CM Chandrababu
-
#Andhra Pradesh
AP : గోదావరి పుష్కరాలు-2027పై సీఎం చంద్రబాబు సమీక్ష ..త్వరలో పుష్కర లోగో విడుదల
వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల్లో ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక, చారిత్రక వైభవం ఉట్టిపడేలా… మరింత ఆకర్షణీయంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గోదావరి సమీప ప్రాంతాల్లో ఎన్నో పుణ్యక్షేత్రాలు కొలువై ఉన్నందున పుష్కరాల్లో ఆధ్యాత్మిక పర్యాటకానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పుష్కరాలకు వచ్చే భక్తులతో ఆర్ధిక కార్యకలాపాలు పెరగాలన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా గోదావరి పుష్కరాలను నిర్వహించేందుకు అన్ని శాఖలూ సమన్వయంతో పనిచేయాలని సీఎం స్పష్టం చేశారు. గోదావరి పుష్కరాలు-2027 నిర్వహణపై మంత్రుల కమిటీ, […]
Date : 03-06-2026 - 6:59 IST -
#Andhra Pradesh
CM Chandrababu : తాజా కల్లు రుచి చూసిన ముఖ్యమంత్రి చంద్రబాబు
తుని నియోజకవర్గం చామవరం గ్రామంలో చంద్రబాబు పేదల సేవలో కార్యక్రమంలో పాల్గోన్నారు.కల్లుగీత కార్మికుడు సింహాచలం ఇంటికి వెళ్లిన సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్ అందజేశారు. కుటుంబ పరిస్థితులను స్వయంగా తెలుసుకుని, సింహాచలం కుటుంబానికి మరింత సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. సింహాచలానికి రూ.4 వేల పెన్షన్ను అందజేసిన సీఎం, ఇంటికే వచ్చి పెన్షన్ సక్రమంగా అందుతున్నదా లేదా అని ఆరా తీశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పెన్షన్ అందుతోందని సింహాచలం ముఖ్యమంత్రికి తెలిపారు. […]
Date : 02-06-2026 - 8:58 IST -
#Andhra Pradesh
Mahanadu : ముగిసిన మహానాడు.. వర్చువల్గా 24 లక్షల మంది హాజరు
తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీకమైన తెలుగుదేశం పార్టీ మహానాడు 2026 సరికొత్త చరిత్ర సృష్టించింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ మహాసభలో నేతలు, కార్యకర్తలు ఉత్సాహం పాల్గొన్నారు. నరేంద్ర మోడీ పిలుపుమేరకు పొదుపులో భాగంగా హైబ్రిడ్ విధానంలో నిర్వహించిన ఈ మహానాడు ప్రపంచానికి కొత్త మార్గం చూపించింది. 1875 క్లస్టర్లు, 12 దేశాల నుంచి వేలాది నాయకులు, కార్యకర్తలు వర్చువల్గా పాల్గొన్నారు. మొత్తం 24 లక్షల మంది వర్చువల్గా భాగస్వామ్యం అవ్వటం ఈ మహానాడు ట్రెండ్ సెట్టర్గా […]
Date : 28-05-2026 - 10:22 IST -
#Speed News
TDP : టీడీపీ మహానాడులో తెలంగాణపై చర్చ.. ఎన్టీఆర్, చంద్రబాబు సేవలను గుర్తుచేసిన నేతలు
టీడీపీ మహానాడు కార్యక్రమంలో తెలంగాణకు సంబంధించిన రాజకీయ అంశాలు, పార్టీ పాత్ర, భవిష్యత్ వ్యూహాలపై నేతలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. తెలంగాణ పొలిట్ బ్యూరో సభ్యులు బక్కని నరసింహులు, అరవింద్ కుమార్ గౌడ్ పార్టీ చరిత్ర, అభివృద్ధి అంశాలపై మాట్లాడారు. బక్కని నరసింహులు మాట్లాడుతూ .. తెలంగాణలో పటేల్–పట్వారీ వ్యవస్థ రద్దు ద్వారా ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకువచ్చిన ఘనత ఎన్టీఆర్కు దక్కుతుందని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం కోసం చంద్రబాబు నాయుడు అనేక కార్యక్రమాలు అమలు చేశారని, […]
Date : 27-05-2026 - 4:03 IST -
#Andhra Pradesh
AP : ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ – 2026లో కీలక ఒప్పందాలు చేసుకున్న ఏపీ ప్రభుత్వం
ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధికి కీలక అడుగులు వేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 38 కొత్త ఎంఎస్ఎంఈ పార్కులకు శంకుస్థాపన చేశారు. అనంతరం స్టార్టప్లు, ఎంఎస్ఎంఈల ప్రోత్సాహానికి వివిధ సంస్థలతో ప్రభుత్వం పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. ఆర్టీఐహెచ్ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న రూరల్ అవుట్ పోస్టులను సీఎం ప్రారంభించారు. మంగళగిరి, పిఠాపురం, కుప్పంలో పైలట్ ప్రాజెక్టుగా రుటాగ్ ఈ స్మార్ట్ విలేజ్ […]
Date : 25-05-2026 - 9:29 IST -
#Andhra Pradesh
నారా లోకేష్కు పార్టీ పగ్గాలు.. జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతల స్వీకారం!
మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అత్యంత వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో లోకేష్తో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, పొలిట్బ్యూరో సభ్యులు కూడా ప్రమాణస్వీకారం చేశారు.
Date : 29-04-2026 - 11:35 IST -
#Andhra Pradesh
Attacks on Girls : ఆడబిడ్డలపై దాడులు చేస్తే ఎవర్ని వదలొద్దు..పోలీసులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు
మహిళలపై దాడులకు తెగబడే ఉన్మాదుల విషయంలో పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని, 'జీరో టాలరెన్స్' విధానాన్ని అవలంబించాలని చంద్రబాబు ఆదేశించారు. నేరస్తులు రాజకీయ అండదండలు ఉన్నాయని భావించినా, ఇతర పలుకుబడి చూపినా
Date : 11-04-2026 - 6:30 IST -
#Andhra Pradesh
సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. ఇకపై ఆ అధికారులకే ప్రోత్సాహకాలు!
చివరగా, ప్రజా ప్రతినిధులైనా, అధికారులైనా వారి పనితీరు ఆధారంగానే అంచనా వేయాలని ప్రజలకు సీఎం చంద్రబాబు సూచించారు.
Date : 06-04-2026 - 3:19 IST -
#Andhra Pradesh
అమరావతిలో అటల్ బిహారీ వాజ్పేయి ‘స్మృతి వనం’.. టెండర్లు ఆహ్వానిస్తున్న AGICL!
అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇటీవల వెంకటపాలెం గ్రామంలో సుమారు 2.5 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేయనున్న అటల్ బిహారీ వాజ్పేయి “స్మృతి వనం” డిజైన్, నిర్మాణ పనుల కోసం బిడ్లను ఆహ్వానించింది.
Date : 03-04-2026 - 9:55 IST -
#Andhra Pradesh
శాశ్వత ప్రజా రాజధానిగా అమరావతి!
అమరావతి అభివృద్ధిని అడ్డుకుంటూ వైసీపీ ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Date : 02-04-2026 - 7:51 IST -
#Andhra Pradesh
‘Sakhi Niwas’ : ఏపీ మహిళలకు గొప్ప శుభవార్త తెలిపిన చంద్రన్న సర్కార్
ముఖ్యంగా ఐటీ, విద్య, మరియు ఇతర సేవా రంగాలలో ఉపాధి పొందుతున్న మహిళలు పట్టణాల్లో సురక్షితమైన, తక్కువ ధరతో కూడిన వసతి దొరకక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 30 హాస్టళ్లను నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతి హాస్టల్లో సుమారు 30 మంది మహిళలకు వసతి కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు
Date : 25-03-2026 - 10:30 IST -
#Andhra Pradesh
CM Chandrababu: అభివృద్ధి పైనే దృష్టి పెడితే ఎన్నికల్లో గెలవలేం – చంద్రబాబు
హైటెక్ సిటీ నిర్మాణం, అంతర్జాతీయ విమానాశ్రయం, ఐఎస్బీ (ISB) వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు, మరియు జినోమ్ వ్యాలీ వంటి ఫార్మా హబ్ల ఏర్పాటుతో హైదరాబాద్ను ప్రపంచ పటంలో నిలబెట్టారు
Date : 22-03-2026 - 4:46 IST -
#Andhra Pradesh
హెరిటేజ్కు రాయితీలు.. నిబంధనల ప్రకారమే ప్రోత్సాహకాలు!!
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కాశిపెంట్ల గ్రామంలో ఉన్న తన యూనిట్ను విస్తరించేందుకు హెరిటేజ్ సంస్థ ముందుకొచ్చింది.
Date : 18-03-2026 - 5:45 IST -
#Andhra Pradesh
ఏపీ ప్రజలకు ఉగాది కానుకలు.. చంద్రబాబు సర్కార్ వరుస వరాల జల్లు!
గతేడాది 16 వేల పోస్టులతో మెగా డీఎస్సీని విజయవంతంగా పూర్తి చేసిన ప్రభుత్వం ఇప్పుడు మరో 2,600 పోస్టులతో కొత్త నోటిఫికేషన్కు సిద్ధమైంది.
Date : 18-03-2026 - 5:01 IST -
#Andhra Pradesh
Free Bus : రేపటి నుండి ఏపీలో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం!
ఉచిత ప్రయాణాన్ని పొందేందుకు దివ్యాంగులు పాటించాల్సిన నిబంధనలను ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. బస్సు ఎక్కే సమయంలో అభ్యర్థులు తమ వద్ద ఉన్న పిహెచ్సి (PHC) పాస్ లేదా ప్రభుత్వం జారీ చేసిన వికలాంగుల గుర్తింపు కార్డును కండక్టర్కు చూపించాల్సి ఉంటుంది
Date : 17-03-2026 - 12:30 IST