Bjp
-
#Andhra Pradesh
BJP : వైసీపీ నుంచి బీజేపీలో చేరిన జకియా ఖానం
పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి కండువా కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ.. "జకియా ఖానం లాంటి అనుభవజ్ఞురాలు, సేవాభావంతో ముందుకు సాగే నాయకురాలు మా పార్టీలో చేరడం హర్షకరం" అన్నారు.
Published Date - 11:57 AM, Wed - 14 May 25 -
#Telangana
PV Narasimha Rao : ఢిల్లీలోని తెలంగాణ భవన్లో పీవీ నరసింహారావు విగ్రహం
తెలంగాణలో పీవీ నరసింహారావు(PV Narasimha Rao) జన్మించినందున ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
Published Date - 01:33 PM, Mon - 12 May 25 -
#India
Shashi Tharoor : బీజేపీలోకి శశిథరూర్ ? మోడీ వ్యాఖ్యలకు అర్థం అదేనా?
వాస్తవానికి గత రెండేళ్లుగా శశిథరూర్(Shashi Tharoor)కు, కాంగ్రెస్ అగ్రనేతలతో గ్యాప్ పెరిగింది.
Published Date - 08:20 AM, Sat - 3 May 25 -
#Telangana
CM Revanth Reddy : కులగణన పై తెలంగాణ అనుభవం కేంద్రానికి ఉపయోగపడుతుంది: సీఎం రేవంత్ రెడ్డి
ఈ విషయంలో మొదటిగా ఆయనకు అభినందనలు చెప్పాలన్నారు. జన గణనలో కులగణన చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం అభినందనీయమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
Published Date - 12:36 PM, Thu - 1 May 25 -
#India
Caste Census : కుల గణన అంటే ఏమిటి ? ఎవరికి లాభం ?
బ్రిటీషర్ల పాలనా కాలంలోనే మన దేశంలో కులగణన(Caste Census) నిర్వహించారు.
Published Date - 10:15 AM, Thu - 1 May 25 -
#Andhra Pradesh
BJP Big Plan: గోదావరి జిల్లాలపై బీజేపీ గురి.. ఇద్దరు ఎంపీలతో బిగ్ స్కెచ్
గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నరసాపురం పార్లమెంటు స్థానంలో బీజేపీ(BJP Big Plan) ఎంపీ అభ్యర్థి భూపతి రాజు శ్రీనివాస వర్మ దాదాపు రెండు లక్షల 75 వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు.
Published Date - 09:42 AM, Thu - 1 May 25 -
#India
Rahul Gandhi: కులగణనపై కేంద్రానికి మద్దతు తెలిపిన రాహుల్ గాంధీ.. కానీ, కేంద్రం ముందు నాలుగు డిమాండ్లు
Rahul Gandhi: దేశంలో కులగణనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే జనాభా లెక్కల్లోనే దీనిని చేర్చుతామని కేంద్రం ప్రకటించింది. కేంద్రం నిర్ణయాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్వాగతించారు. బుధవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి మద్దతు తెలుపుతామన్న రాహుల్.. ప్రభుత్వం ముందు నాలుగు డిమాండ్లను కూడా ఉంచారు. పదకొండు సంవత్సరాల తర్వాత కేంద్ర ప్రభుత్వం అకస్మాత్తుగా కుల గణనను ప్రకటించింది. ఇది సామాజిక న్యాయం […]
Published Date - 08:41 PM, Wed - 30 April 25 -
#Telangana
KCR Vs BJP : కాంగ్రెస్ విలన్ ఐతే.. బీజేపీ ఫ్రెండా ? కేసీఆర్ మాటలకు అర్థాలే వేరులే!
తెలంగాణ రాష్ట్రం సంగతి అలా ఉంచితే.. కనీసం బీఆర్ఎస్(KCR Vs BJP) పార్టీకి నిజమైన విలన్ ఎవరు ? అనే ప్రశ్నకు సమాధానం బీజేపీ.
Published Date - 02:04 PM, Tue - 29 April 25 -
#Andhra Pradesh
AP Rajya Sabha : ఏపీ రాజ్యసభ అభ్యర్థిగా పాకా వెంకటసత్యనారాయణ
అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఈ ముగ్గురికి కాకుండా.. పాకా వెంకటసత్యనారాయణకు రాజ్యసభ సీటును బీజేపీ(AP Rajya Sabha) కేటాయించింది.
Published Date - 07:12 PM, Mon - 28 April 25 -
#Telangana
Mahesh Kumar Goud : తక్కువ సమయంలో ఎక్కువ ప్రజాధనం దోచుకుంది ఆయనే : మహేశ్కుమార్ గౌడ్
తెలంగాణ సాకారం చేసినందుకు కాంగ్రెస్ విలన్గా నిలుస్తుందా? కేసీఆరే తెలంగాణకు విలన్గా మిగిలిపోతారు అని అన్నారు. తక్కువ సమయంలో ఎక్కువ ప్రజాధనం దోచుకుంది కేసీఆరేనని మహేశ్కుమార్ గౌడ్ అన్నారు. కేసీఆర్ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు.
Published Date - 04:07 PM, Mon - 28 April 25 -
#Telangana
AIMIM wins : ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం గెలుపు
AIMIM wins : గంట వ్యవధిలోనే ఫలితాలు వెల్లడయ్యాయి. ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్ ఉల్ హాసన్(Mirza Riyaz Ul Hasan)కు 63 ఓట్లు వచ్చాయి
Published Date - 11:31 AM, Fri - 25 April 25 -
#India
Gautam Gambhir: చంపేస్తామంటూ గౌతమ్ గంభీర్కు ఐసిస్ కశ్మీర్ బెదిరింపులు
షెహబాజ్ షరీఫ్ను విమర్శించే వారి జాబితాలో పాక్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా(Gautam Gambhir) కూడా చేరిపోయారు.
Published Date - 12:01 PM, Thu - 24 April 25 -
#Telangana
Hyderabad MLC Election: 112 ఓట్లలో పోలైనవి 88.. ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితంపై ఉత్కంఠ
హైదరాబాద్ ఎమ్మెల్సీ(Hyderabad MLC Election) స్థానం ఈ సారి కూడా ఏకగ్రీవం అవుతుందని తొలుత భావించారు.
Published Date - 05:51 PM, Wed - 23 April 25 -
#Andhra Pradesh
Annamalai : ఏపీ నుంచి రాజ్యసభకు అన్నామలై.. కేంద్రమంత్రి పదవి కూడా!
తమిళనాడు రాష్ట్ర బీజేపీ చీఫ్ హోదాలో అన్నామలై(Annamalai) దాదాపు నాలుగేళ్ల పాటు సేవలు అందించారు.
Published Date - 10:10 PM, Tue - 22 April 25 -
#Andhra Pradesh
Rajya Sabha: ఏపీ రాజ్యసభ స్థానం బీజేపీకే.. రేసులో అన్నామలై, స్మృతి ఇరానీ
కేంద్రంలోని ఎన్డీఏ కూటమి ఉమ్మడి ప్రయోజనాల రీత్యా ఏపీలోని రాజ్యసభ(Rajya Sabha) స్థానాన్ని బీజేపీకే ఇచ్చేయాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్ డిసైడయ్యారు.
Published Date - 06:03 PM, Tue - 22 April 25