CM Chandrababu
-
#Andhra Pradesh
CM Chandrababu : రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈలు, సేవారంగానికి పెద్దపీట: సీఎం చంద్రబాబు
సచివాలయం నుంచి వర్చువల్గా స్వర్ణాంధ్ర కార్యాలయాలను ప్రారంభించిన అనంతరం, ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుతం సేవారంగం ద్వారా రాష్ట్రానికి కేవలం 6.3 శాతం ఆదాయం మాత్రమే వస్తోందని తెలిపారు. ఈ రంగాన్ని విస్తరించడం ద్వారా ఆదాయాన్ని గణనీయంగా పెంచవచ్చన్నారు.
Published Date - 04:04 PM, Mon - 9 June 25 -
#Andhra Pradesh
Sachivalayam Employees: కూటమి సర్కార్ కీలక నిర్ణయం.. సచివాలయం ఉద్యోగుల బదిలీలకు రంగం సిద్ధం!
2024 ఆగస్టులో జరిగిన బదిలీలలో, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సర్దుబాటు కోసం ప్రభుత్వం కొత్త నిబంధనలను అమలు చేసింది. ప్రతి సచివాలయంలో కనీసం 8 మంది ఉద్యోగులు ఉండేలా చర్యలు తీసుకోబడ్డాయి.
Published Date - 01:49 PM, Mon - 9 June 25 -
#Andhra Pradesh
CM Chandrababu: మహిళల వ్యక్తిత్వంపై దాడిని ఉపేక్షించేది లేదు: సీఎం చంద్రబాబు
ఈ వ్యాఖ్యలకు సంబంధించి జగన్ మోహన్ రెడ్డి ఇంతవరకు ఖండించకపోవడం, మహిళలకు క్షమాపణ చెప్పకపోవడం విచారకరమని అన్నారు. కూటమి ప్రభుత్వం మహిళల గౌరవాన్ని కాపాడేందుకు, ఇలాంటి నీచమైన సంస్కృతిని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.
Published Date - 07:13 PM, Sun - 8 June 25 -
#Andhra Pradesh
CM Chandrababu : రాష్ట్ర అభివృద్ధిలో స్పష్టమైన మార్పు: సీఎం చంద్రబాబు
త పాలనలో నిరాశ, నిస్పృహే నెలకొన్నాయి. ఆర్థికంగా రాష్ట్రాన్ని పాతాళానికి తోసేసారు. అయితే ఇప్పుడు మన పరిపాలనతో ప్రజలకు నమ్మకం కలుగుతోంది. అభివృద్ధి, సంక్షేమం ఒకేసారి అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నాం అన్నారు.
Published Date - 04:04 PM, Sat - 7 June 25 -
#Andhra Pradesh
CM Chandrababu : రాష్ట్రంలో బలమైన ఏఐ వ్యవస్థ : సీఎం చంద్రబాబు
ఎన్విడియా సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రంలో నైపుణ్య శిక్షణ, పరిశోధన, స్టార్టప్ల అభివృద్ధి వంటి అంశాల్లో సమగ్ర కార్యాచరణ అమలులోకి రానుంది. రాబోయే రెండేళ్లలో దశలవారీగా 10 వేల మంది ఇంజినీరింగ్ విద్యార్థులకు ఏఐలో శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం అని చంద్రబాబు స్పష్టం చేశారు.
Published Date - 12:52 PM, Sat - 7 June 25 -
#Andhra Pradesh
Cabinet Meeting : ఈ నెల 19న ఏపీ కేబినెట్ భేటీ..పలుకీలక అంశాలపై చర్చ
ప్రభుత్వం ముందుగా తీసుకున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికలు, అలాగే ముఖ్యమైన ప్రజా సంక్షేమ పథకాలపై ఈ సమావేశంలో మంత్రిమండలి సమగ్రంగా చర్చించనుంది. ఇప్పటికే అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం పునరుద్ధరించిన అమరావతి రాజధాని నిర్మాణం ప్రధాన అజెండాగా ఉన్న నేపథ్యంలో, దీనిపై ప్రత్యేక చర్చ జరిగే అవకాశముంది.
Published Date - 10:53 AM, Sat - 7 June 25 -
#Andhra Pradesh
Visakha Economic Region: 8 జిల్లాలతో ‘విశాఖ ఎకనమిక్ రీజియన్’: సీఎం చంద్రబాబు
శుక్రవారం సచివాలయంలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ‘విశాఖపట్నం ఎకనమిక్ రీజియన్’గా అభివృద్ధి చేసే అంశంపై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు.
