CM Chandrababu
-
#Andhra Pradesh
Minister Posts: మంత్రుల పనితీరుపై చంద్రబాబు ఫోకస్.. త్వరలోనే నాగబాబుకు ఛాన్స్
పనితీరు అంతంత మాత్రంగానే ఉన్న మంత్రులను(Minister Posts) పిలిచి కౌన్సెలింగ్ ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారట.
Date : 28-05-2025 - 4:20 IST -
#Andhra Pradesh
TDP Mahanadu : నేరస్థులు చేసే కనికట్టు మాయపై అందరూ అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు
పార్టీకి అంకితభావంతో పని చేస్తున్న వారికి పదును పెడుతూ, క్షణిక ప్రలోభాలకు లోనవుతున్నవారిపై ఆయన విమర్శలు గుప్పించారు. ‘‘వలస పక్షులు వస్తాయ్.. పోతాయ్.. కానీ నిజమైన కార్యకర్త శాశ్వతంగా ఉంటాడు. ఎవరు ఎక్కడినుండి వచ్చారన్నది ముఖ్యం కాదు..
Date : 28-05-2025 - 12:56 IST -
#Andhra Pradesh
CM Chandrababu : పెద్ద నోట్లన్నీ రద్దు చేయాలి.. డిజిటల్ కరెన్సీతో అవినీతి అంతం : చంద్రబాబు
డిజిటల్ కరెన్సీ అందుబాటులోకి వస్తే, రాజకీయ పార్టీలకు డొనేషన్ కూడా ఫోన్ ద్వారా ఇవ్వొచ్చని చంద్రబాబు(CM Chandrababu) పేర్కొన్నారు.
Date : 27-05-2025 - 2:45 IST -
#Andhra Pradesh
Mahanadu : కడపలో ఈమహానాడు చరిత్ర సృష్టించనుంది: సీఎం చంద్రబాబు
ఇది ప్రత్యేకమైన మహానాడు. తొలిసారిగా కడప గడ్డపై మహానాడు నిర్వహిస్తున్నాం. ఇది కేవలం సమారోహం మాత్రమే కాదు, భవిష్యత్తు దిశను నిర్ణయించే వేదిక అని ఆయన హితవు పలికారు.
Date : 27-05-2025 - 12:59 IST -
#Andhra Pradesh
Mahanadu 2025 : అదిరిన మహానాడు భోజనం మెనూ..భోజన ప్రియులకు పండగే !!
Mahanadu 2025 : ఉదయం టూటీ ఫ్రూటీ కేసరి, పొంగలి, ఇడ్లీ, టమాటా బాత్, టీ, కాఫీ ఉంటే, మధ్యాహ్నం గోంగూర చికెన్, ఆంధ్రా చికెన్ కర్రీ, ఎగ్ రోస్ట్, బిర్యానీ, సాంబారు, ఉలవచారు, మామిడికాయ పచ్చడి లాంటి వంటకాలు వడ్డించనున్నారు
Date : 27-05-2025 - 11:22 IST -
#Andhra Pradesh
Mahanadu : కార్యకర్తే అధినేతగా మారాలి..అదే నా ఆశ..ఆకాంక్ష: సీఎం చంద్రబాబు
తెలుగుదేశం మహా పండుగ ‘మహానాడు’ సందర్భంగా కార్యకర్తలు, నాయకులు, అభిమానులకు శుభాకాంక్షలు. ఉత్తుంగ తరంగంలా ఎగసిపడే ఉత్సాహం తెలుగుదేశం కార్యకర్తల సొంతం. ఉరకలేసే యువత తెలుగుదేశం ఆస్తి. తరతరాల తెలుగు ఖ్యాతిని జగద్విదితం చేయడం తెలుగుదేశం పవిత్ర కర్తవ్యం.
Date : 27-05-2025 - 9:36 IST -
#Andhra Pradesh
Vijayasai Reddy Vs Jagan: అవసరమైతే నారా లోకేశ్, చంద్రబాబులను కలుస్తా.. విజయసాయిరెడ్డి ట్వీట్
ఎందుకంటే ఇప్పుడు నేను రాజకీయాల్లో లేను’’ అని విజయసాయిరెడ్డి(Vijayasai Reddy Vs Jagan) స్పష్టం చేశారు.
