National News
-
#India
Cough Syrups: దగ్గు సిరప్ ల ఎగుమతిపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. జూన్ 1 నుంచి కొత్త రూల్..!
భారతీయ దగ్గు సిరప్ (Cough Syrups)పై గతంలో లేవనెత్తిన ప్రశ్నల తర్వాత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
Published Date - 12:25 PM, Tue - 23 May 23 -
#India
RBI: ఆర్బీఐ రూ. 2000 నోట్లను రద్దు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది.. 2020 నుంచి పెద్ద నోట్ల ముద్రణ ఎందుకు చేయలేదు..?
2000 నోట్లను రద్దు చేస్తూ ఆర్బీఐ (RBI) నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ (RBI) సూచనల మేరకు ఈ నోట్లు సెప్టెంబర్ 30 వరకు చెల్లుబాటు అవుతాయి.
Published Date - 10:55 AM, Sat - 20 May 23 -
#India
PM Modi: విదేశీ పర్యటనలకు బయలుదేరిన ప్రధాని మోదీ.. పలు అంశాలపై చర్చ.. హిరోషిమాలో మాహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ..!
జి-7, క్వాడ్ గ్రూప్తో సహా కొన్ని ప్రధాన బహుపాక్షిక శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) శుక్రవారం జపాన్, పపువా న్యూ గినియా, ఆస్ట్రేలియాలో ఆరు రోజుల పర్యటనకు బయలుదేరారు.
Published Date - 09:16 AM, Fri - 19 May 23 -
#India
Operation Kaveri: విజయవంతమైన “ఆపరేషన్ కావేరీ”.. సూడాన్ నుంచి భారత్ చేరుకున్న 3800 మంది ఇండియన్స్..!
సుడాన్ (Sudan)లో చిక్కుకుపోయిన పౌరులను రక్షించడానికి ఆపరేషన్ కావేరీ (Operation Kaveri) తీవ్రతరం కావడంతో భారతదేశం దాదాపు 3800 మంది భారతీయ పౌరులను (Indians) యుద్ధంలో దెబ్బతిన్న సూడాన్ నుండి విజయవంతంగా ఖాళీ చేయించింది.
Published Date - 06:05 AM, Sat - 6 May 23 -
#India
Mukesh Ambani: ముఖేష్ అంబానీ పెద్ద మనసు.. ఉద్యోగికి రూ.1500 కోట్ల ఇల్లు గిఫ్ట్..!
దేశంలోనే అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ (Mukesh Ambani)పెద్ద మనసు చాటుకున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్లో చిరకాల ఉద్యోగి, తన సన్నిహితులలో ఒకరైన మనోజ్ మోడీ (Manoj Modi)కి విలాసవంతమైన ఇంటిని బహుమతిగా ఇచ్చారు.
Published Date - 10:34 AM, Wed - 26 April 23 -
#India
Cough Syrup: ఆ భారతీయ దగ్గు సిరప్ కలుషితం.. హెచ్చరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
భారతదేశంలో తయారు చేయబడిన మరొక దగ్గు సిరప్ (Cough Syrup), దాని నాణ్యతపై ప్రశ్నలను లేవనెత్తింది. మెడికల్ అలర్ట్ జారీ చేస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) భారతదేశంలో తయారు చేయబడిన దగ్గు సిరప్ను కలుషితమైందిగా పేర్కొంది.
Published Date - 08:41 AM, Wed - 26 April 23 -
#India
Water Metro: తొలి వాటర్ మెట్రో ప్రారంభించిన మోదీ.. ప్రత్యేకతలివే..!
దేశంలో మొట్టమొదటి వాటర్ మెట్రో (Water Metro)ను కూడా ప్రధాని ప్రారంభించారు. 3,200 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేశారు.
Published Date - 02:45 PM, Tue - 25 April 23 -
#India
Gautam Adani: ఆసక్తి రేపుతున్న గౌతమ్ అదానీ – శరద్ పవార్ భేటీ
పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ ఎన్సీపీ అధినేత శరద్ పవార్తో భేటీ అయ్యారు. శరద్ పవార్ ఇంట్లో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా ఇరువురి మధ్య గంటలపాటు సంభాషణ జరిగింది
Published Date - 04:27 PM, Thu - 20 April 23 -
#India
Indian Climber Missing: శిఖరాన్ని అధిరోహిస్తూ భారతీయ పర్వతారోహకుడు మిస్సింగ్.. ఆచూకీ కోసం గాలింపు
నేపాల్ (Nepal)లోని ప్రపంచంలోనే 10వ ఎత్తైన అన్నపూర్ణ శిఖరాన్ని అధిరోహిస్తూ భారతీయ పర్వతారోహకుడు (Indian Climber) అనురాగ్ మాలు సోమవారం అదృశ్యం (Missing) అయ్యాడు.
