Madhya Pradesh
-
#India
Madhya Pradesh Elections: ఆప్ మరో కీలక ప్రకటన.. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) మరో ప్రకటన చేసింది. ఈ ఏడాది చివరలో జరగనున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం 230 స్థానాల్లో పోటీ చేయనుంది. ప్రజలు కనెక్ట్ కావడానికి ఆమ్ ఆద్మీ పార్టీ మిస్డ్ కాల్ నంబర్ను కూడా జారీ చేసింది.
Date : 05-02-2023 - 1:55 IST -
#India
Madhya Pradesh: వ్యాధి తగ్గాలని 3 నెలల చిన్నారికి 51 సార్లు కాల్చి వాతలు..
ఓ మూడు నెలల పసికందు.. మూఢనమ్మకానికి (Superstition) బలైంది. వ్యాధి తగ్గాలని ఆ లేత శరీరంపై 51సార్లు ఇనుప రాడ్డుతో కాల్చి వాతపెట్టారు.
Date : 04-02-2023 - 3:06 IST -
#India
2 IAF fighter jets crash: మధ్యప్రదేశ్లో కుప్పకూలిన యుద్ధవిమానాలు
మధ్యప్రదేశ్లో రెండు యుద్ధవిమానాలు (2 IAF fighter jets) కుప్పకూలాయి. గ్వాలియర్లోని వాయు సేన స్థావరం నుంచి ఆకాశంలోకి ఎగిరిన సుఖోయ్-30, మిరాజ్-2000 విమానాలు.. మోరినా సమీపంలో క్రాష్ అయ్యాయి. సమాచారం అందుకున్న సహాయక బృందాలు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నాయి.
Date : 28-01-2023 - 11:51 IST -
#Sports
Indian cricketers: పంత్ కోలుకోవాలని భారత క్రికెటర్ల పూజలు
పంత్ త్వరగా కోలుకోవాలంటూ టీమిండియా క్రికెటర్లు ఉజ్జయిని మహాకాళేశ్వర్ గుడిలో పూజలు నిర్వహించారు.
Date : 23-01-2023 - 5:06 IST -
#India
Old Woman Rape: 90 ఏళ్ల వృద్దురాలిపై లైంగిక దాడి.. లిఫ్ట్ ఇస్తానని బైక్ ఎక్కించుకుని
మధ్యప్రదేశ్లో 90 ఏళ్ల వృద్ధురాలిపై ఓ వ్యక్తి లైంగిక దాడి (Old Woman Rape)కి పాల్పడ్డాడు. బస్సు కోసం ఎదురుచూస్తున్న బాధితురాలిని లిఫ్ట్ ఇస్తానని బైక్ ఎక్కించుకుని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడు. అనంతరం బాధితురాలిని మెయిన్రోడ్పై విడిచి పరారయ్యాడు.
Date : 15-01-2023 - 8:50 IST -
#India
Attempts Suicide: భోపాల్లో విషాధ ఘటన.. అప్పుల బాధతో కుటుంబం ఆత్మహత్యాయత్నం
మధ్యప్రదేశ్లోని భోపాల్లో విషాధ ఘటన జరిగింది. బుధవారం రాజధానిలోని బైరాగఢ్ కలాన్లో ఓ కాంట్రాక్టర్ తన భార్య, పిల్లలతో కలిసి ఆత్మహత్యకు (Attempts Suicide) యత్నించాడు. అందరినీ హమీదియా ఆసుపత్రిలో చేర్పించారు.
Date : 13-01-2023 - 8:30 IST -
#Speed News
Trainee Plane Crash: గుడి గోపురాన్ని ఢీకొన్న ట్రైనీ విమానం.. సీనియర్ పైలట్ మృతి
మధ్యప్రదేశ్లోని రేవాలో ఘోర ప్రమాదం జరిగింది. ట్రైనీ విమానం (Trainee Plane) ఆలయ గోపురంపైకి దూసుకెళ్లింది. దీంతో విమానంలో ఉన్న పైలట్, ట్రైనీ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో సీనియర్ పైలట్ మృతి (Pilot Died) చెందాడు. మీడియా కథనాల ప్రకారం.. ప్రైవేట్ శిక్షణా సంస్థకు చెందిన విమానం ఆలయం గోపురం, విద్యుత్ వైర్లను తాకి కుప్పకూలింది.
