Central Government
-
#Telangana
KTR : కేంద్రానికి లేఖ రాసిన కేటీఆర్
KTR wrote a letter to the Centre: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సొంత బావమరిది సృజన్రెడ్డికి, తమ్ముడి కంపెనీలకు అర్హతలు లేకున్నా కాంట్రాక్టులు కట్టబెట్టారని కేటీఆర్ లేఖలో ప్రస్తావించారు.
Date : 20-09-2024 - 6:42 IST -
#India
Govt Employees : ఆలస్యంగా ఆఫీస్ కు వస్తాం అంటే కుదరదు..ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం వార్నింగ్
ఉదయం 9:15 లోగా బయోమెట్రిక్ లో హాజరు పడకపోతే ఆ పూటకు లీవ్ పెట్టుకోవాల్సిందేనని తేల్చిచెప్పింది
Date : 22-06-2024 - 12:00 IST -
#India
New Driving License Rules: ఇకపై ఈజీగా డ్రైవింగ్ లైసెన్స్.. జూన్ 1 నుంచి కొత్త నిబంధనలు..!
రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ డ్రైవింగ్ లైసెన్స్ పొందే నిబంధనలలో అనేక పెద్ద మార్పులు చేసింది.
Date : 21-05-2024 - 7:35 IST -
#India
EPFO : ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ఓ గరిష్ఠ వేతన పరిమితి పెంపు!
Central Government: ఈపీఎఫ్ఓ(EPFO) కింద ఉన్న ఉద్యోగుల గరిష్ఠ వేతన పరిమితిని పెంచాలని కేంద్రం(Central Government)భావిస్తోంది. ప్రస్తుతం ఇది రూ.15వేలుగా ఉంది. ఈ మొత్తాన్ని రూ.21 వేలకు పెంచే యోచన చేస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఈ మొత్తాన్ని పెంచాలని చాలా ఏళ్లుగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. We’re now on WhatsApp. Click to Join. ప్రస్తుతం లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. కొత్త ప్రభుత్వం కొలువుదీరాక […]
Date : 11-04-2024 - 5:51 IST -
#India
RBI : 2023-24కి ముగింపు రోజు.. ఆర్బీఐ నిర్ణయం
RBI: మార్చి 31వ తేదీ ఆదివారమే అయినప్పటికీ అన్ని ఏజెన్సీ బ్యాంకులు పనిచేయాలని కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ(RBI)ఆదేశాలు జారీ చేసింది. ఆర్థిక సంవత్సరం 2023-24కి మార్చి 31 చివరి రోజు కావడంతో ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన లావాదేవీలను నిర్వహించేందుకు వీలుగా అన్ని ఏజెన్సీ బ్యాంకుల బ్రాంచ్లు తెరిచే ఉండాలని సూచించింది. ప్రభుత్వ రశీదులు, చెల్లింపులతో ముడిపడిన బ్యాంకుల బ్రాంచులు అన్నింటిని మార్చి 31న (ఆదివారం) తెరిచి ఉంచాలని కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేయడంతో ఆర్బీఐ ఈ […]
Date : 21-03-2024 - 10:06 IST -
#India
Population Census : జనగణనకు భారత్ రెడీ.. ఏమేం చేస్తారో తెలుసా ?
Population Census : మనదేశంలో చివరిసారిగా 2011లో జనగణన నిర్వహించారు.
Date : 15-03-2024 - 10:45 IST -
#India
OTT platforms: 18 ఓటీటీ ప్లాట్ఫామ్స్పై కేంద్ర ప్రభుత్వ వేటు
OTT platforms: అసభ్యకరమైన, అశ్లీల కంటెంట్ను ప్రోత్సహిస్తున్న 18 ఓటీటీ ప్లాట్ఫామ్స్(OTT platforms), 19 వెబ్సైట్లపై కేంద్ర ప్రభుత్వ(Central Govt)వేటువేసింది. నిషేధం(ban) విధిస్తున్నట్టుగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ(Union Ministry of Information and Broadcasting) గురువారం ప్రకటించింది. వీటితో పాటు మరో 10 యాప్లు, 57 సోషల్ మీడియా ఖాతాలను కూడా బ్లాక్ చేస్తున్నట్టు వివరించింది. ఆయా ప్లాట్ఫామ్స్ అసభ్యకరమైన కంటెంట్తో పాటు కొన్ని సందర్భాల్లో పోర్నోగ్రఫీ కంటెంట్ను కూడా పబ్లిష్ చేస్తున్నాయని […]
Date : 14-03-2024 - 4:16 IST -
#India
Ferocious Dogs : ప్రమాదకర జాతి శునకాల జాబితా విడుదల చేసిన కేంద్రం
Ferocious Dogs: ప్రమాదకర జాతికి చెందిన శునకాల(Dogs) జాబితాను ఈరోజు కేంద్రం రిలీజ్ చేసింది. ఆ లిస్టులో 23 రకాల కుక్కలు ఉన్నాయి. దాంట్లో ఫిట్బుల్ టెర్రియర్, అమెరికన్ బుల్డాగ్, రాట్వీలర్, మాస్టిఫ్స్ జాతి కుక్కలు ఉన్నాయి. పెంపుడు కుక్కలుగా ఉన్న ఆ 23 రకాల జాతి (Ferocious Dogs) శునకాలను దూరంగా ఉంచాలని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం తన ఉత్తర్వుల్లో సూచించింది. ఈ 23 రకాల జాతుల కుక్కలను ఇక ముందు […]
Date : 14-03-2024 - 4:01 IST -
#Speed News
Solar Rooftop Scheme : ‘పీఎం సూర్యోదయ యోజన’.. మీ ఇంటిపై సోలార్ ప్యానళ్లు.. అప్లై చేసుకోండి
Solar Rooftop Scheme : ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన సంచలన పథకం పేరు.. ‘ప్రధానమంత్రి సూర్యోదయ యోజన’.
