Madhya Pradesh
-
#Speed News
Road Accident: మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం.. మృతుల్లో ఇద్దరు చిన్నారులు
మధ్యప్రదేశ్లోని దేవాస్లో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. వేగంగా వచ్చిన డంపర్ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదం (Road Accident)లో నలుగురు మృతి చెందారు.
Date : 24-05-2023 - 9:24 IST -
#Off Beat
kiss cafe : కిస్ కేఫ్.. ఖేల్ ఖతం
బ్లూ బాటిల్ కేఫ్ (బీబీసీ) అనే పదం ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. కేఫ్ అనే పదాన్ని చూసి మోసపోకండి.. ఇది చాయ్ , కాఫీ దొరికే సాదా సీదా కేఫ్ కాదు !! ఈ కేఫ్.. ముద్దు పెట్టుకోవాలి (kiss cafe) అనుకునే వాళ్ళ కోసమట !!
Date : 13-05-2023 - 7:31 IST -
#India
SMALL EMPLOYEE BIG SCAM : మంత్లీ శాలరీ 30వేలు.. ఇంట్లో 30 లక్షల టీవీ .. కోట్లు ఎక్కడివంటే ?
ఆమె పేరు హేమ మీనా. హౌసింగ్ కార్పొరేషన్ లో చిన్నపాటి కాంట్రాక్ట్ ఉద్యోగి (SMALL EMPLOYEE BIG SCAM). జీతం అక్షరాలా రూ.30 వేలు మాత్రమే. కానీ ఇంట్లో రూ.30 లక్షలు విలువైన టీవీ ఉంది. కోట్ల విలువైన బంగళా, లక్షలు విలువైన వాహనాలు ఉన్నాయి. ఇంతే కాదు ..70 ఆవులు, 50 అన్యదేశ కుక్కలు, 10 కార్లు, కొన్ని ట్రక్కులు, ట్యాంకర్లు కూడా ఆమె పేరిట ఉన్నాయి.
Date : 12-05-2023 - 1:42 IST -
#India
Madhya Pradesh: మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం.. 15 మంది మృతి, 25 మందికి గాయాలు
మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని ఖర్గోన్లో ఘోర ప్రమాదం జరిగింది. ఇండోర్ వైపు వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు (Bus Accident) హథిని నదిపై నిర్మించిన వంతెనపై నుంచి కిందపడింది.
Date : 09-05-2023 - 11:02 IST -
#Cinema
tax free: “ది కేరళ స్టోరీ”పై ట్యాక్స్ రద్దు.. ఎక్కడో తెలుసా ?
వివాదాస్పద మూవీ ‘ది కేరళ స్టోరీ’పై మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దానిపై ట్యాక్స్ ను రద్దు (tax free) చేస్తున్నట్లు ప్రకటించింది.
Date : 06-05-2023 - 9:35 IST -
#India
Pregnancy Test: అమ్మాయిలకు గర్భస్థ పరీక్షలు.. మధ్యప్రదేశ్ ప్రభుత్వంపై విమర్శలు!
గర్భనిర్థారణ పరీక్షలతో మధ్యప్రదేశ్ లో తీవ్ర నిరసన ఎదుర్కొంటోంది బీజేపీ ప్రభుత్వం.
Date : 24-04-2023 - 11:01 IST -
#Speed News
Shahdol Rail Accident: మధ్యప్రదేశ్ లో ఘోర రైలు ప్రమాదం
మధ్యప్రదేశ్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఆగ్నేయ మధ్య రైల్వే బిలాస్పూర్ జోన్లోని షాడోల్ సబ్ డివిజన్లోని సింగ్పూర్ రైల్వే స్టేషన్లో
Date : 19-04-2023 - 11:05 IST -
#India
Ice Cream: ఐస్క్రీమ్ తిని అస్వస్థత.. వాంతులు, కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరిన 55 మందికి చికిత్స
మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని ఖర్గోన్ జిల్లాలో ఓ మతపరమైన కార్యక్రమంలో ఐస్క్రీమ్ (Ice Cream) తిన్న తర్వాత ఫుడ్ పాయిజనింగ్తో 55 మంది అస్వస్థతకు గురయ్యారు.
