Indian Railways
-
#India
Indian Railways : దసరా, దీపావళికి స్పెషల్ ట్రైన్స్ .. 122 ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి
మొత్తం 122 ప్రత్యేక రైలు సర్వీసులు సెప్టెంబర్ 10వ తేదీ నుంచి డిసెంబర్ 3వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని రైల్వే శాఖ వెల్లడించింది. ఈ ప్రత్యేక రైళ్ల ద్వారా దక్షిణాది నుంచి ఉత్తరాది, పశ్చిమ బెంగాల్, ఒడిశా, బీహార్ వంటి రాష్ట్రాలకు వెళ్లే వారికి ప్రయోజనం చేకూరనుంది.
Date : 07-09-2025 - 1:54 IST -
#Andhra Pradesh
Prakasam: ప్రాణం కాపాడేందుకు రివర్స్ గేర్లో వెనక్కి వెళ్లిన ఎక్స్ప్రెస్ రైలు
Prakasam: ప్రకాశం జిల్లా రైల్వే ట్రాక్పై ఒక హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఒక ప్రయాణికుడి ప్రాణం కాపాడాలనే నిబద్ధతతో రైల్వే సిబ్బంది, లోకో పైలట్లు చూపిన మానవతా దృక్పథం ప్రశంసనీయమైనది. అయితే, చివరికి ఆ ప్రయత్నం విఫలమై ఆ ప్రయాణికుడు కన్నుమూయడం అందరినీ కలచివేసింది.
Date : 03-09-2025 - 11:34 IST -
#Andhra Pradesh
Amaravati : ఏపీ మీదుగా రెండు బుల్లెట్ రైలు కారిడార్లకు ప్రాథమిక ఆమోదం
హైదరాబాద్-చెన్నై బుల్లెట్ రైలు మార్గం కొత్తగా రూపొందించబడుతున్న కారిడార్లో కీలకమైనది. ఈ మార్గం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి (సీఆర్డీఏ) మీదుగా సాగేలా ప్లాన్ చేశారు. మొత్తం పొడవు 744.5 కిలోమీటర్లు కాగా, అందులో 448.11 కిలోమీటర్లు ఏపీ పరిధిలోనే ఉన్నాయి.
Date : 29-08-2025 - 11:02 IST -
#India
Indian Railways : భారత రైల్వే వినూత్న ప్రయోగం.. ట్రాక్లపై మెరిసే సోలార్ ప్యానెల్ల రహస్యమేంటి..?
Indian Railways : భారత రైల్వే చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘట్టం చోటుచేసుకుంది. తొలిసారిగా రైల్వే ట్రాక్ల మధ్య సోలార్ ప్యానెల్లను ఏర్పాటు చేసి, పర్యావరణ అనుకూలమైన శక్తి వినియోగంలో ఒక కొత్త ప్రయోగాన్ని ప్రారంభించింది.
Date : 23-08-2025 - 5:46 IST -
#India
South Central Railway : రైలు ప్రయాణికులకు అలర్ట్… ప్యాసింజర్ రైళ్లకు కీలక మార్పులు..!
రైళ్ల కొత్త నంబర్లు, కోచ్లు, మరియు టైమింగ్ల్లో వచ్చిన మార్పులను ప్రయాణికులు గమనించాలని, తమ ప్రయాణాన్ని అందుకు అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని రైల్వే శాఖ విజ్ఞప్తి చేసింది.
Date : 22-08-2025 - 10:12 IST -
#India
Indian Railways : భారత రైళ్లలో లగేజీపై కొత్త నిబంధనలు.. విమానాల తరహాలో కొత్త రూల్స్!
ప్రయాణికుల నుంచి అదనపు బరువు ఉన్న లగేజీపై రుసుములు వసూలు చేయాలని రైల్వే శాఖ యోచిస్తోంది. ఈ మార్పుల లక్ష్యం ప్రయాణ నైతికతను మెరుగుపరచడం, అలాగే ఆదాయాన్ని పెంచుకోవడమేనని జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి.
Date : 20-08-2025 - 12:09 IST -
#India
Indian Railways : రైల్వే ప్రయాణికులకు శుభవార్త..దేశవ్యాప్తంగా 6,115 స్టేషన్లలో ఉచిత వైఫై
మంత్రి పేర్కొన్నట్లుగా దేశంలోని ఎక్కువశాతం రైల్వే స్టేషన్ల పరిధిలో ఇప్పటికే టెలికాం సంస్థలు 4జీ మరియు 5జీ సేవలు అందిస్తున్నాయి. ప్రయాణికులు తమ మొబైల్ డేటా ద్వారా ఈ సేవలను వినియోగిస్తున్నారు. అయితే ప్రయాణికుల మరింత సౌలభ్యార్థం కోసం, 6,115 రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సౌకర్యాన్ని ఏర్పాటు చేశాం అని వెల్లడించారు.
