Bjp
-
#India
Delhi Assembly Elections : గర్భిణీ స్త్రీలకు రూ.21 వేలు..బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేసిన జేపీ నడ్డా..!
పేద వర్గాలకు చెందిన మహిళలకు రూ.500కే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ పంపిణీ.
Published Date - 05:15 PM, Fri - 17 January 25 -
#India
Omar Abdullah : జమ్ముకశ్మీర్లో అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పని చేస్తాం..కానీ..
Omar Abdullah : కేంద్ర ప్రభుత్వంతో సానుకూలంగా పని చేయడం మాత్రం కేంద్ర ప్రభుత్వంతో ఉన్న ప్రతిదాన్ని అంగీకరించడం కాదని ఆయన చెప్పుకొచ్చారు. "జమ్ముకశ్మీర్ ప్రయోజనాల కోసం నేను ప్రధాని మోడీ , హోంమంత్రి అమిత్ షాను కలిశాను. ప్రభుత్వంతో కలిసి పని చేయడం అంటే ప్రతి చర్యను మేము అంగీకరించడమే కాదని" అన్నారు.
Published Date - 11:25 AM, Fri - 17 January 25 -
#Telangana
Minister Counter To MP: 40 ఏళ్ల నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో ప్రతిక్షణం ప్రజాహితమే.. ఎంపీకి మంత్రి కౌంటర్!
మీరు మొదటి సారి ఎన్నికల్లో నిలబడినప్పుడు, ప్రజలకు రాసిచ్చిన బాండ్ పేపరు గురించి నేనెక్కడా ప్రస్తావించలేదు. ఎందుకంటే అప్పుడు నేను నిర్వహిస్తున్న మంత్రిత్వ శాఖకు సంబంధం లేదు.
Published Date - 05:15 PM, Wed - 15 January 25 -
#India
POCSO Case : యడ్యూరప్ప బెయిల్ పొడిగింపు
ఈ ఫిర్యాదుపై, యడ్యూరప్పపై పోక్సో (Protection of Children from Sexual Offences Act) కేసు నమోదు అయ్యింది. అయితే, ఆ సమయంలో ఈ కేసు రుజువు చేయడానికి వాస్తవాలను నిర్ధారించేందుకు పోలీసులు విచారణ ప్రారంభించారు.
Published Date - 05:04 PM, Wed - 15 January 25 -
#Speed News
BRS : ఆర్ఎస్ఎస్ అడుగుజాడల్లో బీఆర్ఎస్ : సీఎం రేవంత్ రెడ్డి
బీఆర్ఎస్ వైఖరి బీజేపీ వైఖరి తెలంగాణలో ఒకే రకంగా ఉన్నదని పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ అడుగుజాడల్లో వెళ్లేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్టోందని ఆరోపించారు.
Published Date - 04:01 PM, Wed - 15 January 25 -
#India
New AICC Office : ఇందిరా భవన్ పేరును ‘సర్దార్ మన్మోహన్ సింగ్ భవన్’గా మార్చండి – BJP
New AICC Office : కాంగ్రెస్ కొత్త హెడాఫీస్ ఇందిరా భవన్ పేరును 'సర్దార్ మన్మోహన్ సింగ్ భవన్'గా మార్చాలని BJP సూచించింది
Published Date - 12:19 PM, Wed - 15 January 25 -
#India
Delhi Elections: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. ఆ ఓటర్లు ఎటువైపు?
ఇక్కడ మొత్తం 750 మురికివాడలు ఉన్నాయి. ఈ మురికివాడల్లో దాదాపు 3 లక్షల కుటుంబాలు నివసిస్తున్నాయి. ఢిల్లీ ప్రభుత్వ గణాంకాల ప్రకారం వీటిలో నివసించే వారి సంఖ్య దాదాపు 20 లక్షలు.