Published Date - 12:48 PM, Tue - 18 April 23 -
#India
Amritpal Singh: పంజాబ్ పోలీసులకు అమృతపాల్ ఓపెన్ ఛాలెంజ్.. త్వరలోనే ప్రజల్లోకి వస్తా..!
పరారీలో ఉన్న ఖలిస్తాని వేర్పాటువాది, వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృతపాల్ సింగ్ (Amritpal Singh) పంజాబ్ పోలీసులకు ఓపెన్ ఛాలెంజ్ విసిరాడు. తాను ప్రజల మధ్యకు వస్తానని ఖలిస్తానీ మద్దతుదారు అమృతపాల్ సింగ్ గురువారం (మార్చి 30) తెలిపారు.
Published Date - 08:45 AM, Fri - 31 March 23 -
#India
Pet On Trains: రైలులో మనతో పాటు పెంపుడు జంతువులను తీసుకెళ్ళొచ్చా..? మీ డౌట్స్ క్లియర్ చేసుకోండి..!
రైలులో మనతో పాటు పెంపుడు జంతువులను (Pet On Trains) తీసుకెళ్ళొచ్చా..? ఈ డౌట్ చాలామంది ట్రైన్ ప్యాసింజర్స్ కు ఉంటుంది. దీనికి సమాధానం.. "అవును". మనతో పాటు రైలులో పెంపుడు జంతువులను తీసుకెళ్లవచ్చు.
Published Date - 08:00 AM, Sat - 18 March 23 -
#India
Army Helicopter Cheetah Crash: కుప్పకూలిన ఆర్మీ హెలీకాప్టర్.. ఇద్దరు పైలట్లు మృతి
అరుణాచల్ ప్రదేశ్లోని బొమ్డిలాలో ఆర్మీ హెలికాప్టర్ చీతా (Army Helicopter Cheetah Crash) గురువారం కుప్పకూలింది. హెలికాప్టర్ ప్రమాదంలో పైలట్లిద్దరూ మరణించారని పశ్చిమ కమెంగ్ జిల్లా ఎస్పీ బిఆర్ బోమారెడ్డి తెలిపారు.
Published Date - 07:23 AM, Fri - 17 March 23 -
#India
Nitesh Rana: ఈడీ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నితీష్ రాజీనామా.. కారణమిదే..?
ఈడీ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నితీష్ రాణా (Nitesh Rana) శనివారం తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా వెనుక వ్యక్తిగత కారణాలను నితీష్ రాణా పేర్కొన్నారు. 2015 నుండి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా రాణా అనేక హై ప్రొఫైల్ కేసులలో ED తరపున ప్రాతినిధ్యం వహించారు.
Published Date - 10:42 AM, Sun - 12 March 23 -
#India
Spy Pigeon: ఒడిశాలో గూఢచారి పావురం.. కాళ్లకు కెమెరా, మైక్రో చిప్..!
ఒడిశా పోలీసులు జగత్సింగ్పూర్ జిల్లాలోని పారాదీప్ బీచ్ సమీపంలో గూఢచారి పావురాన్ని (Spy Pigeon) పట్టుకున్నారు. ఈ పావురం కాలికి కెమెరా, మైక్రోచిప్ని అమర్చారు. ఈ ప్రాంతంలో గూఢచర్యానికి ఈ పావురాన్ని ఉపయోగిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
Published Date - 12:35 PM, Thu - 9 March 23 -
#India
Australia PM: భారత పర్యటనకు ఆస్ట్రేలియా ప్రధాని.. నాలుగు రోజులపాటు పర్యటన
భారత్-ఆస్ట్రేలియా మధ్య దౌత్య సంబంధాలలో కొత్త అధ్యాయం చేరనుంది. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ (Australian PM Anthony Albanese) 4 రోజుల భారత్ పర్యటన బుధవారం (మార్చి 8) నుంచి ప్రారంభమవుతుంది. ప్రధానిగా ఆయన భారత్కు రావడం ఇదే తొలిసారి.
Published Date - 01:48 PM, Wed - 8 March 23