Central Government
-
#Business
Reliance Industries: ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్కు కష్టాలు!
ఈ నిర్ణయాన్ని భారత ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టులో సవాలు చేసింది. మే 2023లో హైకోర్టు సింగిల్ బెంచ్ కేసును విచారిస్తున్నప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.
Published Date - 11:26 PM, Tue - 4 March 25 -
#Speed News
Airport : వరంగల్ ఎయిర్పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
ఇప్పటికే పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ సూచనల మేరకు భూసేకరణ ప్రక్రియ ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం కొద్ది రోజుల కిందటే మార్గదర్శకాలు జారీ చేసింది. ఆ మేరకు అధికారులు భూసేకరణ ప్రక్రియ కూడా ప్రారంభించారు.
Published Date - 04:43 PM, Fri - 28 February 25 -
#Andhra Pradesh
CM Chandrababu : మిర్చి రైతులకు గుడ్ న్యూస్.. సీఎం చంద్రబాబు చొరవతో కేంద్రం నుంచి చర్యలు
CM Chandrababu : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మిర్చి రైతుల సమస్యలను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన విజ్ఞప్తితో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు. మిర్చి రైతులకు సాయం అందించేందుకు కేంద్రం వివిధ చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.
Published Date - 01:38 PM, Fri - 21 February 25 -
#India
Delhi : ‘శీష్ మహల్’ పై విచారణకు కేంద్రం ఆదేశం
ఈ బంగ్లాను ‘శీష్ మహల్ (అద్దాల మేడ)’గా బీజేపీ అభివర్ణిస్తోంది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఆయన 7-స్టార్ రిసార్ట్గా మార్చుకున్నారని విమర్శించింది.
Published Date - 12:34 PM, Sat - 15 February 25 -
#Andhra Pradesh
Srinivas Varma : వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
Srinivas Varma : తెలుగు రాష్ట్రాల్లో యువత రాజకీయ ప్రస్థానం ముఖ్యమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. యూత్ కాంగ్రెస్ నుంచి అనేక మంది ప్రముఖ నేతలు రాణించారని తెలిపారు. ఆయన సమక్షంలో తెలంగాణ యువజన కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ బాధ్యతలు స్వీకరించారు.
Published Date - 07:29 PM, Fri - 14 February 25 -
#India
Waqf Bill : వక్ఫ్ సవరణ బిల్లు పై నివేదికకు రాజ్యసభ ఆమోదం
బీజేపీ ఎంపీ సంజయ్ తదితరులు ముసాయిదా బిల్లుపై తమ నివేదికను హిందీ, ఇంగ్లీష్ భాషల్లో సభ ముందుకు తీసుకొచ్చారు. దీనిపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
Published Date - 01:59 PM, Thu - 13 February 25 -
#Speed News
Cool House Tech : ‘ఈపీఎస్ బ్లాక్’ ఇటుకలా మజాకా.. సమ్మర్లోనూ ఇళ్లన్నీ కూల్కూల్
‘ఈపీఎస్’ అంటే ‘ఎక్స్ప్యాన్డెడ్ పాలీస్టైరీన్’. ఇదొక రకం ప్లాస్టిక్. ఈపీఎస్ బ్లాక్లు(Cool House Tech) తేలిగ్గా ఉంటాయి.
Published Date - 07:15 PM, Thu - 6 February 25 -
#Andhra Pradesh
Visakha Railway Zone : విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ : ఉత్తర్వులు జారీ
వాల్తేరు రైల్వే డివిజన్ను కొనసాగిస్తూ, విశాఖపట్నం డివిజన్గా పేరు మార్చుతూ రైల్వే బోర్డు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
Published Date - 02:19 PM, Wed - 5 February 25 -
#Andhra Pradesh
Rajahmundry Railway Station : రాజమండ్రి వాసులకు గుడ్న్యూస్.. రైల్వే స్టేషన్ అభివృద్ధికి 271 కోట్లు
Rajahmundry Railway Station : రాజమండ్రి రైల్వే స్టేషన్, విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలోని ఒక ముఖ్యమైన రవాణా కేంద్రం. ఇది ప్రధానంగా విశాఖపట్నం, కాకినాడ, భీమవరం వంటి గమ్యస్థానాలకు ప్రతిరోజూ వేలాది ప్రయాణికులకు సేవలు అందిస్తూ, ఎంతో కీలకమైన వాణిజ్య, రవాణా హబ్గా ఉన్నది.