Date : 07-04-2023 - 7:37 IST -
#Viral
Madhya Pradesh: కోపంతో చైనా ఫోన్ మింగేసిన యువతి.. తర్వాత ఏం జరిగిందో తెలుసా?
సాధారణంగా ఇంట్లో అన్నా చెల్లెలు లేదంటే పిల్లలు ఉన్నారు అంటే కొట్టుకోవడం,తిట్టుకోవడం, అలగడం, కోప్పడడం,
Date : 06-04-2023 - 5:40 IST -
#India
Kuno National Park: కూనో నేషనల్ పార్క్ నుంచి పారిపోయిన మరో చీతా..!
కూనో నేషనల్ పార్క్ (Kuno National Park) నుంచి ఇటీవలే తప్పించుకుపోయిన ఒబాన్ అనే చీతాను తీసుకురాగానే.. ఆశా అనే మరో చీతా తప్పించుకుని బఫర్ జోన్లోకి వెళ్లిపోయింది.
Date : 06-04-2023 - 6:55 IST -
#Speed News
Madhya Pradesh : రూ. 49 పెట్టుబడి పెట్టి రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన వ్యక్తి.. ఎలానో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
రాత్రికి రాత్రే ఓ వ్యక్తి కోటీశ్వరుడైన ఘటన మధ్యప్రదేశ్ లో వెలుగులోకి వచ్చింది. బర్వానీ జిల్లాకు చెందిన ఓ డ్రైవర్ ఆన్లైన్
Date : 04-04-2023 - 6:36 IST -
#India
Madhya pradesh : శ్రీరామనవమి వేడుకల్లో విషాదం, మెట్లబావి పైకప్పు కూలీ 12 మృతి
శ్రీరామ నవమి సందర్భంగా మధ్యప్రదేశ్ లోని (Madhya pradesh) ఇండోర్లో ఘోర ప్రమాదం జరిగింది. శ్రీ బెళేశ్వర్ మహాదేవ్ జులేలాల్ ఆలయంలో పైకప్పు కూలిపోవడంతో, కొంతమంది భక్తులు మెట్ల బావిలో పడిపోయారు. రెస్యూటీం సహాయక చర్యలు చేపట్టింది. ఈ ప్రమాదంలో 12 మంది మరణించినట్లు సమాచారం. ఇండోర్లోని స్నేహ నగర్ సమీపంలోని పటేల్ నగర్లోని శ్రీ బేలేశ్వర్ మహాదేవ్ జులేలాల్ ఆలయంలో రామనవమి సందర్భంగా పూజలు చేయడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చారు. అదే సమయంలో మెట్ల […]
Date : 30-03-2023 - 5:38 IST -
#India
Kuno National Park: 70 ఏళ్ల తరువాత జరిగిన అద్భుతం..4గురు పిల్లలకు తల్లి అయిన సియా..అసలు కథ ఇదే..
గతేడాది మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్లో (Kuno National Park) నమీబియా నుంచి తీసుకొచ్చిన చిరుతలను ప్రధాని నరేంద్ర మోదీ వదిలిపెట్టారు. ప్రధాని మోదీ తన పుట్టినరోజు సెప్టెంబర్ 17న ఈ చిరుతలను విడుదల చేశారు. ఇటీవల, ఈ ఆడ చిరుతలలో ఒకటి మరణించింది. అయితే, ఇప్పుడు కునో నుండి ఒక శుభవార్త వచ్చింది. సెప్టెంబర్ 17న, ప్రధాని మోదీ విడుదల చేసిన 3 చిరుతల్లో ఒక ఆడ చిరుత 4 పిల్లలకు జన్మనిచ్చింది. చిరుతకు పుట్టిన […]
Date : 29-03-2023 - 5:27 IST -
#Speed News
Road Accident : మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు విద్యార్థులు మృతి
మధ్యప్రదేశ్లోని విదిషా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనం ట్రాక్టర్ ట్రాలీని ఢీకొనడంతో ఇద్దరు
Date : 28-03-2023 - 7:10 IST -
#India
Training Plane Crash: విషాదం.. శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలెట్లు మృతి
మధ్యప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. నక్సలైట్ ప్రభావిత బాలాఘాట్ జిల్లాలోని కొండ ప్రాంతంలో శనివారం శిక్షణ విమానం (Training Plane Crash) కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు పైలెట్లు మరణించారు.
Date : 19-03-2023 - 7:51 IST