National News
-
#India
పాకిస్తాన్కు షాక్ ఇచ్చిన భారత్!
పహల్గామ్ దాడి తర్వాత స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్తాన్ను హెచ్చరిస్తూ.. "నీరు, రక్తం పక్కపక్కనే ప్రవహించలేవు" అని స్పష్టం చేశారు. దుల్హస్తీ స్టేజ్-2 ప్రాజెక్ట్ ద్వారా సుమారు 260 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
Date : 29-12-2025 - 9:37 IST -
#India
మన్ కీ బాత్ 129వ ఎపిసోడ్.. 2025లో విజయాలు, భారత్ గర్వించదగ్గ క్షణాలీవే!
జనవరి 2026లో ఒడిశాకు చెందిన పార్వతీ గిరి జన్మశతాబ్ది వేడుకలు జరగనున్నాయని ప్రధాని తెలిపారు. ఆమె కేవలం 16 ఏళ్ల వయసులోనే 'క్విట్ ఇండియా' ఉద్యమంలో పాల్గొన్నారు.
Date : 28-12-2025 - 8:52 IST -
#India
ముందు గుర్తింపు.. తర్వాతే ఓటు.. రాజస్థాన్ ఎన్నికల కమిషన్ కొత్త నిబంధన!
ఎన్నికల కమిషన్ జారీ చేసిన 14 అంశాల మార్గదర్శకాల ప్రకారం.. ముసుగు ధరించిన మహిళలను గుర్తించడానికి ప్రిసైడింగ్ అధికారులు స్థానిక మహిళా ఉద్యోగుల సహాయం తీసుకోవచ్చు.
Date : 27-12-2025 - 7:54 IST -
#India
లక్నోలో ‘రాష్ట్ర ప్రేరణా స్థల్’ను ప్రారంభించిన ప్రధాని మోదీ!
ఈ కేంద్రం ఆత్మగౌరవం, ఐక్యత, సేవకు చిహ్నమని ప్రధాని అభివర్ణించారు. అక్కడ ఏర్పాటు చేసిన డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ, పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజపేయిల భారీ విగ్రహాలు దేశ నిర్మాణానికి నిరంతరం స్ఫూర్తినిస్తాయని చెప్పారు.
Date : 25-12-2025 - 5:10 IST -
#India
అరావళి పర్వతాల్లో మైనింగ్పై కేంద్రం నిషేధం!
ప్రస్తుతం నడుస్తున్న గనుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలని కేంద్రం తెలిపింది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుల ప్రకారం పర్యావరణ భద్రతా చర్యలు ఖచ్చితంగా అమలయ్యేలా చూడాలని ఆదేశించింది.
Date : 24-12-2025 - 9:27 IST -
#Business
భారత విమానయాన రంగంలోకి కొత్తగా మూడు ఎయిర్లైన్స్!
దేశీయ మార్కెట్లో ఇండిగో ఒక్కటే సుమారు 65 శాతం వాటాను కలిగి ఉండగా.. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లతో కలిపి ఈ నియంత్రణ 90 శాతానికి చేరుకుంటుంది.
Date : 24-12-2025 - 7:57 IST -
#India
ఏప్రిల్ 1 నుండి మీ ఫోన్, సోషల్ మీడియాపై నిఘా? వైరల్ వార్తలో నిజమెంత?
సాధారణ తనిఖీల కోసం లేదా సాధారణ పరిస్థితుల్లో పౌరుల సోషల్ మీడియాను లేదా ఫోన్ మెసేజ్లను చెక్ చేసే అధికారం ఆదాయపు పన్ను శాఖకు లేదు. అటువంటి వార్తలను నమ్మవద్దని, షేర్ చేయవద్దని అధికారులు సూచిస్తున్నారు.
Date : 23-12-2025 - 9:25 IST -
#India
ఆరావళి పర్వతాల పరిరక్షణపై ఆందోళన.. సుప్రీంకోర్టు తీర్పుతో 100 గ్రామాలపై ముప్పు!
