HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Special
  • >100 Years For Indias First Electric Train 1925 February 3 Is The Launch Date Of Indias First Electric Train

100 Years For Electric Train : మన తొలి విద్యుత్‌ రైలుకు నేటితో వందేళ్లు.. ఆ ట్రైన్ విశేషాలివీ

తొలి ఎలక్ట్రిక్ రైలు(100 Years For Electric Train)ను ముంబై–కుర్లా మార్గంలో నడిపారు.

  • By Pasha Published Date - 07:53 AM, Mon - 3 February 25
  • daily-hunt
100 Years For Indias First Electric Train Indian Railways 2025

100 Years For Electric Train : మనదేశంలో రైల్వే వ్యవస్థను ఏర్పాటు  చేసింది బ్రిటీష్ వాళ్లే. భారత దేశంలోని తమ వ్యాపార అవసరాలను తీర్చుకునే ప్రధాన లక్ష్యంతో రైల్వే వ్యవస్థను ఏర్పాటు చేశారు. రైళ్లను ప్రధానంగా సరుకుల ఎగుమతి, దిగుమతుల కోసం బ్రిటీషర్లు వాడుకునే వారు. కాల క్రమంలో ప్రయాణికుల కోసం కూడా రైల్వే సర్వీసులను బ్రిటీష్ వాళ్లు ప్రారంభించారు. ఏదిఏమైనప్పటికీ భారతదేశ రైల్వే చరిత్రలో ఇవాళ కీలకమైన రోజు.  ఎందుకంటే మన దేశంలో తొలి ఎలక్ట్రిక్ రైలు పరుగులు తీసి నేటికి సరిగ్గా వందేళ్లు. 1925 సంవత్సరం ఫిబ్రవరి 3న  ముంబై నగరంలోని విక్టోరియా టెర్మినస్‌ (ప్రస్తుత ఛత్రపతి శివాజీ మహారాజ్‌ టెర్మినస్‌) రైల్వేస్టేషన్‌ నుంచి మొట్టమొదటి ఎలక్ట్రిక్ రైలు ప్రయాణం మొదలుపెట్టింది. దానిలో కేవలం మూడు కోచ్‌‌లు ఏర్పాటు చేశారు. తొలిసారి ఎలాంటి శబ్దం లేకుండా, పొగను రిలీజ్ చేయకుండా, కామ్‌గా రైలు నడవడాన్ని చూసి అందరూ హ్యాపీగా ఫీలయ్యారు.

Also Read :ISROs 100th Mission : ఇస్రో 100వ ప్రయోగం ఫెయిల్.. కక్ష్యలోకి చేరని ‘ఎన్‌వీఎస్‌-02’ శాటిలైట్‌

మన తొలి ఎలక్ట్రిక్ రైలు విశేషాలు.. 

  • తొలి ఎలక్ట్రిక్ రైలు(100 Years For Electric Train)ను ముంబై–కుర్లా మార్గంలో నడిపారు.
  • ఈ రైలు ఎలక్ట్రిక్ ఇంజిన్‌ను స్విట్జర్లాండ్‌కు చెందిన  స్విస్‌ లోకోమోటివ్‌ అండ్‌ మెషీన్‌వర్క్స్‌ సంస్థ తయారు చేసింది. దీనిపై బ్రిటీష్ వాళ్లు బాగానే పెట్టుబడి పెట్టారు.
  • ఈ  రైలులో  మూడు కోచ్‌‌లు ఉన్నాయి. వీటిని ఇంగ్లండ్‌కు చెందిన కామెల్‌–లెయిర్డ్, జర్మనీకి చెందిన ఉర్డింగెన్‌ వ్యాగన్‌ ఫాబ్రిక్‌ సంస్థలు తయారు చేశాయి.
  • రైలును నడిపేందుకు 1,500 వోల్టుల డీసీ విద్యుత్‌ను ఉపయోగించారు.
  • మన దేశంలో 1930 వరకు బ్రిటీష్ వాళ్లు వరుసగా విద్యుత్‌ రైళ్ల సర్వీసులను ప్రారంభించారు.
  • అయితే 1930 తర్వాత ఈ రైళ్ల సర్వీసులను ప్రారంభించడం బాగా తగ్గించేశారు. భారత స్వాతంత్య్రోద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడటమే దీనికి కారణం.
  • 1930 నుంచి 1947 మధ్య కాలంలో దేశంలో కేవలం 388 కిలోమీటర్ల రైల్వే మార్గాన్ని మాత్రమే బ్రిటీషర్లు విద్యుదీకరించారు.
  • మన దేశానికి  స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలి ఐదేళ్లు రైల్వే మార్గాల విద్యుదీకరణ పూర్తిగా నిలిచిపోయింది.

