HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ys Sharmila Tweet On Cm Chandrababu And Jagan

YS Sharmila: మరోసారి జ‌గ‌న్‌ను కెలికిన ష‌ర్మిల‌.. ఆస‌క్తిక‌ర ట్వీట్ వైర‌ల్‌!

"పునర్‌నిర్మాణం పేరుతో సంవత్సరం కాలయాపన చేశారు. సూపర్ సిక్స్ హామీలను గాలికొదిలేశారు. అప్పుల సాకుతో అభివృద్ధిని అటకెక్కించారు. కరెంటు బిల్లులతో ప్రజల జేబులకు చిల్లులు పెట్టారు" అని షర్మిల ఆరోపించారు.

  • By Gopichand Published Date - 07:03 PM, Wed - 4 June 25
  • daily-hunt
YS Sharmila
YS Sharmila

YS Sharmila: ఏడాది క్రితం జూన్ 4న కూటమి పార్టీలకు ప్రజలు అధికారం అప్పగించిన రోజును “ఆంధ్రప్రదేశ్ ప్రజా వంచన దినం”గా అభివర్ణిస్తూ ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి పాలనను “ఉన్మాదం, అవినీతి, అరాచకం”కు గురైన పాలనగా ఆమె విమర్శించారు.

జూన్ 4: ఉన్మాద,అవినీతి,అరాచక పాలనకు గుణపాఠం చెప్పి, ఏడాది క్రితం ఇదే రోజు కూటమి పార్టీలకు పట్టం కడితే, ప్రజా విప్లవానికి, ఇచ్చిన తీర్పునకు వక్రభాష్యం చెప్పేలా ఉంది చంద్రబాబు @ncbn గారి ఏడాది పాలన. పునర్ నిర్మాణం పేరుతో సంవత్సరం పాటు కాలయాపన చేశారు. గాడిన పెడుతున్నాం అని చెవుల్లో…

— YS Sharmila (@realyssharmila) June 4, 2025

“పునర్‌నిర్మాణం పేరుతో సంవత్సరం కాలయాపన చేశారు. సూపర్ సిక్స్ హామీలను గాలికొదిలేశారు. అప్పుల సాకుతో అభివృద్ధిని అటకెక్కించారు. కరెంటు బిల్లులతో ప్రజల జేబులకు చిల్లులు పెట్టారు” అని షర్మిల ఆరోపించారు. పోలవరం ఎత్తు తగ్గించడం, విశాఖ స్టీల్ ప్లాంట్‌లో 4,000 మంది కార్మికుల ఉద్యోగాలు తొలగించడం, వక్ఫ్ బిల్లుకు మద్దతు ఇవ్వడం వంటి చర్యలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా చంద్రబాబు నిశ్శబ్దంగా ఉండటాన్ని ఆమె తప్పుబట్టారు. “ప్రత్యేక హోదా కోసం నోరు విప్పలేదు. ఇది ప్రజలకు చేసిన వంచన కాదా?” అని ఆమె ప్రశ్నించారు.

Also Read: Chenab Railway Bridge : ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే బ్రిడ్జిని ప్రారంభించనున్న ప్రధాని మోడీ..ఎక్కడో తెలుసా..?

అటు వైఎస్ఆర్‌సీపీ నిర్వహించే “వెన్నుపోటు దినం”పైనా షర్మిల విమర్శలు గుప్పించారు. “వెన్నుపోటు అనే పదానికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరో ప్రజలకు తెలుసు. అసెంబ్లీకి వెళ్లకుండా, కూటమి హామీలపై గళం విప్పకుండా, ఇంట్లో ప్రెస్ మీట్‌లు పెట్టి జగన్ ప్రజలను మోసం చేస్తున్నారు” అని ఆమె ఆరోపించారు. లిక్కర్ స్కాం ఆరోపణలపై అసెంబ్లీలో విచారణకు సిద్ధం కాకుండా నిరసనలు చేయడం “దొంగే దొంగ అని అరిచినట్లు ఉంది” అని షర్మిల వ్యాఖ్యానించారు. చంద్రబాబు, మోడీ, పవన్ కళ్యాణ్‌లు నమ్మకం పేరుతో ప్రజలను వంచించారు. ఇది ప్రజా తీర్పు దినం కాదు ప్రజా వంచన దినం అని షర్మిల తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap news
  • CM Chandrababu
  • congress
  • DCM Pawan
  • jagan
  • ys sharmila

Related News

AP tops in exports of pharma and aqua products: CM Chandrababu

CM Chandrababu London : నవంబర్లో లండన్ పర్యటనకు సీఎం చంద్రబాబు

CM Chandrababu Londan : ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు నవంబర్ 2 నుంచి 5 వరకు లండన్ పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఈ పర్యటన పూర్తిగా రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నదని అధికార వర్గాలు వెల్లడించాయి

  • Jubilee Hills Bypoll Exit P

    Jubilee Hills Bypoll Exit Poll : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం

  • Ktr Jubilee Hills Bypoll Ca

    Jubilee Hills Bypoll : కేటీఆర్ ఏంటి ఈ దారుణం..?

  • Lokesh Google

    Google : రాష్ట్రానికి చరిత్రాత్మకమైన రోజు – మంత్రి లోకేశ్

  • Nara Bhuvaneshwari

    Nara Bhuvaneshwari: నారా భువనేశ్వరికి అరుదైన గౌరవం.. అవార్డుపై నందమూరి రామకృష్ణ హర్షం!

Latest News

  • Rayalaseema : రాయలసీమలో ఉపాధి అవకాశాలు పెరిగాయి – మోదీ

  • Silver Price : దీపావళి తర్వాత సిల్వర్ రేట్ తగ్గుతుందా?

  • AI Vizag : AIకు ఏపీ తొలి గమ్యస్థానంగా మారనుంది – మోదీ

  • Fake Votes : కేటీఆర్ చెప్పింది అంత అబద్దమే..దొంగ ఓట్లు సృష్టిచిందే బిఆర్ఎస్ పార్టీ

  • Telangana Cabinet Meeting : క్యాబినెట్ సమావేశానికి కొండా సురేఖ గైర్హాజరు

Trending News

    • Chandrababu : కర్నూలు : ”సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్” బహిరంగ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగం

    • Infosys : ఉద్యోగులకు ఇన్ఫోసిస్ అదిరిపోయే శుభవార్త..!

    • PM Modi AP Tour LIVE: ప్రధాని మోదీ లైవ్ అప్డేట్స్

    • Sai Dharam Tej : మేన‌ల్లుడు సాయి దుర్గా తేజ్ బర్త్‌డే.. మామ ప‌వ‌న్ క‌ల్యాణ్ విషెస్

    • Nobel Peace Prize 2025 : డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ షాక్ ?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd