Central Government
-
#India
Kerosene supply: గుడ్న్యూస్.. ఇక రేషన్ షాపుల్లో కిరోసిన్..
Central Government దేశవ్యాప్తంగా వంటగ్యాస్ (ఎల్పీజీ) కొరత ఏర్పడవచ్చన్న ఆందోళనలు, ఇంధన కొరతపై వస్తున్న వదంతుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 60 రోజుల పాటు ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా ‘సుపీరియర్ కిరోసిన్’ సరఫరా చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం కారణంగా హార్ముజ్ […]
Date : 31-03-2026 - 10:27 IST -
#India
రైతులకు శుభవార్త చెప్పిన కేంద్రం!
ఎరువుల నల్లబజారు నిల్వ ఉంచడాన్ని అరికట్టడానికి ప్రభుత్వం పర్యవేక్షణను కఠినతరం చేస్తోంది. డెలివరీ వ్యవస్థపై నిఘా ఉంచాలని, రైతులకు సరైన సమయంలో ఎరువులు అందేలా చూడాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.
Date : 30-03-2026 - 10:00 IST -
#India
Family Status: సహజీవన జంటలకు కుటుంబ హోదా.. డిజిటల్ గా జనాభా లెక్కలు..
దాదాపు 15 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదిస్తూ.. దేశవ్యాప్తంగా 16వ జనాభా గణనకు కేంద్ర ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచే ఈ భారీ ప్రక్రియ ప్రారంభం కానుండగా.. మారుతున్న సామాజిక మార్పులకు అనుగుణంగా కేంద్రం షాకింగ్ నిర్ణయాలు తీసుకుంది. ఈసారి డిజిటల్ పద్ధతిలో సాగే ఈ గణనలో.. తొలిసారిగా సహజీవన జంటలకు కూడా అధికారికంగా కుటుంబ హోదా కల్పించనున్నట్లు స్పష్టం చేసింది. కేవలం అధికారులే కాకుండా పౌరులు కూడా తమ వివరాలను […]
Date : 30-03-2026 - 3:05 IST -
#India
Commercial LPG: గుడ్ న్యూస్.. వాణిజ్య సిలిండర్ల సరఫరా పెంచిన కేంద్రం
Central Government వాణిజ్య, పారిశ్రామిక ఎల్పీజీ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇరాన్ యుద్ధం కారణంగా ఏర్పడిన గ్యాస్ కొరత నేపథ్యంలో కమర్షియల్ సిలిండర్ల కేటాయింపు కోటాను 50 శాతం నుంచి 70 శాతానికి పెంచుతూ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. దిగుమతులకు అంతరాయం ఏర్పడటంతో పరిశ్రమలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తగ్గించేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ పెంపులో భాగంగా ఉక్కు, ఆటోమొబైల్, టెక్స్టైల్, రసాయనాలు, ప్లాస్టిక్స్ వంటి కార్మిక ఆధారిత రంగాలకు అధిక […]
Date : 27-03-2026 - 2:45 IST -
#Andhra Pradesh
Rural Development Trust: మాట ఇచ్చారు.. మడమ తిప్పకుండా నెరవేర్చారు దటీజ్ నారా లోకేష్
అనంతపురం జిల్లా వంటి వెనుకబడిన ప్రాంతాల్లో విద్య, వైద్యం మరియు ఉపాధి రంగాల్లో అపారమైన సేవలు అందిస్తున్న రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (RDT)కి ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. విదేశీ నిధుల నియంత్రణ చట్టం (FCRA) కింద కేంద్ర ప్రభుత్వం విధించిన ఆంక్షల వల్ల గత కొంతకాలంగా ఈ సంస్థకు నిధులు నిలిచిపోయి
Date : 25-03-2026 - 8:47 IST -
#Cinema
మరో వివాదంలో సింగర్ మంగ్లీ
Singer Mangli ధ్రువ సర్జా హీరోగా నటించిన కేడీ: ది డెవిల్ చిత్రంలోని ‘సర్కే చునార్’ పాటలో అసభ్యత ఉందన్న ఆరోపణలతో కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఆలిండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ ఫిర్యాదు మేరకు స్పందిస్తూ, అన్ని వేదికల నుంచి ఈ పాటను తొలగించాలని సీబీఎఫ్సీని ఆదేశించింది. డబుల్ మీనింగ్ లిరిక్స్, అసభ్యకర నృత్యాల వల్ల సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదురవ్వడంతో ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో ఇలాంటి కంటెంట్ రాకుండా పర్యవేక్షించాలని […]
Date : 18-03-2026 - 10:41 IST -
#Andhra Pradesh
ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్
AP Funds కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు భారీ ఊరటనిస్తూ విపత్తు సహాయక నిధులను విడుదల చేసింది. గతేడాది అక్టోబర్లో సంభవించిన మొంథా తుపాను, దానివల్ల ఏర్పడిన ఆకస్మిక వరదల వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం అదనపు ఆర్థిక సాయాన్ని మంజూరు చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఈరోజు జరిగిన ఉన్నత స్థాయి కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్కు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (NDRF) నుంచి అదనపు సహాయంగా […]
Date : 13-03-2026 - 3:00 IST -
#India
వందేమాతరం పై కేంద్రం కీలక నిర్ణయం