Date : 29-01-2024 - 10:47 IST -
#India
PM Modi: బాలికలు అన్ని రంగాల్లో రాణించాలి: పీఎం మోడీ
PM Modi: జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా మోడీ మహిళలు, అమ్మాయిలు, విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. “జాతీయ బాలికా దినోత్సవం నాడు, మేము ఆడపిల్లల తిరుగులేని స్ఫూర్తి, విజయాలకు వందనం చేస్తున్నాము. అన్ని రంగాలలో ప్రతి ఆడపిల్ల యొక్క గొప్ప సామర్థ్యాన్ని మేము గుర్తించాము” అని ప్రధాని మోదీ అన్నారు. “ఆడ పిల్లలు మన దేశాన్ని, సమాజాన్ని మెరుగుపరిచే మార్పు-నిర్మాతలు. ప్రతి ఆడపిల్ల నేర్చుకోవడానికి, ఎదగడానికి, అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్న దేశాన్ని నిర్మించడానికి మా ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తోంది” […]
Date : 24-01-2024 - 2:17 IST -
#India
SC Sub Quota : Govt of India: ఎస్సీ వర్గీకరణపై ఐదుగురితో కేంద్ర కమిటీ
SC Sub Quota : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ 2023 నవంబరులో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇచ్చిన హామీ ప్రకారం ఎస్సీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది.
Date : 19-01-2024 - 12:35 IST -
#India
2 Lakhs Insurance Free : ఈ-శ్రమ్ కార్డుతో 2 లక్షల ఇన్సూరెన్స్ ఫ్రీ
2 Lakhs Insurance Free : అసంఘటిత రంగ కార్మికులకు భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ-శ్రమ్ కార్డులను (e-Shram Card) అందిస్తోంది.
Date : 19-12-2023 - 12:18 IST -
#India
Rs.25 Onion Price : కిలో ఉల్లి రూ.25కే..కేంద్రం ప్రకటన
గత నెల రోజులుగా ఉల్లిపాయలు (Onion ) కట్ చేయకుండానే కన్నీరు పెట్టిస్తున్న సంగతి తెలిసిందే. నెల క్రితం వరకు కూడా కిలో రూ.10 , 20 లకే వచ్చే ఉల్లిపాయలు..ప్రస్తుతం కిలో రూ. 80 కు చేరింది. దీంతో సామాన్య ప్రజలు ఉల్లి ధరను చూసి కన్నీరు పెట్టుకుంటున్నారు. సాధారణంగా మనం తినే ప్రతి కూరలో ఉల్లిగడ్డ ప్రాధాన్యం ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటూ సామెతలు కూడా పుట్టుకొచ్చేంతగా […]
Date : 04-11-2023 - 3:59 IST -
#Special
Telangana Turmeric Board : ‘పసుపు బోర్డు’ ఏర్పాటయ్యేది తెలంగాణలోనేనా ? గెజిట్ నోటిఫికేషన్ లో నో క్లారిటీ
Telangana Turmeric Board : తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అక్టోబరు 1న పాలమూరులో జరిగిన బీజేపీ జనగర్జన సభలో ప్రకటించారు.
Date : 06-10-2023 - 12:17 IST -
#India
INDIA Name Change : ‘ఇండియా’ పేరును ‘భారత్’ గా మార్చే యోచనలో కేంద్రం
INDIA Name Change : ఈనెల 18 నుంచి 22 వరకు జరగనున్న ప్రత్యేక పార్లమెంటు సమావేశాలకు సంబంధించి మరో కొత్త విషయం తెరపైకి వచ్చింది.
Date : 05-09-2023 - 1:36 IST