CM Chandrababu
-
#Andhra Pradesh
Google : రాష్ట్రానికి చరిత్రాత్మకమైన రోజు – మంత్రి లోకేశ్
Google : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు దిశగా కుదిరిన ఒప్పందంపై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ గర్వాన్ని వ్యక్తం చేశారు. ఢిల్లీలో జరిగిన ఈ ఒప్పంద కార్యక్రమంలో
Published Date - 02:15 PM, Tue - 14 October 25 -
#Andhra Pradesh
Nara Bhuvaneshwari: నారా భువనేశ్వరికి అరుదైన గౌరవం.. అవార్డుపై నందమూరి రామకృష్ణ హర్షం!
"సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు" అనే ఎన్టీఆర్ సిద్ధాంతాన్ని స్ఫూర్తిగా తీసుకుని నడుస్తున్న భువనేశ్వరి ఇటువంటి ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక కావటం గర్వకారణమన్నారు.
Published Date - 09:24 PM, Mon - 13 October 25 -
#Andhra Pradesh
Deputy CM Pawan Kalyan: కాకినాడ దేశానికే మోడల్ కావాలి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
పారిశ్రామిక అభివృద్ధి రాష్ట్ర ఆర్థిక వృద్ధికి అవసరమైనప్పటికీ, పెరుగుతున్న పరిశ్రమలతో ప్రజల్లో, ముఖ్యంగా తీర ప్రాంత మత్స్యకారుల్లో ఆందోళనలు ఉన్నాయని పవన్ కళ్యాణ్ అన్నారు.
Published Date - 10:20 AM, Sun - 12 October 25 -
#Andhra Pradesh
Fake Alcohol : నకిలీ మద్యాన్ని గుర్తించేందుకు యాప్ – చంద్రబాబు
Fake Alcohol : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో మద్యం సరఫరా, విక్రయ విధానంపై కఠిన చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సమక్షంలో ఎక్సైజ్ శాఖపై సమీక్ష సమావేశం జరిగింది
Published Date - 09:45 AM, Sun - 12 October 25 -
#Andhra Pradesh
Sakhi Suraksha : మహిళల కోసం ‘సఖి సురక్ష’ ప్రారంభించబోతున్న కూటమి సర్కార్
Sakhi Suraksha : ఆరోగ్య పరీక్షలతో పాటు మహిళా సంఘాల కుటుంబాల్లోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జాబ్ మేళాలు కూడా నిర్వహించనున్నారు
Published Date - 09:12 AM, Wed - 8 October 25 -
#Andhra Pradesh
Srisailam: ఏపీలో రెండో అతిపెద్ద దేవాలయంగా శ్రీశైలం.. మాస్టర్ ప్లాన్తో కూటమి సర్కార్!
శ్రీశైలం అభివృద్ధికి భూమి లభ్యత ఒక పెద్ద సమస్యగా సీఎం గుర్తించారు. ప్రస్తుతం సరైన పార్కింగ్ సదుపాయాలు లేవని, భూమి అందుబాటులో లేకపోతే భక్తులకు విస్తృత సౌకర్యాలు కల్పించలేమని అన్నారు.
Published Date - 09:35 PM, Sun - 5 October 25 -
#Andhra Pradesh
CM Chandrababu: సీఎం చంద్రబాబు చేతుల మీదుగా రేపు స్వచ్ఛతా అవార్డులు!
స్వచ్ఛాంధ్ర లక్ష్యాలను చేరుకోవడంలో అగ్రస్థానంలో నిలిచిన సంస్థలు, వ్యక్తులు, ప్రభుత్వ శాఖలకు ఈ అవార్డులను అందించనున్నారు. రాష్ట్రస్థాయి నుంచి గ్రామ స్థాయి వరకూ స్వచ్ఛతను పాటించిన వారిని ఇందులో గుర్తించారు.
