Indian Railways
-
#India
Nuclear Energy: భారతీయ రైల్వేకు ఇక అణు విద్యుత్తు.. సంచలన నిర్ణయం
అణు విద్యుత్ను(Nuclear Energy) వినియోగించాలని భారత రైల్వేశాఖ యోచిస్తోంది.
Published Date - 09:09 PM, Mon - 10 February 25 -
#Andhra Pradesh
Maha Kumbh Mela : మహా కుంభమేళాకు గుంతకల్లు నుంచి రెండు ప్రత్యేక రైళ్లు
Maha Kumbh Mela : ఈ ప్రత్యేక రైళ్లలో మొదటి రైలు తిరుపతి-దానాపూర్ (రైలు నం. 07117) 14వ తేదీ రాత్రి 11:45 గంటలకు తిరుపతి నుండి బయలుదేరి, రెండు రోజుల తర్వాత 16వ తేదీ రాత్రి 11:55 గంటలకు దానాపూర్కు చేరుకుంటుంది.
Published Date - 12:59 PM, Thu - 6 February 25 -
#India
100 Years For Electric Train : మన తొలి విద్యుత్ రైలుకు నేటితో వందేళ్లు.. ఆ ట్రైన్ విశేషాలివీ
తొలి ఎలక్ట్రిక్ రైలు(100 Years For Electric Train)ను ముంబై–కుర్లా మార్గంలో నడిపారు.
Published Date - 07:53 AM, Mon - 3 February 25 -
#India
Emergency Ticket System : ‘ఐఆర్సీటీసీ’లో ఎమర్జెన్సీ టికెట్ సిస్టమ్పై వివాదం.. ఏజెంట్ల దందా
ఆన్లైన్లో తత్కాల్ రైల్వే టికెట్ల బుకింగ్ సేవలు కష్టతరంగా మారాయని ఐఆర్సీటీసీకి(Emergency Ticket System) ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
Published Date - 03:43 PM, Tue - 28 January 25 -
#Andhra Pradesh
Rajahmundry Railway Station : రాజమండ్రి వాసులకు గుడ్న్యూస్.. రైల్వే స్టేషన్ అభివృద్ధికి 271 కోట్లు
Rajahmundry Railway Station : రాజమండ్రి రైల్వే స్టేషన్, విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలోని ఒక ముఖ్యమైన రవాణా కేంద్రం. ఇది ప్రధానంగా విశాఖపట్నం, కాకినాడ, భీమవరం వంటి గమ్యస్థానాలకు ప్రతిరోజూ వేలాది ప్రయాణికులకు సేవలు అందిస్తూ, ఎంతో కీలకమైన వాణిజ్య, రవాణా హబ్గా ఉన్నది.
Published Date - 12:06 PM, Sat - 25 January 25 -
#India
Double Decker Train : కేంద్రం కీలక నిర్ణయం.. డబుల్ డెక్కర్ రైళ్లకు ఆమోదం
Double Decker Train : ప్రయాణీకులు, సరుకులు రెండింటినీ ఒకేసారి తీసుకెళ్లేలా రూపొందించిన డబుల్ డెక్కర్ రైళ్లను ప్రవేశపెట్టడం ద్వారా భారతీయ రైల్వే మరో వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టనుంది.
Published Date - 11:20 AM, Sat - 25 January 25 -
#Speed News
Train Accident: దేశంలో మరో ఘోర రైలు ప్రమాదం.. 20 మంది స్పాట్ డెడ్!
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
Published Date - 06:17 PM, Wed - 22 January 25 -
#Business
Indian Railways: మీ ఫోన్లో ఈ రైల్వే యాప్ను వెంటనే డౌన్లోడ్ చేసుకోండి..!
అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి. టికెట్ బుక్ చేయడానికి మీరు స్టేషన్ లోపల ఉండకూడదు. స్టేషన్ నుండి కొంచెం దూరంగా ఉండండి.
