CM Chandrababu
-
#Andhra Pradesh
Visakha Economic Region: 8 జిల్లాలతో ‘విశాఖ ఎకనమిక్ రీజియన్’: సీఎం చంద్రబాబు
శుక్రవారం సచివాలయంలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ‘విశాఖపట్నం ఎకనమిక్ రీజియన్’గా అభివృద్ధి చేసే అంశంపై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు.
Date : 06-06-2025 - 9:16 IST -
#Andhra Pradesh
TDP Government: ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలివే!
నెలకు 64 లక్షల మందికి రూ.2720 కోట్లు పంపిణీ చేస్తూ, ఏడాదిలో రూ.34 వేల కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం, వృద్ధులు, వికలాంగులు, వితంతువుల జీవన భద్రతను బలోపేతం చేసింది.
Date : 05-06-2025 - 9:20 IST -
#Andhra Pradesh
World Environment Day : వనమహోత్సవం ప్రారంభించిన సీఎం చంద్రబాబు..పర్యావరణ పరిరక్షణపై మద్దతు
ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య నాయకులు పార్కులో మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు ఇది ఒక చిన్న శక్తివంతమైన మొదటిస్థాయి చర్యగా వారు పేర్కొన్నారు.
Date : 05-06-2025 - 1:21 IST -
#Andhra Pradesh
World Environment Day : ప్రకృతి మనందరిది..పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత: సీఎం చంద్రబాబు
అడవుల సంరక్షణ, జలవనరుల పరిరక్షణ మనందరి కర్తవ్యం. అందుకే ప్రభుత్వం విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టింది. నేడు ఒక్క రోజులోనే ఒక కోటి మొక్కలు నాటి ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని స్మరణీయంగా మార్చేందుకు ప్రజలందరూ ముందుకు రావాలి అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
Date : 05-06-2025 - 11:32 IST -
#Andhra Pradesh
TDP Govt: కూటమి మరో సంచలన నిర్ణయం.. 15 లక్షల ‘బంగారు కుటుంబాలు’ దత్తత!
పీ4 కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించేందుకు మిలాప్, ప్రాజెక్ట్ డీప్, రంగ్ దే, భార్గో వంటి సంస్థలు భాగస్వాములుగా సహకారం అందించేందుకు ముందుకువచ్చినట్టు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.
Date : 04-06-2025 - 8:08 IST -
#Andhra Pradesh
YS Sharmila: మరోసారి జగన్ను కెలికిన షర్మిల.. ఆసక్తికర ట్వీట్ వైరల్!
"పునర్నిర్మాణం పేరుతో సంవత్సరం కాలయాపన చేశారు. సూపర్ సిక్స్ హామీలను గాలికొదిలేశారు. అప్పుల సాకుతో అభివృద్ధిని అటకెక్కించారు. కరెంటు బిల్లులతో ప్రజల జేబులకు చిల్లులు పెట్టారు" అని షర్మిల ఆరోపించారు.
Date : 04-06-2025 - 7:03 IST -
#Andhra Pradesh
AP Cabinet : ఏపీ క్యాబినెట్ నిర్ణయాలివే..
సీఆర్డీఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు క్యాబినెట్ ఆమోదం. వివిధ సంస్థలకు చేసిన భూ కేటాయింపులు, రాయతీల కల్పనకు క్యాబినెట్ ఆమోదం. రక్షితనీటి సరఫరాకు శ్రీకాకుళంలో రూ.5.75 కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండ్కు ఆమోదం.
Date : 04-06-2025 - 5:32 IST -
#Andhra Pradesh
Thalliki Vandanam: తల్లికి వందనం పథకంపై బిగ్ అప్డేట్.. అర్హతలు ఇవే!
ఈ పథకం కింద 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో ప్రతి సంవత్సరం రూ. 15,000 జమ చేయనుంది కూటమి ప్రభుత్వం. ఈ సొమ్ము విద్యార్థుల విద్యా ఖర్చులకు, తల్లుల ఆర్థిక సాధికారతకు ఉపయోగపడనుంది.
Date : 04-06-2025 - 1:36 IST -
#Andhra Pradesh
AP Results Day : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన రోజు ఇది: : సీఎం చంద్రబాబు
అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఊరేగిన ఉన్మాదాన్ని ప్రజలు తిరస్కరించిన రోజు ఇది. ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసిన సైకో పాలనకు ముగింపు పలికి, ప్రతి పౌరుడు స్వేచ్ఛతో ఊపిరి పీల్చిన తిత్లీ సమయంగా జూన్ 4 నిలిచింది అని చంద్రబాబు చెప్పారు.
Date : 04-06-2025 - 10:50 IST -
#Andhra Pradesh
CM Chandrababu : కొల్లేరు పరిరక్షణ అత్యవసరం.. అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు
కొల్లేరు సరస్సును కేంద్రంగా తీసుకుని, అక్కడి నిబంధనలు, కోర్టు తీర్పులు, పర్యావరణ పరిస్థితులు, కాంటూరు వివాదం వంటి అంశాలపై సీఎం చంద్రబాబు సోమవారం సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
Date : 02-06-2025 - 5:24 IST -
#Andhra Pradesh
CM Chandrababu : పేదల సంక్షేమమే మా లక్ష్యం: సీఎం చంద్రబాబు
పింఛన్లు ప్రతి నెలా మొదటి తేదీన ఇంటింటికీ వెళ్లి అందేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. పెద్దల దీవెనలతోనే ఈ ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు అధికారంలోకి వచ్చి వెంటనే పింఛను మొత్తాన్ని పెంచాం.
Date : 31-05-2025 - 3:56 IST -
#Andhra Pradesh
CM Chandrababu: రండి.. పరీక్షించండి.. ఆ తర్వాతే పెట్టుబడులు పెట్టండి: సీఎం చంద్రబాబు
ఢిల్లీలో జరిగిన సీఐఐ వార్షిక సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పారిశ్రామికవేత్తలను రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు.
Date : 30-05-2025 - 9:40 IST -
#Andhra Pradesh
CM Chandrababu: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రేపు సీఎం చంద్రబాబు పర్యటన!
భారతదేశంలోనే అతి పెద్ద సంక్షేమ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్విఘ్నంగా నిర్వహిస్తోంది. నెలకు దాదాపు 64 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వం వివిధ కేటగిరీల్లో ఫించన్లు ఇస్తోంది.
Date : 30-05-2025 - 8:59 IST -
#Andhra Pradesh
CM Chandrababu: నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
ఈ నెల 31న ఢిల్లీ నుంచి నేరుగా రాజమహేంద్రవరం చేరుకోనున్న సీఎం.. ముమ్మిడివరం నియోజకవర్గంలోని గున్నేపల్లిలో సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు.
Date : 29-05-2025 - 12:38 IST -
#Andhra Pradesh
Nara Lokesh : మహానాడు వేదికపై ‘ద వాయిస్ ఆఫ్ పీపుల్’ పుస్తకావిష్కరణ
చంద్రబాబు పుస్తకాన్ని పరిశీలించి లోకేశ్ను అభినందించారు. 2023 జనవరి 27న చిత్తూరు జిల్లా కుప్పంలోని శ్రీ వరదరాజస్వామి దేవాలయం వద్ద నుంచి ప్రారంభమైన యువగళం పాదయాత్ర, మొత్తం 226 రోజులపాటు సాగింది. ఈ యాత్ర ద్వారా లోకేశ్ రాష్ట్రవ్యాప్తంగా 3,132 కిలోమీటర్ల దూరం నడిచారు.
Date : 28-05-2025 - 4:55 IST