Bjp
-
#Cinema
Kota Srinivasa Rao: ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత.. 750కి పైగా చిత్రాల్లో నటన!
కోట శ్రీనివాసరావు 1978లో ‘ప్రాణం ఖరీదు’ చిత్రంతో సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత నాలుగు దశాబ్దాలకు పైగా 750కి పైగా చిత్రాల్లో నటించి, తన విశిష్ట నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు.
Date : 13-07-2025 - 6:59 IST -
#Telangana
BJP : నేడు తెలంగాణ బీజేపీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్న రామచందర్
పార్టీ కార్యాలయంలో వేదపండితుల ఆశీర్వచనాల మధ్య బాధ్యతలు చేపట్టేందుకు ఆయన స్వగృహం నుంచి ర్యాలీగా బయల్దేరారు. బాధ్యతలు స్వీకరించే ముందు, రామచందర్ రావు ఆధ్యాత్మికతకు ప్రాధాన్యతనిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత ఉస్మానియా యూనివర్శిటీలోని సరస్వతీ దేవాలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించగా, అనంతరం చార్మినార్ ప్రాంతంలో ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకుని శాంతి హోమం చేయించారు.
Date : 05-07-2025 - 10:52 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : సగటు మనిషిని బెదిరించడం వల్లే వైసీపీకు ఈ పరిస్థితి వచ్చింది : పవన్
2029లో మేము అధికారంలోకి వస్తే మీ పరిస్థితి ఏమవుతుందో చూస్తాం అంటూ వైసీపీ నేతలు బెదిరిస్తున్నారు. మీరే మొదట అధికారంలోకి రావాలి కదా? మీకు మళ్లీ ప్రజలు అవకాశం ఇస్తారేమో చూడాలి అని ఎదురు ప్రశ్నించారు. ప్రజలను భయపెట్టి పాలించాలన్న ధోరణి ఇక పనిచేయదని పవన్ స్పష్టం చేశారు.
Date : 04-07-2025 - 2:26 IST -
#India
Purandeswari : బీజేపీకి మహిళా సారథి.. రేసులో పురంధేశ్వరి..?
Purandeswari : ఇప్పటికే ఎనిమిదేళ్ల పాటు అధినేతగా సేవలందించిన జేపీ నడ్డా పదవీకాలం ముగిసే దశకు చేరుకోవడంతో, ఈసారి మహిళకు ఈ పదవి దక్కే అవకాశం ఉందంటూ
Date : 04-07-2025 - 12:45 IST -
#Telangana
Rajasingh : తెలంగాణ లో బిజెపి నాశనం చేసేది ఆ నాయకులే – రాజాసింగ్
Rajasingh : "నా కళ్లముందే పార్టీ నాశనం అవుతోంది. అణచివేతను ఇక భరించలేను" అనే ఆయన వ్యాఖ్యలు బీజేపీలో తలెత్తిన విభేదాలను స్పష్టంగా వెల్లడిస్తున్నాయి
Date : 01-07-2025 - 11:53 IST -
#Telangana
Ponnam Prabhakar : రాజాసింగ్ రాజీనామా పై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు
గత ఎన్నికల్లో బీసీని ముఖ్యమంత్రి చేస్తామన్న హామీ ఇచ్చిన బీజేపీ, కనీసం బీసీ వర్గానికి సభాపక్ష నాయకుడి పదవినైనా ఇవ్వలేదు. ఇది బీసీల పట్ల ఉన్న వారి అసలైన దృష్టిని చూపిస్తోంది అని పొన్నం ఆరోపించారు.
Date : 30-06-2025 - 6:15 IST -
#Speed News
Raja Singh : తెలంగాణ బీజేపీలో సంచలనం.. బీజేపీకి రాజాసింగ్ రాజీనామా
Raja Singh : తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ బీజేపీకి గుడ్ బై చెప్పారు.
