Indian Railways
-
#India
Indian Railways : 172వ వసంతంలోకి భారత రైల్వే.. చారిత్రక విశేషాలివీ
భారతదేశంలో తొలి రైలు(Indian Railways) 1853 సంవత్సరం ఏప్రిల్ 16న మధ్యాహ్నం 3:35 గంటలకు ముంబైలోని బోరీ బందర్ నుంచి 14 బోగీలతో ఠాణే వైపుగా ప్రయాణించింది.
Date : 16-04-2025 - 8:22 IST -
#Business
Railways Luggage Limits: ఈ నెలలో రైలు ప్రయాణం చేస్తున్నారా? అయితే ఈ లగేజ్ రూల్ తెలుసుకోండి!
మీరు ఏప్రిల్లో ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? అది కూడా రైలు ప్రయాణం గురించి ఆలోచిస్తున్నారా? అయితే ఈ వార్త మీకోసమే.
Date : 03-04-2025 - 8:51 IST -
#India
Ticket Cancellation : కొత్త క్యాన్సిలేషన్ విధానాన్ని తీసుకొచ్చిన ఇండియన్ రైల్వే
Ticket Cancellation : రైల్వే టికెట్ కౌంటర్ ద్వారా కొనుగోలు చేసిన టికెట్లను ఇకపై IRCTC వెబ్సైట్ లేదా 139 హెల్ప్లైన్ నంబర్ ద్వారా క్యాన్సిల్ (Cancellation )చేసుకునే అవకాశం
Date : 29-03-2025 - 1:57 IST -
#Trending
General Ticket Rule: ట్రైన్లో జనరల్ టికెట్ తీసుకుని ప్రయాణించే ప్రయాణికులకు బిగ్ షాక్!
భారతీయ రైల్వే ఇప్పుడు సాధారణ టికెట్ బుకింగ్ ప్రమాణాలను సవరించవచ్చు. కొత్త విధానంలో సాధారణ టిక్కెట్పై రైలు పేరు నమోదు చేయనున్నారు.
Date : 21-02-2025 - 4:13 IST -
#India
Vande Bharat Express : దేశంలో తొలి వందే భారత్ ఎప్పుడు నడిచింది..?
Vande Bharat Express : వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభించి 6 సంవత్సరాలు అయింది. ఈ రైలును ప్రధాని మోదీ కలల ప్రాజెక్టుగా ప్రారంభించారు, ఇది భారత రైల్వేలకు కొత్త మలుపుగా పరిగణించబడింది. ఇప్పటివరకు దేశంలోని అనేక మార్గాల్లో వందే భారత్ రైలు ప్రారంభించబడింది.
Date : 14-02-2025 - 8:21 IST -
#India
Nuclear Energy: భారతీయ రైల్వేకు ఇక అణు విద్యుత్తు.. సంచలన నిర్ణయం
అణు విద్యుత్ను(Nuclear Energy) వినియోగించాలని భారత రైల్వేశాఖ యోచిస్తోంది.
Date : 10-02-2025 - 9:09 IST -
#Andhra Pradesh
Maha Kumbh Mela : మహా కుంభమేళాకు గుంతకల్లు నుంచి రెండు ప్రత్యేక రైళ్లు
Maha Kumbh Mela : ఈ ప్రత్యేక రైళ్లలో మొదటి రైలు తిరుపతి-దానాపూర్ (రైలు నం. 07117) 14వ తేదీ రాత్రి 11:45 గంటలకు తిరుపతి నుండి బయలుదేరి, రెండు రోజుల తర్వాత 16వ తేదీ రాత్రి 11:55 గంటలకు దానాపూర్కు చేరుకుంటుంది.
Date : 06-02-2025 - 12:59 IST -
#India
100 Years For Electric Train : మన తొలి విద్యుత్ రైలుకు నేటితో వందేళ్లు.. ఆ ట్రైన్ విశేషాలివీ
తొలి ఎలక్ట్రిక్ రైలు(100 Years For Electric Train)ను ముంబై–కుర్లా మార్గంలో నడిపారు.
Date : 03-02-2025 - 7:53 IST -
#India
Emergency Ticket System : ‘ఐఆర్సీటీసీ’లో ఎమర్జెన్సీ టికెట్ సిస్టమ్పై వివాదం.. ఏజెంట్ల దందా
ఆన్లైన్లో తత్కాల్ రైల్వే టికెట్ల బుకింగ్ సేవలు కష్టతరంగా మారాయని ఐఆర్సీటీసీకి(Emergency Ticket System) ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
Date : 28-01-2025 - 3:43 IST -
#Andhra Pradesh
Rajahmundry Railway Station : రాజమండ్రి వాసులకు గుడ్న్యూస్.. రైల్వే స్టేషన్ అభివృద్ధికి 271 కోట్లు
Rajahmundry Railway Station : రాజమండ్రి రైల్వే స్టేషన్, విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలోని ఒక ముఖ్యమైన రవాణా కేంద్రం. ఇది ప్రధానంగా విశాఖపట్నం, కాకినాడ, భీమవరం వంటి గమ్యస్థానాలకు ప్రతిరోజూ వేలాది ప్రయాణికులకు సేవలు అందిస్తూ, ఎంతో కీలకమైన వాణిజ్య, రవాణా హబ్గా ఉన్నది.
Date : 25-01-2025 - 12:06 IST -
#India
Double Decker Train : కేంద్రం కీలక నిర్ణయం.. డబుల్ డెక్కర్ రైళ్లకు ఆమోదం
Double Decker Train : ప్రయాణీకులు, సరుకులు రెండింటినీ ఒకేసారి తీసుకెళ్లేలా రూపొందించిన డబుల్ డెక్కర్ రైళ్లను ప్రవేశపెట్టడం ద్వారా భారతీయ రైల్వే మరో వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టనుంది.
Date : 25-01-2025 - 11:20 IST -
#Speed News
Train Accident: దేశంలో మరో ఘోర రైలు ప్రమాదం.. 20 మంది స్పాట్ డెడ్!
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
Date : 22-01-2025 - 6:17 IST -
#Business
Indian Railways: మీ ఫోన్లో ఈ రైల్వే యాప్ను వెంటనే డౌన్లోడ్ చేసుకోండి..!
అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి. టికెట్ బుక్ చేయడానికి మీరు స్టేషన్ లోపల ఉండకూడదు. స్టేషన్ నుండి కొంచెం దూరంగా ఉండండి.
Date : 09-01-2025 - 5:04 IST -
#Speed News
Train Services: రైల్వే ప్రయాణీకులకు బ్యాడ్ న్యూస్.. 20 రైళ్లు రద్దు!
జనవరి 8, 2025న కూడా 20 కంటే ఎక్కువ రైళ్లు రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ పేర్కొంది. జనవరి 10, 2025 వరకు చాలా రైళ్లను రైల్వే రద్దు చేసింది. 8 జనవరి 2025న ఏ రైళ్లు రద్దు చేశారో ఇప్పుడు చూద్దాం.
Date : 08-01-2025 - 8:29 IST -
#India
Narendra Modi : నేడు చర్లపల్లి రైల్వే టెర్మినల్ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ
Narendra Modi : ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రారంభించనున్న ఈ టెర్మినల్, అత్యాధునిక సదుపాయాలతో మునుపటి రైల్వే స్టేషన్లను మించిపోయే విధంగా రూపొంది ఉంది. రైల్వే టెర్మినల్ రూ.430 కోట్లతో నిర్మించబడింది , దీనికి అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేకత ఉంది.
Date : 06-01-2025 - 10:47 IST