Bjp
-
#India
Dhankhar To QUIT : జగదీప్ ధన్కడ్ రాజీనామా చేయడానికి కారణాలు ఏంటి..?
Dhankhar To QUIT : ధన్కడ్ రాజీనామా చేయడం ద్వారా బీజేపీ తన రాజకీయ నష్టాలను తగ్గించుకుంది. మూడవ సారిగా అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం స్థిరంగా ఉందనే మానసిక చిత్తాన్ని ప్రజల్లో నిలబెట్టుకోవడమే ప్రధాన లక్ష్యంగా మారింది
Date : 23-07-2025 - 10:45 IST -
#India
Jagdeep Dhankhar : రాజకీయ ఒత్తిడితోనే జగదీప్ ధన్ఖడ్ తన పదవికి రాజీనామా చేసారా..?
Jagdeep Dhankhar : ధన్ఖడ్ ఆరోగ్య సమస్యల కారణంగా పదవి నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొన్నప్పటికీ, కాంగ్రెస్ నేతలు ఈ విషయాన్ని ఖండిస్తున్నారు
Date : 22-07-2025 - 7:52 IST -
#India
Jagdeep Dhankhar: ఉపరాష్ట్రపతి జగదీప్ ధనఖడ్ ఆకస్మిక రాజీనామా.. కారణాలు ఏమిటి?
ఈ నిర్ణయం కేంద్ర ప్రభుత్వానికి నచ్చలేదు. కేంద్రం నుండి ఉపరాష్ట్రపతికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య రెండు వారాల పాటు వాగ్వాదం జరిగింది. ధనఖడ్ తన నిర్ణయం సరైనదని, తన పదవి అధికారాలను సూచించాడని తెలుస్తోంది.
Date : 22-07-2025 - 12:35 IST -
#Telangana
Telangana Politics : తెలంగాణ ప్రధాన రాజకీయ పార్టీలలో కాకరేపుతున్న అసమ్మతి సెగలు
Telangana Politics : ఈ పార్టీల్లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు అంతర్గత చర్చలకు దారి తీస్తున్నాయి.
Date : 20-07-2025 - 11:03 IST -
#India
Central Government : కేంద్ర కేబినెట్లో భారీ మార్పులు చేస్తున్న మోడీ
Central Government : ప్రస్తుతం బీజేపీ 37 రాష్ట్ర యూనిట్లలో సగానికి పైగా రాష్ట్ర అధ్యక్షులను ఎన్నుకోవడం పూర్తయింది. జేపీ నడ్డా తరువాత పార్టీ జాతీయ అధ్యక్షుడెవరు అన్న దానిపై చర్చలు ప్రారంభమయ్యాయి
Date : 14-07-2025 - 5:17 IST -
#Cinema
Kota Srinivasa Rao: ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత.. 750కి పైగా చిత్రాల్లో నటన!
కోట శ్రీనివాసరావు 1978లో ‘ప్రాణం ఖరీదు’ చిత్రంతో సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత నాలుగు దశాబ్దాలకు పైగా 750కి పైగా చిత్రాల్లో నటించి, తన విశిష్ట నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు.
Date : 13-07-2025 - 6:59 IST -
#Telangana
BJP : నేడు తెలంగాణ బీజేపీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్న రామచందర్
పార్టీ కార్యాలయంలో వేదపండితుల ఆశీర్వచనాల మధ్య బాధ్యతలు చేపట్టేందుకు ఆయన స్వగృహం నుంచి ర్యాలీగా బయల్దేరారు. బాధ్యతలు స్వీకరించే ముందు, రామచందర్ రావు ఆధ్యాత్మికతకు ప్రాధాన్యతనిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత ఉస్మానియా యూనివర్శిటీలోని సరస్వతీ దేవాలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించగా, అనంతరం చార్మినార్ ప్రాంతంలో ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకుని శాంతి హోమం చేయించారు.
