Business
-
#Business
8th Pay Commission: దీపావళికి ముందే భారీ శుభవార్త.. ఏంటంటే?
వేతన సంఘం ఏర్పాటుపై ప్రభుత్వంపై ఒత్తిడి క్రమంగా పెరుగుతోంది. ఇటీవల రైల్వే ఉద్యోగుల సంఘాలు దీనిపై గట్టిగా ఒత్తిడి తెచ్చాయి.
Date : 14-09-2025 - 4:47 IST -
#Business
GST Reform: గుడ్ న్యూస్.. ఈ వస్తువులపై భారీగా తగ్గిన ధరలు!
హెచ్యూఎల్ ధరలు తగ్గించిన ఉత్పత్తులలో లైఫ్బాయ్ సబ్బు, డవ్ షాంపూ, కాఫీ, హార్లిక్స్, క్లోజప్ టూత్పేస్ట్, కిసాన్ జామ్, నార్ సూప్, బూస్ట్ డ్రింక్ వంటివి ఉన్నాయి.
Date : 13-09-2025 - 9:28 IST -
#Business
Provident Fund Withdrawals: పీఎఫ్ ఖాతా ఉన్నవారికి శుభవార్త.. ఏటీఎం నుంచి డబ్బు విత్ డ్రా ఎప్పుడంటే?
దీపావళికి ముందు దాదాపు 8 కోట్ల మంది EPFO సభ్యులకు కొన్ని ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీని వల్ల వారు తమ ఖర్చులను మరింత మెరుగ్గా నిర్వహించుకోగలరని నివేదిక పేర్కొంది.
Date : 11-09-2025 - 11:13 IST -
#Business
Gold Rate: రాబోయే కాలంలో బంగారం ధర తగ్గనుందా?
ప్రస్తుతం భారతదేశంలో 22, 24 క్యారెట్ల బంగారం ధర లక్ష రూపాయలను దాటింది. ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం కొనుగోలు చేసేది సెంట్రల్ బ్యాంకులు.
Date : 11-09-2025 - 9:30 IST -
#Business
GST Rates: జీఎస్టీ మార్పులు.. భారీగా తగ్గనున్న ధరలు!
జీఎస్టీ రేట్ల మార్పు డైరీ రంగానికి ప్రోత్సాహం అందిస్తుంది. దీనివల్ల రైతులు, వినియోగదారులు ఇద్దరికీ ప్రయోజనం చేకూరుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది.
Date : 06-09-2025 - 10:44 IST -
#Business
GST Reforms Impact: హోటల్స్ రూమ్స్లో ఉండేవారికి గుడ్ న్యూస్!
ఇకపై రూ. 7,500 కంటే తక్కువ ధరకు లభించే హోటల్ గదులపై GSTని 12% నుండి 5%కి తగ్గించారు. అయితే దీనిపై ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ (ITC) ప్రయోజనం లభించదు.
Date : 06-09-2025 - 9:07 IST -
#World
Trump Tariffs : టారిప్స్ పై ఆందోళన అవసరం లేదు – పీయూష్
Trump Tariffs : భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగుతాయని, వాణిజ్య ఒప్పందం కుదురుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలకు మేలు చేస్తుందని ఆయన నొక్కి చెప్పారు
Date : 05-09-2025 - 7:45 IST -
#Business
New GST: జీఎస్టీలో కీలక మార్పులు.. రూ. 48,000 కోట్లు నష్టం?!
ప్రభుత్వ అంచనాల ప్రకారం 2023-24 నాటి వినియోగ నమూనాల ఆధారంగా ఈ మార్పుల వల్ల ఏటా సుమారు రూ. 48,000 కోట్ల ఆదాయ నష్టం సంభవించవచ్చు. ఈ భారాన్ని కేంద్ర ప్రభుత్వం భరించాల్సి రావచ్చని రెవెన్యూ కార్యదర్శి అరవింద్ శ్రీవాస్తవ వార్తా సంస్థ ఐఏఎన్ఎస్కు తెలిపారు.
Date : 04-09-2025 - 8:30 IST -
#Business
GST Slashed: హెయిర్కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్.. ఎందుకంటే?
