Madhya Pradesh
-
#India
Meenakshi Natarajan: సుప్రీం కోర్టులో మీనాక్షి నటరాజన్కు షాక్
మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల వ్యవహారంలో కాంగ్రెస్కు ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ అంశంలో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. నామినేషన్ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించిన తర్వాత న్యాయస్థానం నేరుగా జోక్యం చేసుకునే అవకాశం చాలా పరిమితమని స్పష్టం చేసింది. జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ ఏఎస్ చంద్రుర్కర్లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించింది. నామినేషన్ తిరస్కరణపై అసంతృప్తి ఉంటే ఎన్నికల కమిషన్ను ఆశ్రయించడమే సాధారణంగా అందుబాటులో ఉన్న మార్గమని కోర్టు […]
Date : 12-06-2026 - 2:45 IST -
#Telangana
Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్ ఘటనపై సీఎం రేవంత్ ఫైర్
మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు పోటీ చేస్తున్న కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్ను తిరస్కరించడంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఇది బీజేపీ పన్నిన కుట్ర అని, ఆ పార్టీ ‘సీట్ల దొంగతనానికి’ పాల్పడిందని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శించారు. భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఇదొక చీకటి రోజని, ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. మీనాక్షి నటరాజన్పై తెలంగాణలో ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఓట్ల దొంగతనం తర్వాత […]
Date : 10-06-2026 - 9:08 IST -
#News
Crime News: గ్వాలియర్ లో బాలికపై అత్యాచారం
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో కిడ్నాప్కు గురైన బాలికపై బెంగళూరులో సామూహిక అత్యాచారం జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ దారుణమైన కేసులో ఇద్దరు మహిళలు సహా ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం ఈ ఏడాది జనవరిలో గ్వాలియర్కు చెందిన బాలికను నిందితులు కిడ్నాప్ చేసి బెంగళూరుకు తరలించారు. బాలిక కనిపించకపోవడంతో ఆమె తల్లి ఫిబ్రవరిలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కుమార్తెను మాయమాటలు చెప్పి […]
Date : 16-05-2026 - 11:14 IST -
#India
Gang Rape : గుడికి వెళ్లిన యువతిపై గ్యాంగ్ రేప్ !!
ఈ ఘటనపై పోలీసులు సామూహిక అత్యాచారం మరియు కిడ్నాప్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. బాధితురాలి వాంగ్మూలాన్ని సేకరించి, నిందితుల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. అటవీ ప్రాంతం కావడంతో ఆధారాల సేకరణ సవాలుగా మారినప్పటికీ
Date : 16-04-2026 - 12:30 IST -
#India
శివుడికి ప్రార్థనలు చేసిన పులి.. వీడియో వైరల్!
ఈ వీడియోలో పులి ప్రవర్తన చూస్తుంటే ఆ మూగజీవి కూడా పరమేశ్వరుడి ఆశీస్సులను కోరుకుంటున్నట్లుగా అనిపిస్తుంది. ప్రకృతి తన స్వంత పద్ధతిలో దైవంతో ఎలా అనుసంధానించబడి ఉంటుందో చెప్పడానికి ఈ ఘటనే ఒక నిదర్శనం.
Date : 21-02-2026 - 5:02 IST -
#India
2025 ఏడాది లో దేశ వ్యాప్తంగా 166 పులుల మృత్యువాత
2025లో దేశంలో 166 పులులు చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. టైగర్స్ స్టేట్గా పేరుపొందిన మధ్య ప్రదేశ్లో 55, మహారాష్ట్రలో 38, కేరళలో 13, అస్సాంలో 12 మరణించాయి. పులుల సంరక్షణ అథారిటీ ప్రకారం 2024తో పోలిస్తే 40 డెత్స్ ఎక్కువగా నమోదయ్యాయి
Date : 02-01-2026 - 8:25 IST -
#India
Operation Kagar : 20 ఏళ్లకే మావోయిస్టు గా మారిన యువతీ..కట్ చేస్తే రూ.14 లక్షల రివార్డు
Operation Kagar : కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ ప్రభావం దేశవ్యాప్తంగా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఆపరేషన్ లక్ష్యం మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పడం
Date : 04-11-2025 - 10:50 IST -
#India
Funny Complaint : లడ్డూ కోసం సీఎం హెల్ప్లైన్కు ఫోన్.. మధ్యప్రదేశ్లో వింత సంఘటన
Funny Complaint : ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి హెల్ప్లైన్ నిజంగా అవసరమైన సమస్యల పరిష్కారానికి ఉపయోగపడాల్సింది.
