CM Chandrababu
-
#Andhra Pradesh
YogaAndhra-2025 : యోగాంధ్ర..రెండు కోట్ల మందితో యోగా డే : సీఎం చంద్రబాబు
‘యోగాంధ్ర-2025’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి నెల రోజుల పాటు నిర్వహించనున్నట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కనీసం 2 కోట్ల మందిని ఇందులో భాగస్వామ్యులుగా చేయాలన్నదే తమ సంకల్పమని చెప్పారు. అంతేకాకుండా, 10 లక్షల మందికి పైగా యోగా సర్టిఫికెట్లు జారీ చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని వివరించారు.
Date : 21-05-2025 - 11:34 IST -
#Andhra Pradesh
Mobile Ration Vans: ఏపీలో రేషన్ పొందేవారికి బిగ్ అలర్ట్.. జూన్ 1 నుంచి షాపులకు పోవాల్సిందే!
ఆంధ్రప్రదేశ్లోని కూటమి సర్కార్ రేషన్ పంపిణీ వ్యవస్థలో సంస్కరణల్లో భాగంగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 1, 2025 నుంచి రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ రేషన్ వ్యాన్లను రద్దు చేస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.
Date : 20-05-2025 - 6:23 IST -
#Andhra Pradesh
AP Cabinet meeting : ఏపీఐఐసీకి 615 ఎకరాలు కేటాయించేందుకు కేబినెట్ అనుమతి
కృష్ణా జిల్లా ముత్తుకూరు ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధికి అనుకూలంగా ఏపీఐఐసీ (ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్) కోసం 615 ఎకరాల భూమిని కేటాయించేందుకు క్యాబినెట్ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ భూమిలో పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనకు కూడా ఆమోదం లభించింది.
Date : 20-05-2025 - 3:45 IST -
#Andhra Pradesh
Nara Lokeshs Promotion: లోకేశ్కు ప్రభుత్వంలోనూ ప్రమోషన్.. చంద్రబాబు ‘దూర’దృష్టి!
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సీఎం హోదాలో చంద్రబాబు(Nara Lokeshs Promotion) బిజీగా ఉన్నారు.
Date : 20-05-2025 - 1:46 IST -
#Andhra Pradesh
AP Spurios Liquor Probe: జంగారెడ్డిగూడెం కల్తీ సారా మరణాలపై టాస్క్ఫోర్స్!
జగమెరిగిన అక్రమార్కుడు జగన్ రెడ్డి ఏలుబడి గతంలో ఎన్నడూ లేనంతగా కల్తీ మధ్య ప్రవాహానికి లాకు లెత్తి అభాగ్య జన జీవితాలను ఛిద్రం చేసి మరణ మృదంగం మోగించింది. గత వైసిపి ప్రభుత్వ హయాంలో 2022 మార్చిలో జంగారెడ్డిగూడెం లో నాటు సారా పాలబడి ఎందరో అభాగ్యులు ప్రాణాలు గాలిలో కలిసి పోతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సహజ మరణాలుగా బుకాయించి చేతులు దులుపు కొన్నది.
Date : 20-05-2025 - 1:14 IST -
#Andhra Pradesh
Mahanadu : టీడీపీ ‘మహానాడు’కు 19 కమిటీల ఏర్పాటు
ఈ కమిటీల్లో ప్రతిఏకాన్ని ప్రముఖ నేతల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి, ప్రతి శాఖకు సంబంధించి బాధ్యతలను విభజించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నేతృత్వంలో సమన్వయ కమిటీ ఏర్పాటు చేయగా, ఈ కమిటీ ఇతర అన్ని కమిటీల మధ్య సమన్వయాన్ని పర్యవేక్షించనుంది.
Date : 20-05-2025 - 12:37 IST -
#Andhra Pradesh
Tanguturi Prakasam Pantulu : ఆ మహనీయుడు మనందరికీ స్ఫూర్తి ప్రదాత : సీఎం చంద్రబాబు
ప్రకాశం పంతులు జీవితం అనేక మంది యువతకు ప్రేరణగా నిలుస్తుందన్నారు. నిరుపేద కుటుంబంలో జన్మించి, తల్లిదండ్రుల ఆశయాల్ని నిలబెట్టుకుంటూ విద్యాభ్యాసంలో అభివృద్ధి చెందడం, తరువాత న్యాయవాదిగా, అనంతరం రాజకీయ రంగంలో అద్భుతంగా ఎదగడం ఆయన జీవన యాత్రలో ముఖ్య ఘట్టాలుగా పేర్కొన్నారు.
