National News
-
#India
Cracker: దీపావళి పటాకులపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం?!
అయితే కాలుష్యం పెరగకపోతే గ్రీన్ క్రాకర్స్కు అనుమతి లభించవచ్చు. ఈసారి పటాకులపై నిషేధం విధిస్తే అది కేవలం ఢిల్లీకే పరిమితం కాకుండా దేశమంతటా అమలు చేయబడుతుందని సుప్రీం కోర్టు తెలిపింది.
Published Date - 01:25 PM, Sat - 11 October 25 -
#Cinema
Deepika Padukone: దీపికా పదుకోణెకు అరుదైన గౌరవం.. మానసిక ఆరోగ్య రాయబారిగా బాలీవుడ్ హీరోయిన్!
భారత ప్రభుత్వం తీసుకున్న ఈ చొరవ గురించి మాట్లాడిన దీపికా.. ఈ నియామకం పట్ల అపారమైన సంతోషం వ్యక్తం చేశారు.
Published Date - 11:30 AM, Sat - 11 October 25 -
#Business
PM Kisan Yojana: దీపావళిలోపు పీఎం కిసాన్ నిధులు.. ఈ 5 పనులు చేయకపోతే డబ్బులు రావు!
బ్యాంక్ వివరాలలో పొరపాటు లేదా లోపం ఉంటే విడత డబ్బులు చేరలేవు. అందుకే IFSC కోడ్ను సరిచూసుకోండి. అలాగే ఖాతా మూసివేయబడలేదని, బ్యాంక్ ఖాతా ఆధార్తో లింక్ చేయబడిందని నిర్ధారించుకోండి.
Published Date - 01:58 PM, Thu - 9 October 25 -
#Speed News
Landslide: కొండచరియలు విరిగిపడి బస్సు ధ్వంసం.. 15 మంది దుర్మరణం!
ఈ ఘటనలో ఇప్పటివరకు 15 మృతదేహాలను శిథిలాల నుంచి వెలికితీశారు. మిగిలిన వారి కోసం యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.
Published Date - 08:25 PM, Tue - 7 October 25 -
#South
Former Prime Minister: ఆస్పత్రిలో చేరిన మాజీ ప్రధాని.. కారణమిదే?
హర్దనహళ్లి దొడ్డెగౌడ దేవెగౌడ (HD Deve Gowda) భారతదేశ మాజీ ప్రధానమంత్రిగా పనిచేశారు. ఆయన జూన్ 1, 1996 నుండి ఏప్రిల్ 21, 1997 వరకు భారతదేశ 11వ ప్రధానమంత్రిగా పనిచేశారు.
Published Date - 08:09 PM, Tue - 7 October 25 -
#Health
Cough Syrup: దగ్గు మందు తాగి ఆరుగురు చిన్నారులు మృతి.. ఎక్కడంటే?
మరోవైపు, రాష్ట్ర ఔషధ నియంత్రణ అధికారులు సైతం అనుమానిత డ్రగ్ నమూనాలను సేకరించి, వాటిని పటిష్టమైన ల్యాబ్లలో పరీక్షిస్తున్నారు. ఈ పరీక్షల తుది నివేదికల కోసం ఇంకా వేచి చూస్తున్నారు.
Published Date - 02:35 PM, Wed - 1 October 25 -
#South
Chennai: చెన్నైలో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి
ప్రాథమిక నివేదికల ప్రకారం.. సుమారు 30 అడుగుల ఎత్తులో నిర్మిస్తున్న ఆర్చ్ (arch) కూలిపోవడంతో కింద పనిచేస్తున్న అనేక మంది వలస కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఈ ఘటనలో ఒక కార్మికుడికి తీవ్ర గాయాలు కాగా, పది మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు తెలిసింది.
Published Date - 08:46 PM, Tue - 30 September 25 -
#Business
Arattai App: ట్రెండింగ్లో అరట్టై.. ఈ యాప్ సీఈవో సంపాదన ఎంతో తెలుసా?
శ్రీధర్ వేంబు నికర విలువ గురించి మాట్లాడితే.. 2024లో వేంబు, కుటుంబం పేరు ఫోర్బ్స్ టాప్-100 భారతీయ బిలియనీర్ల జాబితాలో చేరింది. ఆ సమయంలో వారి నికర విలువ 5.8 బిలియన్ డాలర్లుగా చెప్పబడింది.
