Madhya Pradesh
-
#Speed News
Railway Board Chairman : రైల్వే బోర్డు చైర్మన్గా అనిల్ లహోటీ నియామకం
రైల్వే బోర్డు చైర్మన్గా మధ్యప్రదేశ్కు చెందిన అనిల్ లహోటి నియమితులయ్యారు. డిసెంబర్ చివరి నాటికి రిటైర్ కానున్న
Published Date - 08:20 AM, Mon - 26 December 22 -
#India
Bhopal : భోపాల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నివాసంలో మృతదేహం కలకలం
భోపాల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఓంకార్ సింగ్ నివాసంలో మృతదేమం కలకలం రేపింది. ఎమ్మెల్యే ఓంకార్ సింగ్ మార్కం బంగ్లాలో తిరత్ సింగ్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సంఘటన స్థలంలో సూసైడ్ నోట్ లభించిందిని.. అందులో మృతుడు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడని..అందుకే చనిపోవాలని నిర్ణయం తీసకున్నట్లు నోట్ లో పేర్కొన్నాడని పోలీసులు తెలిపారు. తీరత్ సింగ్ దిండోరి జిల్లా వాసిగా పోలీసులు గుర్తించారు. మృతుడు భోపాల్లో చదువుతున్నాడు. ఓంకార్ సింగ్ మార్కం […]
Published Date - 07:24 AM, Mon - 26 December 22 -
#Trending
Madhya Pradesh : నాలుగు కాళ్లతో జన్మించిన శిశువు.. ఫోటో వైరల్..
మహిళకు జన్మించిన ఆడ శిశువుకు నాలుగు కాళ్లున్నాయి. చిన్నారి 2.3 కేజీల బరువు ఉంది.
Published Date - 04:03 PM, Fri - 16 December 22 -
#South
Madhya Pradesh : మధ్యప్రదేశ్ బోరుబావిలో పడిన బాలుడు మృతి.. 65 గంటల పాటు రెస్క్యూ
మధ్యప్రదేశ్లోని బేతుల్లో డిసెంబరు 6న బోరుబావిలో పడిన బాలుడు మృతి చెందాడు. సుమారు 400 అడుగుల లోతైన
Published Date - 08:47 AM, Sat - 10 December 22 -
#Speed News
Madhya Pradesh : మధ్యప్రదేశ్లో బోరుబావిలో పడ్డ బాలుడు.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లాలో బోరుబావిలో బాలుడు పడిపోయాడు. సాయంత్రం పొలంలో ఆడుకుంటూ ఎనిమిదేళ్ల బాలుడు
Published Date - 07:02 AM, Wed - 7 December 22 -
#India
Bank Robbery : మణప్పురం బ్యాంకులో భారీ దోపిడి…సిబ్బందిని కొట్టి 16కిలోల బంగారం లూటీ.!!
మధ్యప్రదేశ్ లోని కత్తిని రంగానాథ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మణప్పురం గోల్డ్ ఫైనాన్స్ బ్యాంకులో భారీ దోపిడి జరిగింది. పట్టపగలు ఆరుగురు దుండగులు బ్యాంకులో ఉన్న సిబ్బందిని తీవ్రంగా కొట్టి 16కిలోల బంగారం, 3.5లక్షల కు పైగా నగదుతో ఉడాయించారు. ముఖానికి మాస్క్ లతోపాటు హెల్మెట్లు ధరించిన దుండగులు బ్యాంకులో వచ్చిన దుండగులు తుపాకులతో సిబ్బందిని బెదిరించారు. సిబ్బందిని తీవ్రంగా కొట్టారు. గన్స్ చూపిస్తూ బ్యాంకులో ఉన్న నగదు, బంగారం దోచుకున్నారు. బంగారం, నగదును దోచుకున్న […]
Published Date - 11:38 AM, Sun - 27 November 22 -
#Speed News
Bharat Jodo Yatra : జోడోయాత్రలో బుల్లెట్ రైడ్ చేసిన రాహుల్ గాంధీ
రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర ఉత్సాహభరితంగా సాగుతుంది. జోడోయాత్రలో అందరిని పలకరిస్తూ రాహుల్ తన యాత్ర...
Published Date - 11:33 AM, Sun - 27 November 22 -
#Off Beat
MP : ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడలేకపోవడంతో మనస్తాపం చెంది…17ఏళ్ల బాలిక సూసైడ్..!!
