Indian Railways
-
#Business
భారతీయ రైల్వే కవచ్.. 160 కిలోమీటర్ల వేగంతోనూ సురక్షితం!
లోకో పైలట్ పొరపాటున సిగ్నల్ను గమనించకపోయినా లేదా సమయానికి బ్రేకులు వేయకపోయినా 'కవచ్' స్వయంగా రైలును నిలిపివేస్తుంది.
Date : 23-03-2026 - 10:17 IST -
#Speed News
తెలుగు రాష్ట్రాల రైలు ప్రయాణీకులకు కేంద్రం గుడ్న్యూస్
Telugu States IRCTC Special Trains తెలుగు రాష్ట్రాల ప్రయాణికుల సౌకర్యార్థం మూడు ప్రత్యేక రైళ్లను రైల్వే బోర్డు రెగ్యులర్ సర్వీసులుగా మార్చింది. హైదరాబాద్-కన్యాకుమారి, కాచిగూడ-ట్యూటికోరిన్, చర్లపల్లి-షాలిమార్ ట్రైన్లు ఇకపై శాశ్వత ప్రాతిపదికన నడవనున్నాయి. దీనివల్ల ప్రయాణ సమయం తగ్గడంతో పాటు అదనపు ఛార్జీల భారం తప్పుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. తెలుగు రాష్ట్రాల ట్రైన్ ప్రయాణికులకు తీపి కబురు. ప్రత్యేక సర్వీసులుగా నడుస్తున్న మూడు రైళ్లను రైల్వే బోర్డు రెగ్యులర్గా మార్చింది. ఈ మేరకు కేంద్ర […]
Date : 14-03-2026 - 10:53 IST -
#Speed News
తెలుగు ప్రజలకు గుడ్న్యూస్.. చర్లపల్లి-కామాఖ్య అమృత్ భారత్ ఎక్స్ప్రెస్
Amrit Bharat Express హైదరాబాద్లోని చర్లపల్లి స్టేషన్ నుంచి అసోంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కామాఖ్య వరకు కొత్త అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలును నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే మంగళవారం ప్రకటించింది. ఈ కొత్త రైలు సర్వీసును మార్చి 13న కామాఖ్యలో లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ రైలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లను ఈశాన్య రాష్ట్రాలకు ముఖద్వారంగా ఉండే అసోంతో కలుపుతుంది. ఈ రైలులో స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు ఉంటాయి. తక్కువ ఖర్చుతో సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని […]
Date : 10-03-2026 - 3:17 IST -
#Business
రైల్వే ప్రయాణికులకు మరో అదిరిపోయే సూపర్ న్యూస్!
రైలు సదరు స్టేషన్కు చేరుకోగానే వెండర్ మీ సీటు వద్దకే భోజనాన్ని తీసుకువస్తారు. అప్పుడు మీకు వచ్చిన MVC కోడ్ను వారికి చూపించి భోజనం తీసుకోవచ్చు.
Date : 10-02-2026 - 10:24 IST -
#Telangana
సంక్రాంతి రద్దీకి భారీ ఏర్పాట్లు..చర్లపల్లి–అనకాపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు
పండుగకు స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం మరిన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. హైదరాబాద్లోని చర్లపల్లి నుంచి ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి మధ్య మూడు కొత్త ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.
Date : 12-01-2026 - 6:00 IST -
#India
దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ రైలు పరుగులు పెట్టేందుకు రెడీ అవుతోంది
Hydrogen Powered Train భారతదేశ మొట్టమొదటి హైడ్రోజన్ రైలు త్వరలోనే పట్టాలెక్కనుంది. ఇప్పటికే ఈ హైడ్రోజన్ రైలు సిద్ధం కాగా.. హర్యానాలోని జింద్-సోనిపట్ మధ్య 90 కిలోమీటర్ల మార్గంలో జనవరి 26వ తేదీన ట్రయల్ రన్ ప్రారంభించనుంది. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెట్టే ఈ అత్యాధునిక రైలు.. కాలుష్యాన్ని సున్నాకు తగ్గిస్తూ పర్యావరణ విప్లవానికి నాంది పలకనుంది. ఈ హైడ్రోజన్ రైలు అందుబాటులోకి వస్తే.. జర్మనీ, చైనా వంటి దేశాల తర్వాత ఈ టెక్నాలజీని […]
Date : 08-01-2026 - 4:41 IST -
#India
వందే భారత్ స్లీపర్ రైలు.. 180 కిలోమీటర్ల వేగంతో వెళ్తే ఎలా ఉంటుందో తెలుసా? (వీడియో)
భారతీయ రైల్వే ఈ ఏడాది జనవరిలో కూడా వందే భారత్ స్లీపర్ రైలులో ఇటువంటి వినూత్న పరీక్షను నిర్వహించింది. అప్పుడు కూడా 180 కిలోమీటర్ల వేగంతో రైలును నడిపి నీటి గ్లాసు ద్వారా స్థిరత్వాన్ని పరీక్షించారు.