Date : 30-06-2025 - 4:18 IST -
#Telangana
Sama Ram Mohan Reddy : బీజేపీ-బీఆర్ఎస్ పొత్తుకు తొలి అడుగు పడింది..
Sama Ram Mohan Reddy : తెలంగాణ రాజకీయాల్లో కలయిక రాజకీయాలపై మరోసారి ఆసక్తికర చర్చ మొదలైంది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు అందుకు బలాన్ని చేకూర్చుతున్నాయి.
Date : 30-06-2025 - 3:12 IST -
#Telangana
Telangana BJP Chief : రామచందర్రావు నియామకంపై ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
Telangana BJP Chief : “నావాడు, నీవాడు అంటూ నాయకులను పై స్థాయి నుంచి నియమించుకుంటూ పోతే, పార్టీకి నష్టం తప్పదు” అని ఆయన వ్యాఖ్యానించారు
Date : 30-06-2025 - 12:23 IST -
#India
Amit Shah : పసుపు రైతులకు ప్రధాని ఇచ్చిన హామీ నెరవేరింది
Amit Shah : పసుపు రైతులకు ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన హామీకి కట్టుబడి, దేశంలోనే ప్రథమ జాతీయ పసుపు బోర్డును కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్లో ప్రారంభించారు.
Date : 29-06-2025 - 3:47 IST -
#Andhra Pradesh
Jagan : స్వార్థ రాజకీయాల్లో జగన్ నం.1 – షర్మిల
Jagan : రాష్ట్రంలో బీజేపీ చేస్తున్న అన్యాయంపై షర్మిల తీవ్ర స్థాయిలో స్పందించారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించడం వల్ల మౌలిక ప్రయోజనాలు దెబ్బతింటాయని, 41 మీటర్ల ఎత్తుతో అది ప్రాజెక్టు కాదని, కేవలం బ్యారేజ్ మాత్రమేనని అన్నారు.
Date : 28-06-2025 - 8:17 IST -
#Andhra Pradesh
YS Sharmila : చంద్రబాబు – పవన్ కళ్యాణ్ వల్లే మోడీకి ఆ ధైర్యం – షర్మిల
YS Sharmila : టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీ ఎంపీలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 45 మీటర్ల ఎత్తుతో నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టును 41 మీటర్లకు తగ్గించేందుకు కేంద్రం కుట్ర చేస్తున్నా
Date : 28-06-2025 - 12:07 IST -
#Telangana
Telangana : జులై 1న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక
ఈ నెల 30వ తేదీ ఎన్నికల నోటిఫికేషన్ను విడుదల చేయనున్నట్లు బీజేపీ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. జూన్ 1 నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. అదే రోజున నామినేషన్ల పరిశీలన కూడా చేపట్టనున్నారు. అయితే పోటీ ఉంటే జూలై 1వ తేదీన రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికలు నిర్వహించనున్నారు.
Date : 28-06-2025 - 11:27 IST -
#India
Rahul Gandhi : ఆంగ్ల భాష నేర్చుకోవడం సిగ్గుచేటు కాదు..విద్యార్థుల సాధికారతకు చిహ్నం: రాహుల్ గాంధీ
ఇంగ్లిషు భాష నేర్చుకోవడం సిగ్గు కాదని స్పష్టంగా చెప్పారు. ఇంగ్లిషు భాష అనేది విద్యార్థుల సాధికారతకు చిహ్నం. ప్రపంచంతో పోటీ పడాలంటే ఆ భాష చాలా అవసరం. మాతృభాషతోపాటు ఆంగ్ల భాషను కూడా నేర్పించడం అనివార్యం అని రాహుల్ అన్నారు.
Date : 20-06-2025 - 6:10 IST -
#Andhra Pradesh
Bhanuprakash Reddy: జగన్ బయటకు వస్తే శవాలు లేవాల్సిందే..!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
Date : 20-06-2025 - 2:19 IST