మధ్యప్రదేవ్ లోని ఇండోర్ లో 17 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకుంది. తాను ఇంగ్లీష్ లో అనర్గళం మాట్లాడలేపోతున్నాని మనస్తాపంతో సూసైడ్ చేసుకుంది. న్యూ గౌరీనగర్ కాలనీలో శుక్రవారం అర్థరాత్రి ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం…శైల కుమారి అనే 17ఏళ్ల బాలిక తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తాను ఇంగ్లీష్ లో మాట్లాడలేకపోతున్నానంటూ ..ఇంగ్లీష్ ట్యూషన్ కూడా తీసుకునేది. ఆ అమ్మాయి స్నేహితులు అనర్గళం ఇంగ్లీష్ మాట్లాడుతున్నారని…తనకు రావడంతో డిప్రెషన్ కు […]
Published Date - 07:35 AM, Sun - 27 November 22 -
#India
Bharat Jodo Yatra: జోడో యాత్రలో పాక్ అనుకూల నినాదాలు..!
మధ్యప్రదేశ్లోని ఖర్గోన్లో రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో యాత్రలో 'పాకిస్థాన్ జిందాబాద్' నినాదాలు
Published Date - 05:22 PM, Fri - 25 November 22 -
#Off Beat
MP : మహిళ చేతిపై తన మొబైల్ నెంబర్ రాసిన IASఅధికారి. వీడియో వైరల్..!!
సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ గా మారింది. ఓ ఐఏఎస్ అధికారి చేసిన పనికి నెటిజన్లు ఫిదా అయ్యారు. అసలు విషయం ఏంటంటే..మధ్య ప్రదేశ్ లోని దిండోరి జిల్లాకు చెందిన కలెక్టర్ వికాస్ మిశ్రా తన మొబైల్ నెంబర్ ను ఓ మహిళా చేతిపై రాసాడు. దిండోరి జిల్లా పర్యటకు ఐఏఎస్ మిశ్రా వెళ్లారు. ఓ గ్రామంలో పర్యటిస్తున్న ఆయనకు…ప్రభుత్వ పథకాలు అందడం లేదని ఓ మహిళ కలెక్టరుకు ఫిర్యాదు చేసింది. దీంతో వెంటనే స్పందించిన […]
Published Date - 08:44 AM, Mon - 21 November 22 -
#India
Bharat jodo yatra : తమ్ముడికి మద్దతుగా అక్క…తొలిసారిగా భారత్ జోడో యాత్రలో ప్రియాంకగాంధీ..!!
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఇవాళ మధ్యప్రదేశ్ నుంచి ప్రారంభం కానుంది. ఈ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వారం నుంచి ఈ యాత్రలో తన సోదరుడికి మద్దతుగా పాల్గొనున్నారు. ఈ యాత్రలో తొలిసారిగా ప్రియాంకగాంధీ చేరనున్నారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం…ప్రియాంక గాంధీ తన సోదరుడితో కలిసి నవంబర్ 23 నుంచి 25 వరకు యాత్రలో పాల్గొనున్నారు. ప్రజల్లోకి వెళ్తూ వారి సమస్యల గురించి ఆరా తీయనున్నారు. హిమాచల్ […]
Published Date - 10:24 AM, Sun - 20 November 22 -
#India
Two minor sisters: దారుణం.. అక్కాచెల్లెళ్లను కిడ్నాప్ చేసి అత్యాచారం..!
మధ్యప్రదేశ్లోని గుణ జిల్లాలో ఇద్దరు మైనర్ సోదరీమణులను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు.
Published Date - 10:02 PM, Sat - 19 November 22 -
#Speed News
Rahul Gandhi: కలకలం.. రాహుల్ గాంధీని చంపేస్తామని లేఖ..!
భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీని చంపేస్తామని ప్రత్యక్షమైన ఓ లేఖ కలకలం రేపింది.
Published Date - 03:53 PM, Fri - 18 November 22 -
#India
Madhya Pradesh: దారుణం.. రిసార్టులో యువతి హత్య..!
మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్పూర్ జిల్లాలో దారుణం జరిగింది.
Published Date - 11:08 PM, Tue - 15 November 22 -
#Speed News
Road Accident : మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది మృతి
మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బేతుల్లో కారుని బస్సు ఢీకొనడంతో 11 మంది మృతి చెందారు. గుడ్గావ్, భైస్దేహి...
Published Date - 09:06 AM, Fri - 4 November 22