Date : 30-12-2025 - 10:53 IST -
#India
రైలు ప్రయాణికులపై నేటి నుండి చార్జీల బాదుడు షురూ !
ప్రస్తుత ఏడాదిలో రైల్వే ఛార్జీలను పెంచడం ఇది రెండోసారి కావడం గమనార్హం. గతంలో పెంచిన ధరలకు తోడు ఇప్పుడు మళ్లీ సవరణలు చేయడంతో సుదూర ప్రాంతాలకు ప్రయాణించే మధ్యతరగతి ప్రజల బడ్జెట్పై ప్రభావం పడే అవకాశం ఉంది
Date : 26-12-2025 - 9:00 IST -
#Business
రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. డిసెంబర్ 26 నుండి పెరగనున్న ఛార్జీలు!
సాధారణ ప్రయాణికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే తెలిపింది. సుదూర, ప్రీమియం ప్రయాణాల్లో స్వల్ప పెంపుదల వల్ల వనరులను మెరుగుపరచవచ్చని, అదే సమయంలో స్వల్ప దూర ప్రయాణికులకు ఉపశమనం లభిస్తుందని పేర్కొంది.
Date : 21-12-2025 - 2:03 IST -
#Off Beat
Loco Pilot Salary: రైల్వే లోకో పైలట్ జీతం.. వందే భారత్ డ్రైవర్లకే అత్యధిక వేతనమా?!
వాస్తవానికి ఇండియన్ రైల్వేలో లోకో పైలట్ జీతం వారి రూట్, రైలు రకం, అనుభవం, గ్రేడ్, ఓవర్టైమ్పై ఆధారపడి ఉంటుంది. రాజధాని, శతాబ్ది, వందే భారత్ రైళ్లు అన్నీ ప్రీమియం రైళ్ల కేటగిరీ కిందకు వస్తాయి.
Date : 13-12-2025 - 4:52 IST -
#Business
Vande Bharat Sleeper: వందే భారత్ స్లీపర్ రైలు.. అసలు ఈ ట్రైన్ స్పెషాలిటీ ఏమిటీ?!
ఈ రైలు వారంలో 6 రోజులు నడుస్తుంది. సాయంత్రం పాట్నాలోని రాజేంద్ర నగర్ టెర్మినల్ నుండి బయలుదేరి మరుసటి రోజు ఉదయం ఢిల్లీ చేరుకుంటుంది.
Date : 07-12-2025 - 9:25 IST -
#Business
Railway New Rule: పిల్లలతో కలిసి రైలు ప్రయాణం చేసేవారికి గుడ్న్యూస్!
12 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలను భారతీయ రైల్వే పూర్తి వయోజనులుగా పరిగణిస్తుంది. వారి టికెట్ ఛార్జీ సాధారణ వయోజన ప్రయాణీకులతో సమానంగా ఉంటుంది.
Date : 13-11-2025 - 9:16 IST -
#Off Beat
Train: రైళ్లు ఆలస్యం కావటానికి కారణం మనమేనట!
సిగ్నల్ మొరాయించినప్పుడు లోకో పైలట్ సమీప స్టేషన్ మాస్టర్కు సమాచారం అందిస్తారు. స్టేషన్ మాస్టర్ స్వయంగా అక్కడికి వెళ్లవచ్చు లేదా సమీప గేట్మ్యాన్ను పంపుతారు. వారు తనిఖీ చేసి సిగ్నల్ నుండి ఆ పౌచ్ను తొలగిస్తారు. ఆ తర్వాతే సిగ్నల్ పనిచేయడం ప్రారంభించి రైలు ముందుకు కదులుతుంది.
Date : 10-11-2025 - 9:25 IST -
#Business
Special Trains: పండుగల వేళ స్పెషల్ ట్రైన్స్.. హర్షం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు!
రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ రైల్వే స్టేషన్లను, రైళ్లను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ పండుగ వేళ భారతీయ రైల్వే ప్రయాణికులకు అందిస్తున్న సేవల పట్ల వారి అభిప్రాయాలను నేరుగా అడిగి తెలుసుకుంటూ తదనుగుణంగా అవసరమైన అదనపు సేవలను అందించేందుకు కృషి చేస్తున్నారు.
Date : 22-10-2025 - 5:15 IST -
#India
RRB Jobs: రైల్వేలో 5,810 ఉద్యోగాలు.. నేటి నుంచి దరఖాస్తులు
RRB Jobs: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) మరోసారి భారీ ఉద్యోగావకాశాలను ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే జోన్లలో మొత్తం 5,810 NTPC (Non-Technical Popular Categories) పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది
Date : 21-10-2025 - 9:16 IST