Vande Mataram వందేమాతరం గీతాన్ని అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు, అన్ని పాఠశాలల్లో తప్పనిసరి చేస్తూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ బుధవారం కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. ‘జనగణమన’ వంటి జాతీయ గీతాల కంటే ముందు దీనిని కచ్చితంగా ఆలపించాలని ఈ నిబంధనలలో పేర్కొంది. వందేమాతర గీతం ఆలపించినప్పుడు అందరూ నిలబడాలని పేర్కొంది. అన్ని పురస్కారాలు ఇచ్చే సమయంలో, రాష్ట్రపతి హాజరయ్యే అన్ని కార్యక్రమాల్లో వందేమాతరం ఆలపించాలని ఈ నిబంధనల్లో పేర్కొంది. జాతీయ గీతం, గేయం పాడుతుండగా అంతరాయం కలిగించిన […]
Date : 11-02-2026 - 11:36 IST -
#Cinema
ధర్మేంద్ర కి పద్మ విభూషణ్..హేమమాలిని షాకింగ్ రియాక్షన్
Padma Vibhushan Award తన పాత్రకు న్యాయం చేయాలనే తప్ప ఎన్నడూ అవార్డుల గురించి ఆలోచించని గొప్ప నటుడు ధర్మేంద్ర.. అంటూ ఆయన భార్య, నటి, ఎంపీ హేమామాలిని పేర్కొన్నారు. సినీ పరిశ్రమకు ధర్మేంద్ర చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మవిభూషణ్ అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హేమామాలిని స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తమ కుటుంబం మొత్తం సంతోషంగా ఉందన్న హేమామాలిని కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన నటి […]
Date : 26-01-2026 - 11:46 IST -
#Andhra Pradesh
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు.. వైసీపీకి ధీటుగా బదులివ్వండి.. మంత్రులకు నారా లోకేష్ సూచనలు
Nara Lokesh Parliament Budget Session తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి మంత్రులతో పాటు ఎంపీలు తప్పనిసరిగా హాజరుకావాలని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు. రాష్ట్ర మంత్రులతో సమన్వయం కోసం ప్రతి ఎంపీకి కొన్ని శాఖలను అప్పగించినట్లు ఆయన వెల్లడించారు. సంబంధిత శాఖా మంత్రి పార్టీ కార్యాలయానికి వచ్చినప్పుడు, ఆ శాఖకు కేంద్రంతో సమన్వయం చేసే ఎంపీ కూడా హాజరుకావాలని సూచించారు. శాఖాపరమైన అంశాలపై కేంద్రంతో సమన్వయం కోసం పరస్పరం చర్చించుకోవాలని సూచన […]
Date : 26-01-2026 - 10:14 IST -
#South
కర్ణాటక అసెంబ్లీలో కలకలం.. సభ మధ్యలోనే వెళ్లిపోయిన గవర్నర్
కర్ణాటక అసెంబ్లీలో వివాదం చెలరేగింది. అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ తన ప్రసంగాన్ని రెండు మాటలతోనే ముగించి సభలో నుంచి వెళ్లిపోయారు. ఉపాధి హామీ పథకంపై కేంద్రానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం రాసిచ్చిన ప్రసంగాన్ని గెహ్లాట్ చదవలేదు. దీంతో గవర్నర్ గెహ్లాట్ తీరుపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మండిపడుతుండగా.. బీజేపీ ఎమ్మెల్యేలు గవర్నర్ సరైన నిర్ణయం తీసుకున్నారంటూ సమర్థిస్తున్నారు. గవర్నర్ ను అడ్డుకుంటూ నిలదీసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సరైన నిర్ణయం తీసుకున్నారంటూ గవర్నర్ కు బీజేపీ […]
Date : 22-01-2026 - 1:32 IST -
#Business
వొడాఫోన్-ఐడియాకు ఊరట: ఏజీఆర్ బకాయిలపై కేంద్రం కీలక నిర్ణయం
సర్దుబాటు చేసిన స్థూల ఆదాయాలు (ఏజీఆర్)కు సంబంధించిన రూ.87,695 కోట్ల బకాయిలను ఫ్రీజ్ చేయడానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది
Date : 01-01-2026 - 5:30 IST -
#India
అరావళి పర్వతాల్లో మైనింగ్పై కేంద్రం నిషేధం!
ప్రస్తుతం నడుస్తున్న గనుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలని కేంద్రం తెలిపింది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుల ప్రకారం పర్యావరణ భద్రతా చర్యలు ఖచ్చితంగా అమలయ్యేలా చూడాలని ఆదేశించింది.
Date : 24-12-2025 - 9:27 IST -
#Andhra Pradesh
Andhra Pradesh : ఏపీకి కేంద్రం శుభవార్త.. రూ. 765 కోట్ల పెట్టుబడులు.. యువతకు గుడ్ న్యూస్.!
ఏపీకి కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ కాంపోనెంట్ పథకం కింద.. రూ. 5,532 కోట్లతో చేపట్టే ఏడు యూనిట్లలో.. ఒక యూనిట్ ఏపీకి రానున్నట్లు తెలిపారు. అందులో భాగంగా సైర్మా కంపెనీ ఏపీలో రూ.765 కోట్లతో మల్టీ లేయర్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు యూనిట్ ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా ప్రత్యక్షంగా దాదాపు వెయ్యి మందికి ఉద్యోగాలు లభిస్తాయని కేంద్రం తెలిపింది. మిగతా యూనిట్లు తమిళనాడు, మధ్యప్రదేశ్లో నెలకొల్పనున్నారు. ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం శుభవార్త […]
Date : 28-10-2025 - 11:20 IST -
#Telangana
SLBC : SLBC కూలి 200 రోజులైనా స్పందించని కేంద్రం – కేటీఆర్
SLBC : భవిష్యత్తులో తమ పార్టీ అధికారంలోకి వస్తే బాధితులకు న్యాయం చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు, నష్టపోయినవారికి తగిన పరిహారం అందిస్తామని ఆయన పేర్కొన్నారు
Date : 14-09-2025 - 2:44 IST