Published Date - 09:16 PM, Fri - 6 June 25 -
#Andhra Pradesh
TDP Government: ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలివే!
నెలకు 64 లక్షల మందికి రూ.2720 కోట్లు పంపిణీ చేస్తూ, ఏడాదిలో రూ.34 వేల కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం, వృద్ధులు, వికలాంగులు, వితంతువుల జీవన భద్రతను బలోపేతం చేసింది.
Published Date - 09:20 PM, Thu - 5 June 25 -
#Andhra Pradesh
World Environment Day : వనమహోత్సవం ప్రారంభించిన సీఎం చంద్రబాబు..పర్యావరణ పరిరక్షణపై మద్దతు
ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య నాయకులు పార్కులో మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు ఇది ఒక చిన్న శక్తివంతమైన మొదటిస్థాయి చర్యగా వారు పేర్కొన్నారు.
Published Date - 01:21 PM, Thu - 5 June 25 -
#Andhra Pradesh
World Environment Day : ప్రకృతి మనందరిది..పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత: సీఎం చంద్రబాబు
అడవుల సంరక్షణ, జలవనరుల పరిరక్షణ మనందరి కర్తవ్యం. అందుకే ప్రభుత్వం విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టింది. నేడు ఒక్క రోజులోనే ఒక కోటి మొక్కలు నాటి ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని స్మరణీయంగా మార్చేందుకు ప్రజలందరూ ముందుకు రావాలి అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
Published Date - 11:32 AM, Thu - 5 June 25 -
#Andhra Pradesh
TDP Govt: కూటమి మరో సంచలన నిర్ణయం.. 15 లక్షల ‘బంగారు కుటుంబాలు’ దత్తత!
పీ4 కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించేందుకు మిలాప్, ప్రాజెక్ట్ డీప్, రంగ్ దే, భార్గో వంటి సంస్థలు భాగస్వాములుగా సహకారం అందించేందుకు ముందుకువచ్చినట్టు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.
Published Date - 08:08 PM, Wed - 4 June 25 -
#Andhra Pradesh
YS Sharmila: మరోసారి జగన్ను కెలికిన షర్మిల.. ఆసక్తికర ట్వీట్ వైరల్!
"పునర్నిర్మాణం పేరుతో సంవత్సరం కాలయాపన చేశారు. సూపర్ సిక్స్ హామీలను గాలికొదిలేశారు. అప్పుల సాకుతో అభివృద్ధిని అటకెక్కించారు. కరెంటు బిల్లులతో ప్రజల జేబులకు చిల్లులు పెట్టారు" అని షర్మిల ఆరోపించారు.
Published Date - 07:03 PM, Wed - 4 June 25 -
#Andhra Pradesh
AP Cabinet : ఏపీ క్యాబినెట్ నిర్ణయాలివే..
సీఆర్డీఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు క్యాబినెట్ ఆమోదం. వివిధ సంస్థలకు చేసిన భూ కేటాయింపులు, రాయతీల కల్పనకు క్యాబినెట్ ఆమోదం. రక్షితనీటి సరఫరాకు శ్రీకాకుళంలో రూ.5.75 కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండ్కు ఆమోదం.
Published Date - 05:32 PM, Wed - 4 June 25 -
#Andhra Pradesh
Thalliki Vandanam: తల్లికి వందనం పథకంపై బిగ్ అప్డేట్.. అర్హతలు ఇవే!
ఈ పథకం కింద 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో ప్రతి సంవత్సరం రూ. 15,000 జమ చేయనుంది కూటమి ప్రభుత్వం. ఈ సొమ్ము విద్యార్థుల విద్యా ఖర్చులకు, తల్లుల ఆర్థిక సాధికారతకు ఉపయోగపడనుంది.
Published Date - 01:36 PM, Wed - 4 June 25 -
#Andhra Pradesh
AP Results Day : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన రోజు ఇది: : సీఎం చంద్రబాబు
అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఊరేగిన ఉన్మాదాన్ని ప్రజలు తిరస్కరించిన రోజు ఇది. ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసిన సైకో పాలనకు ముగింపు పలికి, ప్రతి పౌరుడు స్వేచ్ఛతో ఊపిరి పీల్చిన తిత్లీ సమయంగా జూన్ 4 నిలిచింది అని చంద్రబాబు చెప్పారు.
Published Date - 10:50 AM, Wed - 4 June 25