Bjp
-
#India
BJP : మా అభ్యర్థులకు రూ.15 కోట్లు ఆఫర్: ఆప్ ఆరోపణలు
ఓడిపోతామని తెలిసే బీజేపీ కుట్రలకు పాల్పడుతోందని సింగ్ మండిపడ్డారు. మిగతా రాష్ట్రాల్లో మాదిరిగానే.. ఓట్ల లెక్కింపునకు ముందే బీజేపీ ఓటమిని అంగీకరించింది.
Date : 06-02-2025 - 7:32 IST -
#Andhra Pradesh
Jagan In Illusions: భ్రమల్లో జగన్.. ఎవరయినా చెప్పండయ్యా!
అధికారం కోల్పోయిన నాటి నుండి జగన్ నోటి నుండి వెలువడుతున్న స్పీచ్లలో పదజాలం మారడం లేదు.. ఇప్పటికీ ఆయన తాను తన మేనిఫెస్టోని 100 శాతం అమలు చేశానని, ప్రజలకు బటన్ నొక్కి లక్షల కోట్లు పంచిపెట్టానని, ఇటు కూటమి సర్కార్ మాత్రం హామీలను అమలు చేయడం లేదని ఎద్దేవా చేస్తున్నారు.
Date : 06-02-2025 - 6:43 IST -
#India
AIMIM : ఓఖ్లా, ముస్తఫాబాద్ సీట్లపై ట్రెండ్స్ ఏమిటి..? రాజధాని రాజకీయాల్లో ఎంఐఎం గట్టి సవాలు విసిరిందా..?
AIMIM : అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని AIMIM ఢిల్లీ ఎన్నికల్లో కేవలం 2 స్థానాల్లో మాత్రమే తన అభ్యర్థులను నిలబెట్టింది, కానీ దాని 2 అభ్యర్థుల బలంతో, పార్టీ రాజధాని రాజకీయాల్లో బలమైన వాతావరణాన్ని సృష్టించింది.
Date : 05-02-2025 - 9:59 IST -
#India
Delhi Exit Poll Results 2025 : మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ కమలానికే
Delhi Exit Poll Results 2025 : మెజారిటీ సర్వేలు కమలదళానికి అధికారం దక్కుతుందని సూచిస్తున్నాయి
Date : 05-02-2025 - 8:34 IST -
#India
Delhi Exit Polls : ఎగ్జిట్ పోల్స్ పక్కన పెడితే, ఈ 5 గణాంకాలను బట్టి ఢిల్లీలో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారో అర్థం చేసుకోండి..?
Delhi Exit Polls : ఢిల్లీలో కాంగ్రెస్ 15 లక్షల ఓట్లు పొందడంలో విజయవంతమైతే, ఆమ్ ఆద్మీ పార్టీకి సమస్యలు పెరుగుతాయి. అదేవిధంగా, ముస్లిం , దళిత ప్రాంతాలలో బిజెపి పనితీరు మెరుగుపడకపోతే, పార్టీ మళ్ళీ అధికారానికి దూరంగా ఉంటుంది.
Date : 05-02-2025 - 8:01 IST -
#India
Delhi assembly elections : ఒంటిగంట వరకు 33.31శాతం పోలింగ్
మధ్యాహ్నం ఒంటి గంట వరకు 33.31 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అన్ని జిల్లాల్లో కంటే నార్త్ ఈస్ట్ డిస్ట్రిక్లో అత్యధికంగా 39.51 శాతం పోలింగ్ నమోదైంది.
Date : 05-02-2025 - 3:14 IST -
#India
Delhi Elections : 19.95 శాతం పోలింగ్ నమోదు
Delhi Elections : ఉదయం 07 గంటలకు పోలింగ్ ప్రక్రియ మొదలుకాగా 11 గంటల వరకు 19.95 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు
Date : 05-02-2025 - 12:17 IST -
#India
Delhi Polls 2025 : ‘ఢిల్లీ’మే సవాల్.. రేపే ఓట్ల పండుగ.. త్రిముఖ పోరులో గెలిచేదెవరు ?
2013 సంవత్సరం వరకు ఢిల్లీని దాదాపు 15 ఏళ్లు వరుసపెట్టి ఏలిన రాజకీయ చరిత్ర కాంగ్రెస్(Delhi Polls 2025)పార్టీకి ఉంది.