Date : 12-08-2025 - 4:19 IST -
#India
Indian Railways : పండుగ రద్దీని తగ్గించేందుకు రైల్వే శాఖ కొత్త పథకం
Indian Railways : పండుగల సీజన్ రాగానే రైళ్లలో ప్రయాణికుల రద్దీ గణనీయంగా పెరుగుతుంది. టికెట్ల కోసం ఆన్లైన్, ఆఫ్లైన్ కౌంటర్ల వద్ద పొడవైన క్యూలు ఏర్పడతాయి.
Date : 09-08-2025 - 3:47 IST -
#India
Indian Railways: ఇండియన్ రైల్వేస్కు భారీ లాభాలు తెచ్చిపెట్టే ట్రైన్ ఏదో తెలుసా..?
Indian Railways: బెంగుళూరు-హజ్రత్ నిజాముద్దీన్ మధ్య నడిచే రాజధాని ఎక్స్ప్రెస్ (ట్రైన్ నంబర్ 22692). ఈ రైలు ప్రతి సంవత్సరం రూ.176.06 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తుంది
Date : 07-08-2025 - 6:00 IST -
#India
Indian Railways: అతి త్వరలో ట్రాక్పైకి హైడ్రోజన్ రైలు
Indian Railways: రైల్వే మంత్రిత్వ శాఖ ఈ ప్రాజెక్టును పైలట్ ప్రాజెక్టుగా పరిగణిస్తోంది. ఇప్పటికే ఉపయోగంలో ఉన్న డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్లను (DEMU) హైడ్రోజన్ ఇంధనానికి అనుకూలంగా మార్చే ప్రక్రియ మొదలైంది
Date : 06-08-2025 - 1:52 IST -
#India
Vande Bharat Sleeper : పట్టాలెక్కనున్న తొలి వందే భారత్ స్లీపర్ రైలు
Vande Bharat Sleeper : భారతీయ రైల్వేలో ప్రయాణికుల అనుభవాన్ని మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం మరో పెద్ద అడుగు వేయబోతోంది.
Date : 04-08-2025 - 9:15 IST -
#Business
Tatkal Ticket Booking: రైల్వే ప్రయాణీకులకు అలర్ట్.. తత్కాల్ టికెట్ బుకింగ్లో కీలక మార్పులు!
కొత్త నియమాల ప్రకారం.. తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలంటే మీ IRCTC ఖాతా తప్పనిసరిగా ఆధార్తో లింక్ అయి ఉండాలి. ఒకవేళ మీ ఖాతా ఆధార్తో లింక్ చేయకపోతే మీరు తత్కాల్ టికెట్ను బుక్ చేసుకోలేరు.
Date : 02-08-2025 - 1:58 IST -
#India
Railways : రైల్వేశాఖ కీలక నిర్ణయం.. దేశవ్యాప్తంగా రైళ్లలో సీసీ కెమెరాల ఏర్పాటు..
Railways : భారతీయ రైల్వే మరోసారి తన భద్రతా ప్రమాణాలను మెరుగుపరచేందుకు వినూత్న, వ్యాప్తివంతమైన చర్యలు తీసుకునే దిశగా ముందుకు సాగుతోంది.
Date : 14-07-2025 - 12:36 IST -
#India
Indian Railways : దేశవ్యాప్తంగా అర్ధరాత్రి నుంచి పెరగనున్న రైల్వే ప్రయాణ ఛార్జీలు..!
పెరిగిన ఛార్జీలు, కొత్త టికెట్ బుకింగ్ నిబంధనలను జూన్ 30 అర్ధరాత్రి నుంచి అమలు చేయనుంది. రైల్వే బోర్డు వెల్లడించిన వివరాల ప్రకారం, మెయిల్ మరియు ఎక్స్ప్రెస్ రైళ్లలో సెకండ్ క్లాస్, స్లీపర్ క్లాస్, ఫస్ట్ క్లాస్ లాంటి నాన్-ఏసీ తరగతుల్లో ప్రయాణించేవారి టికెట్ ఛార్జీ కిలోమీటరుకు ఒక పైసా చొప్పున పెంచబడింది.
Date : 30-06-2025 - 7:56 IST -
#Special
IRCTC Account: తత్కాల్ టికెట్ తీసుకోవాలంటే ఆధార్ తప్పనిసరి.. IRCTCతో లింక్ చేసుకోండిలా!
ఆధార్ను IRCTC ఖాతాతో లింక్ చేయడం ద్వారా మీరు నెలకు రెట్టింపు టికెట్లు బుక్ చేయవచ్చు. ఆధార్ లింకింగ్ లేకుండా మీరు IRCTC నుండి నెలకు కేవలం 12 టికెట్లు మాత్రమే బుక్ చేయగలరు.
Date : 30-06-2025 - 12:55 IST