100 మీటర్ల కంటే తక్కువ ఎత్తు ఉన్న పర్వతాలను మైనింగ్ కోసం అనుమతించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ నిర్ణయంతో ఆరావళి పర్వతాలను కాపాడుకోవాలంటూ ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు మొదలుపెట్టారు.
Date : 23-12-2025 - 8:33 IST -
#Business
దేశ ఆర్థిక వ్యవస్థపై ఆర్బీఐ చెప్పిన కీలక అంశాలీవే!
పట్టణ ప్రాంతాల్లో డిమాండ్ బలంగా ఉండటం వల్ల మొత్తం ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నాయి. అయితే, మాన్యుఫ్యాక్చరింగ్ (తయారీ రంగం), గ్రామీణ డిమాండ్లో కొంత మందగమనం కనిపించింది.
Date : 23-12-2025 - 4:38 IST -
#Business
ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీకి చెక్.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం!
ఈ నియమాల అమలు ద్వారా ప్రైవేట్ ఆసుపత్రులలో 'ఓవర్ బిల్లింగ్' సమస్య తగ్గుతుంది. రోగి కుటుంబ సభ్యులకు తాము ఎంత ఖర్చు చేస్తున్నామో, ఎందుకు చేస్తున్నామో అనే అవగాహన ఉంటుంది.
Date : 22-12-2025 - 6:45 IST -
#Andhra Pradesh
ప్రధాని రేసులో సీఎం చంద్రబాబు?!
మోడీ తర్వాత బీజేపీలో అత్యంత శక్తివంతమైన నేతగా ఉన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రధాని పదవికి మొదటి వరుసలో ఉన్నారు. పార్టీపై ఆయనకున్న పట్టు, ఎన్నికల వ్యూహకర్తగా ఆయనకున్న గుర్తింపు దీనికి ప్రధాన కారణాలు.
Date : 22-12-2025 - 4:25 IST -
#India
వీబీ- జీ రామ్ జీ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం.. ఉపాధి హామీ ఇకపై 125 రోజులు!
గ్రామీణ కుటుంబాలకు ఏడాదిలో 125 రోజుల పని కల్పించడం ఇప్పుడు ప్రభుత్వ బాధ్యత. గ్రామాల్లో నివసించే కూలీలు, రైతులు,పేద కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలవడం ఈ చట్టం ముఖ్య ఉద్దేశం.
Date : 21-12-2025 - 7:42 IST -
#India
బీహార్ సీఎం నితీష్ కుమార్పై ఎఫ్ఐఆర్.. కారణమిదే?!
ఆమె తన పోస్ట్లో ఇలా పేర్కొన్నారు. బీహార్ సీఎం నితీష్ కుమార్పై కోఠి బాగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాను. ఒక ముస్లిం మహిళా ముసుగును బలవంతంగా తొలగించడం ద్వారా ఆమె గౌరవానికి భంగం కలిగించారు.
Date : 19-12-2025 - 5:02 IST -
#India
చైనా సాయం కోరిన భారత్.. ఏ విషయంలో అంటే?
చైనా ఎంబసీ ప్రతినిధి యూ జింగ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో స్పందిస్తూ.. కాలుష్య నియంత్రణపై చైనా తన ఆలోచనలను భారత్తో పంచుకోవడానికి సిద్ధంగా ఉందని తెలిపారు.
Date : 19-12-2025 - 4:55 IST -
#India
రెడ్ జోన్లో ఢిల్లీ.. ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో అలర్ట్గా ఉండాల్సిందే!
రాబోయే కొద్దిరోజులు ఉత్తర భారతదేశంలోని విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలపై ప్రభావం ఉండవచ్చు. కాబట్టి ప్రయాణికులు విమానాశ్రయానికి వెళ్లేముందు వెబ్సైట్లో తమ ఫ్లైట్ స్టేటస్ను తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలి.
Date : 18-12-2025 - 9:36 IST