని కన్నీటి పర్యంతమయ్యారు.
Date : 25-09-2025 - 2:55 IST -
#Cinema
Dulquer Salmaan: స్మగ్లింగ్ ఆరోపణలు.. దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ నివాసాలపై దాడులు!
మలయాళ చిత్ర పరిశ్రమలో ఈ సంఘటన తీవ్ర చర్చకు దారితీసింది. సాధారణంగా బయటపడని ఇలాంటి అక్రమాలపై కస్టమ్స్ అధికారులు దృష్టి సారించడం పట్ల కొందరు హర్షం వ్యక్తం చేస్తుండగా, మరికొందరు సినీ ప్రముఖులు భయభ్రాంతులకు గురయ్యారు.
Date : 23-09-2025 - 2:26 IST -
#India
PM Modi: దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ లేఖ..!
కొత్త జీఎస్టీ సంస్కరణల ద్వారా కేవలం రెండు ప్రధాన శ్లాబులు మాత్రమే ఉంటాయని ప్రధాని మోడీ వివరించారు. ఈ మార్పుల వల్ల రైతులు, మహిళలు, యువత, పేదలు, మధ్యతరగతి, వ్యాపారులు, చిన్న తరహా పరిశ్రమలు వంటి ప్రతి ఒక్కరికీ ప్రయోజనం చేకూరుతుందని ఆయన అన్నారు.
Date : 22-09-2025 - 6:10 IST -
#India
Prime Minister Modi: రేపు అరుణాచల్ ప్రదేశ్, త్రిపురలలో ప్రధాని మోదీ పర్యటన!
మోదీ పర్యటన కేవలం ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయడం మాత్రమే కాదు. ఈశాన్య రాష్ట్రాల ప్రజల సంక్షేమం పట్ల కేంద్ర ప్రభుత్వం ఎంత నిబద్ధతతో ఉందో చాటి చెప్పడం కూడా. ఈ రెండు రాష్ట్రాల ప్రజలతో ఆయన మమేకమై, వారి సమస్యలను ఆలకించి, వారి ఆకాంక్షలను నెరవేరుస్తారని భావిస్తున్నారు.
Date : 21-09-2025 - 4:59 IST -
#India
PM Modi: ఈరోజు ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్న ప్రధాని మోదీ..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం (ఆగస్టు 19, 2025) ఒక ప్రకటనపై సంతకం చేశారు. దీని ప్రకారం H-1B వీసా రుసుమును 1,00,000 US డాలర్లకు పెంచనున్నారు. ట్రంప్ తీసుకున్న ఈ చర్య అమెరికాలో పనిచేస్తున్న భారతీయ నిపుణులపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు.
Date : 21-09-2025 - 1:50 IST -
#India
Abortion: మహిళకు అబార్షన్ చేయించుకునేందుకు ఢిల్లీ హైకోర్టు ఎందుకు అనుమతి ఇచ్చింది?
భారత చట్టంలో ఈ నిబంధన కొత్తది కాదు. 1970 లోనే ఈ నిబంధనను అమలులోకి తెచ్చారు. దీని ప్రకారం.. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 20 వారాల పిండాన్ని తొలగించడానికి అవకాశం ఉంది.
Date : 19-09-2025 - 11:43 IST -
#India
Supreme Court: ఏనుగుల పెంపకం.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
వ్యాజ్యదారుడు గుడి ఏనుగుల సమస్యను ప్రస్తావించగా ధర్మాసనం "అక్కడ గుడి ఏనుగులను సరిగా చూసుకోవడం లేదని మీకు ఎలా తెలుసు?" అని ప్రశ్నించింది.
Date : 17-09-2025 - 9:41 IST -
#India
Voting Machines: బిహార్ అసెంబ్లీ ఎన్నికలు.. కీలక మార్పులు చేసిన ఎన్నికల కమిషన్!
ఈవీఎం బ్యాలెట్ పేపర్ బరువును కూడా నిర్ణయించారు. ఇప్పుడు ఈ పేపర్లు 70 జీఎస్ఎం బరువుతో ఉంటాయి. అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రత్యేకంగా గులాబీ రంగు పేపర్ను ఉపయోగిస్తారు.
Date : 17-09-2025 - 9:09 IST -
#Cinema
Narendra Modi Biopic: తెరమీదకు ప్రధాని మోదీ జీవితం.. మోదీగా నటించనున్నది ఎవరంటే?
నిర్మాణ సంస్థ ఈ సినిమాను ఇంగ్లీష్తో పాటు వివిధ భారతీయ భాషలలో పాన్-ఇండియా విడుదలకు ప్లాన్ చేసింది. ఈ స్ఫూర్తిదాయక బయోపిక్ ద్వారా ప్రేక్షకులకు మరపురాని సినిమా అనుభవాన్ని అందించడమే వారి లక్ష్యం.
Date : 17-09-2025 - 6:58 IST