Date : 06-01-2023 - 9:54 IST -
#Speed News
Road Accident : మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. మినీ ట్రక్కు బోల్తా.. ముగ్గురు మృతి
మధ్యప్రదేశ్లోని బుర్హాన్పూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూరగాయల లోడుతో వెళ్తున్న మినీ ట్రక్కు బోల్తా పడింది.
Date : 04-01-2023 - 7:09 IST -
#Health
Blood Donation: ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న హిందూ బాలుడికి రక్తదానం చేసిన ముస్లిం యువకుడు!
ఇప్పుడిప్పుడే ప్రజలలో కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కులం, మతం అనే భేదాలను దూరం పెట్టేసి అందరూ కలిసిపోతున్నారు.
Date : 01-01-2023 - 9:26 IST -
#India
Rahul Gandhi: 2024 ఎన్నికల్లో రాహుల్ గాంధీయే ప్రతిపక్ష ప్రధాని అభ్యర్థి: కమల్ నాథ్
2024 లోక్సభ ఎన్నికల్లో ప్రతిపక్షాల ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీయేనని (Rahul Gandhi) కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ (Kamal Nath) అన్నారు. ఇటీవల ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కాంగ్రెస్ దేశవ్యాప్త భారత్ జోడో యాత్రకు నాయకత్వం వహించినందుకు గాంధీని నాథ్ ప్రశంసించారు.
Date : 31-12-2022 - 1:50 IST -
#Speed News
Nikhat Zareen: ఉమెన్స్ నేషనల్ టైటిల్ ఛాంపియన్ గా నిఖత్ జరీన్!
తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ మరో టైటిల్ ను గెలుచుకుంది.
Date : 26-12-2022 - 2:19 IST -
#Speed News
Railway Board Chairman : రైల్వే బోర్డు చైర్మన్గా అనిల్ లహోటీ నియామకం
రైల్వే బోర్డు చైర్మన్గా మధ్యప్రదేశ్కు చెందిన అనిల్ లహోటి నియమితులయ్యారు. డిసెంబర్ చివరి నాటికి రిటైర్ కానున్న
Date : 26-12-2022 - 8:20 IST -
#India
Bhopal : భోపాల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నివాసంలో మృతదేహం కలకలం
భోపాల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఓంకార్ సింగ్ నివాసంలో మృతదేమం కలకలం రేపింది. ఎమ్మెల్యే ఓంకార్ సింగ్ మార్కం బంగ్లాలో తిరత్ సింగ్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సంఘటన స్థలంలో సూసైడ్ నోట్ లభించిందిని.. అందులో మృతుడు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడని..అందుకే చనిపోవాలని నిర్ణయం తీసకున్నట్లు నోట్ లో పేర్కొన్నాడని పోలీసులు తెలిపారు. తీరత్ సింగ్ దిండోరి జిల్లా వాసిగా పోలీసులు గుర్తించారు. మృతుడు భోపాల్లో చదువుతున్నాడు. ఓంకార్ సింగ్ మార్కం […]
Date : 26-12-2022 - 7:24 IST -
#Trending
Madhya Pradesh : నాలుగు కాళ్లతో జన్మించిన శిశువు.. ఫోటో వైరల్..
మహిళకు జన్మించిన ఆడ శిశువుకు నాలుగు కాళ్లున్నాయి. చిన్నారి 2.3 కేజీల బరువు ఉంది.
Date : 16-12-2022 - 4:03 IST -
#South
Madhya Pradesh : మధ్యప్రదేశ్ బోరుబావిలో పడిన బాలుడు మృతి.. 65 గంటల పాటు రెస్క్యూ
మధ్యప్రదేశ్లోని బేతుల్లో డిసెంబరు 6న బోరుబావిలో పడిన బాలుడు మృతి చెందాడు. సుమారు 400 అడుగుల లోతైన
Date : 10-12-2022 - 8:47 IST