CM Chandrababu
-
#Andhra Pradesh
AP Budget : నవంబర్ 22 వరకు అసెంబ్లీ సమావేశాలు: స్పీకర్ వెల్లడి
AP Budget : వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, మాజీ సీఎం జగన్ అసెంబ్లీకి రాకపోయినా చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు.
Published Date - 05:41 PM, Mon - 11 November 24 -
#Andhra Pradesh
Srisailam Tourism : తిరుమలతో సమానంగా శ్రీశైలాన్ని అభివృద్ధి చేస్తాం: సీఎం చంద్రబాబు
CM Chandrababu : సీ ప్లేన్ పర్యాటకాన్ని చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. విజయవాడలోని పున్నమిఘాట్ నుంచి శ్రీశైలం న వరకు సీఎం చంద్రబాబు, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, పలువురు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ప్రయాణించారు. తక్కువ సమయంలోనే అత్యున్నత స్థానానికి ఎదిగిన వ్యక్తి రామ్మోహన్ నాయుడు అని కేంద్ర మంత్రి వర్గంలో అత్యంత యువకుడు ఆయన అని కొనియాడారు. సీ ప్లేన్ ప్రయాణం కొత్త అనుభూతిని ఇచ్చిందని, విజయవాడ నుంచి శ్రీశైలానికి […]
Published Date - 06:14 PM, Sat - 9 November 24 -
#Andhra Pradesh
Pawan Kalyan Tweet: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన ట్వీట్
విశాఖ డ్రగ్ కంటైనర్ ఘటనను ప్రస్తావిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ ట్వీట్ చేశారు.
Published Date - 12:18 PM, Sat - 9 November 24 -
#Andhra Pradesh
CM Chandrababu: ఏపీలో రెండో విడత నామినేటెడ్ పోస్టుల భర్తీ చివరి దశకు.. ఎప్పుడంటే?
ఏపీలో రెండో దశ నామినేటెడ్ పదవుల జాబితా విడుదల? జనసేన, బీజేపీకి ప్రాధాన్యం, టీడీపీ నేతలకు న్యాయం ఎలా ఉంటుంది? నామినేటెడ్ పదవుల రెండో లిస్ట్ ఎప్పుడెప్పుడు విడుదలవుతుంది?
Published Date - 12:08 PM, Sat - 9 November 24 -
#Andhra Pradesh
Sharmila Demand: షర్మిల కొత్త డిమాండ్.. జగన్ ఆ పని చేయకుంటే రాజీనామా చేయాల్సిందే?
షర్మిల చేసిన ట్వీట్లో.. ప్రధాని మోడీ గారు ఒక బీసీ. బీసీ బిడ్డ ప్రధాని అవ్వడం మనకు గర్వకారణమే. కానీ బీసీ అయిన మోడీ మాత్రమే గర్వంగా ఉన్నారు. బీసీలు మాత్రం గర్వంగా లేరు.
Published Date - 05:26 PM, Fri - 8 November 24 -
#Andhra Pradesh
Sea Plane : విజయవాడ – శ్రీశైలం “సీ ప్లేన్” ట్రయల్ రన్ విజయవంతం
Sea Plane : మొదట విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుంచి 'సీ ప్లేన్' శ్రీశైలానికి వచ్చింది. అక్కడి జలాశయం నీటిలో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. అనంతరం శ్రీశైలం టూరిజం బోటింగ్ జట్టీ వద్దకు చేరుకుంది. ఎస్టీఆర్ఎఫ్, పోలీస్, టూరిజం, ఎయిర్ఫోర్స్ అధికారుల సమక్షంలో ట్రయల్ రన్ నిర్వహించారు.
Published Date - 03:42 PM, Fri - 8 November 24 -
#Telangana
CM Revanth Reddy Birthday: సీఎం రేవంత్కు పుట్టినరోజు శుభాకాంక్షలు వెలువ.. ప్రత్యేకంగా ప్రధాని మోదీ ట్వీట్!
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డికి ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల పుట్టినరోజు విషెస్ చెప్పారు. రేవంత్ అన్న.. మీ కమిట్మెంట్, అంకితభావం, నాయకత్వ లక్షణాలు తమకు ఆదర్శమని ఆమె పేర్కొన్నారు.
Published Date - 11:18 AM, Fri - 8 November 24 -
#Andhra Pradesh
YS Sharmila: మరోసారి జగన్ను టార్గెట్ చేసిన షర్మిల..!
