Ind Vs Pak
-
#Sports
Champions Trophy 2025: ఐసీసీ, బీసీసీఐ ముందు తలవంచిన పాకిస్థాన్!
ఐసీసీ, బీసీసీఐ ప్రతిపాదనలను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆమోదించింది. ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించనున్నారు.
Date : 30-11-2024 - 7:23 IST -
#Sports
Champions Trophy: మరోసారి ఐసీసీ బోర్డు సమావేశం వాయిదా.. రేపు ఫైనల్ మీటింగ్!
ICC అత్యవసర బోర్డు సమావేశం శుక్రవారం కొన్ని నిమిషాల పాటు జరిగింది. అయితే దీని తరువాత అది అకస్మాత్తుగా శనివారం (నవంబర్ 30)కి వాయిదా పడింది.
Date : 29-11-2024 - 9:22 IST -
#Sports
Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ పంచాయితీ తేల్చనున్న ఐసీసీ
29న జరిగే మీటింగ్ లో ఐసీసీ అనేక సమస్యలపై చర్చించనుంది. భద్రత సమస్యలు, అలాగే హోస్టింగ్ హక్కులు మరియు హైబ్రిడ్ మోడల్ ప్రతిపాదనలపై ఐసీసీ అందరి అభిప్రాయాలు సేకరించనుంది.
Date : 28-11-2024 - 1:28 IST -
#Sports
Champions Trophy 2025: పాకిస్థాన్లో ఛాంపియన్స్ ట్రోఫీ.. ఈనెల 26న కీలక నిర్ణయం తీసుకోనున్న ఐసీసీ!
ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులను పూర్తిగా నిలుపుకోవాలని పాకిస్థాన్ భావిస్తోంది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా భారత జట్టు పాకిస్థాన్లో పర్యటించడం లేదని బీసీసీఐ ఐసీసీకి లేఖ రాసింది.
Date : 23-11-2024 - 11:15 IST -
#Sports
Champions Trophy Tour: పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు షాకిచ్చిన ఐసీసీ!
ఇస్లామాబాద్ తర్వాత, ఈ పర్యటన పాకిస్థాన్లోని కరాచీ, అబోటాబాద్చ తక్సిలా వంటి ప్రతిష్టాత్మక నగరాల్లో జరుగుతుంది. దీని తర్వాత ట్రోఫీ ఇతర దేశాల పర్యటనకు వెళ్తుంది.
Date : 17-11-2024 - 8:13 IST -
#Sports
Champions Trophy Tour: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాకిస్థాన్కు భారీ షాక్.. ఐసీసీ కీలక నిర్ణయం
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రకారం టోర్నమెంట్ ట్రోఫీ ఇస్లామాబాద్కు చేరుకుంది. అయితే ఇప్పుడు నవంబర్ 16 నుంచి నవంబర్ 24 వరకు ట్రోఫీని పాకిస్థాన్లోని వివిధ ప్రాంతాల్లో పర్యటించనుంది.
Date : 15-11-2024 - 6:01 IST -
#Speed News
Champions Trophy Host: ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యం ఇవ్వనుందా?
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూల్ను త్వరలో ప్రకటించవచ్చని భావిస్తున్నారు. నివేదికల ప్రకారం ICC రూపొందించిన టోర్నమెంట్ ముసాయిదా షెడ్యూల్లో భారతదేశం, పాకిస్తాన్లు ఒకే గ్రూప్లో ఉన్నాయి.
Date : 15-11-2024 - 11:45 IST -
#Sports
Champions Trophy Winners: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని ఎక్కువసార్లు గెలుచుకున్న జట్లు ఇవే!
2002లో భారత్ తొలిసారిగా శ్రీలంకతో ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ను పంచుకుంది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దు చేశారు. ఆ తర్వాత రెండు జట్లను విజేతలుగా ప్రకటించారు.
Date : 13-11-2024 - 5:48 IST -
#Sports
ICC Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ సజావుగా సాగాలంటే పాక్కు ఉన్న ఆప్షన్లు ఇవే!
పాకిస్తాన్లోని ఒక టీవీ ఛానెల్లో ఛాంపియన్స్ ట్రోఫీ 2025పై చర్చ జరిగింది. దీనిలో ఒక ప్యానెలిస్ట్ భారతదేశాన్ని తొలగించి శ్రీలంకను టోర్నమెంట్లో చేర్చాలని, మొత్తం టోర్నమెంట్ పాకిస్తాన్లో నిర్వహించాలని వాదించారు.
Date : 13-11-2024 - 9:52 IST -
#Sports
Champions Trophy: టీమిండియా పాకిస్థాన్ వెళ్తుందా లేదా? బీసీసీఐ తుది నిర్ణయం ఇదే!
ఇంతకుముందు ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించడానికి అంగీకరించినట్లు మీడియాలో వచ్చిన వార్తలను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పూర్తిగా తిరస్కరించింది.
Date : 10-11-2024 - 12:21 IST -
#Sports
Champions Trophy 2025: పాకిస్థాన్కు మరో ఎదురుదెబ్బ.. ఈసారి ఐసీసీ వంతు!
ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ 2025ను హైబ్రిడ్ మోడల్లో నిర్వహించాలనే ఆలోచనను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) పూర్తిగా తిరస్కరించింది.
Date : 08-11-2024 - 4:49 IST -
#Sports
India A Beat Pakistan A: ఎమర్జింగ్ ఆసియా కప్.. పాకిస్థాన్పై భారత్ ఘన విజయం
ఏసీసీ పురుషుల టీ20 ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2024లో భారత జట్టు శుభారంభం చేసింది. అక్టోబర్ 19 (శనివారం) అల్ ఎమిరేట్స్ (ఒమన్) క్రికెట్ గ్రౌండ్లో జరిగిన గ్రూప్-బి మ్యాచ్లో భారత్-ఎ 7 పరుగుల తేడాతో పాకిస్థాన్-ఎపై విజయం సాధించింది.
Date : 19-10-2024 - 11:58 IST -
#Sports
PCB Reacts: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ దుబాయ్లో జరుగుతుందా? పీసీబీ ప్రకటన ఇదే!
లాహోర్, రావల్పిండి, కరాచీలలో ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లు జరుగుతాయని ఇప్పటికే పాక్ ప్రకటించిన విషయం తెలిసిందే. లాహోర్లో గరిష్ట సంఖ్యలో మ్యాచ్లు జరుగుతాయి.
Date : 09-10-2024 - 7:57 IST -
#Sports
Women’s T20 World Cup: న్యూజిలాండ్ ఓటమి.. భారత్ సెమీఫైనల్కు ఖాయమా..?
న్యూజిలాండ్తో జరిగిన తొలి మ్యాచ్లో భారత్ ఓడిపోవాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో టీమిండియా సెమీఫైనల్కు చేరుకోవడం కష్టతరంగా మారింది. అయితే రెండో మ్యాచ్లో పాకిస్థాన్ను ఓడించి సెమీస్కు చేరుకోవాలనే ఆశను భారత్ సజీవంగా ఉంచుకుంది.
Date : 09-10-2024 - 9:17 IST -
#Sports
ICC Champions Trophy: దుబాయ్లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్?
ఇరు దేశాల రాజకీయ సంబంధాల కారణంగా టీమిండియా 16 సంవత్సరాలుగా పాకిస్తాన్లో పర్యటించలేదని మనకు తెలిసిందే. భారత జట్టు చివరిసారిగా 2008లో పాకిస్థాన్లో పర్యటించింది.
Date : 09-10-2024 - 7:40 IST