Indian Railways
-
#India
Indian Railways : దేశవ్యాప్తంగా అర్ధరాత్రి నుంచి పెరగనున్న రైల్వే ప్రయాణ ఛార్జీలు..!
పెరిగిన ఛార్జీలు, కొత్త టికెట్ బుకింగ్ నిబంధనలను జూన్ 30 అర్ధరాత్రి నుంచి అమలు చేయనుంది. రైల్వే బోర్డు వెల్లడించిన వివరాల ప్రకారం, మెయిల్ మరియు ఎక్స్ప్రెస్ రైళ్లలో సెకండ్ క్లాస్, స్లీపర్ క్లాస్, ఫస్ట్ క్లాస్ లాంటి నాన్-ఏసీ తరగతుల్లో ప్రయాణించేవారి టికెట్ ఛార్జీ కిలోమీటరుకు ఒక పైసా చొప్పున పెంచబడింది.
Date : 30-06-2025 - 7:56 IST -
#Special
IRCTC Account: తత్కాల్ టికెట్ తీసుకోవాలంటే ఆధార్ తప్పనిసరి.. IRCTCతో లింక్ చేసుకోండిలా!
ఆధార్ను IRCTC ఖాతాతో లింక్ చేయడం ద్వారా మీరు నెలకు రెట్టింపు టికెట్లు బుక్ చేయవచ్చు. ఆధార్ లింకింగ్ లేకుండా మీరు IRCTC నుండి నెలకు కేవలం 12 టికెట్లు మాత్రమే బుక్ చేయగలరు.
Date : 30-06-2025 - 12:55 IST -
#Technology
Indian Railway : కొత్త పుంతలు తొక్కుతున్న భారతీయ రైల్వే..‘కవచ్’ టెక్నాలజీ మరో అద్భుతం
Indian Railway : భారతీయ రైల్వే వ్యవస్థ తన శతాబ్దపు ప్రయాణంలో మరో కీలక అడుగు ముందుకు వేస్తోంది. పెరుగుతున్న ప్రయాణికుల రద్దీ, సరుకు రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకుని, రైల్వే ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసేందుకు నడుం బిగించింది.
Date : 29-06-2025 - 6:18 IST -
#Andhra Pradesh
Railway Project: ఏపీకి మరో గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం!
ఝార్ఖండ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లలోని ఏడు జిల్లాలను కవర్ చేస్తూ భారతీయ రైల్వే రెండు మల్టీట్రాకింగ్ ప్రాజెక్టులకు ఆమోదం లభించింది.
Date : 11-06-2025 - 6:10 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులకు కృతజ్ఞతలు తెలిపిన జనసేనాని..
Pawan Kalyan : సౌత్ కోస్ట్ రైల్వే అభివృద్ధికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్కు జనరల్ మేనేజర్గా సందీప్ మథూర్ను నియమిస్తూ రైల్వే బోర్డు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
Date : 06-06-2025 - 11:45 IST -
#India
Narendra Modi : జమ్మూ కాశ్మీర్లో ప్రధాని మోదీ పర్యటనకు భారీ భద్రతా ఏర్పాట్లు
Narendra Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జమ్మూ కాశ్మీర్ పర్యటనకు ముందు రాష్ట్రవ్యాప్తంగా భద్రతా యంత్రాంగం ఉక్కుపాదం మోపింది.
Date : 05-06-2025 - 11:35 IST -
#India
PM Modi : లోకోమోటివ్ ఉత్పత్తి ప్లాంట్ను ప్రారంభించిన ప్రధాని మోడీ
ఈ ప్లాంట్లో అత్యాధునిక 9000 హెచ్పీ సామర్థ్యం గల ఎలక్ట్రిక్ ఇంజిన్లు తయారవుతాయి. ఇవి భారత రైల్వేలో సరకుల రవాణా సామర్థ్యాన్ని గణనీయంగా పెంచే అవకాశముంది. ‘‘ఇది రైల్వే రంగంలో ఆటగేమ్ ఛేంజర్గా మారనుంది’’ అని పశ్చిమ రైల్వే సీపీఆర్వో వినీత్ అభిషేక్ తెలిపారు.