Date : 05-07-2025 - 10:52 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : సగటు మనిషిని బెదిరించడం వల్లే వైసీపీకు ఈ పరిస్థితి వచ్చింది : పవన్
2029లో మేము అధికారంలోకి వస్తే మీ పరిస్థితి ఏమవుతుందో చూస్తాం అంటూ వైసీపీ నేతలు బెదిరిస్తున్నారు. మీరే మొదట అధికారంలోకి రావాలి కదా? మీకు మళ్లీ ప్రజలు అవకాశం ఇస్తారేమో చూడాలి అని ఎదురు ప్రశ్నించారు. ప్రజలను భయపెట్టి పాలించాలన్న ధోరణి ఇక పనిచేయదని పవన్ స్పష్టం చేశారు.
Date : 04-07-2025 - 2:26 IST -
#India
Purandeswari : బీజేపీకి మహిళా సారథి.. రేసులో పురంధేశ్వరి..?
Purandeswari : ఇప్పటికే ఎనిమిదేళ్ల పాటు అధినేతగా సేవలందించిన జేపీ నడ్డా పదవీకాలం ముగిసే దశకు చేరుకోవడంతో, ఈసారి మహిళకు ఈ పదవి దక్కే అవకాశం ఉందంటూ
Date : 04-07-2025 - 12:45 IST -
#Telangana
Rajasingh : తెలంగాణ లో బిజెపి నాశనం చేసేది ఆ నాయకులే – రాజాసింగ్
Rajasingh : "నా కళ్లముందే పార్టీ నాశనం అవుతోంది. అణచివేతను ఇక భరించలేను" అనే ఆయన వ్యాఖ్యలు బీజేపీలో తలెత్తిన విభేదాలను స్పష్టంగా వెల్లడిస్తున్నాయి
Date : 01-07-2025 - 11:53 IST -
#Telangana
Ponnam Prabhakar : రాజాసింగ్ రాజీనామా పై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు
గత ఎన్నికల్లో బీసీని ముఖ్యమంత్రి చేస్తామన్న హామీ ఇచ్చిన బీజేపీ, కనీసం బీసీ వర్గానికి సభాపక్ష నాయకుడి పదవినైనా ఇవ్వలేదు. ఇది బీసీల పట్ల ఉన్న వారి అసలైన దృష్టిని చూపిస్తోంది అని పొన్నం ఆరోపించారు.
Date : 30-06-2025 - 6:15 IST -
#Speed News
Raja Singh : తెలంగాణ బీజేపీలో సంచలనం.. బీజేపీకి రాజాసింగ్ రాజీనామా
Raja Singh : తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ బీజేపీకి గుడ్ బై చెప్పారు.
Date : 30-06-2025 - 4:18 IST -
#Telangana
Sama Ram Mohan Reddy : బీజేపీ-బీఆర్ఎస్ పొత్తుకు తొలి అడుగు పడింది..
Sama Ram Mohan Reddy : తెలంగాణ రాజకీయాల్లో కలయిక రాజకీయాలపై మరోసారి ఆసక్తికర చర్చ మొదలైంది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు అందుకు బలాన్ని చేకూర్చుతున్నాయి.
Date : 30-06-2025 - 3:12 IST -
#Telangana
Telangana BJP Chief : రామచందర్రావు నియామకంపై ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
Telangana BJP Chief : “నావాడు, నీవాడు అంటూ నాయకులను పై స్థాయి నుంచి నియమించుకుంటూ పోతే, పార్టీకి నష్టం తప్పదు” అని ఆయన వ్యాఖ్యానించారు
Date : 30-06-2025 - 12:23 IST -
#India
Amit Shah : పసుపు రైతులకు ప్రధాని ఇచ్చిన హామీ నెరవేరింది
Amit Shah : పసుపు రైతులకు ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన హామీకి కట్టుబడి, దేశంలోనే ప్రథమ జాతీయ పసుపు బోర్డును కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్లో ప్రారంభించారు.
Date : 29-06-2025 - 3:47 IST