National News
-
#India
ఆరావళి పర్వతాల పరిరక్షణపై ఆందోళన.. సుప్రీంకోర్టు తీర్పుతో 100 గ్రామాలపై ముప్పు!
100 మీటర్ల కంటే తక్కువ ఎత్తు ఉన్న పర్వతాలను మైనింగ్ కోసం అనుమతించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ నిర్ణయంతో ఆరావళి పర్వతాలను కాపాడుకోవాలంటూ ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు మొదలుపెట్టారు.
Date : 23-12-2025 - 8:33 IST -
#Business
దేశ ఆర్థిక వ్యవస్థపై ఆర్బీఐ చెప్పిన కీలక అంశాలీవే!
పట్టణ ప్రాంతాల్లో డిమాండ్ బలంగా ఉండటం వల్ల మొత్తం ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నాయి. అయితే, మాన్యుఫ్యాక్చరింగ్ (తయారీ రంగం), గ్రామీణ డిమాండ్లో కొంత మందగమనం కనిపించింది.
Date : 23-12-2025 - 4:38 IST -
#Business
ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీకి చెక్.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం!
ఈ నియమాల అమలు ద్వారా ప్రైవేట్ ఆసుపత్రులలో 'ఓవర్ బిల్లింగ్' సమస్య తగ్గుతుంది. రోగి కుటుంబ సభ్యులకు తాము ఎంత ఖర్చు చేస్తున్నామో, ఎందుకు చేస్తున్నామో అనే అవగాహన ఉంటుంది.
Date : 22-12-2025 - 6:45 IST -
#Andhra Pradesh
ప్రధాని రేసులో సీఎం చంద్రబాబు?!
మోడీ తర్వాత బీజేపీలో అత్యంత శక్తివంతమైన నేతగా ఉన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రధాని పదవికి మొదటి వరుసలో ఉన్నారు. పార్టీపై ఆయనకున్న పట్టు, ఎన్నికల వ్యూహకర్తగా ఆయనకున్న గుర్తింపు దీనికి ప్రధాన కారణాలు.
Date : 22-12-2025 - 4:25 IST -
#India
వీబీ- జీ రామ్ జీ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం.. ఉపాధి హామీ ఇకపై 125 రోజులు!
గ్రామీణ కుటుంబాలకు ఏడాదిలో 125 రోజుల పని కల్పించడం ఇప్పుడు ప్రభుత్వ బాధ్యత. గ్రామాల్లో నివసించే కూలీలు, రైతులు,పేద కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలవడం ఈ చట్టం ముఖ్య ఉద్దేశం.
Date : 21-12-2025 - 7:42 IST -
#India
బీహార్ సీఎం నితీష్ కుమార్పై ఎఫ్ఐఆర్.. కారణమిదే?!
ఆమె తన పోస్ట్లో ఇలా పేర్కొన్నారు. బీహార్ సీఎం నితీష్ కుమార్పై కోఠి బాగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాను. ఒక ముస్లిం మహిళా ముసుగును బలవంతంగా తొలగించడం ద్వారా ఆమె గౌరవానికి భంగం కలిగించారు.
Date : 19-12-2025 - 5:02 IST -
#India
చైనా సాయం కోరిన భారత్.. ఏ విషయంలో అంటే?
చైనా ఎంబసీ ప్రతినిధి యూ జింగ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో స్పందిస్తూ.. కాలుష్య నియంత్రణపై చైనా తన ఆలోచనలను భారత్తో పంచుకోవడానికి సిద్ధంగా ఉందని తెలిపారు.
Date : 19-12-2025 - 4:55 IST -
#India
రెడ్ జోన్లో ఢిల్లీ.. ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో అలర్ట్గా ఉండాల్సిందే!
రాబోయే కొద్దిరోజులు ఉత్తర భారతదేశంలోని విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలపై ప్రభావం ఉండవచ్చు. కాబట్టి ప్రయాణికులు విమానాశ్రయానికి వెళ్లేముందు వెబ్సైట్లో తమ ఫ్లైట్ స్టేటస్ను తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలి.