Date : 27-05-2025 - 9:30 IST -
#Andhra Pradesh
CM Chandrababu : నీతి ఆయోగ్ భేటీలో చంద్రబాబు ప్రసంగం: వికసిత్ భారత్-2047, స్వర్ణాంధ్రపై నివేదిక
రాష్ట్ర వనరులను మెరుగ్గా వినియోగించి ఆర్థికాభివృద్ధికి మద్దతుగా మార్చే విధానాన్ని వివరించిన ఆయన, "వికసిత్ భారత్" లక్ష్య సాధనలో ఏపీ తన పాత్రను సమర్థంగా పోషిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు.
Date : 24-05-2025 - 1:49 IST -
#Andhra Pradesh
CM Chandrababu: రాజ్నాథ్ సింగ్తో చంద్రబాబు భేటీ..ఏపీని కీలక కేంద్రంగా మార్చే ప్రణాళికపై చర్చ
ఢిల్లీలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కలసి కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన అనేక అంశాలపై, ముఖ్యంగా రక్షణ రంగాన్ని ప్రోత్సహించే దిశగా రాష్ట్రం తీసుకుంటున్న చర్యలపై విస్తృతంగా చర్చ జరిగింది.
Date : 23-05-2025 - 2:50 IST -
#Andhra Pradesh
CM Chandrababu : ప్రసన్న తిరుపతి గంగమ్మకు సారె సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు
ప్రతి సంవత్సరం వైభవంగా నిర్వహించే గంగమ్మ జాతర సందర్భంగా, సీఎం చంద్రబాబు నాయుడు దంపతులకు వేద పండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత వారు ఆలయంలో అమ్మవారి విశ్వరూప దర్శనం చేసుకున్నారు.
Date : 21-05-2025 - 2:36 IST -
#Andhra Pradesh
YogaAndhra-2025 : యోగాంధ్ర..రెండు కోట్ల మందితో యోగా డే : సీఎం చంద్రబాబు
‘యోగాంధ్ర-2025’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి నెల రోజుల పాటు నిర్వహించనున్నట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కనీసం 2 కోట్ల మందిని ఇందులో భాగస్వామ్యులుగా చేయాలన్నదే తమ సంకల్పమని చెప్పారు. అంతేకాకుండా, 10 లక్షల మందికి పైగా యోగా సర్టిఫికెట్లు జారీ చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని వివరించారు.
Date : 21-05-2025 - 11:34 IST -
#Andhra Pradesh
Mobile Ration Vans: ఏపీలో రేషన్ పొందేవారికి బిగ్ అలర్ట్.. జూన్ 1 నుంచి షాపులకు పోవాల్సిందే!
ఆంధ్రప్రదేశ్లోని కూటమి సర్కార్ రేషన్ పంపిణీ వ్యవస్థలో సంస్కరణల్లో భాగంగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 1, 2025 నుంచి రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ రేషన్ వ్యాన్లను రద్దు చేస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.
Date : 20-05-2025 - 6:23 IST -
#Andhra Pradesh
AP Cabinet meeting : ఏపీఐఐసీకి 615 ఎకరాలు కేటాయించేందుకు కేబినెట్ అనుమతి
కృష్ణా జిల్లా ముత్తుకూరు ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధికి అనుకూలంగా ఏపీఐఐసీ (ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్) కోసం 615 ఎకరాల భూమిని కేటాయించేందుకు క్యాబినెట్ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ భూమిలో పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనకు కూడా ఆమోదం లభించింది.
Date : 20-05-2025 - 3:45 IST -
#Andhra Pradesh
Nara Lokeshs Promotion: లోకేశ్కు ప్రభుత్వంలోనూ ప్రమోషన్.. చంద్రబాబు ‘దూర’దృష్టి!
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సీఎం హోదాలో చంద్రబాబు(Nara Lokeshs Promotion) బిజీగా ఉన్నారు.
Date : 20-05-2025 - 1:46 IST -
#Andhra Pradesh
AP Spurios Liquor Probe: జంగారెడ్డిగూడెం కల్తీ సారా మరణాలపై టాస్క్ఫోర్స్!
జగమెరిగిన అక్రమార్కుడు జగన్ రెడ్డి ఏలుబడి గతంలో ఎన్నడూ లేనంతగా కల్తీ మధ్య ప్రవాహానికి లాకు లెత్తి అభాగ్య జన జీవితాలను ఛిద్రం చేసి మరణ మృదంగం మోగించింది. గత వైసిపి ప్రభుత్వ హయాంలో 2022 మార్చిలో జంగారెడ్డిగూడెం లో నాటు సారా పాలబడి ఎందరో అభాగ్యులు ప్రాణాలు గాలిలో కలిసి పోతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సహజ మరణాలుగా బుకాయించి చేతులు దులుపు కొన్నది.
Date : 20-05-2025 - 1:14 IST