Date : 26-05-2025 - 1:35 IST -
#Speed News
Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. మే నెలలో పలు రైళ్లు రద్దు, వివరాలివే!
భారతీయ రైల్వే ద్వారా ప్రతిరోజూ దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రయాణికులు ప్రయాణిస్తారు. వీరి కోసం రైల్వే వేల సంఖ్యలో రైళ్లను నడుపుతుంది. రైలు ప్రయాణీకులకు అనేక సౌకర్యాలు, సదుపాయాలు లభిస్తాయి.
Date : 25-04-2025 - 9:25 IST -
#India
Indian Railways : 172వ వసంతంలోకి భారత రైల్వే.. చారిత్రక విశేషాలివీ
భారతదేశంలో తొలి రైలు(Indian Railways) 1853 సంవత్సరం ఏప్రిల్ 16న మధ్యాహ్నం 3:35 గంటలకు ముంబైలోని బోరీ బందర్ నుంచి 14 బోగీలతో ఠాణే వైపుగా ప్రయాణించింది.
Date : 16-04-2025 - 8:22 IST -
#Business
Railways Luggage Limits: ఈ నెలలో రైలు ప్రయాణం చేస్తున్నారా? అయితే ఈ లగేజ్ రూల్ తెలుసుకోండి!
మీరు ఏప్రిల్లో ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? అది కూడా రైలు ప్రయాణం గురించి ఆలోచిస్తున్నారా? అయితే ఈ వార్త మీకోసమే.
Date : 03-04-2025 - 8:51 IST -
#India
Ticket Cancellation : కొత్త క్యాన్సిలేషన్ విధానాన్ని తీసుకొచ్చిన ఇండియన్ రైల్వే
Ticket Cancellation : రైల్వే టికెట్ కౌంటర్ ద్వారా కొనుగోలు చేసిన టికెట్లను ఇకపై IRCTC వెబ్సైట్ లేదా 139 హెల్ప్లైన్ నంబర్ ద్వారా క్యాన్సిల్ (Cancellation )చేసుకునే అవకాశం
Date : 29-03-2025 - 1:57 IST -
#Trending
General Ticket Rule: ట్రైన్లో జనరల్ టికెట్ తీసుకుని ప్రయాణించే ప్రయాణికులకు బిగ్ షాక్!
భారతీయ రైల్వే ఇప్పుడు సాధారణ టికెట్ బుకింగ్ ప్రమాణాలను సవరించవచ్చు. కొత్త విధానంలో సాధారణ టిక్కెట్పై రైలు పేరు నమోదు చేయనున్నారు.
Date : 21-02-2025 - 4:13 IST -
#India
Vande Bharat Express : దేశంలో తొలి వందే భారత్ ఎప్పుడు నడిచింది..?
Vande Bharat Express : వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభించి 6 సంవత్సరాలు అయింది. ఈ రైలును ప్రధాని మోదీ కలల ప్రాజెక్టుగా ప్రారంభించారు, ఇది భారత రైల్వేలకు కొత్త మలుపుగా పరిగణించబడింది. ఇప్పటివరకు దేశంలోని అనేక మార్గాల్లో వందే భారత్ రైలు ప్రారంభించబడింది.
Date : 14-02-2025 - 8:21 IST -
#India
Nuclear Energy: భారతీయ రైల్వేకు ఇక అణు విద్యుత్తు.. సంచలన నిర్ణయం
అణు విద్యుత్ను(Nuclear Energy) వినియోగించాలని భారత రైల్వేశాఖ యోచిస్తోంది.
Date : 10-02-2025 - 9:09 IST -
#Andhra Pradesh
Maha Kumbh Mela : మహా కుంభమేళాకు గుంతకల్లు నుంచి రెండు ప్రత్యేక రైళ్లు
Maha Kumbh Mela : ఈ ప్రత్యేక రైళ్లలో మొదటి రైలు తిరుపతి-దానాపూర్ (రైలు నం. 07117) 14వ తేదీ రాత్రి 11:45 గంటలకు తిరుపతి నుండి బయలుదేరి, రెండు రోజుల తర్వాత 16వ తేదీ రాత్రి 11:55 గంటలకు దానాపూర్కు చేరుకుంటుంది.
Date : 06-02-2025 - 12:59 IST