Date : 22-08-2025 - 11:18 IST -
#India
India Developmemt : భారత్ అభివృద్ధిని కొన్ని దేశాల నేతలు చూడలేకపోతున్నారు : రాజ్నాథ్ సింగ్
తమకే బాస్ పదవి కట్టబెట్టాలని భావించే వారికి మన దేశం ఎదుగుదల అంగీకరించదగినది కాదు అని విమర్శించారు. ప్రత్యక్షంగా పేరుపేరునా ప్రస్తావించకపోయినప్పటికీ, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన విధానాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Date : 10-08-2025 - 5:04 IST -
#India
Rahul Gandhi : ఓట్ల చౌర్యమంటూ రాహుల్ గాంధీ ఆరోపణలు.. ఖండించిన ఈసీ
ఎన్నికల సంఘం భారతీయ జనతా పార్టీకి (BJP) అనుకూలంగా వ్యవహరిస్తోందంటూ ఆయన ఘాటుగా విమర్శించారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, లోక్సభ ఎన్నికల్లోనూ పెద్ద ఎత్తున ఓట్ల చౌర్యం జరిగింది. ఇప్పుడు బిహార్లోనూ అదే పునరావృతం అవుతోంది. రాష్ట్ర స్థాయిలో ఓటరు జాబితాల్లో మార్పులు చేస్తున్న విధానం అనుమానాస్పదంగా ఉంది.
Date : 01-08-2025 - 4:29 IST -
#India
Madhya Pradesh : మంచంపై ప్రసవం కోసం పోరాటం.. మధ్యప్రదేశ్లో మహిళ చిగురొదలిన బాధ
చంచల్ భర్త అంగద్ వాల్మీకి తన భార్యకు సహాయం అందించేందుకు అంబులెన్స్కు సమాచారం ఇచ్చినా, భారీ వర్షాల వలన గ్రామానికి వెళ్లే ఏకైక అప్రోచ్ రోడ్డులో నీరు నిలిచిపోవడంతో, అంబులెన్స్ అక్కడే నిలిచిపోయింది. చంచల్ ఇంటికి వెళ్లేందుకు మోతాదైన వాహన మార్గం లేకపోవడంతో, ఆమె కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కలిసి ఆమెను ఒక మంచంపై ఉంచి, బురదతో నిండిన మార్గం గుండా చేతులతో మోసుకెళ్లారు.
Date : 29-07-2025 - 12:43 IST -
#India
Narmada River : నర్మద పేరుతో కోడి జాతి ప్రకటన..మధ్యప్రదేశ్లో వివాదం, నర్మదీయ బ్రాహ్మణ సమాజం ఆగ్రహం
ఈ వివాదం జబల్పూర్ నగరంలో ఉద్రిక్తతకు దారి తీసింది. సమాజ ప్రతినిధులు కళాశాల యాజమాన్యం తక్షణమే క్షమాపణ చెప్పకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. నర్మదా నది బ్రాహ్మణ సమాజానికి అధిక పవిత్రత కలిగినదిగా భావించబడుతున్న క్రమంలో, ఈ పేరును వాణిజ్య కోణంలో ఇలా వాడటం వారికి మానసిక వేదన కలిగించిందని వారు పేర్కొన్నారు.
Date : 18-07-2025 - 1:23 IST -
#India
Parag Tradition : హమ్మయ్య.. మధ్యప్రదేశ్ లో వింత ఆచారానికి బ్రేక్ !!
Parag Tradition : 17 ఏళ్ల అనంతరం మొదటి పెళ్లి శుభగడియలు మోగడంతో గ్రామం ఉత్సాహంగా మారింది. ఈ పెళ్లి వేడుకకు ఖురై ఎమ్మెల్యే, మాజీ హోంమంత్రి భూపేంద్ర సింగ్ హాజరై, మూఢనమ్మకాల వల్ల ఆడపిల్లల జీవితాలు నాశనం కావడం బాధాకరమని వ్యాఖ్యానించారు
Date : 13-06-2025 - 11:44 IST -
#India
Madhya Pradesh : మధ్యప్రదేశ్లో 230 కోట్ల కుంభకోణం.. 50వేల బోగస్ ఉద్యోగులతో ప్రభుత్వ యంత్రాంగం సంచలనం!
ఈ కుట్ర ద్వారా దాదాపు రూ.230 కోట్లు ప్రభుత్వ ఖజానా నుంచి అక్రమంగా వలసిపోయినట్లు అధికారులు ప్రాథమికంగా తేల్చారు. ఈ మోసం వెలుగులోకి రావడానికి కారణం వేలాది మంది అసలైన ప్రభుత్వ ఉద్యోగులకు గత ఆరు నెలలుగా జీతాలు అందకపోవడమే.
Date : 06-06-2025 - 12:16 IST -
#India
Massive Accident : మధ్యప్రదేశ్ ఝాబువాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి..
Massive Accident : మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఝాబువా జిల్లాలో మంగళవారం అర్థరాత్రి విషాదకర ఘటన చోటుచేసుకుంది.
Date : 04-06-2025 - 1:24 IST