మన దేశం సొంతంగా..  

  • చిత్తరంజన్‌ లోకోమోటివ్‌ వర్క్స్‌లో 1961లో మన దేశం సొంతంగా ఎలక్ట్రిక్‌ లోకోమోటివ్‌ ఇంజిన్‌ను తయారుచేసింది. దీనికి ‘డబ్ల్యూసీఎం–5 లోకమాన్య’ అని పేరు పెట్టారు.
  • 2015లో స్విస్‌ కంపెనీ ఆల్‌స్టామ్‌తో భారత ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.  ఆ కంపెనీతో కలిసి బిహార్‌లోని మాధేపురాలో ఎలక్ట్రిక్‌ లోకోమోటివ్‌ల తయారీ యూనిట్‌ ప్రారంభించింది. అక్కడ 12వేల హార్స్‌పవర్‌ సామర్థ్యమున్న లోకోమోటివ్‌లను తయారు చేస్తున్నారు. 250 కంటే అధికంగా వ్యాగన్లు ఉండే సరుకు రవాణా రైళ్లకు ఈ లోకోమోటివ్‌లను వాడుతున్నారు.
  • ప్రపంచంలో తొలిసారిగా పాత డీజిల్‌ రైలు ఇంజన్‌ను ఎలక్ట్రిక్‌ లోకోమోటివ్‌గా మార్చిన ఘనత మన దేశ రైల్వేదే.
  • మన దేశంలో ప్రస్తుతం వినియోగిస్తున్న విద్యుత్‌ లోకోమోటివ్‌లు 10,230, డీజిల్‌ ఇంజన్లు 4,560.

Also Read :VSR : నందమూరి కుటుంబంతో సరదాగా గడిపిన విజయసాయి రెడ్డి


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 100 Years For Electric Train
  • Electric Train
  • First Electric Train
  • india
  • indian railways
  • Railways

Related News

Trade War

Trade War : భారత్‌పై అమెరికా వాణిజ్య కార్యదర్శి తీవ్ర వ్యాఖ్యలు

Trade War : భారత్–అమెరికా సంబంధాలు మళ్లీ కఠిన పరీక్షను ఎదుర్కొంటున్నాయి. ఇటీవల సుంకాల (టారిఫ్‌) వివాదం కారణంగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి.

  • Upendra Dwivedi

    Operation Sindoor : యుద్ధం మూడురోజుల్లోనే ముగిసిందని అనుకోవడం తప్పు : ఆర్మీ చీఫ్‌ ద్వివేదీ

  • Trump Is Dead

    Trump Tariffs : టారిప్స్ పై ఆందోళన అవసరం లేదు – పీయూష్

  • Once again, India's humanitarian approach...an early warning to Pakistan

    Sutlej River : మరోసారి భారత్‌ మానవతా దృక్పథం..పాకిస్థాన్‌కు ముందస్తు హెచ్చరిక

  • Train

    Prakasam: ప్రాణం కాపాడేందుకు రివర్స్‌ గేర్‌లో వెనక్కి వెళ్లిన ఎక్స్‌ప్రెస్ రైలు

Latest News

  • Modi Govt : న్యాయ వ్యవస్థలో విప్లవం..’రోబో జడ్జిలు’ సరికొత్త ప్రయోగం..

  • Narendra Modi : ట్రంప్‌ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ స్పందన

  • Mumbai: అప్పటి వరకు ముంబయి వీధుల్లో డ్రోన్లపై నిషేధం

  • Balapur laddu: బాలాపూర్‌ గణేష్‌ లడ్డూకు రికార్డు ధర..ఈసారి ఎన్ని లక్షలంటే..?

  • PM Modi : భారత్‌–అమెరికా సంబంధాల్లో ఉద్రిక్తతలు : ఐరాస సమావేశాలకు మోడీ గైర్హాజరు!

Trending News

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd