CM Chandrababu
-
#Andhra Pradesh
Operation Sindoor: తిరంగా ర్యాలీకి రావాలని డిప్యూటీ సీఎం పవన్ కు పురందేశ్వరి పిలుపు!
ఆపరేషన్ సిందూర్కు సంఘీభావంగా దేశవ్యాప్తంగా బీజేపీ తిరంగా ర్యాలీలను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో, విజయవాడలో కూడా తిరంగా ర్యాలీ నిర్వహించాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి నిర్ణయించారు.
Published Date - 03:26 PM, Thu - 15 May 25 -
#Andhra Pradesh
TDP : నేడు చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం
పార్టీ భవిష్యత్ కార్యాచరణపై, మహానాడు ఏర్పాట్లపై కీలక చర్చలు జరపనున్నారు. ఈ సమావేశంలో పహల్గామ్ ఘటనలో అమరులైన తెలుగువాళ్లకు మరియు భద్రతా సిబ్బందికి పార్టీ తరపున అధికారికంగా నివాళులర్పించనున్నారు.
Published Date - 08:02 AM, Wed - 14 May 25 -
#Andhra Pradesh
AP Bhavan : ఏపీ భవన్లో ఆక్రమణల తొలగింపు ప్రక్రియ నిలిపివేత
అధికారుల సమాచారం మేరకు, భవన్ పరిధిలోని 0.37 ఎకరాల భూమిలో అక్రమ నిర్మాణాలు గుర్తించబడ్డాయని, అందులో భాగంగా రెండు ప్రార్థనా మందిరాలు కూడా ఉన్నాయని సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
Published Date - 02:54 PM, Tue - 13 May 25 -
#Sports
Virat Kohli : అద్భుత అధ్యాయం ముగిసింది : సీఎం చంద్రబాబు
విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించటం ద్వారా భారత క్రీడా చరిత్రలో ఓ అద్భుత అధ్యాయం ముగిసింది. అతడి క్రీడాపట్ల ఉన్న అభిరుచి, క్రమశిక్షణ ఎంతో మందికి ప్రేరణనిచ్చాయి.
Published Date - 06:08 PM, Mon - 12 May 25 -
#Andhra Pradesh
CM Chandrababu : ఏపీ రాజధాని స్థానంలో అమరావతి పేరు చేర్చే ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదం
అమరావతిని అధికారికంగా రాజధానిగా గుర్తించేందుకు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేరు చేర్చే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. తద్వారా రాజధాని స్థానం విషయంలో స్పష్టతకు మార్గం సుగమమయ్యింది. పర్యాటక రంగ అభివృద్ధికి సంబంధించి రాష్ట్రంలో మెగా ఈవెంట్లు నిర్వహించే ప్రతిపాదనకు మంత్రివర్గం అనుమతి తెలిపింది.
Published Date - 03:40 PM, Thu - 8 May 25 -
#Andhra Pradesh
Bangalore : ఈనెల 9న ఒకే వేదికపై ఇద్దరు ముఖ్యమంత్రులు
గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయంగా వేర్వేరు మార్గాల్లో పయనిస్తున్న ఈ రెండు రాష్ట్రాల నాయకులు, ఇప్పుడు సమకాలీన సవాళ్లపై ఒకే వేదికను పంచుకోవడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.
Published Date - 04:21 PM, Mon - 5 May 25 -
#Andhra Pradesh
Amaravati : ఏపీ ప్రజలతో కలిసి యోగా డేలో పాల్గొంటా : ప్రధాని మోడీ
అమరావతి నిర్మాణానికి పూర్తిస్థాయిలో సహకరిస్తామన్నారు. రాష్ట్రంలో కనెక్టివిటీకి కొత్త అధ్యాయం మొదలైందని వ్యాఖ్యానించారు. అమరావతి ఒక నగరం కాదు.. ఒక శక్తి అని ప్రధాని మోడీ అన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్కు ఇది శుభసంకేతమని చెప్పారు.
Published Date - 06:37 PM, Fri - 2 May 25 -
#Andhra Pradesh
PM Modi: సీఎం చంద్రబాబుపై ప్రధాని మోడీ ప్రశంసలు..!
జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ఏపీ ప్రజలతో కలిసి పాల్గొంటానని మోడీ ప్రకటించారు. భారత యోగాకు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉందని, రాబోయే 50 రోజుల్లో ఏపీలో యోగా కార్యక్రమాలకు అనుకూల వాతావరణం కల్పించాలని కోరారు.
Published Date - 06:13 PM, Fri - 2 May 25 -
#Andhra Pradesh
CM Chandrababu : ఉగ్రవాదంపై పోరులో మోడీజీ కి అండగా ఉంటాం: సీఎం చంద్రబాబు
మోడీ ప్రధాని అయ్యేసరికి భారత్ ఆర్థిక వ్యవస్థ పదో స్థానంలో ఉంది. భారత్ ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థలో ఐదో స్థానానికి ఎదిగింది. త్వరలోనే భారత ఆర్థిక వ్యవస్థ మూడో స్థానానికి చేరుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు. 2047 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతుంది.
Published Date - 05:33 PM, Fri - 2 May 25 -
#Andhra Pradesh
Minister Lokesh : భారత్ వద్ద మోడీ అనే మిసైల్ ఉంది..భారత్ గడ్డపై గడ్డి కూడా పీకలేరు: లోకేశ్
నమో కొట్టే దెబ్బకు పాకిస్థాన్ దిమ్మ తిరగడం ఖాయం. భారత గడ్డపై గడ్డి మొక్క కూడా పీకలేరు. మోడీకి ఏపీ అంటే ప్రత్యేక అభిమానం. ఏపీ ప్రాజెక్ట్లకు ఆమోదం చెబుతూ మద్దతు ఇస్తున్నారు. అందుకే ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఆయన రాష్ట్రానికి వచ్చారు.
Published Date - 04:46 PM, Fri - 2 May 25 -
#Andhra Pradesh
PM Modi : రాజధాని అమరావతికి చేరుకున్న ప్రధాని మోడీ
వేదికపై వచ్చినప్పుడు ప్రధాన మోడీకి ఏపీ గవర్నర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ధర్మవరం శాలువా కప్పి, అనంతరం ప్రత్యేక జ్ఞాపికను ఆయనకు బహుకరించారు. అమరావతి కి ప్రధాని మోడీ ఎంత అండగా ఉన్నారో చూపించే ఫోటోలను ఆయనకు ఇచ్చారు. సభా వేదికపై చంద్రబాబు, మోడీ పలు అంశాలపై సీరియస్ గా చర్చిస్తూ కనిపించారు.
Published Date - 04:34 PM, Fri - 2 May 25 -
#Andhra Pradesh
Quantum Valley : వచ్చే ఏడాది జనవరి 1న అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ప్రారంభం
శుక్రవారం ఉండవల్లి నివాసంలో ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐబీఎం, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), లార్సన్ & టూబ్రో (L&T) సంస్థలతో ఎంవోయూ కుదుర్చుకుంది. దీంతో అమరావతిలో భారతదేశపు మొట్టమొదటి, అత్యాధునిక క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్ నిర్మాణం కానుంది.
Published Date - 03:52 PM, Fri - 2 May 25 -
#Andhra Pradesh
Amaravati : అమరావతికి మణిహారంగా మారనున్న క్షిపణీ పరీక్ష కేంద్రం
ప్రారంభ దశలో రూ.1500 కోట్లతో పనులు ప్రారంభం కానుండగా, తదుపరి దశల్లో మొత్తం రూ.20,000 కోట్ల పెట్టుబడులు ఈ ప్రాంతానికి ప్రవహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
Published Date - 03:12 PM, Fri - 2 May 25 -
#Andhra Pradesh
CM Chandrababu : 11 MSME ఈ పార్కులను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2028 నాటికి రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఒకటి చొప్పున 175 ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పూర్తయిన పార్కులు అనకాపల్లి, పీలేరు, రాజానగరం, బద్వేల్, గన్నవరం, పాణ్యం, డోన్, ఆత్మకూరు(నారంపేట), దర్శి, పుట్టపర్తి నియోజకవర్గాల్లో ఉన్నాయి.
Published Date - 03:25 PM, Thu - 1 May 25 -
#Andhra Pradesh
Simhachalam Incident : సింహాచలం ప్రమాద ఘటనపై విచారణ కమిషన్
Simhachalam Incident : ఈ కమిషన్కు సివిల్ కోర్టు అధికారాలు కల్పిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అంటే విచారణ సందర్భంగా అవసరమైన సాక్ష్యాలను సమర్పించుకోవడం, పిలిపించుకోవడం వంటి అధికారాలు కమిషన్కు ఉంటాయి
Published Date - 08:34 PM, Wed - 30 April 25