Date : 18-12-2025 - 9:36 IST -
#India
11 ఏళ్ల కాలంలో ప్రధాని మోదీకి 27 దేశాల అత్యున్నత పురస్కారాలు!
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మంగళవారం ఇథియోపియా అత్యున్నత పురస్కారమైన ‘గ్రేట్ ఆనర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా’ లభించింది. ఇథియోపియా ప్రధానమంత్రి డాక్టర్ అబీ అహ్మద్ ఈ గౌరవాన్ని ప్రధానికి అందజేశారు.
Date : 17-12-2025 - 6:55 IST -
#Speed News
పంజాబ్లో కబడ్డీ క్రీడాకారుడి దారుణ హత్య
డిసెంబర్ 15, 2025 సాయంత్రం 6:05 గంటలకు, 30 ఏళ్ల కబడ్డీ క్రీడాకారుడు కన్వర్ దిగ్విజయ్ సింగ్ను బుల్లెట్ గాయాలతో ఫోర్టిస్ హాస్పిటల్ మొహాలీకి తీసుకురావడం జరిగింది.
Date : 15-12-2025 - 10:18 IST -
#India
మహారాష్ట్రలో మరోసారి ఎన్నికల నగరా.. షెడ్యూల్ ఇదే!
బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తో సహా ఈ 29 నగర పాలక సంస్థల్లో 2,869 సీట్లు ఉన్నాయని, రాష్ట్రంలోని ఈ ప్రధాన పట్టణ కేంద్రాలలో 3.48 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అర్హులని ఆయన చెప్పారు.
Date : 15-12-2025 - 8:19 IST -
#India
Rahul Gandhi: లోక్సభలో ఎన్నికల సంస్కరణలపై రాహుల్ గాంధీ చర్చ!
డిసెంబర్ 2023లో ప్రభుత్వం చట్టాన్ని మార్చింది. దీని ద్వారా ఎన్నికల కమీషనర్లకు ఇమ్యూనిటీ కల్పించారు. సీసీటీవీలకు సంబంధించి చట్టాలను ఎందుకు మార్చారు? ఎన్నికల సంఘం 45 రోజుల తర్వాత ఫుటేజీని నాశనం చేసే విధంగా చట్టాన్ని ఎందుకు రూపొందించారు? అని ఆయన ప్రశ్నించారు.
Date : 09-12-2025 - 6:08 IST -
#India
PM Modi: జవహర్లాల్ నెహ్రూపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు!
ఒకప్పుడు బెంగాల్ మేధో శక్తి మొత్తం దేశానికి మార్గనిర్దేశం, ప్రేరణ ఇచ్చేది. బెంగాల్ శక్తియే భారతదేశ శక్తికి కేంద్ర బిందువు అని ఆంగ్లేయులు అర్థం చేసుకున్నారు. అందుకే వారు మొదట బెంగాల్ను విభజించడానికి ప్రయత్నించారు.
Date : 08-12-2025 - 6:48 IST -
#India
India-US Trade: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం త్వరలో ఖరారు అయ్యే అవకాశం!
అమెరికా ముఖ్య చర్చాధికారి బ్రాండెన్ లించ్తో పాటు యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ రిక్ స్విట్జర్ కూడా భారత్కు వస్తున్నారు. ఇక్కడ వారు వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్తో సమావేశమవుతారు.
Date : 07-12-2025 - 8:50 IST -
#Health
Diseases: యువతలో పెరుగుతున్న వ్యాధులపై షాకింగ్ రీజన్..!
పాఠశాల, కళాశాల విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించింది. విద్యా మంత్రిత్వ శాఖ "మనోదర్పణ్" చొరవ కింద విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు ఒత్తిడి, ఆందోళన సంబంధిత సమస్యలపై సలహా, సహాయం అందించబడుతుంది.
Date : 06-12-2025 - 7:00 IST