Date : 20-05-2025 - 11:02 IST -
#Andhra Pradesh
Bill Gates’ Letter : సీఎం చంద్రబాబుకు బిల్గేట్స్ లేఖ
Bill Gates' Letter : ఢిల్లీలో జరిగిన సమావేశంలో చంద్రబాబు మరియు ఆయన బృందం పాల్గొనగా,అక్కడ జరిగిన సంభాషణలు, ఒప్పందాలపై బిల్ గేట్స్ తన హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఆరోగ్యం, విద్య, వ్యవసాయం వంటి రంగాల్లో ప్రభుత్వం తీసుకుంటున్న చొరవలను ఆయన ప్రశంసించారు.
Date : 19-05-2025 - 8:24 IST -
#Andhra Pradesh
Free Bus Travel For Women: ఉచిత బస్సు పథకంపై బిగ్ అప్డేట్.. ఆరోజే ప్రారంభం!
ఏపీలో మహిళలకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రారంభించనున్నట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అయితే ఈ ఉచిత బస్సు పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు ఇంకా విడుదల కాలేదు.
Date : 17-05-2025 - 5:10 IST -
#Andhra Pradesh
Polavaram Project : పోలవరం కోసం రంగంలోకి మోదీ… 4 రాష్ట్రాల సీఎంలతో చర్చలు!
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పురోగతిపై ప్రధాని నరేంద్ర మోదీ మే 28వ తేదీన తొలిసారిగా సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి, ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి, ఒడిశా సీఎం మోహన్ మాజీ వర్చువల్గా హాజరుకానున్నారు.
Date : 17-05-2025 - 2:09 IST -
#Andhra Pradesh
Nara Lokesh: కార్యకర్తలకు నారా లోకేష్ కీలక సూచనలు.. అమ్మ మీద నాన్న మీద అలిగినట్టు పార్టీ మీద అలగండి!
నారా లోకేష్ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు దిశానిర్ధేశం చేసారు. అమ్మ మీద నాన్న మీద అలిగినట్టు పార్టీ మీద అలగండి.. కానీ అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు.
Date : 17-05-2025 - 12:32 IST -
#Andhra Pradesh
International Yoga Day: రికార్డు సృష్టించేలా విశాఖలో అంతర్జాతీయ యోగా డే!
ఆర్కె బీచ్లో ప్రధాని కార్యక్రమం, ప్రజల పాల్గొనే ప్రాంతాలు, నిర్వహణపై అధికారులు ప్రజెటేషన్ ఇచ్చారు. ఆర్కె బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు అన్ని చోట్లా ప్రజలు యోగాసనాలు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
Date : 16-05-2025 - 4:54 IST -
#Andhra Pradesh
AP Mega DSC: ముగిసిన ఏపీ మెగా డీఎస్సీ గడువు… ఎన్ని దరఖాస్తులు అంటే?
ఏపీ డీఎస్సీ దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, మొత్తం 3,53,598 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. వారి నుంచి మొత్తం 5,67,067 దరఖాస్తులు అందాయి.
Date : 16-05-2025 - 12:25 IST -
#Andhra Pradesh
CM Chandrababu: ముగిసిన ఎస్ఐపీబీ సమావేశం.. 19 ప్రాజెక్టులకు ఆమోదం!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి వేగంగా ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తాజాగా రాష్ట్రంలో 19 ప్రాజెక్టులకు రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) ఆమోదం తెలిపిందని వెల్లడించారు.
Date : 15-05-2025 - 5:41 IST -
#Andhra Pradesh
Operation Sindoor: తిరంగా ర్యాలీకి రావాలని డిప్యూటీ సీఎం పవన్ కు పురందేశ్వరి పిలుపు!
ఆపరేషన్ సిందూర్కు సంఘీభావంగా దేశవ్యాప్తంగా బీజేపీ తిరంగా ర్యాలీలను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో, విజయవాడలో కూడా తిరంగా ర్యాలీ నిర్వహించాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి నిర్ణయించారు.
Date : 15-05-2025 - 3:26 IST