Published Date - 12:06 PM, Sat - 25 January 25 -
#India
Omar Abdullah : జమ్ముకశ్మీర్లో అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పని చేస్తాం..కానీ..
Omar Abdullah : కేంద్ర ప్రభుత్వంతో సానుకూలంగా పని చేయడం మాత్రం కేంద్ర ప్రభుత్వంతో ఉన్న ప్రతిదాన్ని అంగీకరించడం కాదని ఆయన చెప్పుకొచ్చారు. "జమ్ముకశ్మీర్ ప్రయోజనాల కోసం నేను ప్రధాని మోడీ , హోంమంత్రి అమిత్ షాను కలిశాను. ప్రభుత్వంతో కలిసి పని చేయడం అంటే ప్రతి చర్యను మేము అంగీకరించడమే కాదని" అన్నారు.
Published Date - 11:25 AM, Fri - 17 January 25 -
#India
HMPV : హెచ్ఎంపీవీ కేసుల పై కేంద్రం అలర్ట్.. రాష్ట్రాలకు కీలక సూచనలు
ఈ వైరస్ చైనాను దాటి ఇతర దేశాల్లోనూ వేగంగా వ్యాప్తి చెందుతుందని వివరించింది. అయితే ఇప్పటివరకు భారత్లో హెచ్ఎంపీవీ సోకిన కుటుంబ సభ్యులు ఎలాంటి విదేశీ ప్రయాణాలు చేయలేదని స్పష్టం చేసింది.
Published Date - 08:00 PM, Mon - 6 January 25 -
#India
Khel Ratna Award : మను బాకర్, గుకేష్, ప్రవీణ్కుమార్కు ఖేల్రత్న అవార్డు: కేంద్రం
మను భాకర్, డి గుకేష్, ప్రవీణ్ కుమార్కు మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డును ప్రకటించారు. పారిస్ ఒలింపిక్స్ 2024లో హాకీ జట్టుకు కాంస్య పతకాన్ని అందించిన హర్మన్ప్రీత్ సింగ్ కూడా ఖేల్ రత్న అందుకోనున్నారు.
Published Date - 03:43 PM, Thu - 2 January 25 -
#India
Rozgar Mela : 71వేల మందికి అపాయింట్మెంట్ లెటర్లను పంపిణీ చేసిన ప్రధాని మోదీ
Rozgar Mela : ప్రధాని మోదీ ఈరోజు 71000 మందికి పైగా యువతకు అపాయింట్మెంట్ లెటర్లను పంపిణీ చేశారు. ఈ యువకులందరికీ ఉపాధి మేళా ద్వారా వివిధ విభాగాల్లో ఉద్యోగాలు లభించాయి. ఎంపికైన యువతను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు.
Published Date - 01:08 PM, Mon - 23 December 24 -
#India
Manipur violence : మణిపూర్ హింస..మరో 20 కంపెనీల సీఏపీఎఫ్ బలగాలు
ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ యూనిట్లన్ని ఈ నెల 30 వరకు మణిపూర్ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉండనున్నట్టు తెలుస్తోంది.
Published Date - 04:06 PM, Wed - 13 November 24 -
#Telangana
KTR : అమృత్లో కుంభకోణంపై కేంద్రం ఎందుకు చర్యలు చేపట్టడం లేదు?: కేటీఆర్
KTR : రాహుల్, రేవంత్ ట్యాక్స్ వసూలు చేస్తున్నట్లు తెలిపారు. అదే నిజమైతే మరి ఇప్పుడు అమృత్ పథకం కుంభకోణంపై కేంద్రం విచారణ చేపట్టాలని కేటీఆర్ అన్నారు.
Published Date - 01:44 PM, Tue - 12 November 24