CM Chandrababu
-
#Andhra Pradesh
AP Debt : 18 నెలల్లో కూటమి సర్కార్ రూ.3.17 లక్షల కోట్లు చేసింది – జగన్
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై గణాంకాలతో కూడిన వివరణ ఇస్తూ, ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్ర అప్పుల విషయంలో కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని మాజీ సీఎం జగన్ మండిపడ్డారు
Date : 19-02-2026 - 9:00 IST -
#Andhra Pradesh
త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ‘సంజీవని’ – సీఎం చంద్రబాబు
రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలను డిజిటలైజ్ చేసి, వారి ఆరోగ్య స్థితిగతులను నిరంతరం పర్యవేక్షించేలా రూపొందించిన 'సంజీవని' ప్రాజెక్టును త్వరలో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు
Date : 29-01-2026 - 8:30 IST -
#Andhra Pradesh
మహారాష్ట్రకు చంద్రబాబు, లోకేశ్
అజిత్ పవార్ మరణం కేవలం మహారాష్ట్రకే కాకుండా యావత్ దేశ రాజకీయాలకు తీరని లోటని ఏపీ మంత్రులు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఉమ్మడి ప్రాజెక్టులు, అంతర్రాష్ట్ర సంబంధాల విషయంలో ఆయన ప్రదర్శించిన చొరవను చర్చించారు.
Date : 28-01-2026 - 1:58 IST -
#Andhra Pradesh
పార్టీ కంటే ఏదీ ముఖ్యం కాదు.. నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదు : చంద్రబాబు వార్నింగ్
అధికారంలోకి వచ్చామనే అహంకారం వద్దని పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి క్రమశిక్షణతో పనిచేయాలని ఆయన ఆదేశించారు.
Date : 28-01-2026 - 6:30 IST -
#Andhra Pradesh
ఏపీలో భూముల మార్కెట్ విలువలు పెంపు!
ఆంధ్రప్రదేశ్లో స్థిరాస్తి రంగానికి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకోనుంది. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో భూముల మార్కెట్ విలువలను పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సవరించిన ఈ కొత్త ధరలు ఫిబ్రవరి 1 నుండి అమలులోకి రానున్నాయి.
Date : 21-01-2026 - 12:10 IST -
#Andhra Pradesh
ఇది కూటమి పాలన కాదు, క్యాసినో పాలన అంటూ వరుదు కళ్యాణి హాట్ కామెంట్స్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంక్రాంతి వేళ పండుగ శోభను కోల్పోయి, అశ్లీల నృత్యాలకు, జూదానికి వేదికగా మారిందని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పద్ధతిగా జరగాల్సిన పండుగను విదేశీ సంస్కృతికి అడ్డాగా మార్చేశారని ఆమె ఆరోపించారు
Date : 21-01-2026 - 8:30 IST -
#Andhra Pradesh
అమరావతికి మహర్దశ.. ‘గ్లోబల్ క్వాంటం బయో ఫౌండ్రీ’తో వైద్య రంగంలో సరికొత్త విప్లవం!
అమరావతి క్వాంటం వ్యాలీ ఆలోచన కేవలం తొమ్మిది నెలల్లోనే కార్యరూపం దాల్చడం గమనార్హం. దేశంలోనే అత్యంత శక్తివంతమైన 'ఐబీఎం 133 క్యూబిట్ క్వాంటం సిస్టమ్ టూ' ఈ ఏడాది సెప్టెంబర్లో అమరావతిలో కొలువుదీరనుంది.
Date : 20-01-2026 - 8:18 IST -
#Andhra Pradesh
ఏపీలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణ పనులు
బెంగళూరు-కడప-విజయవాడ ఎకనామిక్ కారిడార్ పనుల్లో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) మరియు రాజ్ పథ్ ఇన్ఫ్రాకాన్ సంస్థ సంయుక్తంగా అద్భుతమైన పనితీరును కనబరిచాయి
Date : 12-01-2026 - 9:49 IST -
#Andhra Pradesh
దేశంలో రెండో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టు రెడీ చేసిన ఏకైక సీఎం చంద్రబాబు!