Published Date - 09:28 PM, Sun - 5 October 25 -
#Andhra Pradesh
YS Sharmila: ఆటో డ్రైవర్లను మోసగించడంలో దొందు దొందే: వైఎస్ షర్మిల
అర్హతలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని హామీలు ఇచ్చి, పథకంలో కోత పెట్టేందుకు 18 నిబంధనలు ఎందుకు పెట్టారని షర్మిల ముఖ్యమంత్రిని ప్రశ్నించారు.
Published Date - 08:13 PM, Sun - 5 October 25 -
#Andhra Pradesh
CM Chandrababu: ఆటో డ్రైవర్లకు అండగా ఉంటాం: సీఎం చంద్రబాబు
ఆటో డ్రైవర్ల కోసం ఏకంగా రూ.436 కోట్ల భారాన్ని ప్రభుత్వం ఆనందంగా మోస్తోందని, వారి జీవనోపాధిని కాపాడటం కూటమి ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని పేర్కొన్నారు.
Published Date - 02:55 PM, Sat - 4 October 25 -
#Andhra Pradesh
CM Chandrababu: ఉత్తరాంధ్ర వరదలపై సీఎం సమీక్ష.. బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం!
వరద కారణంగా పలు చోట్ల చెట్లు కూలిపోయి రోడ్లకు, విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు కూలిన చెట్లలో 90 శాతం మేర తొలగింపు పనులు పూర్తయినట్లు తెలిపారు.
Published Date - 03:44 PM, Fri - 3 October 25 -
#Andhra Pradesh
CM Chandrababu: ఉత్తరాంధ్రలో భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష.. కీలక సూచనలు!
వర్షాల కారణంగా రోడ్లపై రాకపోకలకు అంతరాయం ఏర్పడకుండా చూడాలి. విద్యుత్ సరఫరాకు ఆటంకాలు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి.
Published Date - 06:52 PM, Thu - 2 October 25 -
#Andhra Pradesh
Social Media: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. సోషల్ మీడియాపై మంత్రులతో కమిటీ!
ఈ కొత్త కమిటీకి ఇప్పటికే ఉన్న చట్టాలు, అంతర్జాతీయ పద్ధతులు, ప్లాట్ఫారమ్ల జవాబుదారీతనాన్ని సమీక్షించే బాధ్యతను అప్పగించారు. సమాజంలో శాంతి, సామరస్యం నెలకొనడానికి సోషల్ మీడియాపై పర్యవేక్షణ, నియంత్రణ చాలా అవసరం.
Published Date - 05:15 PM, Thu - 2 October 25 -
#Andhra Pradesh
YS Sharmila: కూటమి ప్రభుత్వంపై షర్మిల విమర్శనాస్త్రాలు!
టీటీడీ (TTD) నిధులతో టీటీడీనే గుడులు కడితే ఎవరికీ అభ్యంతరం ఉండదని షర్మిల స్పష్టం చేశారు. అయితే, టీటీడీ నిధులతో కట్టే దేవాలయాలకు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమోషన్ చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు.
Published Date - 01:55 PM, Wed - 1 October 25 -
#Andhra Pradesh
Andhra Pradesh: భారత్లో పెట్టుబడులకు అత్యుత్తమ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్: సీఎం చంద్రబాబు
2026 జనవరి నాటికి ఏపీ రాజధాని అమరావతిలో క్వాంటం కంప్యూటర్ పని చేయడం ప్రారంభిస్తుందని, ఆ తర్వాత రెండేళ్లలో క్వాంటం కంప్యూటర్ పరికరాలను ఉత్పత్తి చేసే స్థాయికి చేరుకుంటామని సీఎం తెలిపారు.
Published Date - 10:05 PM, Tue - 30 September 25 -
#Andhra Pradesh
AP Government: ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం!
జీఎస్టీ 2.0 వల్ల కలుగుతున్న లబ్ధిపై ప్రజలకు వివరించేలా వినూత్న రీతిలో కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనుంది. అక్టోబర్ 18వ తేదీతో క్షేత్ర స్థాయిలో ప్రచారాన్ని ముగించి 19వ తేదీన జిల్లా కేంద్రాల్లో షాపింగ్ ఫెస్టివల్, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు.
Published Date - 07:03 PM, Mon - 29 September 25