Published Date - 08:54 AM, Wed - 15 January 25 -
#India
At Least Four Kids : నలుగురు పిల్లల్ని కనే దంపతులకు రూ.లక్ష : మధ్యప్రదేశ్ బోర్డు ఆఫర్
‘‘నలుగురు పిల్లలను(At Least Four Kids) కనే బ్రాహ్మణ దంపతులకు రూ.లక్ష నజరానా ఇస్తాం’’ అని ఏకంగా ఒక ప్రభుత్వ సంస్థ ప్రకటించింది.
Published Date - 06:57 PM, Mon - 13 January 25 -
#Speed News
PM Modi : ఇవాళ సాయంత్రం కిషన్ రెడ్డి నివాసానికి ప్రధాని మోడీ.. ఎందుకో తెలుసా ?
ఆ కీలక పదవి కిషన్ రెడ్డిని(PM Modi) వరిస్తుందనే ప్రచారం కూడా బలంగా జరుగుతోంది.
Published Date - 09:18 AM, Mon - 13 January 25 -
#Cinema
Delhi Elections : గెలుపే లక్ష్యం.. హామీలే ఆయుధం..!
Delhi Elections : తమ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఢిల్లీని ప్రపంచ స్థాయి నగరంగా మార్చే విషయాన్ని ఎవరూ దృష్టిలో పెట్టుకోవడం లేదు. ముఖ్యంగా, ప్రతి ఓటర్కు ఎంత ఇస్తామో అనే అంశంపై మాత్రమే హామీలు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. మేనిఫెస్టోలను పుస్తకాల రూపంలో ప్రచురించి ప్రచారం సాగిస్తున్నాయి.
Published Date - 11:52 AM, Sun - 12 January 25 -
#Telangana
BJP Announced MLC Candidates: తెలంగాణలోని మూడు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ
ఈ మేరకు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. జాతీయ బీజేపీ అధ్యక్షులు జేపీ నడ్డా ఆదేశాల మేరకు ఈ ముగ్గురిని ఎంపిక చేసినట్లు కిషన్ రెడ్డి ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
Published Date - 04:46 PM, Fri - 10 January 25 -
#India
Tejashwi Yadav: ఇండియా కూటమిపై తేజస్వీ యాదవ్ వివాదస్పద వ్యాఖ్యలు
Tejashwi Yadav: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్-కాంగ్రెస్ మధ్య విడివిడిగా పోటీ చేస్తుండటానికి ఆయన స్పందిస్తూ, లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే కూటమి ప్రధాన లక్ష్యమని చెప్పారు. ఆయన ప్రకారం, ఈ కూటమి ఉద్దేశం కేవలం బీజేపీ వ్యతిరేకమే. అందువల్ల, ఆప్-కాంగ్రెస్ మధ్య విభేదాలు సంభవించడమేమీ కొత్త విషయం కాదు, అని తేజస్వీ వ్యాఖ్యానించారు.
Published Date - 07:03 PM, Thu - 9 January 25 -
#India
BJP : ఢిల్లీ పీఠం కోసం.. బీజేపీ పకడ్బందీ వ్యూహా రచన..!
BJP : ఇప్పటివరకు రెండు దశాబ్దాలుగా ఢిల్లీలో అధికారానికి దూరంగా ఉన్న బీజేపీ, ఈసారి అధికార పీఠాన్ని చేజిక్కించుకోవాలని తీవ్రంగా కృషి చేస్తోంది.
Published Date - 06:08 PM, Thu - 9 January 25 -
#India
Arvind Kejriwal : ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ నేతలు తొక్కని అడ్డదారి లేదు
Arvind Kejriwal : గెలుపే లక్ష్యంగా బీజేపీ నేతలు ఎలాంటి అడ్డదారులకైనా వెళ్తున్నారని, తమ విజయాన్ని అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Published Date - 05:27 PM, Thu - 9 January 25 -
#India
Memorial for Pranab Mukherjee : RSSపై ప్రేమవల్లే ప్రణబ్కు స్మారకం – ఎంపీ డానిష్ అలీ
Memorial for Pranab Mukherjee : సంఘ్ పై ప్రేమ వల్లే ప్రణబ్ కు స్మారకం నిర్మిస్తున్నారని ఆరోపించారు
Published Date - 02:45 PM, Wed - 8 January 25