కల కనాలి.. దాన్ని సాధించాలి.. అని అంటారు మాజీ రాష్ట్రపతి, రాకెట్మ్యాన్ అబ్దుల్ కలాం. ముందు చూపుతో, ఒక విజన్తో ఫ్యూచర్ని ముందే చూసి.. భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా ప్లాన్ చేయడంతో పాటు ప్లాన్ ప్రకారం పని పూర్తి చేస్తారు నారా చంద్రబాబు నాయుడు.
Date : 31-12-2025 - 8:28 IST -
#Andhra Pradesh
దేశం మెచ్చిన నాయకత్వానికి చిరస్థాయి గౌరవం : సీఎం చంద్రబాబు
వాజ్పేయీ నాయకత్వం దేశ చరిత్రను మలుపుతిప్పిందని, రాజకీయాల్లో విభేదాల మధ్య కూడా సమన్వయాన్ని సాధించిన గొప్ప నాయకుడిగా ఆయన గుర్తుండిపోతారని చంద్రబాబు చెప్పారు.
Date : 25-12-2025 - 3:38 IST -
#Andhra Pradesh
ఏపీలో సమగ్ర కుటుంబ సర్వే.. తల్లికి వందనం, ఇతర పథకాలపై ప్రభావం?!
ఒకవేళ సర్వేలో ఒక కుటుంబం అనర్హులుగా తేలితే, 2026-27 విద్యా సంవత్సరం నుండి వారు 'తల్లికి వందనం' వంటి ప్రయోజనాలను కోల్పోతారు. ఉదాహరణకు ముగ్గురు పిల్లలు ఉండి రూ. 45,000 పొందుతున్న తల్లి, అనర్హురాలిగా తేలితే ఆ మొత్తం ఆగిపోతుంది.
Date : 23-12-2025 - 8:49 IST -
#Andhra Pradesh
ప్రధాని రేసులో సీఎం చంద్రబాబు?!
మోడీ తర్వాత బీజేపీలో అత్యంత శక్తివంతమైన నేతగా ఉన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రధాని పదవికి మొదటి వరుసలో ఉన్నారు. పార్టీపై ఆయనకున్న పట్టు, ఎన్నికల వ్యూహకర్తగా ఆయనకున్న గుర్తింపు దీనికి ప్రధాన కారణాలు.
Date : 22-12-2025 - 4:25 IST -
#Andhra Pradesh
జిల్లాల అధ్యక్షులను ప్రకటించిన టీడీపీ
25 లోక్ సభ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షులతో పాటు ప్రధాన కార్యదర్శులను అధిష్టానం నియమించింది. జిల్లా అధ్యక్షుల్లో బీసీ వర్గానికి చెందిన వారు 8 మంది, మైనార్టీ నుంచి ఒకరు, ఓసీ నుంచి 11 మంది, ఎస్సీ నుంచి నలుగురు, ఎస్టీ నుంచి ఒకరు ఉన్నారు
Date : 21-12-2025 - 2:24 IST -
#Devotional
దేశ వ్యాప్తంగా సనాతన ధర్మ ప్రచారానికి టీటీడీ కీలక నిర్ణయం
దేశ వ్యాప్తంగా సనాతన ధర్మం నెలకొల్పాలని తిరుమల దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. అస్సాం రాజధాని గౌహతిలో శ్రీవారి దివ్యక్షేత్రం నిర్మాణానికి తొలి అడుగు వేసింది. ఇందుకు గాను అక్కడి ముఖ్యమంత్రి తో , సీఎం చంద్రబాబు చర్చలు జరిపారు. దివ్యక్షేత్రం నిర్మాణానికి అస్సాం ప్రభుత్వం 25 ఎకరాల భూమిని కేటాయించాలని
Date : 20-12-2025 - 4:22 IST -
#Andhra Pradesh
సీఎం చంద్రబాబుకు ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు : మంత్రి లోకేశ్ ట్వీట్
దేశంలో ప్రముఖ ఆర్థిక పత్రిక ది ఎకనామిక్ టైమ్స్ ప్రతి సంవత్సరం వ్యాపార మరియు పారిశ్రామిక రంగంలో గౌరవనీయులైన వ్యక్తులను అవార్డులు ఇస్తుంది. ఈ ఏడాది ఆవార్డు ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు ‘బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్’గా ఎంపిక చేయబడింది.
Date : 18-12-2025 - 12:49 IST