Date : 04-02-2025 - 5:00 IST -
#India
Rahul Gandhi : అందుకే విదేశాంగ మంత్రి జైశంకర్ను అమెరికాకు పంపారు
Rahul Gandhi : కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ AI డేటాపై పని చేస్తుంది కాబట్టి AI పూర్తిగా అర్థరహితమని అర్థం చేసుకోవాలని అన్నారు. AI అంటే డేటా లేకుండా ఏమీ లేదని ఆయన అన్నారు.
Date : 03-02-2025 - 4:44 IST -
#Speed News
BJP : తెలంగాణలో పలు జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించిన బీజేపీ
వీటిలో బీసీలకు 15 చోట్ల బీజేపీ అవకాశం కల్పించింది. ఓసీలకు 10 చోట్ల, రెడ్లకు 7చోట్ల, ఆర్యవైశ్యులకు 2 చోట్ల, కమ్మవారికి ఒక చోట అవకాశం కల్పించింది.
Date : 03-02-2025 - 1:56 IST -
#Andhra Pradesh
CM Chandrababu In Delhi: కేజ్రీ నీ గొప్పలు బంద్ జేయ్.. కేజ్రీవాల్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర విమర్శలు
2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించబోతోందని భారత్లో భారీ పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలు వస్తున్నారని చెందిన దేశంగా భారత్ అవతరించబోతోందని చెందిన దేశంగా భారత్ అవతరించబోతోందని సీఎం చంద్రబాబు అన్నారు.
Date : 03-02-2025 - 1:18 IST -
#Andhra Pradesh
AP BJP : టార్గెట్ ఆ ఏడుగురు.. ఏపీలో బీజేపీ బిగ్ స్కెచ్
ఈసారి ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన కొద్ది నెలల్లోనే ముగ్గురు వైఎస్సార్ సీపీ రాజ్యసభ ఎంపీలు(AP BJP) రాజీనామా చేశారు.
Date : 03-02-2025 - 9:45 IST -
#Andhra Pradesh
CM Chandrababu : ఢిల్లీ పీఠంపై బీజేపీ జెండా ఎగరాలి.. బీజేపీ అభ్యర్ధుల గెలుపునకు తెలుగు ప్రజలు కృషి చేయాలి
CM Chandrababu : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో బీజేపీ అభ్యర్థుల కోసం ప్రచారం నిర్వహించారు. తెలుగు ఓటర్లను ఉద్దేశించి మాట్లాడిన ఆయన, ఢిల్లీ అభివృద్ధి విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ వైఫల్యాలను ప్రస్తావించారు. దేశం స్వచ్ఛ భారత్లో ముందుకు సాగుతున్నప్పుడు, ఢిల్లీ మాత్రం మురికి కూపంగా మారిందని విమర్శించారు. ఢిల్లీ ప్రజలకు మంచి పాలన అందించాలంటే బీజేపీ గెలవాల్సిన అవసరం ఉందని, ముఖ్యంగా తెలుగువారు బీజేపీ విజయంలో భాగమవ్వాలని పిలుపునిచ్చారు.
Date : 03-02-2025 - 12:37 IST -
#India
Waqf Bill : రేపు లోక్సభ ముందుకు వక్ఫ్ సవరణ బిల్లు..
Waqf Bill : సోమవారం లోక్సభలో వక్ఫ్ సవరణ బిల్లు ప్రవేశపెట్టబడనున్నది. ఇప్పటికే జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఆమోదించిన ఈ బిల్లుపై వివాదాలు మొదలయ్యాయి. కాంగ్రెస్ , ఇతర విపక్ష పార్టీలు ఈ సవరణలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి, మరొకవైపు, బిల్లును ఆమోదించడం మంతనాల లేకుండా జరిగింది అని వారు ఆరోపిస్తున్నారు.
Date : 02-02-2025 - 10:37 IST -
#Andhra Pradesh
CM Chandrababu : తెలుగు ఓటర్లే టార్గెట్.. ఇవాళ ఢిల్లీలో చంద్రబాబు ప్రచారం
ఢిల్లీలో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా చంద్రబాబు(CM Chandrababu) ఈరోజు ఎన్నికల ప్రచారం చేయనున్నారు.
Date : 02-02-2025 - 9:54 IST