జీఎస్టీ తగ్గుదల వల్ల బ్యూటీ ఉత్పత్తులు, కాస్మెటిక్స్ కోసం డిమాండ్ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ట్యాక్స్ తగ్గడంతో సెలూన్లకు వెళ్లడం, హెల్త్ సర్వీస్లను పొందడం ప్రజలకు మరింత చౌకగా ఉంటుంది.
Date : 04-09-2025 - 4:25 IST -
#Business
GST Rates: జీఎస్టీ 2.0.. ఏయే వస్తువులు తక్కువ ధరకు లభిస్తాయి?
లక్ట్రానిక్ రంగం విషయానికొస్తే ఇప్పుడు ఎయిర్ కండిషనర్లు 32 అంగుళాల కంటే ఎక్కువ ఉన్న LED-LCD, మానిటర్లు, ప్రొజెక్టర్లు, డిష్ వాషర్లను కొనుగోలు చేయడానికి 18 శాతం GST చెల్లించాలి.
Date : 04-09-2025 - 11:00 IST -
#Business
GST 2.0: 40 శాతం జీఎస్టీతో భారమేనా? సిగరెట్ ప్రియుల జేబుకు చిల్లు తప్పదా?
GST వ్యవస్థ అమలులోకి వచ్చినప్పుడు రాష్ట్రాల ఆదాయానికి నష్టం వాటిల్లుతుంది. ఆ నష్టాన్ని పూరించడానికి 2017లో దీన్ని ప్రారంభించారు. మొదట దీన్ని 2022 వరకు మాత్రమే అమలు చేయాలని యోచించారు.
Date : 04-09-2025 - 9:57 IST -
#Business
Job Market: భారతదేశంలో ఈ ఉద్యోగాలకు భారీగా డిమాండ్!
బీమా రంగంలో ఉద్యోగ నియామకాలు ఏకంగా 24% పెరిగాయి. కోల్కతాలో 36%, ఢిల్లీ-ఎన్సీఆర్లో 30% వృద్ధి నమోదైంది. ఈ రంగంలో మధ్యస్థ స్థాయి నిపుణులకు (4-7 సంవత్సరాల అనుభవం) 34% అధిక డిమాండ్ కనిపించింది.
Date : 03-09-2025 - 5:15 IST -
#Business
Air India : ఎయిర్ఇండియా అదిరిపోయే ఆఫర్: బిజినెస్, ప్రీమియం ఎకానమీ టికెట్లపై భారీ డిస్కౌంట్లు
ఈ కొత్త ఆఫర్ దక్షిణాసియా మరియు పశ్చిమాసియా ప్రాంతాలకు ప్రయాణం చేసే వారికోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. విలాసవంతమైన ప్రయాణ అనుభవాన్ని మరింత మంది సాధించగలిగేలా ఈ తగ్గింపు ధరలు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు సంస్థ పేర్కొంది.
Date : 03-09-2025 - 2:37 IST -
#Business
Stock Market: భారత స్టాక్ మార్కెట్కు ఈ వారం ఎలా ఉండనుంది?
సెక్టోరల్ ఇండెక్స్ల గురించి చూస్తే.. పీఎస్యూ బ్యాంక్ -3.46 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ -2.85 శాతం, రియల్టీ -4.28 శాతం, ఎనర్జీ -2.52 శాతం, మెటల్ -2.35 శాతం, పీఎస్ఈ -2.84 శాతం నష్టాలతో ముగిశాయి.
Date : 31-08-2025 - 8:25 IST -
#Business
India- China Direct Flights: భారత్- చైనా మధ్య డైరెక్ట్ విమాన సర్వీసులు.. ఎప్పుడు ప్రారంభం?
భారత్, చైనా మధ్య చివరి వాణిజ్య విమానం మార్చి 20, 2020న నడిచింది. ఆ తర్వాత కరోనా మహమ్మారి కారణంగా ఈ సేవలు నిలిచిపోయాయి. అప్పటి నుండి ఇరు దేశాల మధ్య ఏ రెగ్యులర్ డైరెక్ట్ విమానం నడవడం లేదు.
Date : 31-08-2025 - 6:50 IST