Published Date - 05:04 PM, Thu - 9 January 25 -
#Speed News
Train Services: రైల్వే ప్రయాణీకులకు బ్యాడ్ న్యూస్.. 20 రైళ్లు రద్దు!
జనవరి 8, 2025న కూడా 20 కంటే ఎక్కువ రైళ్లు రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ పేర్కొంది. జనవరి 10, 2025 వరకు చాలా రైళ్లను రైల్వే రద్దు చేసింది. 8 జనవరి 2025న ఏ రైళ్లు రద్దు చేశారో ఇప్పుడు చూద్దాం.
Published Date - 08:29 AM, Wed - 8 January 25 -
#India
Narendra Modi : నేడు చర్లపల్లి రైల్వే టెర్మినల్ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ
Narendra Modi : ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రారంభించనున్న ఈ టెర్మినల్, అత్యాధునిక సదుపాయాలతో మునుపటి రైల్వే స్టేషన్లను మించిపోయే విధంగా రూపొంది ఉంది. రైల్వే టెర్మినల్ రూ.430 కోట్లతో నిర్మించబడింది , దీనికి అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేకత ఉంది.
Published Date - 10:47 AM, Mon - 6 January 25 -
#Speed News
Trains Timings Changed : ఈరోజు నుంచి రైళ్ల ప్రయాణ వేళల్లో మార్పులు.. ఇవి తెలుసుకోండి
విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్లే రత్నాచల్ ఎక్స్ప్రెస్(Trains Timings Changed).. విజయవాడ స్టేషన్ నుంచి ఇకపై 15 నిమిషాలు ముందే బయలుదేరుతుంది.
Published Date - 09:26 AM, Wed - 1 January 25 -
#Andhra Pradesh
South Central Railway: గాలిపటాలు ఎగరేస్తున్నారా? ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే కీలక సూచన
రైల్వే ప్రాంగణంలో యార్డులు, ట్రాక్లు సమీపంలోని జనావాసాల ప్రాంతాలతో సహా విద్యుత్తు తీగల దగ్గర ఆడుకుంటుండగా పలువురు గాలిపటాలు ఎగరవేయేవారు విద్యుదాఘాతానికి గురై మరణించినట్లు గమనించినట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు.
Published Date - 11:30 AM, Tue - 31 December 24 -
#Andhra Pradesh
Kumbh Mela : మహా కుంభమేళాకు ఏపీ నుంచి ప్రత్యేక రైళ్లు
Kumbh Mela : ప్రయాణికుల రద్దీ దృష్టిలో ఉంచుకుని.. మహా కుంభమేళాకు విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు విజయవాడ రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
Published Date - 12:28 PM, Mon - 30 December 24 -
#India
Indian Railways : జనవరి 1 నుంచి రైల్వే కొత్త టైం టేబుల్
ప్రస్తుతం అమల్లో ఉన్న ‘ట్రైన్స్ ఎట్ ఎ గ్లాన్స్’ 44వ ఎడిషన్ డిసెంబర్ 31తో ముగిస్తుంది. ఆ వెంటనే కొత్త టైమ్ టేబుల్ అందుబాటులోకి రానుంది.
Published Date - 05:40 PM, Sat - 28 December 24 -
#India
Vande Bharat : దారి తప్పిన వందే భారత్ ట్రైన్.. గోవాకు వెళ్లాల్సిన రైలు కాస్త..!
Vande Bharat : ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ నుండి మార్గోవ్ వరకు నడిచిన దేశంలోని ఆధునిక రైలు వందే భారత్ వందే భారత్ దివా స్టేషన్ నుండి దారి తప్పిపోయింది. ఈ రైలు పన్వేల్ వైపు వెళ్లకుండా కళ్యాణ్ చేరుకుంది. దీంతో ముంబైలో స్థానిక సర్వీసులపై తీవ్ర ప్రభావం పడింది. ఇది కాకుండా, వందే భారత్ కూడా 90 నిమిషాల ఆలస్యంతో గమ్యాన్ని చేరుకుంది.
Published Date - 07:38 PM, Mon - 23 December 24