Published Date - 05:55 PM, Tue - 30 September 25 -
#India
India To Bhutan: భారతదేశం- భూటాన్ మధ్య రైలు మార్గం.. వ్యయం ఎంతంటే?
రెండు దేశాల మధ్య కొత్త రైలు మార్గం ప్రాజెక్టుపై విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మాట్లాడుతూ.. ఇరు దేశాల మధ్య కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందం (MoU)లో ఏ మూడవ దేశం జోక్యం లేదని స్పష్టం చేశారు.
Published Date - 06:44 PM, Mon - 29 September 25 -
#India
Ladakh: లడఖ్లో ఉద్రిక్త పరిస్థితులకు కారణాలీవేనా??
ఆగస్ట్ 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పడిన లడఖ్లో గత ఆరు సంవత్సరాలుగా పెరుగుతున్న అసంతృప్తిని ఆయన ప్రస్తావించారు.
Published Date - 08:58 PM, Thu - 25 September 25 -
#India
Chhattisgarh High Court: 100 రూపాయల లంచం కేసు.. 39 సంవత్సరాల తర్వాత న్యాయం!
"సస్పెన్షన్ తర్వాత సగం జీతంతో బతకాల్సి వచ్చింది. నా పిల్లలను మంచి పాఠశాలల్లో చదివించలేకపోయాను. ఇప్పుడు నా చిన్న కొడుకు నీరజ్కు ఉద్యోగం కావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నిరుద్యోగం కారణంగా అతనికి పెళ్లి కాలేదు" అని కన్నీటి పర్యంతమయ్యారు.
Published Date - 02:55 PM, Thu - 25 September 25 -
#Cinema
Dulquer Salmaan: స్మగ్లింగ్ ఆరోపణలు.. దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ నివాసాలపై దాడులు!
మలయాళ చిత్ర పరిశ్రమలో ఈ సంఘటన తీవ్ర చర్చకు దారితీసింది. సాధారణంగా బయటపడని ఇలాంటి అక్రమాలపై కస్టమ్స్ అధికారులు దృష్టి సారించడం పట్ల కొందరు హర్షం వ్యక్తం చేస్తుండగా, మరికొందరు సినీ ప్రముఖులు భయభ్రాంతులకు గురయ్యారు.
Published Date - 02:26 PM, Tue - 23 September 25 -
#India
PM Modi: దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ లేఖ..!
కొత్త జీఎస్టీ సంస్కరణల ద్వారా కేవలం రెండు ప్రధాన శ్లాబులు మాత్రమే ఉంటాయని ప్రధాని మోడీ వివరించారు. ఈ మార్పుల వల్ల రైతులు, మహిళలు, యువత, పేదలు, మధ్యతరగతి, వ్యాపారులు, చిన్న తరహా పరిశ్రమలు వంటి ప్రతి ఒక్కరికీ ప్రయోజనం చేకూరుతుందని ఆయన అన్నారు.
Published Date - 06:10 PM, Mon - 22 September 25 -
#India
Prime Minister Modi: రేపు అరుణాచల్ ప్రదేశ్, త్రిపురలలో ప్రధాని మోదీ పర్యటన!
మోదీ పర్యటన కేవలం ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయడం మాత్రమే కాదు. ఈశాన్య రాష్ట్రాల ప్రజల సంక్షేమం పట్ల కేంద్ర ప్రభుత్వం ఎంత నిబద్ధతతో ఉందో చాటి చెప్పడం కూడా. ఈ రెండు రాష్ట్రాల ప్రజలతో ఆయన మమేకమై, వారి సమస్యలను ఆలకించి, వారి ఆకాంక్షలను నెరవేరుస్తారని భావిస్తున్నారు.
Published Date - 04:59 PM, Sun - 21 September 25 -
#India
PM Modi: ఈరోజు ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్న ప్రధాని మోదీ..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం (ఆగస్టు 19, 2025) ఒక ప్రకటనపై సంతకం చేశారు. దీని ప్రకారం H-1B వీసా రుసుమును 1,00,000 US డాలర్లకు పెంచనున్నారు. ట్రంప్ తీసుకున్న ఈ చర్య అమెరికాలో పనిచేస్తున్న భారతీయ నిపుణులపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు.
Published Date - 01:50 PM, Sun - 21 September 25