అరాచక పోస్టులు పెట్టే వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా అంతు చూడాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తున్నాం.
Published Date - 05:49 PM, Thu - 7 November 24 -
#Andhra Pradesh
Vishaka Saradha Peetham: శారదా పీఠానికి కేటాయించిన 15 ఎకరాలను వెనక్కి తీసుకున్న కూటమి ప్రభుత్వం!
విశాఖ శారదా పీఠానికి వైసీపీ ప్రభుత్వం కేటాయించిన 15 ఎకరాలను రెవిన్యూ శాఖ స్వాధీనం చేసుకుంది. భీమిలి మండలం కొత్తవలస సమీపంలోని రిషికొండలో, జగన్ ప్రభుత్వం ఈ భూమిని ఎకరాకు కేవలం లక్ష రూపాయలకే కేటాయించిన విషయం తెలిసిందే.
Published Date - 05:36 PM, Thu - 7 November 24 -
#Andhra Pradesh
Jagan Strong Warning: రాబోయేది మేమే.. ఎవ్వరినీ వదలం.. జగన్ స్ట్రాంగ్ వార్నింగ్
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 5 నెలల్లోనే 91 మంది మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు జరిగాయని.. వారిలో ఏడుగురు మరణించారని వైసీపీ అధినేత జగన్ అన్నారు.
Published Date - 05:27 PM, Thu - 7 November 24 -
#Andhra Pradesh
CM Chandrababu : రాష్ట్రంలో కరెంట్ చార్జీలను పెంచే ప్రసక్తే లేదు : సీఎం చంద్రబాబు
CM Chandrababu : చరిత్రలో గుర్తుండి పోయేలా అమరావతి ఉద్యమం చేశారు. కేంద్రం ఇచ్చిన నిధులను కూడా డైవర్ట్ చేశారు. రాష్ట్రంలో 9 సార్లు విద్యుత్ చార్జీలను పెంచారు.
Published Date - 02:22 PM, Thu - 7 November 24 -
#Andhra Pradesh
CM Chandrababu : విద్యుత్ సబ్ స్టేషన్లను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
CM Chandrababu : ఈ ప్రాంతానికి ఇప్పటివరకు 220/132/33కేవీ తాడికొండ కేంద్రం నుంచి విద్యుత్తు సరఫరా అవుతోంది. అమరావతి నిర్మాణం జరుగుతున్నందున భవిష్యత్తులో డిమాండ్కు అనుగుణంగా విద్యుత్తు సరఫరాకు ఇప్పట్నుంచే ప్రణాళికాయుతంగా ముందుకెళుతున్నారు.
Published Date - 01:04 PM, Thu - 7 November 24 -
#Andhra Pradesh
TDP : మంత్రుల పనితీరును మెరుగుపరచుకోవాలి.. సీఎం చంద్రబాబు వార్నింగ్!
TDP : చాలా మంది మంత్రులకు ఇంకా సీరియస్నెస్ రావడం లేదని.. కొంత మంది మంత్రులకు ఎన్నిసార్లు చెప్పినా తీరు మార్చుకోవడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.
Published Date - 06:00 PM, Wed - 6 November 24 -
#Andhra Pradesh
AP Govt : క్యాన్సర్, గుండె పోటు మహమ్మారిలకు కళ్లెం వేయడానికి సిద్ధమైన ఏపీ సర్కార్
AP Govt : మన రాష్ట్రంలో ప్రతి ఏడాదీ 73 వేలకు పైగా కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతుండగా 40 వేలకు పైగా మృతి చెందుతున్నారు
Published Date - 07:16 PM, Tue - 5 November 24 -
#Andhra Pradesh
Srisailam : ఈ నెల 9న శ్రీశైలంలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు
Srisailam : పాతాళగంగ వద్ద సీప్లేన్ ల్యాండ్ కానున్న ప్రదేశం, రోప్ వే, ఆలయాన్ని వారు పరిశీలించారు. ఈనెల 9న విజయవాడ నుంచి శ్రీశైలం వరకు సీప్లేన్ను సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించనున్నారు. సీప్లేన్లో ప్రయాణించి శ్రీశైలం జలాశయం చేరుకొని రోప్ వే ద్వారా సీఎం చంద్రబాబు మల్లన్న ఆలయానికి చేరుకోనున్నారు.
Published Date - 04:34 PM, Tue - 5 November 24